బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసేందుకు సమయం కోరినట్టు మంత్రి సీతక్క తెలిపారు. మేడారం మహాజాతర ఆహ్వాన పత్రికను కేసీఆర్కు అందజేసి తానే స్వయంగా జాతరకు ఆహ్వానిస్తానని చెప్పారు. మంగళవారం ఆమె అసెంబ్లీ లాబీ
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారని, దీంతో పేద విద్యార్థులకు వైద్యవిద్య అందుబాటులోకి వచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట అర్బన్ మండ
KTR : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) జిల్లాల పర్యటనతో క్యాడర్లో జోష్ నింపుతున్నారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కుయుక్తులను చిత్తుచేస్తూ గెలుపొందిన బీఆర్ఎస్ సర్పంచ్లను జిల�
‘తెలంగాణలో మళ్లీ మీరే రావాలి.. హుజూరాబాద్కు మళ్లీ మీరే కావాలి’ అని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికి చెందిన అయ్యప్ప భక్తుడు తాటిపాముల ర�
ఉద్యమ సారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై వ్యక్తిగత కక్ష పెంచుకున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. తెలంగాణను కేసీఆర్ను, ఆయన పేరును శాశ్వతంగా దూరం చేస్తానంటూ అనేక సభల్లో విద్వేష ప్రసంగాలు �
Harish Rao | ‘ఏం చేస్తారో నాకు తెల్వదు. కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్సాగర్ ప్రాజెక్టులు నిర్మాణంలో పరుగెత్తాలి. అవి దశాబ్దాల తరబడి పెండింగ్లో ఉన్నయి. వాటిని తక్షణం పూర్తి చే యాలి’ అని పాలమూరు పెండింగ్
సమైక్యవాదుల కుట్రలను తిప్పికొడుతూ శ్రీశైలం, తుంగభద్రలో తెలంగాణ నీటి వాటాను దక్కించుకునేందుకే పాలమూరు-రంగారెడ్డి సోర్స్ను జూరాల నుంచి శ్రీశైలంకు మార్చినట్టు మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు.
Harish Rao | ‘అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు మాట్లాడి శాసనసభ వ్యవస్థను తప్పుదోవ పట్టించిన నీ నాలుక కోయాల్నా? ఎవరి నాలుక కోయాలి రేవంత్రెడ్డీ?’ అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు పీపీటీలో ప్రశ్�
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగుచెందారని, వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. మద్నూర్ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ నాయకుడు కృష్ణ పటేల్ ని
MLC Shambipur Raju : ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు (MLC Shambipur Raju) బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)ను మర్యాద పూర్వకంగా కలిశారు. తన పుట్టినరోజు సందర్భంగా గులాబీ బాస్ నుంచి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
అప్పర్ కృష్ణా ప్రాజెక్టు, తుంగభద్ర డ్యామ్, భీమా ప్రాజెక్టుల నిర్మాణానికి హైదరాబాద్ స్టేట్ సర్వేలు చేసింది. నిర్మాణాల కోసం పొరుగునున్న అప్పటి మైసూరు, మద్రాసు రాష్ర్టాలతో సంప్రదింపులు జరిపింది. పలు ఒ�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన కంటి వెలుగు పథకాన్ని ప్రస్తుతం అమలు చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేసినట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శాసనమండలిలో వెల్లడించారు.