ఫోన్ల ట్యాపింగ్ కేసులో బెయిల్ కోసం ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు దాఖలు చేసుకున్న పిటిషన్పై సోమవారం సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది.
కేంద్ర మంత్రి బండి సంజయ్కి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు మంగళవారం లీగల్ నోటీస్ పంపారు. ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో సంజ య్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, నిరాధారమై
ఫోన్ల ట్యాపింగ్ కేసులో బెయిల్ కోసం ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్రావు దాఖలు చేసుకున్న పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది.
ఫోన్ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ ఈ నెల 24న సిట్ విచారణకు హాజరుకానున్నారు. తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపిస్తూ.. గతంలో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి బీఆర్ఎస్ నేతలపై తప్పుడు ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి ఎర్
తమను పెంచి పోషించే రాజకీయ పక్షం కోసం ఏ పాపం తెలియని హీరోయిన్ల పేరుతో తప్పుడు ప్రచారం చేయడం మీడియా దృష్టిలో విలువలు పాటించడం అవుతుందా? ‘ఫోన్ ట్యాపింగ్ కేసులో 600 మంది పేర్లున్నాయి, వీరిలో సినిమా హీరోయిన్�
కాంగ్రెస్ సర్కారు డెయిలీ సీరియల్లా ఫోన్ ట్యాపింగ్ విచారణను సాగదీస్తున్నది. ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే అనుకూల మీడియాకు తప్పుడు లీకులిస్తూ డ్రామాలు ఆడుతున్నది.
రాష్ట్రంలో పరిపాలనపై రోజురోజుకూ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టు కోల్పోతున్నదని, హామీల అమలుపై ప్రశ్నించే వారిని అనేక విధాలుగా హింసిస్తూ శిక్షిస్తున్నదని శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి వి
బీఆర్ఎస్ నేతలను నేరుగా ఎదుర్కోవాలనుకుంటే జర్నలిజం ముసుగు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చి నేరుగా తలపడాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి సవాల్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో కొన్ని రోజులుగా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్న మహా టీవీ న్యూస్ ఛానల్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఇల్లెందు నాయకులు డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడె�
కొందరి డైరెక్షన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కావాలనే బురద జల్లేందుకు మహాన్యూస్ చానల్ అసత్య కథనాలను ప్రసారం చేసిందని, ఆ చానల్పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ దాసో�
ఫోన్ ట్యాపింగ్ విషయమై కొన్ని టీవీ చానళ్లు, పత్రికలు కేటీఆర్, హరీశ్రావుపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఇది మంచిది కాదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు.