కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.
‘తొలినాళ్ల నుంచి కాంగ్రెస్ దుష్టపాలనతో పాలమూరు జిల్లా ప్రజలకు వలపోతే మిగిలింది. ఆ పార్టీ వల్లే వలసల జిల్లాగా మారింది’ అని మాజీ మంత్రులు సీ లక్ష్మారెడ్డి, వీ శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ క్రమంగా బీఆర్ఎస్లో చేరికల సంఖ్య పెరుగుతున్నదని రానున్నది బీఆర్ఎస్ సర్కారే అనేందుకు ఇదే నిదర్శనమని బోథ్ ఎమ్మెల్యే అనిల్జాదవ్ అన్నారు. నేరడిగొండలోని ఎమ్మెల్యే �
ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల రైతాంగానికి కృష్ణా నదీజలాల్లో న్యాయం జరిగేంత వరకు ఉద్యమాల ఖిల్లా నల్లగొండ జిల్లా నుంచే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో మరో యుద్ధం ఆర
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వంద శాతం నిజమేనని మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.
కేసీఆర్ లెక్కలు సహా వివరించిన తీరు సీఎం రేవంత్రెడ్డికి తీవ్ర చిక్కులు తెచ్చిపెట్టింది. నోటికి ఏదొస్తే అది మాట్లాడే నైజానికి అలవాటుపడిన సీఎం, ఉద్యమనేత టైమ్లీగా కొట్టిన దెబ్బతో తీవ్ర అసహనానికి గురైనట్
TG Assembly | గోదావరి, కృష్ణా జలాలపై హక్కులను పక్కరాష్ర్టానికి ధారాదత్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలను ఆదివారం మీడియా సాక్షిగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చీల్చిచెండాడటం�
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి, పాలేరుకు కందాల ఉపేందర్రెడ్డి ఎమ్మెల్యేగా రావాలని కోరుతూ ఖమ్మం జిల్లా రూరల్ మండలం నాయుడుపేట కాలనీకి చెందిన అయ్యప్ప మాలధారుడు మేకల ఉదయ్ శబరిమల అయ్యప్పస్వామి సన్నిధానం ఆవరణ
‘సింగంబాకటితో’ అన్నట్టుగా కేసీఆర్ రంగం మీదకు వచ్చారు. మోసకారి పాలనలో గోసపడుతున్న తెలంగాణ భుజం తట్టారు. ప్రజల సజల నేత్రాలను తుడిచి అక్రమార్కులపై ధనుష్టంకారం చేశారు. జనాక్షౌహిణుల సేనాని జలగర్జనతో దిక్క
తెలంగాణ గ్రామ పంచాయతీలు యావత్ దేశానికే ఆదర్శమని, ఆ ఘనత ముమ్మాటికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్దేనని మాజీ మం త్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని నెమ�
Telangana Assembly : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కంగుతిన్న కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల (Telangana Assembly Session) నిర్వహణకు సిద్దమవుతోంది. డిసెంబర్ 29వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.