గిరిజన తండాలు స్వయం పాలనతో సమృద్ధిలోకి వస్తున్నాయి. కేసీఆర్ చూపిన దారిలో వికసిస్తున్నాయి. ఒకప్పుడు ఏదో ఒక గ్రామానికి అనుసంధానంగా కొనసాగిన తండాలు... నేడు స్వయం పాలనలో సగర్వంగా నిలబడుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో 2011 మార్చి 10న జరిగిన మిలియన్ మార్చ్ కార్యక్రమం సందర్భంగా తమపై నమోదైన కేసులను కొట్టేయాలంటూ మాజీ సీఎం కే చంద్రశేఖర్రావు, మాజీ మంత్రులు, కే తారకరామారావు, హరీశ్రావు వేర్వేరుగా
కేసీఆర్ సభకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఓర్వలేకనే కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటన పేరిట రేవంత్రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపారని జగిత్యాల సభ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి, బాల్కొండ ఎమ్మెల�
KCR Meeting | ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న జగిత్యాల లో జరుగనున్న కేసీఆర్ భారీ బహిరంగ సభను( KCR Meeting ) విజయవంతం చేయాలని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ బహ్రెయిన్ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ పిలుపునిచ్చారు.
ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర ప్రధాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సభను ప్రజలు విజయవంతం చేయాలని ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ అంటేనే ఝూటా పార్టీ అని, రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని జగిత్యాల సభ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే బాల సుమన్ విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూపుదిద్దుకున్న ఎస్ఆర్డీపీ మరో మైలురాయిని చేరుకుంటున్నది. పాతబస్తీ వాసుల దశాబ్దాల కల నెరవేరబోతున్నది. నేడు శాస్త్రిపురం రైల్వే ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి రానున్నది.
BRSV : లోక్ సభ వేదికగా తెలంగాణ అమరవీరుల త్యాగాలను, కోట్లాది ప్రజల ఆకాంక్షలను, ఉద్యమ పోరాటాన్ని అవమనించిన ఎంపీ సూర్య వ్యాఖ్యలను ఖండించిన బీఆర్ఎస్వీ నాయకులు ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన దిష్టిబొమ్మను దహనం చ�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేసి న దళితబంధు పథకం ఎన్నో కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసింది. లబ్ధిదారుల కుటుంబాలు వెలుగులు నింపాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే సంగారెడ్డి
అంగన్వాడీలకు ఫోన్ల పంపిణీలో రూ.30 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తే విచారణ చేయాల్సిందిపోయి తెలంగాణ తొలి సీఎం, ప్రతిపక్షనేత కేసీఆర్కు లీగల్ నోటీసులు ఇవ్వడం ఏమిటని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే