రేవంత్రెడ్డి ప్రభుత్వం అక్రమంగా ఎన్ని కేసులు పెట్టిస్తున్నా చివరకు న్యాయం గెలుస్తుందని, మాజీ మంత్రి హరీశ్రావుపై ఫోన్ ట్యాపింగ్ కేసు పెడితే చివరకు న్యాయం గెలిచిందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ
Harish Rao | ప్రతిపక్షాలపై కక్ష సాధించడానికి కేసులతో వేధించాలనుకునే కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావుపై హైకోర్టు కేసు కొట్టివేయడం ఒక గుణపాఠం అని బీఆర్ఎస్ నేతలు అన్�
Harish Rao | మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావుపై బాచుపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయినట్లు తెలుస్తుంది. హరీశ్రావుతో పాటు ఆయన అనుచరులు తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని చక్రధర్ గౌడ్
రియల్ఎస్టేట్ వ్యాపారి చక్రధర్గౌడ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన ఫోన్ట్యాపింగ్ కేసును కొట్టివేయాలని కోరుతూ మాజీ మంత్రి, సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ హరీశ్రావు దాఖలు చేసిన �
‘భార్యాపిల్లలతో కలిసి ఫంక్షన్కు వెళ్తున్న నాకు పంజాగుట్ట ఎస్ఐ శివశంకర్ ఫోన్ చేసి.. డీసీపీ సారు రమ్మంటున్నారు పది నిమిషాల్లో మాట్లాడి పంపిస్తామని చెప్పారు. ఈ నెల 15న రాత్రి 7.30 గంటలకు వెళ్లిన నన్ను అర్ధ�
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి టీ హరీశ్రావుపై పంజాగుట్ట పోలీసులు పెట్టిన ఫోన్ట్యాపింగ్ కేసులో డీసీపీ, ఏసీపీలపై మరో నిందితుడు టీ వంశీకృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. డీసీపీ విజయ్కుమార్, ఏసీపీ మోహన్కుమార్
ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్గౌడ్ ఫిర్యాదు ఆధారంగా పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన కేసులో దర్యాప్తు నిలిపివేస్తూ ఇచ్చిన ఆదేశాలను సవరించాలని కోరుతూ పోలీసులు గురువారం
నిప్పులు చెరిగింది. హరీశ్రావుతోపాటు మాజీ పోలీసు అధికారి రాధాకిషన్రావుపై దర్యాప్తు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ కేసులో వారిద్దరినీ అరెస్ట్ చేయరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వ
రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్గౌడ్ పెట్టిన ఫోన్ట్యాపింగ్ కేసులో ఇద్దరు నిందితుల బెయిలు పిటిషన్లను త్వరగా పరిషరించాలని కింది కోర్టుకు హైకోర్టు సూచించింది.
ఫోన్ట్యాపింగ్ ఆరోపణల కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ముగ్గురు నిందితులను కస్టడీకి అప్పగించాలని పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఫోన్ల ట్యాపింగ్ కేసులో రెండో ముద్దాయి ప్రణీత్రావుకు ఒకటో అదనపు జిల్లా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష చొప్పున ఇద్దరి జామీనులను కోర్టుకు సమర్పించాలని, పాస్పోర్టును జమ చేయాలని పేర�
ఫోన్ట్యాపింగ్పై రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్గౌడ్ ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఇతరులపై పంజాగుట్ట పీఎస్లో నమోదైన కేసులో సాక్షిని ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలోనే విచారణక�
ఫోన్ల ట్యాపింగ్ కేసులో రిమాండ్ ఖైదీగా చంచల్గూడ జైలులో కొనసాగుతున్న దుగ్యాల ప్రణీత్రావు రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై మంగళవారం ఆయన తరఫున న్యాయవాది ఉమామహేశ్వరరావు 1వ అదనపు జిల్లా కోర్టులో వాదనలు పూ�