ఈయన పేరు చెవుల భాస్కర్. హుజూరాబాద్ మండలం రంగాపూర్ స్వగ్రామం. వరికోతల సీజన్లో హార్వెస్టర్ నడుపుతుంటాడు. రోజుకు 80 లీటర్ల చొప్పున డీజిల్ ఉంటేనే పొద్దంతా హార్వెస్టర్ నడుస్తుంది. రెండు రోజుల నుంచి పెట�
ఇంధనం కొరత వల్ల రాష్ట్రంలో వాహనదారులు ఇబ్బందులు పడు తున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ యు ద్ధం కొనసాగుతుండ టం, చమురు నౌకలు తగినన్ని చేరుకోకపోవడం, దానికితోడు ఐదు రాష్ర్టాల ఎన్నికలు ముగిసిన వెంటనే చమురు ధరలను కే�
గన్నీ సంచులు లేవు.. లారీలు లేవు.. కొనుగోలు కేంద్రాలు లేవు.. ఉన్నచోట ప్రయోజనంలేదు.. కొనుగోలు చేసిన మక్కలు పెట్టేందుకు గోదాముల్లేవు.. గన్నీ సంచుల కోసం రాత్రీపగలు తేడా లేకుండా పడిగాపులు.. పీఏసీఎస్ కేంద్రాల వద్�
తెలంగాణలోని మాజీ సైనికులకు అత్యధిక ఎంప్లాయిమెంట్ కల్పన కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సైనిక సంక్షేమ శాఖ నూతన డైరెక్టర్ బ్రిగేడియర్ ఎన్ఆర్ బాబు కోరారు.
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) హైదరాబాద్ జోనల్ హెడ్గా నియమితులైన ఎంవీఎస్ సుధాకర్ మంగళవారం ఉద్యోగ పదవీ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ జోన్ పరిధిలో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ ఉ�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన రూ.4వేల పింఛ న్ హామీ సంగతేమో కానీ, పెండింగ్లో ఉన్న రూ.2వేల పింఛన్లు మంజూరు చేయాలనివి తంతువులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా 1991వ బ్యాచ్కు చెందిన సీవీ ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. తెలంగాణలో అనురాగ్శర్మ, మహేందర్రెడ్డి తర్వాత పూర్తికాలపు డీ�
బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలను లండన్లో ఘనంగా నిర్వహించారు. ‘జై తెలంగాణ, జై కేసీఆర్' నినాదాల మధ్య కేట్ కట్ చేసి వేడుకలను జరుపుకొన్నారు. ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి.
‘యువత కేవలం ఓటర్లుగానే కాదు, దేశ భవిష్యత్తును నిర్దేశించే నాయకులుగా ఎదగాలి. రాజకీయాలపై ఉన్న అపోహలను వీడి, వ్యవస్థలో భాగస్వాములు కావాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిశానిర్దేశం చేశా
సజ్జాపూర్ చామదుంప భౌగోళిక గుర్తింపు దరఖాస్తును చెన్నై జీఐ రిజిస్ట్రీ మంగళవారం ఆమోదించింది. తెలంగాణ జీఐ మ్యాన్గా పేరుగాంచిన సుభాజిత్ సాహా, హెడ్ లీగల్, రిజల్యూట్ 4ఐపీ ఈ దరఖాస్తు దాఖలు చేశారు.
ఓ వైపు ప్రైవేట్ కంటే ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలల జోరు నడుస్తుంటే.. కాంగ్రెస్ సర్కార్ మాత్రం పోస్టులను భర్తీ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, �
జనగామ జిల్లా జఫర్గఢ్ ఖిల్లా దిగువన పాటిగడ్డపై ప్రాచీన జైన బసది అవశేషాలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు, వేల్పుగొండ వాసి సముద్రాల రాజు గుర్తించారు. రాష్ట్రకూటుల కాలానికి చెందిన ఈ ప్రాంత చరిత్రకు స