ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఈ మేరకు గురువారం తెలంగాణ భవన్తోపాటు దాదాపు అన్ని జిల్ల
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ ఉద్యమ సారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్ పిచ్చికి పరాకాష్ట అని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ తప్పులను ప్రజలు లెక్కిస
Chittem rammohan reddy | ఆంధ్ర వలస పాలకుల చెరల నుండి రాష్ట్ర ప్రజలను విముక్తి కల్పించి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే తపనతో కేసీఆర్ చావు అంచుకు వెళ్లి, తన ప్రాణాన్ని ఫలంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించ�
Marri janardhan reddy | తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, పదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్పై కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్ష్య సాధింపు చేస్తుందని.. బొగ్గు స్కాంపై సమాధానం చెప్పే దమ్ములేకనే సీఎం రేవంత్ వరుసగా నోటీసుల డ్రా
BRS Denmark President | ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు వంటి నాయకులకు సిట్ నోటీసులు ఇచ్చి విచారణలు జరిపిన తర్వాత, ఇప్పుడు బీఆర్ఎస్ �
Kranthi Kiran | తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడంపై ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నియంతృత్వ పోకడలకు ఇదే నిదర్శనమన్నారు.
ఫోన్ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ, మాజీ ఎంపీ సంతోష్కుమార్ను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. దాదాపు 8 గంటలపాటు ఆయన విచారణ కొనసాగింది.
Phone Tapping Case | 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో.. ఇప్పటికే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించిన సంగతి తెలిసిందే.
కాంగ్రె స్ పార్టీవి మోసపూరిత వాగ్దానాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం మహబూబాబాద్లోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభు త్వ ప్రజావ్యతిరేక విధ
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఏడు గంటల పాటు విచారించిన సిట్ అధికారులు తడబాటు, తొట్రుపాటుకు గురైనట్టు తెలిసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ అంటూ కేటీఆర్ను పిలిచిన పోలీస్ అధికారుల�
ఫోన్ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ను అవసరమైతే మళ్లీ పిలుస్తామని స్పెషల్ సిట్ చీఫ్ సజ్జనార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పంజాగుట్ట పోలీస్స్టేషన్లో
RS Praveen Kumar | తెలంగాణ ప్రజల భద్రతతో పోలీసు అధికారులు ఆడుకుంటున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. తమ పోస్టింగ్ల కోసం పోలీసులు వికృత క్రీడలో భాగస్వాములయ్యారని తెలిపారు.