ఫోన్ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు ఆదివారం హాజరవుతానని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు. మధ్యాహ్నం మూడు గంటలకు నందినగర్లోని తన నివాసంలో అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్కు సిట్ నోటీసులు జారీచేయడంపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భగ్గుమంటున్నారు. రాజకీయ కక్షతోనే నోటీసులు జారీ చేశారంటూ మండిపడుతున్నారు. ఈ మేరకు శనివారం పలు జిల్లాల్�
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ ఇచ్చిన నోటీసుకు చట్టబద్ధత లేదని గతంలో పలు కోర్టులు ఇచ్చిన తీర్పులను బట్టి వెల్లడవుతున్నది. వేర్వేరు హైకోర్టులే కాకుండ�
మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులనేది రేవంత్రెడ్డి రాక్షసానందానికి పరాకాష్ట అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేటలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మున్
RS Praveen kumar | రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకుల గొంతు నొక్కడం కోసం సిట్ పేరిట కుట్రలు కొనసాగుతున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
KTR | ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా విచారించేందుకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమ
KCR | ఫోన్ట్యాపింగ్ కేసులో సాక్షిగా విచారించే నిమిత్తం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ నివాసంలో శుక్రవారం రాత్రి 9.30 ప�
ఫోన్ట్యాపింగ్ కేసులో సిట్ పోలీసులు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు శుక్రవారం రాత్రి రెండో నోటీసు జారీచేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ రెండో రోజైన శుక్రవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి.
Phone Tapping | ఫోన్ట్యాపింగ్ కేసులో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు పంపటం రాజకీయ కక్ష సాధింపుల్లో భాగమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏదైనా కేసులో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చి సాక్షులను విచారణ కోసం పిలిచే అధికారం సంబంధిత పోలీసు అధికారులకు ఉంటుంది. ఈ సెక్షన్ ప్రకారం, ఒక కేసును దర్యాప్తు చేస్తు
KCR | ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద ఏర్పడిన సిట్ అధికారి జారీచేసిన నోటీసుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. సిట్ కోరినట్టుగా తాను శుక్రవారం విచారణకు హాజరుకాలేనని ఆయన స్పష్టంచేశారు.
KCR |తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు ఫోన్ట్యాపింగ్పై ఏర్పాటైన ప్రత్యేక సిట్ నోటీసులు జారీచేసింది. శుక్రవారం మధ్యాహ్నం విచారణకు హాజరు కావాలని కోరింది.