గ్రేటర్ వాసుల సొంతింటి కలను కాంగ్రెస్ సర్కారు దూరం చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం ప్రస్తుత సర్కారు హయాంలో గాలిలో దీపంలా మార్చింది. తొలి ముఖ�
బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి ఎంతో కృషిచేసిందని, దేశంలో తొలిసారిగా ఇమామ్,మౌజమ్లకు వేతనాలు ఇచ్చిన మొట్టమొదటి సీఎం కేసీఆర్ అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. ఆద�
రాష్ర్టాన్ని కేసీఆర్ అభివృద్ధి పథంలో నడిపిస్తే సీఎం రేవంత్రెడ్డి విధ్వంసం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. నగరంలో బుల్డోజర్ పాలన కొనసాగుతున్నదని, యూపీ సీఎం యోగిలా ముఖ్యమంత్రి రేవ�
పరిహారం తేల్చకుండా పట్టా భూముల్లో నుంచి గ్రీన్ఫీల్డ్ రోడ్డు వేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని బాధిత రైతులు హెచ్చరిస్తున్నారు.
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే పింఛన్లు రూ. 6వేలకు పెంచుతాం.. అర్హులైన వారందరికీ కొత్త పింఛన్లు మంజూరు చేస్తాం..అంటూ కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు.
కొండాపూర్, మార్చి 14: రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని దేశంలోనే మొదటిసారిగా ముస్లీంలకు తోఫాను అందజేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు(Harish Rao) అన్నారు.
Dev Ji | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇక్కడ సాధించిన అభివృద్ధి కారణంగానే మావోయిస్టు పార్టీలో రిక్రూట్మెంట్స్ నిలిచిపోయాయని ఆ పార్టీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ స్పష్టంచేశారు. ఇం
కేసీఆర్ మార్' దూకుడు పాలనకు బ్రేకులు పడ్డాయా? తొలి పదేండ్లలో ఏటా 12-15 శాతం వృద్ధి సాధించిన రాష్ట్రం, ఇప్పుడు 5 శాతం వృద్ధికే పరిమితమైందా? బడ్జెట్లో అంకెలు కనిపిస్తున్నా, క్షేత్రస్థాయిలో వృద్ధి వేగం మందగి�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఒక చరిత్ర అయితే, ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దేశానికే ఆదర్శంగా నిలబెట్టడం మరో అద్భుతం. 2014లో స్వరాష్ట్రం సిద్ధించినప్పుడు అనేక ఆర్థిక సవాళ్లు, సందేహాలు ఉన్నప్పటికీ, తెలంగాణ తొలి మ�
పదేండ్ల కేసీఆర్ హయాంలో మైనార్టీలకు పెద్దపీట వేశారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మదీనా మసీద్లో శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్�
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు (91) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. రాములు మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్�
KCR Condolence | నాటి ఉమ్మడి రాష్ట్ర డీజీపీగా పని చేసిన మాజీ పోలీసు ఉన్నతాధికారి హెచ్ జె దొర మరణం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు.
కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆర్థిక క్రమశిక్షణతోపాటు అభివృద్ధిలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది. సొంత ఆదాయ వనరులను పెంచుకోవడమే కాకుండా, సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనలో అగ్రగామిగా నిలిచింది.
టీబీజీకేఎస్ నాయకుడు, ప్రముఖ రచయిత ఎస్.రంగనాథ్ రచించిన ప్రాణం తీసిన పైసలు కథల సంపుటిని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని రచయిత కేసీఆర్కు అంకితం ఇవ్వగా..