KCR | ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద ఏర్పడిన సిట్ అధికారి జారీచేసిన నోటీసుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. సిట్ కోరినట్టుగా తాను శుక్రవారం విచారణకు హాజరుకాలేనని ఆయన స్పష్టంచేశారు.
KCR |తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు ఫోన్ట్యాపింగ్పై ఏర్పాటైన ప్రత్యేక సిట్ నోటీసులు జారీచేసింది. శుక్రవారం మధ్యాహ్నం విచారణకు హాజరు కావాలని కోరింది.
తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఒక ఆవేశపూరిత, ఉద్వేగపూరిత రాజకీయ సంఘటన కాదు. అది ఒక దీర్ఘకాలిక నైతిక ప్రజా ఉద్యమ ఫలితం. ఆ ఉద్యమానికి ప్రాణం పోసి, ప్రజల ఆకాంక్షలను తన భుజస్కంధాలపై మోసి, అనేక త్యాగాలతో రాష్ర్టాన్�
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఈ మేరకు గురువారం తెలంగాణ భవన్తోపాటు దాదాపు అన్ని జిల్ల
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ఉద్యమ సారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్ పిచ్చికి పరాకాష్ట అని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ తప్పులను ప్రజలు లెక్కిస
కాంగ్రెస్ ప్రభుత్వానికి పరిపాలన చేతకాక ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి సిట్ పేరుతో కేసీఆర్కు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి అ
కేసీఆర్ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు పేర్కొన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులపై గురు
KCR : మున్సిపల్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ను దెబ్బతీయాలనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తుగడలకు కేసీఆర్(KCR) చెక్ పెట్టారు. దాంతో.. శుక్రవారం సిట్ విచారణ వాయిదాపడింది.
Chittem rammohan reddy | ఆంధ్ర వలస పాలకుల చెరల నుండి రాష్ట్ర ప్రజలను విముక్తి కల్పించి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే తపనతో కేసీఆర్ చావు అంచుకు వెళ్లి, తన ప్రాణాన్ని ఫలంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించ�
ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎన్నారై బీఆర్ఎస్ కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల అన్నారు.
Marri janardhan reddy | తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్పై కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్ష్య సాధింపు చేస్తుందని.. బొగ్గు స్కాంపై సమాధానం చెప్పే దమ్ములేకనే సీఎం రేవంత్ వరుసగా నోటీసుల డ్రా
కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం ప్రజాస్వామికమని ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడా