రియల్ఎస్టేట్ వ్యాపారి చక్రధర్గౌడ్ చేసిన ఫిర్యాదుపై పంజాగుట్ట పోలీస్స్టేషన్లో నమోదైన ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితునిగా ఉన్న మాజీ పోలీస్ అధికారి రాధాకిషన్రావును అరెస్టు చేయరాదని పోలీసులకు హ
ఫోన్ ట్యాపింగ్ కేసు లో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అ ధికారి ప్రణీత్కుమార్ అలియాస్ ప్రణీత్రా వు తరఫున మొదటి అదనపు జిల్లా కోరు లో బుధవారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
Harish Rao | ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు క్వాష్ పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా హరీశ్రావును అరెస్ట్ చేయొద్దన్న మధ్యంతర ఉత్తర్వులన�
ఫోన్ల ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ అధికారి రాధాకిషన్రావుకు జైలు నుంచి విముక్తి లభించింది. ఆయనకు హైకో ర్టు షరతులతో కూడిన బెయిల్ మం జూరు చేయడంతో శుక్రవారం చంచల్గూడ జైల
Phone Taping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్బీఐ అధికారి రాధాకిషన్రావు శుక్రవారం జైలు నుంచి విడుదలయ్యారు. మద్యంతర బెయిల్పై విడుదలైన అదనపు ఎస్పీ భుజంగరావు కోర్టు ఎదుట హాజరయ్యారు.
పలువురు విపక్ష నేతలతోపాటు న్యాయమూర్తులు, ఉన్నతాధికారుల ఫోన్లను ట్యాపింగ్ చేశారనే కేసులో సస్పెండైన మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు, మాజీ ఓఎస్టీ పీ రాధాకిషన్రావుకు హైకోర్టు గురువారం షరతులతో కూడిన బెయిలు మం
ఫోన్ల ట్యాపింగ్ కేసులో సస్పెన్షన్కు గురైన అదనపు ఎస్పీ తిరుపతన్నకు ఊరట లభించింది. గత 10 నెలలుగా జైలులో ఉన్న ఆయనకు సుప్రీంకోర్టు సోమవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్రావుకు మరోసారి ఊరట లభించింది. ఆయనను అరెస్టు చేయొద్దని గతంలో పంజాగుట్ట పోలీసులకు జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది. ఈ కేసును కొట్టేయాలని, ఈలో�
ఫోన్ల ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్రావుకు మరోసారి ఊరట లభించింది. ఆయనను అరెస్టు చేయరాదని గతంలో జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు పొడిగించింది.
ఫోన్ల ట్యాపింగ్ కేసులో రిమాండ్లో ఉన్న మాజీ పోలీస్ అధికారులు ప్రణీత్రావు, తిరుపతన్న, రాధాకిషన్రావును చంచల్గూడ జైలు అధికారులు సోమవారం నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.
ఫోన్ల ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావుకు హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఆయ న మామ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా ఈ నెల 25 ఉదయం 10 నుంచి 28 సాయం త్�
ఫోన్ల ట్యాపింగ్ కేసులో రిమాండ్ ఖైదీలుగా కొనసాగుతున్న మాజీ పోలీస్ అధికారులు ప్రణీత్రావు, తిరుపతన్న, రాధాకిషన్రావును సోమవారం చంచల్గూడ జైలు అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు.