ఫోన్ల ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీ భుజంగరావు మధ్యంతర బెయిల్ గడువు శనివారంతో ముగియనున్నది. వైద్య కారణాల రీత్యా ఇప్పటివరకు ఆయన బెయిల్ను మూడుసార్లు పొడిగించిన నాంపల్లి కోర్టు.. ఈ గడువు ముగిసిన వెంటనే తమ
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న అడిషినల్ ఎస్పీ మేకల తిరుపతన్న బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై గురువారం విచారణ జరిపిన జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర�
ఫోన్ల ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్రావుతోపాటు మరో నిందితుడు, ఓ మీడియా సంస్థ ప్రతినిధి శ్రావణ్కుమార్ను అరెస్టు చేసేందుకు ఇంటర్పోల్�
సిర్పూర్(టీ) సాంఘిక సంక్షేమ గురుకుల (బాలుర) పాఠశాల-కళాశాల జ్వరాలతో మంచం పట్టింది. 34 మంది విద్యార్థులు జ్వరంతో బాధపడుతుండగా ప్రిన్సిపాల్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద�
ఫోన్ల ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న అదనపు ఎస్పీ భుజంగరావు ప్రస్తుతం మధ్యంతర బెయిల్పై కొనసాగుతున్న నేపథ్యంలో బుధవారం ఆయన ఒక్కరే నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు.
ఫోన్ల ట్యాపింగ్ కేసులో రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న అదనపు ఎస్పీ భుజంగరావుకు 15 రోజులపాటు మధ్యంతర బెయిల్ లభించింది. ఆయన ఆరోగ్యం సరిగా లేకపోవడంతో చికిత్స నిమిత్తం ఈ నెల 31 వరకు షరతులతో కూడిన మధ్యంతర బెయిల�
ఫోన్ట్యాపింగ్ కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్రావు, టాస్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావు తరఫున దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై బుధవారం వాదనలు ముగిశాయి. ఫోన్ట్యాపింగ్ కేసులో ప�
ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసు అధికారులు కోర్టుకు రిపోర్టును సమర్పించకపోవడంపై 12వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన నిందితుడు ప్రభాకర్రావు, మీడియా ప్రతినిధ
ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తి వివరాలతో కౌంటర్ వేస్తామని రాష్ట్ర ప్ర భుత్వం హైకోర్టుకు తెలిపింది. ఇప్పటికే పోలీస్ కమిషనర్ వేసిన కౌంటర్లోని వి షయాలను అన్వయించుకోబోమని స్ప ష్టం చేసింది.
ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో నిందితులకు మరోసారి చుక్కెదురైంది. ఈ కేసులో డిఫాల్ట్ బెయిల్ కోసం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ అధికారి ప్రణీత్రావు, అదనపు ఎస్పీలు భుజంగరా వు, తిరుపతన్న దాఖలు