జాతీయ స్థాయిలో ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాటు చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశి
కాంగ్రెస్ సర్కార్ మరో వింత నిర్ణయం తీసుకొనేందుకు సిద్ధమైంది. ఎస్సీ గురుకుల సొసైటీలోని అకడమిక్ పోస్టులను సైతం పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్తో భర్తీ చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తున్
ఎనిమిదో తరగతి చదువుతున్న చాలామంది విద్యార్థులు రెండో తరగతి పాఠాలను చదవలేకపోతున్నారు. గణిత సమస్యలను పరిష్కరించలేకపోతున్నారు. కానీ పదో తరగతిలో ఏటా 90 శాతానికిపైగా ఉత్తీర్ణత. రెండో తరగతి పాఠాలను చదవలేనివా�
Bandi Bhageerath | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పోక్సో కేసుకు సంబంధించిన కీలక ఆధారాలను నిందితుడు బండి భగీరథ్ మాయం చేసినట్లుగా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో ఎవిడెన్స్ మాయం చేసిన నేరం కింద సెక్షన్ 238
Condom in Beer | సిద్దిపేట జిల్లాలో ఓ మందుబాబుకు షాకింగ్ ఘటన ఎదురైంది. వేసవికాలంలో చల్లగా బీర్ తాగుతుంటే.. ఆ బాటిల్లో కండోమ్ ప్యాకెట్ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో స్థానికంగా కలకలం రేపింది.
Road Accident | యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భువనగిరి బైపాస్ వద్ద హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన ఓ లారీ బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందార
Congress | పింఛన్ ఇప్పిస్తానని నమ్మించి తన ఇంటి స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటూ జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్కు చెందిన వృద్ధురాలు ముస్సె గంగవ్వ మంగళవారం కలెక్టర్ సత్యప్రసాద
Bandi Bhageerath | పోక్సో కేసులో ప్రధాన నిందితుడు బండి భగీరథ్ ఇప్పటికే జైలుకు వెళ్లగా అతడికి సహకరించిన వారికీ నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
Bhatti Vikramarka | భట్టి విక్రమార్కను డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించేందుకు ముఖ్యనేత వేసిన స్కెచ్ గురించి ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపింది. ఈ నేపథ్యంలోనే భట్టి విక్రమార్క �
CESS | తెలంగాణలోనే ఏకైక సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంస్థ (సెస్) కాంగ్రెస్ సర్కార్ కుట్రలకు బలి అవుతున్నది. గత మార్చి 31న లైసెన్స్ గడువు ముగియగా.. టీజీఎన్పీడీసీఎల్ గత ఏప్రిల్ 1 నుంచి తన ఆధీనంలోకి తీస�
పీఎం కుసుమ్ కింద చేపట్టిన సోలార్ పవర్ ప్రాజెక్ట్ల కమిషనింగ్ గడువును వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు పొడిగించారు. ఈ మేరకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) మంగళవారం ఆర్డర్ పాస్ చేసింది.
తెలంగాణ నేల నల్లరేగడి మట్టికి, నాణ్యమైన పత్తి సాగుకు దశాబ్దాల చరిత్ర ఉన్నది. ఒకప్పుడు వరంగల్ నగరం వస్త్ర పరిశ్రమకు నిలయంగా ఉండేది. 1934లో ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ స్థాపించిన ఆజంజాహి మిల్లు దాదాపు