న్ల ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్రావుతోపాటు ఓ మీడియా సంస్థ యజమాని శ్రావణ్ అరెస్టుకు నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి.
ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్రావును అరెస్టు చేసేందుకు వారెంట్ జారీ చేయాలని కోరుతూ నాంపల్లిలోని 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటి�
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతున్నదని, ప్రభాకర్రావుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయలేదని నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరస్టై విచారణ ఎదుర్కొంటున్న టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావుపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో బుధవారం మరో కేసు నమోదైంది.
ఫోన్ల ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు బంజారాహిల్స్ స్టేషన్లో ఆదివారం వరుసగా నాలుగో రోజు ఆయనను ప్రశ్నించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావును కోర్టు అనుమతితో విచార ణ కోసం గురువారం కస్టడీలోకి తీసుకున్నామని వెస్ట్జోన్ డీసీపీ విజయ్కుమార్ చెప్పారు. ఈ నెల 10 వరకు ఆయనను కస్డడీ
ఉత్తరాలు, టెలిఫోన్ (మొబైల్స్, ల్యాండ్లైన్స్), ఇంటర్నెట్ కమ్యూనికేషన్ (ఈ- మెయిల్, చాట్స్ మొదలైనవి)ను ట్యాపింగ్ చేసే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారతదేశ చట్టాలు కల్పించాయి.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై నిరాధార, సత్యదూరమైన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడె�
ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టయిన మాజీ డీసీపీ రాధాకిషన్ను 10 రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు సోమవారం నాంపల్లిలోని 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ �