ఫోన్ల ట్యాపింగ్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావును మరో కేసులో 10రోజుల పాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట జూబ
ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అధికారి ప్రణీత్రావు, అదనపు డీఎస్పీలు భుజంగ్రావు, తిరుపతన్న తరఫున దాఖలైన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ల (తప్పనిసరిగా)పై 14వ అదనపు చీఫ్ మెట్రోపాలి
ఫోన్ల ట్యాపింగ్ కేసులో పోలీసులు మరో ముందడుగు వేశారు. నిందితులపై తాజా చార్జిషీట్ను దాఖలు చేయడంతోపాటు ఇప్పటివరకు గోప్యంగా ఉంచిన సాక్ష్యాధారాలను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమక్షంలో మంగళవారం నాం
ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్ను కోర్టు వెనక్కి పంపింది. చార్జిషీట్లో తప్పులు దొర్లాయని సరిచేసి సమర్పించాలని అధికారులను కోర్టు ఆదేశించింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్కుమార్, అదనపు డీఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నల తరఫున దాఖలు చేసిన మాండెటరీ (తప్పనిసరి) బెయిల్ పిటిషన్లను కోర్టు గురువారం తిరస్కరించింది.
ఫోన్ల ట్యాపింగ్ కేసులో బెయిల్ కోసం అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న దాఖలు చేసుకున్న పిటిషన్లపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) బుధవారం కోర్టులో కౌంటర్ వేశారు.