Chandrababu | తెలంగాణలో మళ్లీ జెండా పాతేందుకు ఆంధ్రా నాయకులు కుట్రలు మొదలుపెట్టారా? ఉద్యమ సమయంలో ఒక్కటిగా ఉండి పోరాడిన స్ఫూర్తిని ముక్కచెక్కలు చేసి మళ్లీ రాజకీయ తెరంగేట్రం చేసేందుకు కొత్త బాగోతం మొదలుపెట్టారా
Revanth Reddy | ‘తెలంగాణలో ఎన్టీఆర్కు అభిమానులు ఉన్నరు. చంద్రబాబుకు సహచరులు, అనుచరులున్నరు. వారందరికీ విజ్ఞప్తి ఒక్కటే.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండొద్దని కక్షగట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన కేసీఆర్
అహంకారానికి ప్రతీక అయిన రేవంత్రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ప్రజలు రాజకీయ బహిషరణ చేయడం ఖాయమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు నోట్�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురువు గన్నే బాల్రెడ్డి (92) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం సాయంత్రం సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచినట్టు కుటు�
తెలంగాణలో ఎనకటికి మా చిన్నప్పుడు తుపాకీ రాముడని గ్రామాల్లోకి వస్తుండే వాడు. ఒక చెక్క తుపాకీని భుజాన వేసుకుని ‘మా రాజా.. మా రాజా మాది ఇంత, అంత.. వాడు దొంగ.. వీడు దొర’ అని అన్ని అబద్ధ్దాలు చెబుతూ గారడీ చేసేవాడు.
రాష్ట్రంలో మత్స్యరంగం తిరోగమనంలో పయనిస్తున్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ పథకాన్ని కాంగ్రెస్ సర్కారు నీరుగార్చింది.
Revanth Reddy | సీఎం సొంత జిల్లాకు నిధులు కేటాయించకుండా.. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా.. వాటికి నయా పైసా కేటాయించకుండా.. అసలు చేసిందేంటో చెప్పుకోకుండా విమర్శలు.. అబద్ధాలతో మరోసారి తన స్వరూపాన్ని బయట పెట్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిజమైన సహకారవాది కాబట్టి సహకార సంఘాల బలోపేతంపై దృష్టి సారించారు.
మకర సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఎర్రవల్లిలోని తన నివాసంలో కుటుంబసభ్యుల నడుమ వేడుకలు ఘనంగా జరుపుకొన్నారు.
KCR | కనుమ పండుగ రోజున తెలంగాణ రాష్ట్రం మూడు ఘట్టాలకు వేదికైంది. ఒకటి కేసీఆర్ పట్టుబట్టి సాధించిన చనాక- కొరాట ప్రాజెక్టు నుంచి నీరు విడుదలైంది. రెండోది రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో పారిశ్రామిక రంగం ధగద్ధగాయ�
Chanaka Korata | ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పశ్చిమ ప్రాంతం... అందులోనూ అత్యంత వెనకబడిన బేల, జైనాథ్, ఆదిలాబాద్, తాంసీ, భీంపూర్ మండలాలు... ఎటుచూసినా బంగారు పంటలు పండించగలిగిన నల్లరేగడి భూములు... చుట్టూ గుట్టలు... బోరువేద్
‘చనాక-కొరాట, సదర్మాట్ ప్రాజెక్టులను కట్టిన ఘనత కేసీఆర్ది.. సున్నాలు వేయడం.. రిబ్బన్లు కట్ చేయడం, ఫొటోలకు పోజులివ్వడం కాంగ్రెస్ సర్కార్కు దక్కింది..’ అంటూ మాజీ మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించారు.