CMRF | ముఖ్యమంత్రి సహాయని నిధి చెక్కును శనివారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అనుమతితో ఆయన తమ్ముడు బాధితుడి కుటుంబానికి అందజేశారు.
ఆపదలో ఉన్న పేదలకు అండగా ఉంటామని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. షాద్నగర్లోని ఎమ్మెల్సీ క్యాంపు కర్యాలయంలో నందిగామ, కొత్తూరు, కొందుర్గ్, చౌదరిగూడ, ఫరూఖ్నగర్ మండలాలకు చెందిన పలువురికి శుక్రవ�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో విద్యార్థులు ప్రదర్శించిన శాంతియుత పోరాట పద్ధతి భేష్ అని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అభినందించారు
కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని, పదవులను త్యాగం చేసి తెలంగాణవాదం ఉన్నదని చాటిచెప్పిన ఘనత కేసీఆర్కే దక్కిందని దీక్షాదివస్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ ర�
మలిదశ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ తెచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో అని ఆమరణ నిరాహార దీక్షకు దిగి ఈ నెల 29కి సరిగ్గా పదిహేనేండ్లు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ ప్రత్యేక
BRS MLC | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డికి భారీ ప్రమాదం తప్పింది. రోడ్డు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. దీంతో పార్టీ శ్రేణులు, కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
కురుమూర్తి ఉత్సవాల్లో భాగంగా బుధవారం మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు స్వామి వారిని దర్శించుకున్నారు. హరీశ్రావు వెంట మాజీ మంత్రులు సిం గిరెడ్డి నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, మాజీ ఎంపీ మన్నె శ్రీనివ
పాలమూరు జి ల్లాలో కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలని, కాంగ్రెస్ కుట్రలను ప్రజలు గమనిస్తున్నారని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే తెలుసుకోవాలని ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి స
సీఎం ఇలాకాలో ఫార్మా బాధిత రైతుల ఆందోళన ఉధృతమైంది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలంలో ఫార్మా కంపెనీల ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే పట్నం
అబద్ధాలను యూట్యూబ్ చానెళ్ల ద్వారా ప్రచారం చేసి, లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు గత ప్రభుత్వంపై విషప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి ఇప్పుడు అవే యూట్యూబ్ చానెళ్లను తక్కువ చేసి మాట్లా�
రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తూ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సీఎం, మంత్రులకు సోయిలేదు కానీ ఢిల్లీకి మాత్రం 20 సార్లు చకర్లు కొట్టారంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ విమర్శించారు.
ఓ దళిత మహిళలపై పోలీసులు వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నదని, రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేకుండా పోయిందని, అంతా లాఠీ పోలీసింగే రాజ్యమేలుతున్నదని, శాంతిభద్రతలపై ప్రభుత్వానికి ఏమా
కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి అన్నారు. మండలంలోని కొల్లూరులో గురువారం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల స మావేశంలో ఆయన మాట్లాడారు.
అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పరితపించిన మహనీయుడు, సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్రాం అని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి అన్నారు.
రాష్ట్ర సాధనకు ఎన్నో పోరాటాలు చేసి జైలు జీవితం గడిపి తెలంగాణను సాధించుకున్నామని.. కేసీఆర్ నాయకత్వంలో మళ్లీ అధికారంలోకి వస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తె లంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్ర�