బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి టీ హరీశ్రావుపై పంజాగుట్ట పోలీసులు పెట్టిన ఫోన్ట్యాపింగ్ కేసులో డీసీపీ, ఏసీపీలపై మరో నిందితుడు టీ వంశీకృష్ణ సంచలన ఆరోపణలు చేశారు. డీసీపీ విజయ్కుమార్, ఏసీపీ మోహన్కుమార్
ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్గౌడ్ ఫిర్యాదు ఆధారంగా పంజాగుట్ట పోలీసులు నమోదు చేసిన కేసులో దర్యాప్తు నిలిపివేస్తూ ఇచ్చిన ఆదేశాలను సవరించాలని కోరుతూ పోలీసులు గురువారం
నిప్పులు చెరిగింది. హరీశ్రావుతోపాటు మాజీ పోలీసు అధికారి రాధాకిషన్రావుపై దర్యాప్తు నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఈ కేసులో వారిద్దరినీ అరెస్ట్ చేయరాదంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వ
రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్గౌడ్ పెట్టిన ఫోన్ట్యాపింగ్ కేసులో ఇద్దరు నిందితుల బెయిలు పిటిషన్లను త్వరగా పరిషరించాలని కింది కోర్టుకు హైకోర్టు సూచించింది.
ఫోన్ట్యాపింగ్ ఆరోపణల కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ముగ్గురు నిందితులను కస్టడీకి అప్పగించాలని పంజాగుట్ట పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఫోన్ల ట్యాపింగ్ కేసులో రెండో ముద్దాయి ప్రణీత్రావుకు ఒకటో అదనపు జిల్లా కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష చొప్పున ఇద్దరి జామీనులను కోర్టుకు సమర్పించాలని, పాస్పోర్టును జమ చేయాలని పేర�
ఫోన్ట్యాపింగ్పై రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్గౌడ్ ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఇతరులపై పంజాగుట్ట పీఎస్లో నమోదైన కేసులో సాక్షిని ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలోనే విచారణక�
ఫోన్ల ట్యాపింగ్ కేసులో రిమాండ్ ఖైదీగా చంచల్గూడ జైలులో కొనసాగుతున్న దుగ్యాల ప్రణీత్రావు రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై మంగళవారం ఆయన తరఫున న్యాయవాది ఉమామహేశ్వరరావు 1వ అదనపు జిల్లా కోర్టులో వాదనలు పూ�
Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో ప్రస్తుతం ప్రణీత్రావు చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బెయిల్ పిటిషన్పై మంగళవ
ఫోన్ల ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిలు కోసం ‘ఐన్యూస్' ఎండీ శ్రవణ్ కుమార్ దాఖలు చేసుకున్న పిటిషన్పై శుక్రవారం హైకోర్టులో వాదనలు పూర్తయ్యాయి. శ్రవణ్ కుమార్ ప్రస్తుతం విదేశంలో ఉన్నప్పటికీ తనకు సంబ
ఫోన్ల ట్యాపింగ్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ అధికారి దుగ్యాల ప్రణీత్కుమార్ అలియాస్ ప్రణీత్రావును శుక్రవారం చంచల్గూడ జైలు అధికారులు నాంపల్లిలోని 14వ అద�
రియల్ఎస్టేట్ వ్యాపారి చక్రధర్గౌడ్ చేసిన ఫిర్యాదుపై పంజాగుట్ట పోలీస్స్టేషన్లో నమోదైన ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితునిగా ఉన్న మాజీ పోలీస్ అధికారి రాధాకిషన్రావును అరెస్టు చేయరాదని పోలీసులకు హ
ఫోన్ ట్యాపింగ్ కేసు లో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అ ధికారి ప్రణీత్కుమార్ అలియాస్ ప్రణీత్రా వు తరఫున మొదటి అదనపు జిల్లా కోరు లో బుధవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.