హైదరాబాద్లోని ఫోరెన్సిక్ ల్యాబ్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీజర్ రూమ్లో తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన పలు కేసులకు సంబంధించిన ఆధారాలు ఉండటం, అక్కడే
Municipal Elections | పంచాయతీ ఎన్నికల్లో పరువు పోగొట్టుకొన్న అధికార కాంగ్రెస్ పార్టీ.. మున్సిపల్ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రాబట్టడానికి అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నది. అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు బీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో పెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తున్న స్పెషల్ సిట్ స్వతంత్రతపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎ
ఎవరేం కూతలు కూసినా, రాతలు రాసినా తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష. అందుకే ఆయనంటే వాళ్లకు అంత కక్ష. ఒంటరిగా వచ్చి బహువచనమైనవాడు. సకల జనులను సమరానికి సన్నద్ధం చేసిన వాడు. మృత్యుముఖంలోకి వెళ్లివచ్చి గమ్యాన్ని �
Harish Rao | సిట్ చీఫ్ సజ్జనార్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్రావు సీరియస్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం విచారణలోనే ఉన్నప్పుడే ఇల్లీగల్ అని ఎలా తేల్చేశారని ప్రశ్నించారు.
Sajjanar | ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ విచారణ ముగిసిందని స్పెషల్ సిట్ చీఫ్ సజ్జనార్ ఆదివారం రాత్రి ప్రకటించారు.
KCR | రాజకీయ దురుద్దేశంతో పెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్ను విచారించేందుకు అధికారులు భయపడ్డారా? పసలేని కేసులో తమ భవితవ్యాన్ని బలిచేయవద్దని సిట్ చీఫ్ను వ�
జీవితాన్ని ధారపోసి రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడమంటే అమరుల త్యాగాలు, తెలంగాణ వాదాన్ని అవమానపరిచినట్టేనని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గోసుల శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు.
ఓ కేసు విచారణకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వస్తున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, సిటీ సెంటర్, కేబీఆర్పార్క్ వంటి ప్రాంతాల్లో అడుగడుగునా పో�
అధికారంలోకి వచ్చింది మొదలు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా రేవంత్ సర్కార్ కుట్రలకు తెరతీస్తూనే ఉన్నది. తెలంగాణ సాధకుడు, పాలనాదక్షతతో రాష్ర్టాన్ని అగ్రపథంలో నిలిపిన కేసీఆర్ ప�
రేవంత్ సర్కార్పై తెలంగాణ రణగర్జన చేసింది. ఉద్యమనేత, తెలంగాణ సాధకుడు, ప్రగతి ప్రదాత కేసీఆర్ వెంట ఆబాలగోపాలమై తెలంగాణ కదిలివచ్చింది. కేసీఆర్ జోలికొస్తే ఊరుకునేది లేదని తేల్చిచెప్పింది. తమ అధినేత కేసీ�