ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై నిరాధార, సత్యదూరమైన ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడె�
ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టయిన మాజీ డీసీపీ రాధాకిషన్ను 10 రోజులపాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరుతూ పోలీసులు సోమవారం నాంపల్లిలోని 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ �
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ శుక్రవారం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొదట ఆయనకు గాంధీ దవాఖానలో వైద్యపరీ�
ఫోన్ట్యాపింగ్ వ్యవహారం కేసులో మరో అధికారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన విచారణాధికారులు టాస్క్ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావును గురువారం రాత్రి అరెస్టు చేశారు.
Bakka Judson | తెలంగాణలో కొనసాగుతోన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి పక్కన ఉన్నోళ్లే ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారని జడ్సన్ మీడియాకు త
మాజీ డీఎస్పీ ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రణీత్రావుతోపాటు (DSP Praneeth Rao) మరో ఇద్దరు అధికారులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.
ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారంలో (Phone Tapping Case) అరెస్టయిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసులో పలువురు అధికారుల ఇండ్లలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్రావు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఓ టీవీ చానెల్ ప్రతినిధి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు జరిపినట్టు సమాచారం.
ముంబై : ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వాంగ్మూలాన్ని ముంబైలోని కోలాబా పోలీసులు రికార్డు చేశారు. కోలాబా పోలీసులు కేసు విషయమై ఆయనకు శుక్రవారం రౌత్ను స్టేట్మెంట్ రికార్డు చేసేందుకు �