‘నందినగర్ నివాసం నుంచే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. అలాంటి పవిత్రమైన గృహంలో సిట్ పేరుతో ఉద్యమనేత కేసీఆర్ను విచారించడంతోనే కాంగ్రెస్ పతనం మొదలైంది’ అని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు హెచ్చరించారు.
రేవంత్ సర్కార్పై తెలంగాణ రణగర్జన చేసింది. ఉద్యమనేత, తెలంగాణ సాధకుడు, ప్రగతి ప్రదాత కేసీఆర్ వెంట ఆబాలగోపాలమై తెలంగాణ కదిలివచ్చింది. కేసీఆర్ జోలికొస్తే ఊరుకునేది లేదని తేల్చిచెప్పింది. తమ అధినేత కేసీ�
‘తెలంగాణ ఎజెండాను సృష్టించింది కేసీఆర్. కేంద్ర మంత్రి పదవిని వదిలేసి తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టి, అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. అందుకే కేసీఆర్ అంటే తెలంగాణ ఆత్మగౌరవమే’ అని ఎమ్మెల్సీ దేశపతి �
సిట్ విచారణ పేరిట తెలంగాణ సాధకుడు కేసీఆర్ను వేధించడం అంటే తెలంగాణ జాతిని అవమానించడమేనని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. తెలంగాణభవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు
తెలంగాణ భగ్గుమన్నది. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణ పేరిట వేధించడంపై రాష్ట్ర ప్రజానీకం ఆగ్రహం వ్యక్తంచేసింది. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణు�
తెలంగాణ జాతిపిత కేసీఆర్కు అక్రమ పద్ధతుల్లో నోటీసులిచ్చి విచారణకు పిలవడంపై యావత్ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ఉద్యమకారులు, అభిమానులు, సామాన్యజనం సైతం భగ్గుమంటున్నారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆ
గ్యారెంటీలు అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి విమర్శించారు. ఆదివారం మెదక్లోని తెలంగాణ భవన్లో ఏ
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనల�
కాంగ్రెస్ కుట్రలపై బీఆర్ఎస్ దళం గర్జించింది. తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్కు ఫోన్ ట్యాపింగ్ కేసును ముడిపెట్టి చట్టవిరుద్ధంగా సిట్ విచారణ చేస్తుండడంపై భగ్గుమన్నది. అధినేతకు సంఘీభావంగా ఆదివారం బీఆర�
KTR : బీఆర్ఎస్ అధినేత కేసీర్ సిట్ విచారణపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. సిట్ అధికారులు చట్టాన్ని గౌరవించలేదని, అయినా సరే కేసీఆర్ను విచారణకు సంపూర్ణంగా సహకరించారని ఆయన తెలిపారు.
KCR : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిట్ విచారణ అనంతరం అభిమానులకు అభివాదం చేశారు. నందినగర్లోని నివాసంలో 4 గంటల 45 నిమిషాల పాటు విచారణ తర్వాత ఆయన భారీగా తరలివచ్చిన నాయకులకు పిడికిలి ఎత్తి అభివాదం చేశారు.