Mahesh Kumar Goud | సీఎం రేవంత్రెడ్డికి, తనకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని, ఇద్దరి మధ్య మంచి సఖ్యతే ఉన్నదని, దొంగచాటున ఫిర్యాదులు చేసుకొనే అవకాశం కాంగ్రెస్లో లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ పేర్కొన్నా�
Gurukul Teacher | అడ్మిషన్ల కోసం ఇప్పటికే మైనారిటీ గురుకులాల టీచర్లను ఒత్తిడికి గురిచేస్తున్న ప్రభుత్వం.. ఇదే కోవలో మరో వివాదాస్పద నిర్ణయం తీసుకొన్నది. గురుకుల ఉపాధ్యాయులు రాత్రివేళ రెండు గంటలపాటు విద్యార్థుల వస�
రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాల సంఖ్య పెరుగడంతో ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని, సంఘాల కార్యకలాపాల్లో సంస్కరణలు చేపట్టాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీల జాయింట్ యాక్షన్ కమిటీ (హెచ్జేహెచ్ఎస్జేఏసీ ) ప్రభుత్వానిక�
తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా తన జీవితాన్ని అంకింతం చేసిన మహోన్నత వ్యక్తి దివంగత ఆచార్య జయశంకర్ అని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ కొనియాడారు. తెలంగాణ సిద్ధాం
తెలంగాణ సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ సార్ తన జీవితాన్ని అంకితమిచ్చారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ శ్లాఘించారు. తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో గురువారం బషీర్బాగ్ దేశోద్ధారక భవన్లో జయశంకర్ జయం�
బీఆర్ఎస్ సర్కార్ 50 ఏండ్లు నిండిన ప్రతి గీత కార్మికుడికి నెలనెలా రూ.2,016 పింఛన్ అందజేసిందని, బీమా పరిహారాన్ని రూ.5 లక్షలకు పెంచి కార్మికుల కుటుంబాలను ఆదుకున్నట్టు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పేర్క�
రాష్ట్ర ప్రభుత్వం విద్య కోసం కేవలం 5.98 శాతం మాత్రమే నిధులు ఖర్చు చేస్తున్నట్టు ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసిందని, దీనినిబట్టి తెలంగాణ విద్యార్థులను చదువుకు దూరం చేయాలనే దురాలోచనలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్
హస్తిన పీఠాన్ని శాసించి తెచ్చుకున్న తెలంగాణ మళ్లీ ఢిల్లీ పార్టీల చేతుల్లో తల్లడిల్లుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. మూడు తరాలను ముంచిన కాంగ్రెస్ కబంధహస్తాల�
సీనియర్ ఐఏఎస్ అధికారి, ఆర్థికశాఖ ప్రధానకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియాపై తెలంగాణ హైకోర్టు అరెస్టు వారంట్ జారీచేసింది. గత నెలలోనే వారంట్ జారీ అయినప్పటికీ ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నేతన్నల పొదుపు పథకం ఒకడుగు ముం దుకు రెండు అడుగులు వెనక్కి అన్న చందంగా అమలవుతున్నది. ప్రభుత్వ అలసత్వం వల్ల చేనే త చేయూత పథకం నీరుగారుతున్నది. గతంలో మూడేండ్ల పాటు ఉన్న పథకానికి కోత పెట్టి రెం డేండ్లకు కుదిం
అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తలమడుగు మండలం పల్లి(బీ) గ్రామానికి చెందిన రైతు మోతే అశోక్ (48) తనకున
పొలం పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు తీగలు తగలడంతో షాక్కొట్టి ఇద్దరు రైతులు మృతి చెందారు. ఈ ఘటనలు నిర్మల్, సూర్యాపేట జిల్లాల్లో చోటుచేసుకున్నా యి. నిర్మల్ జిల్లా తానూర్ మండలం మహాలింగి గ్ర�