కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రులశాఖ ఏర్పాటు చేయడంతోపాటు, ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ వ�
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో గులాబీ జెండా రెపరెపలాడింది. మూడో విడత ఎన్నికల్లో 1,010 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి వెన్నపురెడ్డి మోహన్రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందాడు. కేసీఆర్ కాళేశ్వరం
పల్లెల అభివృద్ధికి పార్టీలకతీతంగా ఐక్యంగా పనిచేయాలని నూతన సర్పంచ్లు, వార్డు సభ్యులకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. ప్రజల తీర్పును బాధ్యతగా స్వీకరించి పారదర్శక పాలన�
KTR | సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అద్భుత విజయం సాధించిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల గడ్డ మరోసారి గులాబీ అడ్డా అని రుజువైందని హర్షం వ్�
KTR | రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు నుంచే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ ఎన్నికల తీర్పు తర్వాత కాంగ్రెస్ పార�
GHMC | జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ మ్యాప్, జనాభా వివరాలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలని హైకోర్టు ఆదేశించింది. 24 గంటల్లోగా ఆ వివరాలను అధికారిక వెబ్సైట్లో ఉంచాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ తిరస్కరించడం పట్ల మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ తీవ్రంగా ఖండించారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యాన
KTR | ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ సాక్షిగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ నిలు�
Harish Rao | కేసీఆర్ సీఎం కావాలని.. బీఆర్ఎస్ మళ్లీ రావాలని పల్లె ప్రజలు తీర్పునిచ్చారని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ప్రజల్లో వివ్వసనీయత కోల్పోయాని తెలిపారు.
GHMC | జీహెచ్ఎంసీ డివిజన్ల సంఖ్య పెంపునకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి.
Sarpanch | రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్ల అపాయింట్మెంట్ డే వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20వ తేదీన కొత్త సర్పంచ్ల ప్రమాణస్వీకారం జరగాల్సి ఉంది.
రాష్ట్రంలో తుది దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు (Grama Panchayathi Elections) ప్రశాంతం కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియనుంది. అనంతరం ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తారు. రాష్ట్ర వ్�
రాష్ట్రంలో తుది విడత పంచాయతీ ఎన్నికల (Panchayathi Elections) పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగియనుంది. భోజన విరామం తర్వాత 2 గంటలకు ఓట్ల లిక్కింపు ప్రారంభిస్తారు. అనంతరం వ�
పంచాయతీ ఎన్నికల (Panchayathi Elections) తుది విడత పోలింగ్ (Polling) కొనసాగుతున్నది. ఉద యం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగనుంది. తుది విడత పోరులో 31 జిల్లాల్లోని 3,752 సర్పంచ్ స్థానాలకుగాను 12,652 మంది అభ్యర్