ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి మండిపడ్డారు. సిట్ కేసు.. ఓ లొట్టపీసు కేసు అని ఎద్దేవా చేశారు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ను విచారణల పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు.
అందుకే తెలంగాణ సాధకుడు కేసీఆర్కు ఇచ్చిన నోటీసులకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలిపారని చెప్పారు. కానీ, పోలీసులు ఎకడికకడ వారిని అణచివేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.