ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ అధికారి ప్రణీత్రావు, అదనపు డీఎస్పీలు భుజంగ్రావు, తిరుపతన్న తరఫున దాఖలైన డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ల (తప్పనిసరిగా)పై 14వ అదనపు చీఫ్ మెట్రోపాలి
ఫోన్ల ట్యాపింగ్ కేసులో పోలీసులు మరో ముందడుగు వేశారు. నిందితులపై తాజా చార్జిషీట్ను దాఖలు చేయడంతోపాటు ఇప్పటివరకు గోప్యంగా ఉంచిన సాక్ష్యాధారాలను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమక్షంలో మంగళవారం నాం
ఫోన్ ట్యాపింగ్ కేసులో పంజాగుట్ట పోలీసులు దాఖలు చేసిన చార్జిషీట్ను కోర్టు వెనక్కి పంపింది. చార్జిషీట్లో తప్పులు దొర్లాయని సరిచేసి సమర్పించాలని అధికారులను కోర్టు ఆదేశించింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్కుమార్, అదనపు డీఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నల తరఫున దాఖలు చేసిన మాండెటరీ (తప్పనిసరి) బెయిల్ పిటిషన్లను కోర్టు గురువారం తిరస్కరించింది.
ఫోన్ల ట్యాపింగ్ కేసులో బెయిల్ కోసం అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న దాఖలు చేసుకున్న పిటిషన్లపై పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) బుధవారం కోర్టులో కౌంటర్ వేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న డీసీపీ రాధాకిషన్రావుకు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి పొట్లపల్లి సరోజనాదేవి (99) సోమవారం కరీంనగర్లోని కుమార్తె ఇంట్లో అనారోగ్యంతో మృతిచెం�
కొంతమంది తెలంగాణ పోలీసు అధికారులు రాజకీయ నేతలతోపాటు న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారంటూ కొన్ని ఇంగ్లిష్, తెలుగు దినపత్రికల్లో వచ్చిన వార్తలను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయి చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న పోలీస్ అధికారులు భుజంగరావు, తిరుపతన్నల తరఫున దాఖలైన రెండో బెయిల్ పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని ఒకటవ అదనపు సెషన్స్ కోర్టు �
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరుతో వివిధ శాఖల అధికారులు అభద్రతాభావంతో సతమతం అవుతున్నట్టు సచివాలయ వర్గాలు చెప్తున్నాయి. భవిష్యత్తును అంచనా వేయకుండా దూకుడుగా నిర్ణయాలు తీసుకోవడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థిత