తాను చేస్తే ఒప్పు.. ఇతరులు చేస్తే తప్పు అన్నట్టుగా ఉంది సీఎం రేవంత్రెడ్డి ధోరణి. బీఆర్ఎస్ హయాంలో ఫోన్ట్యాపింగ్ నేరం, ఘోరమంటూ గగ్గోలు పెట్టిన ముఖ్యమంత్రి ఇప్పుడు ఫోన్ట్యాపింగ్ అసలు తప్పే కాదని తేల
కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దిపేట జిల్లాపై వివక్ష చూపుతున్నది. జిల్లాకేంద్రం సిద్దిపేటలో అభివృద్ధిని అడ్డుకుంటున్నది. బీఆర్ఎస్ హయాంలో మంజూరైన పనులన్నీ రద్దు చేసింది. నిర్మాణాలు మధ్యలో ఉన్న వాటికి నిధ�
Gift A Smile | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ స్ఫూర్తితో మాజీ సర్పంచ్ తనవంతు సాయం చేశారు. ఆదిలాబాద్ జిల్లా ముఖరా కే గ్రామానికి చెందిన ప్రవళిక, మాధవ్ ఇద్దరికీ చదువుల కోసం గాడ్గే మీనాక్షి ల్య
‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అంటూ తెలంగాణ గరిమను, తన సాహిత్యం ద్వారా ప్రపంచానికి చాటిన గొప్ప తెలంగాణ కవి దాశరథి కృష్ణమాచార్య అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు.
కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో దూసుకెళ్లింది. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో తలసరి నికర రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (ఎన్ఎస్డీపీ)లో రాష్ట్రం మూడో స్థానానికి చేరుకున్నది.
హుజూరాబాద్ గడ్డ ఎప్పటికీ కేసీఆర్ అడ్డా అని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి వస్తే ఊరుకునేది లేదని, ఉరికించి కొడతామని హెచ్చరించారు. రానున్న గ్రామపంచాయతీ, మున్�
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కుంభం మధుసూదన్రెడ్డి (90) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన మంగళవారం ఉదయం 11 గంటలకు నారాయణగూడలోని తన నివాసంలో చివరిశ్వా�
ఈటల రాజేందర్కు కేసీఆర్ను విమర్శించే స్థాయిలేదని, కేసీఆర్ పెట్టిన భిక్షతో పదవులు పొంది ఇప్పుడు ఆయననే విమర్శించడం సిగ్గుచేటని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మండిపడ్డారు.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో అనేకమంది వివిధ శాఖల కేంద్ర, రాష్ట్ర మంత్రులుగా పనిచేశారు. వారి వారి శాఖల్లో కొందరు తమదైన నైపుణ్యం ప్రదర్శించారు. కానీ, దేశంలోని అనేక రాష్ర్టాల ప్రజలు, యువ�
'నా తెలంగాణ కోటి రతనాల వీణ' ... అంటూ తెలంగాణ గరిమను, తన సాహిత్యం ద్వారా ప్రపంచానికి చాటిన గొప్ప తెలంగాణ కవి, దాశరథి కృష్ణమాచార్య అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. దాశరథి శత జయంతి సందర్భంగా (జులై 22) వారి కృషి