Konda Surekha | కొండగట్టులో టీటీడీ నిర్మిస్తున్న భక్తుల వసతిగృహ శిలాఫలకాల విషయం లో ఏపీ ప్రభుత్వం ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్నదని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కులవృత్తులు నిర్వీర్యమయ్యాయని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ పాలనలో పునరుజ్జీవం పోసుకున్న కులవృత్తులకు మళ్లీ వ
ప్రజాసమస్యలపై సమరశంఖం పూరించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఎదుర్కోలేని కాంగ్రెస్ సర్కార్.. ఆయనను అక్రమ కేసుల్లో ఇరికించేందుకు కుట్రలు పన్నుతున్నదని పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమా�
Yadadri Power Plant | కేసీఆర్ దార్శనికతకు నిదర్శనంగా మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణ విద్యుత్తు రంగంలో కేసీఆర్ స్వప్నం సాకారమైంది. ప్రతిష్ఠాత్మక యాదాద్రి పవర్ప్లాంట్ (వైటీపీఎస్) మరో మైలురాయిని అధిగమిం�
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి దాతృత్వం చాటుకున్నారు. ప్రమాదవశాత్తు తండ్రులను కోల్పోయిన ఇద్దరు బడుగుల బిడ్డల చదువులకు భరోసానిచ్చారు. వారు బీటెక్ KCR | పూర్తిచేసేందుకు అవసరమైన ఫీజులు చెల్లించేందు�
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువారం తన ఇంటికి వచ్చిన రాష్ట్ర మహిళా మంత్రులను ‘బాగున్నరా అమ్మ’ అంటూ ఆత్మీయంగా పలకరించారు. వారికి సాదర స్వాగతం పలికారు. కేసీఆర్, ఆయన సతీమణి శోభమ్మ వారికి అతిథి మర్యాదలు చ�
జగిత్యాల జిల్లా కథలాపూర్ భూషణరావుపేటకు చెందిన తెలంగాణ మార్క్ఫెడ్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి లోక బాపురెడ్డికి మాతృమూర్తి నర్సవ్వ బుధవారం కన్నుమూశారు.
అప్పర్ కృష్ణా, భీమా ప్రాజెక్టులు పూర్తయి ఉంటే నేడు ఈ దుస్థితి ఉండేది కాదు. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత కృష్ణా నదిపై తెలంగాణ కోసం ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు. ప్రస్తుత శ్రీశైలం ప్రాజెక్టు 86 కిలోమీటర్ల ఎ�
అసెంబ్లీ సమావేశాల నిర్వహణలో కాంగ్రెస్ సర్కారు ఘోరంగా విఫలమైందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్గౌడ్ విమర్శించారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఆటో కార్మికులకు బీమాతో పాటు వైద్య బీమాని కూడా అందిస్తున్న కేటీఆర్, చల్మెడ లక్ష్మీనరసింహారావు చిత్రపటాలకు బుధవారం కార్మికులు, పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు.