KCR | రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఓటమి నుంచి రాష్ట్ర ప్రజల జీవితాలు గెలుపు దిశగా పయనించాలి అని కేసీఆర్ ఆకాంక్షించారు.
Rain in Hyderabad | హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈ వర్షానికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. పలు చోట్ల రహదారులపై వర్షపు నీరు నిలిచిపోయిం
బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి మాతృమూర్తి చర్లకోల లక్ష్మమ్మ మరణించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Real Estate | కాంగ్రెస్ సర్కార్ హయాంలో రియల్ వ్యాపారం ఢమాల్ అయింది. దీంతో అత్యవసరాల కోసం ఆస్తులు అమ్ముకోవాలంటే నానా తంటాలు పడాల్సి వస్తుంది. దీంతో చేసేదేమీ లేక ఒకరు తన సింగిల్ రూమ్ను లక్కీ డ్రా వేశాడు.
కేసీఆర్ పాలన (KCR) గురించి నోరు పారేసుకునే వారికి జాతీయ నేర గణాంక విభాగం నివేదిక చెప్పపెట్టు సమాధానమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. 2014లో రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ నేడు 14
రాష్ట్రంలో అంతులేని అరాచకత్వమూ, అపరిమితమైన అజ్ఞానమూ రాజ్యమేలుతున్నాయని రేవంత్ ప్రభుత్వం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్ సర్కార్ కాదిది.. సర్కస్ అ�
గ్రూప్ -1 పోస్టుల పరీక్షల నిర్వహణలోనే కాదు, నియామకాల్లోనూ అక్రమాలు జరిగాయా? అంటే అవుననే అనిపిస్తున్నది. మెదక్ జిల్లాకు చెందిన ఓ మహిళా అభ్యర్థికి డీఎస్పీగా ఉద్యోగ నియామక పత్రమిచ్చి, ఆ వెంటే రద్దుచేసిన ఘట
త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మంగళవారం ప్రకటించారు.
పదేండ్ల కేసీఆర్ పాలనలో అన్నదాతల బలవన్మరణాలు గణనీయంగా తగ్గిపోయాయి. 2015లో 1209 రైతు ఆత్మహత్యలు నమోదు కాగా, అవి 2023 నాటికి 48కి తగ్గిపోయినట్టు ఆ నివేదిక పేర్కొన్నది. రైతు ఆత్మహత్యలు లేని తెలంగాణ రాష్ర్టాన్ని చూడా
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్లోని రూ.వేల కోట్ల విలువైన భూములను కాజేసేందుకు ప్రైవేట్ వ్యక్తులు చేసిన ప్రయత్నాలు వీగిపోయాయి. సర్వే నంబర్ 50లోని ఆ 57.09 ఎకరాలు ప్రభుత్వ భూములేనని హైకోర్�
తల్లిదండ్రులను ఎవ్వరూ నిర్లక్ష్యం చేయొద్దని, జీవితంలో రుణం తీర్చుకోలేనివారు ఎవరైనా ఉన్నారంటే వారు తల్లిదండ్రులు మాత్రమేనని డీజీపీ జితేందర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. మంగళవారం పోలీసు అకాడమీలో ర
రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు తీసుకోవడం సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నది. అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో రూ.2.43 లక్షల కోట్ల రుణ సమీకరణ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్�
136 ఏండ్లకు పైగా చరిత్ర గల సింగరేణి సంస్థను కాంగ్రెస్ సర్కారు నిర్వీర్యం చేస్తున్నది. సంస్థను వాడుకుని వదిలేస్తున్నది. సంస్థకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించడంలేదు. కార్మిక సంఘాల కథనం ప్రకారం ఈ బకాయి�