‘కేసీఆర్ తెలంగాణకు మరణశాసనం రాశారు.. ఆయన నిర్ణయాలతో తెలంగాణకు నష్టం జరిగింది.. అలాంటి ఆయన్ను ఉరిదీయాలి’ అంటూ అంతెత్తున ఎగిరిపడిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. అదే కేసీఆర్ లేవనెత్తిన అంశాలకు వణికిపోయారా?
Revanth Reddy |ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ ఓటమి తప్పదని సీఎం రేవంత్రెడ్డి భయపడుతున్నారా? అందుకే స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో రాజీనామా చేయించేందుకు వెనుక�
సీఎం రేవంత్రెడ్డి పాలన పూర్తిగా విఫలమైనట్టు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి విమర్శించారు. శుక్రవారం వికారాబా ద్ జిల్లా దుద్యాల మండలం గౌరారం లో మీడియా సమావేశంలో మాట్లాడారు.
2023 శాసనసభ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుచేయగా, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. అయితే, రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్షానికి ఉండాల్సిన బాధ్యతను నిర్వర్తించడంలో �
రాష్ట్రంలో ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు రావాల్సిన బెనిఫిట్లు చెల్లించి న్యాయం చేయాలని శాసనమండలిలో బీఆర్ఎస్ విప్ దేశపతి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం సకా
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఎంతో గొప్ప మనసుతో కుల సంఘాల భవనాల నిర్మాణం కోసం స్థలాలు కేటాయిస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి నిర్మాణాలను పూర్తిగా మరచిపోయింది అని శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఎ�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కృషితోనే రాష్ర్టానికి నాడు నీళ్లలో వాటా దక్కిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ స్పష్టంచేశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విప్ వివేకానందతో కలిసి ఆయన �
Harish Rao | కేసీఆర్ను కసబ్తో పోల్చిన రేవంత్కు సంసారం, మర్యాద అనే పదాలకు అర్థం కూడా తెలియదు. రేవంత్కు తెలిసిందల్లా అనాగరికమైన భాష, అసభ్య పదజాలం, బూతు ప్రసంగం మాత్రమే.
KCR | రోజు మారినా, స్థలం మారినా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరు మాత్రం మారడంలేదు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై ద్వేషం ఏ మాత్రం తగ్గడంలేదు. క
రేవంత్ పాలనలో కాంగ్రెస్కు రాజకీయ ఉరి ఖాయమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టంచేశారు. సభకు వస్తే గౌరవిస్తామంటూనే కేసీఆర్, హరీశ్రావు, కేటీఆర్ చావు కోరుకోవడం దుర్మార్గమని గురువారం ఒక ప్
Harish Rao : కృష్ణా నదీజలాల్లో తెలంగాణకు నీటి కేటాయింపులపై సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) ధ్వజమెత్తారు. కొత్త ఏడాది రోజున రేవంత్ తన నోటి నుంచి టీఎంసీల కొద్దీ అబద్ద�
ఆంధ్రప్రదేశ్లో బనకచర్ల ప్రాజెక్టు నిర్మించుకుంటే తప్పేంటీటి? అని అధికార టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రశ్నించారు. రాజమహేంద్రవరంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కేసీఆర్పై దుర
కలలు, కోరికలు మనుషులందరికీ ఉంటాయి. ఆధునిక ప్రజాస్వామ్యంలో కూడా రెండు రకాల మనుషులను గుర్తించాలి. సామాన్య ప్రజలు, వాళ్లను పరిపాలించే రాజకీయ నాయకులు. ప్రజలకు వారి బతుకు, ఉద్యోగాలు, కుటుంబాలు, పిల్లల బాధ్యతలు
వలస పాలకుల చేతలో దశాబ్దాలుగా గోసపడింది తెలంగాణ. స్వరాష్ట్రంలో ఆ కన్నీళ్లను తుడుస్తూ కేసీఆర్ ప్రభుత్వం అనేకానేక చర్యలు తీసుకున్నది. రెండు జీవనదులమీద భారీ ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. నీటి లభ్యత ఎక్�