KCR | సిట్ అధికారులు నందినగర్లోని తన ఇంటి గోడలకు నోటీసులు అంటించడంపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరికి ఆయ
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడం మూర్ఖత్వమని బీఆర్ఎస్ మండల నాయకుడు ఎంఏ హకీం మండిపడ్డారు. పోతంగల్ మండల కేంద్రంలో బస్టాండ్ వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రచు�
RS Praveen | సిద్దిపేట పట్టణంలోని రంగదాంపల్లి అమరవీరుల స్థూపం దగ్గర బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెలిపోన్ ట్యాపింగ్ పేరుతో బ�
KTR | ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా విచారించేందుకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమ
KCR | ఫోన్ట్యాపింగ్ కేసులో సాక్షిగా విచారించే నిమిత్తం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలో శుక్రవారం రాత్రి 9.30 ప�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమనేత, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు సిట్ అధికారులు నోటీసులు జారీచేసిన తీరు ఇప్పు డు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమనేత కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి కక్షపూరితంగా వ్యవహరించడాన్ని తెలంగాణ సమాజం క్షమించదని మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ రెండో రోజైన శుక్రవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి.
ప్రజారోగ్యానికి పెద్ద పీట వేసిన కేసీఆర్ సర్కార్ వైద్య, ఆరోగ్యశాఖను అన్ని విధాలుగా బలోపేతం చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా కేసీఆర్ కిట్స్, అమ్మ ఒడి, ఖరీదైన అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను ఆరోగ్యశ్
కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు. కేసీఆర్ తెలంగాణ సాధకుడు. ప్రజాసంక్షేమం కోసం తపించిన అభివృద్ధి ప్రదాత. ఇప్పుడు అనుభవిస్తున్న పదవులన్నీ కేసీఆర్ ఉద్యమ ఫలమే.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన యోధుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. పాలన చేతగాని కాంగ్రెస్ పాలక�
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. తెలంగాణ మొత్తం కేసీఆర్ వెంటే ఉన్నది. కేసీఆర్ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే. స్వరాష్ట్రాన్ని సాధించి, తెలంగాణను దేశానికి దిక్సూచిగా నిలిపిన ధీశాలి.. ధి�