ఆమె పేరు కాకులమర్రి శ్రీలత. నిన్నటిదాకా ఎవరికీ అంతగా తెలియదు. కానీ, గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలతో ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన సర్పంచ్గా రికార్డు సృష్టించా�
KTR | కేసీఆర్ ఒక్క ప్రెస్మీట్కు సీఎం రేవంత్ రెడ్డికి ముచ్చెమటలు పట్టాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి గుండె ఆగి చస్తాడని ఎద్దేవా చేశారు.
Sunke RaviShankar | సీఎం రేవంత్ రెడ్డి భాష మీద మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత సుంకె రవిశంకర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి భాషను వింటే ముఖ్యమంత్రివా.. చిల్లరగానివా అని అనుకుంటున్నారని విమర్శించారు.
రేవంత్రెడ్డీ.. భాష మార్చుకో, కేసీఆర్ను విమర్శించే స్థాయి నీకు లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. గురువారం హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడా
ఆదిలాబాద్ జిల్లాలో ఐటీ రంగం క్రమంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే రెండు కంపెనీలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తుండగా 300 మంది యువత ఉపాధి పొందుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రెండేండ్ల కిందట రూ.40 కోట్లతో మంజూరు �
జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్ కార్డుల జారీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో-252ను చూస్తే, ఒకప్పుడు హోటళ్లలో అమలైన ‘రెండు గ్లాసుల విధానం’ గుర్తుకు వస్తున్నది. దళితులకు సొట్టబోయిన, పాతబడ�
సర్పంచుల సన్మాన సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడిన భాష చాలా అసహ్యంగా ఉన్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి రాష్ర్టానికి, ప్రజలకు ఆదర్శవ�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. పాలమూరుకు జరుగుతున్న అన్యాయంపై కేసీఆర్ ధ్వజమెత్తారు. ఆయన ప్రెస్మీట్ను చూసి రేవంత్�
రేవంత్రెడ్డి ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, సీఎం స్థాయిలో ఉండి ఒక వీధి రౌడీలా మాట్లాడుతుంటే ప్రజలే చీదరించుకుంటున్నారని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, �
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆంధ్రప్రదేశ్లోని గుడివాడలో చదువుకున్నారని, తెలంగాణ పౌరుషం గురించి తెలియదంటూ సీఎం రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై సోషల్మీడియాలో విస్తృతంగా చర్చ జర�
‘బీఆర్ఎస్ కార్యకర్త కాలిగోటికి కూడా సరిపోని రేవంత్రెడ్డికి ఎలాంటి స్థాయీ లేదు. రెండేండ్లుగా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నడు. ఆయన నోటికన్నా మురుగు కాలువే నయమని జనం అసహ్యించుకుంటున్నరు.
‘సీఎం రేవంత్రెడ్డి ఖబడ్దార్.. తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేసి.. అన్ని వర్గాలను ఏకతాటిపైకి తెచ్చి.. నాడు ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేద�
హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష ప్రజాస్వామ్య వ్యవస్థకు మాయని మచ్చ అని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌతాఫ్రికా అధ్యక్షుడు నాగరాజు గుర్రాల ధ్వజమెత్తారు.