KTR | కాంగ్రెస్ కీలక నాయకుల బొగ్గు కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహరం నడుస్తుందని, ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ట్రాష్ కేసు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ
Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావును విచారించిన సంగతి తెలిసిందే. సిట్ అధికారులు తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు అందజేశారు.
Sajjanar | పంజాగుట్ట పోలీస్స్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసు (క్రైమ్ నంబర్ 243/2024) దర్యాప్తులో సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు విచారణ ఇంకా పూర్తికాలేదని స్పెషల్ సిట్ చీఫ్ సజ్జనార్ తెలిప�
Harish Rao | ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకేం సంబంధమని సిట్ అధికారులకు హరీశ్రావు సమాధానమిచ్చినట్టు తెలిసింది. హరీశ్రావు మంగళవారం తమ ఎదుట విచారణకు రావాలని ప్రత్యేక సిట్ నోటీసులు ఇవ్వడంతో.. ఆయన ఉదయమే తన ఇంటి నుం
రేవంత్రెడ్డీ.. నీ పతనం ప్రారంభమైంది. సిట్ నోటీసులతో నీ పతనాన్ని మరింత వేగంగా నువ్వే దగ్గర చేసుకున్నవ్. సిట్ నోటీసు, విచారణ అంతా ట్రాష్. నీ లీకులు, స్కాముల ప్రభుత్వం పేకమేడలా కూలిపోతది’ అని బీఆర్ఎస్�
Harish Rao : సీఎం రేవంత్ రెడ్డి బావమరిది కుంభకోణం బయటపెట్టినందుకే సిట్ విచారణ పేరుతో తనపై రేవంత్ కక్ష సాధించాలనుకుంటున్నాడని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సిట్ కాదు.. అది ట్రాష్ అంటూ మండిపడ్డారు.
Harish Rao | ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్రావుకు సిట్ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాజకీయ వేధింపులే కాంగ్రెస్ పార్టీకి ఏకైక అజెండాగా మారిపోయిందని విమర్శించ�
Harish Rao | ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు సిట్ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి కాసేపటిక్రితం ఆయన చేరుకున్నారు.
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది బాగోతం పొద్దున బయటపెడితే సాయంత్రం నోటీసులు ఇచ్చారని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. సిద్దిపేటలో ఉంటే రాత్రి మా ఇంటి వద్ద సిబ్బందికి నోటీసులు ఇచ్చి వెళ్లారని తెల�
ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న మాజీ మంత్రి హరీశ్ రావుపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే సిట్ నోటీసులు పంపించారని దేవీప్రసాద్ విమర్శించారు. హరీశ్రావుపై ప్రభుత్వ కుట్రలను ఎదిరిద్దామని బీఆర్ఎస్ శ్రేణ�
Palle Ravi Kumar Goud : ఫోన్ ట్యాపింగ్ కేసులో శాసన సభ ప్రతిపక్ష ఉపనేత హరీశ్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వడం హాస్యాస్పదమని తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ (Palle Ravi Kumar Goud ) విమర్శించారు.
Phone Tapping Case |ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబీ రిటైర్డ్ చీఫ్ టీ ప్రభాకర్రావుకు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు మార్చి 10 వరకు పొడిగించింది. కస్టడీ విచారణ పూర్తయినప్పటికీ, ఆయనను