Rains | వాయువ్య బంగాళాఖాతం ఒడిశా సమీపంలో ఏర్పడ్డ అల్పపీడనం క్రమంగా బలపడుతుండడంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
ఉత్తర తెలంగాణలో సాగునీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చుతోందని, ఎండిపోయిన చెరువులను నింపేందుకు ప్రభుత్వం తక్షణమే కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంపులను ప్రారంభించాలని బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధ�
తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు ‘వాటర్ సెక్యూరిటీ ఎమర్జెన్సీ’ ప్రకటించాల్సిన సమయం ఆసన్నమైంది. చరిత్రలో కొన్ని సందర్భాలు వస్తాయి. ఆ సమయంలో ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ఒక తరం భవిష్యత్తును నిర్ణయిస్తాయి.
‘ఆధార్ కార్డు వివరాలు వెల్లడించడం పూర్తిగా ఐచ్ఛికం. మీ ఇష్టముంటేనే ఇవ్వండి.. బలవంతం లేదు..’ ఇది సుప్రీంకోర్టు మొదలుకొని ఎన్నికల కమిషన్ వరకు అందరూ చెప్పే ముచ్చట.
బకాయిలు అందక అద్దె వాహనాల డ్రైవర్లు 18నెలలుగా పస్తులుంటున్నా ప్రభుత్వానికి పట్టదా..? అని తెలంగాణ హైర్ వెహికిల్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు.
రేవంత్రెడ్డి తెలంగాణ సీఎమ్మా? లేక ఏపీ సీఎం చప్రాసియా? తెలియడం లేదని, ఆయన పాలనలో కాళేశ్వరం నీటి నుంచి ఐటీ పరిశ్రమల వరకు అన్నీ ఆంధ్రాకే ధారాదత్తం చేస్తున్నారని, దీంతో రేవంత్ పాలనలో రాష్ట్ర ఐటీ, ఫార్మా రంగ�
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతున్నది. సొంత వనరుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో ఘోరంగా విఫలమైన రేవంత్రెడ్డి సరార్.. తెలంగాణను అప్పుల ఊబిలోకి నెడుతున్నది. ఈ నెలలో ఇప్పటికే ఏకంగా రూ.12,500 కోట
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాల జాతర అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. ఈ మేరకు ప్రజలకు బుధవారం ఒక ప్రకటనలో పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ దాఖలు చేసిన దావాలో సుప్రీంకోర్టు తాజాగా ప్రతివాదులందరికీ సమన్లు జారీ చేసింది. 28 రోజుల్లోగా కోర్టు ముందు హాజరు కావాలని వారికి స్పష్టం చేసింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ద్వేషానికే అధిక ప్రాధాన్యమిస్తున్నారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. బుధవారం తెలంగాణ భవన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ర�
రూ. 2 వేల కోట్ల పెట్టుబడితో ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పునరుద్ధరణకు కేంద్రమంత్రి సానుకూలత వ్యక్తం చేసినట్టు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. పదేండ్లుగా బ�
కాళేశ్వరంలో నీళ్లు నింపకపోవడం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉద్దేశపూర్వకంగా చేస్తున్న నేరపూరిత చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎల్ నినో లాంటి తీవ్ర కరువు పరిస్థితుల్లో�
ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం చాలా కష్టమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ స్పష్టం చేశారు.