తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. ప్రాజెక్టులో 86 పిల్లర్లు ఉంటే కేవలం రెండు పి�
జేఎంఎం అధినేత, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూసొరేన్ అంత్యక్రియలు మంగళవారం జార్ఖండ్ రాష్ట్రం రామ్గఢ్ జిల్లా నేమ్రాలో జరిగాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్య
KCR : నిర్దిష పరిస్థితులకు నిర్దిష్ట కార్యాచరణ అనే సైద్ధాంతిక నిబద్ధతతో రాష్ట్ర సాధనోద్యమ భావజాల వ్యాప్తి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి (ఆగస్టు 6) సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) రాష్ట్ర ప్రజలకు �
Jeevan Reddy | తెలంగాణ వరప్రదాయనిగా వరల్డ్ ఫేమస్ కాళేశ్వరం ద్వారా రాష్ట్రాన్ని ధాన్యాగారంగా మార్చిన అపరభగీరథుడు కేసీఆర్కు కారాగారమా? అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగార
Harish Rao | గోదావరి నదిపై ధవళేశ్వరం ప్రాజెక్టు కట్టి గోదావరి జిల్లాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సర్ ఆర్ధర్ కాటన్ మాదిరిగానే.. కాళేశ్వరంను నిర్మించిన కేసీఆర్ కూడా తెలంగాణ ప్రజల గ�
రైతులకు సాగునీ ఇవ్వలేని ఈ దద్దమ్మ సర్కారు.. ఇప్పుడు హైదరాబాద్లో ఉచిత తాగునీటి పథకానికి కూడా పాతరేయాలని చూడటం ముఖ్యమంత్రి మూర్ఖత్వానికి పరాకాష్ట అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్�
ఒక అంశంపై విచారణ జరిపేందుకు కమిషన్ను నియమిస్తే ఏం చేయాలి.. తప్పులు ఎక్కడెక్కడ దొర్లాయో సాంకేతిక ఆధారాలు సేకరించాలి. ఎవరెవరు తప్పు చేశారో గుర్తించి, సహేతుకంగా నివేదికలో పొందుపరచాలి. కానీ.. కాళేశ్వరం ప్రా�
తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షకు, స్వరాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేసిన సాహసోపేత అడుగును ఆదిలోనే గుర్తించిన ఉత్తరాదికి చెందిన తొలి పోరాటయోధుడు జేఎంఎం నేత శిబూ సొరేన్. 2001 నుంచి 2014 దాకా కేసీఆర్ న
‘రైతే రాజు అనేది రాజకీయ నినాదం కాదు..కేసీఆర్ ప్రభుత్వ విధానం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. 60 ఏండ్ల సమైక్య పాలనలో ఆత్మవిశ్వాసం కోల్పోయి వలస బాట పట్టిన రైతుల్లో కేసీఆర్ �
డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే కాళేశ్వరం నివేదిక పేరుతో రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. అది కాంగ్రెస్ పార్టీ కమిషన్
Fake News | సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని తన నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చండీయాగం నిర్వహిస్తున్నారని జరుగుతున్న దుష్ప్రచారాన్ని కేసీఆర్ పీఆర్వో రమేశ్ హజారి ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఈ చండీ
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కక్ష పెంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని నిరాధారమైన నిందలు మోపుతున్నారని నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ �