మొన్నటివరకు రైతులు, విద్యార్థుల భూములు స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగుల భూములపై కన్నేసింది. గోపనపల్లి సర్వే నంబర్ 36, 37లలో ఉన్న189 ఎకరాలపై సర్కారు దృష్టిసారించింది. ఉద్యోగులు తమకు గృహ నిర్మాణ
గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు కేసీఆర్ ప్రభుత్వం గ్రామానికో క్రీడా ప్రాంగణం (Kreeda Pranganam) ఏర్పాటు చేయగా.. ప్రస్తుత సర్కారు నిర్లక్ష్యంతో అధ్వానంగా తయారయ్యాయి. నిర్వహణను గాలికొదిలేయడంతో పి
బీసీలకు రాజకీయ పదవుల్లో న్యాయం చేసేది బీఆర్ఎస్సేనని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టంచేశారు. కేసీఆర్ గతంలో బహుజనులకు అధిక సీట్లు కేటాయించి న్యాయం చేశారని, రేపు కూడా వారికి న్యా�
కొన్ని మీడియా సంస్థలు, కొన్ని యూట్యూబ్ చానళ్లు బీఆర్ఎస్ నేతలపై అసత్య ప్రచారాన్ని ఆపకుంటే మళ్లీ దాడులు జరుగుతాయని ఓయూ విద్యార్థి నేత, బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య హెచ్చరించారు.
బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులు, ప్రవేశపెట్టి అమలు చేసిన పథకాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచాయి. మనం మాత్రం చేసిన పనులు చెప్పుకోలేకపోయాం. మళ్లీ అదే పరిస్థితి రిపీట్ కావద్దు. అరచేతిలో వైకుంఠం చూపి కా�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటన పార్టీ శ్రేణుల్లో జోష్ నింపిం ది. డీజే పాటలు పెట్టుకుని పార్టీ జెండాలు చేతబట్టి గులాబీ దండు కదం తొక్కింది. కేటీఆర్ తన ప్రసంగంతో కార్యకర్తల్లో నూతనోత�
రాజకీయాల్లో నటించడం, డైలాగులు చెప్పడంలో రావు గోపాలరావు, కోటా శ్రీనివాసరావును రేవంత్ రెడ్డి (Revanth Reddy) మించిపోయారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) ఎద్దేవాచేశారు. సోనియాగాంధీ అవార్డు గ�
బనకచర్ల పేరుతో గోదావరి జలాలను తెలంగాణకు శాశ్వతంగా దూరం చేసే కుట్ర జరుగుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ జలహక్కులకు పిండం పెట్టే ఆ కుట్రను ఆపేందుకు కేసీఆర్ ఉన్నారన�
KTR | బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై పోలీసుల తీరుపై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని పోలీసులను ఉద్దేశించి అన్నారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక మిత్తితో సహా జవాబు చ�
KTR | రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే కొందరి గొంతులు లేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వాళ్లను అడ్డుకోవడానికి మనకు ఉన్న అస్త్రం సోషల్ మీడియా అని తెలిపారు. ఒక్కొక్కరూ ఒక్కో కేసీ
KTR | కేసీఆర్ హయాంలో సంక్షేమంలో స్వర్ణయుగంలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 73 వేల కోట్లు రైతుబంధు రూపంలో అన్నదాతలకు అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని తెలిపారు.
Harish Rao | గోదావరిలో తెలంగాణకు 967 టీఎంసీలు, ఏపీకి 513 టీఎంసీలు కేటాయించారని హరీశ్రావు తెలిపారు. తెలంగాణ చర్చ సందర్భంగా ఇవి కూడా చర్చకు వచ్చాయని అన్నారు. కానీ తెలంగాణకు రావాల్సిన 967 టీఎంసీలను కూడా ఏపీ వ్యతిరేకిస్�
Harish Rao | నదీ పరివాహక ప్రాంతంలో నాగరికత ఉంటుందని అన్నారు. కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటా మనం దక్కించుకోవాలని పిలుపునిచ్చారు. గోదావరి బనకచర్ల ద్వారా తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని హరీశ్రావు అన్నారు.