Harish Rao | రెండు నెలలుగా జీతాలు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న 62వేల అంగన్ వాడీ సోదరీమణుల కష్టాలు మీకు కనిపించడం లేదా..? నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా అంగన్ వాడీలను వేదిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పకుం
కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలన బీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలకే సరిపోయింది. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే గోపన్పల్లి ఫ్లైఓవర్ను ప్�
ధాన్యం కొనుగోళ్లు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల జీవితాలతో అడుకుంటుందని, ప్రభుత్వానికి రైతుల ఉసురు తగలడం ఖాయమని బీఆర్ఎస్ మోటకొండూర్ నాయకులు అన్నారు. మండల కేంద్రంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సోమ�
రెండు, మూడు రోజుల్లో ఈహెచ్ఎస్ ట్రస్టు ఏర్పాటుచేస్తాం. ఏడు రోజుల్లో మార్గదర్శకాలిస్తాం. పది రోజుల్లో కార్డులిచ్చి ఉచిత వైద్యాన్ని అందిస్తాం. ఇదీ ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలకు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హా�
రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమల్లో విఫలమైందని ఎమ్మెల్సీ, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం విమర్శించారు. కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలే
ఖరీఫ్ మొదలైనా ధా న్యం కొనే నాథుడు లేకపోవడంతో రైతులు అరిగోస పడుతున్నారు. సంస్థాన్ నారాయణపురం మండల వ్యాప్తంగా ఇంకా 50 శాతం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే మగ్గుతోంది.
మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) విభజన నిర్ణయం సామాన్య ప్రజల పాలిట శాపంగా మారింది. జీహెచ్ ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించిన తర్వాత ఏదో ఒక రూపంలో పౌరులకు సరికొత్త పరిపాలనా సమస్యలు వెంటాడుతూనే ఉన్నారు
రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అస్తిత్వమే ప్రమాదంలో పడిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మె ల్యే సబితాఇంద్రారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. త్యాగాలు.. పోరాటాల పునాదులతో ఏర్పడిన తెలంగాణలో టీడీపీ, బీ�
రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో తలెత్తే వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులను సిద్ధం చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో నిర్వహించిన సమీక్�
సింగరేణిలో అవినీతిపై ఈనెల 7న మాజీ మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని శ్రీమయి ఫంక్షన్ హాల్లో అవగాహన సదస్సు ను నిర్వహిస్తున్నామని టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షుడు కొప్పుల ఈశ్వర
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామని చెప్పి సీఎం రేవంత్రెడ్డి నయవంచన చేశారని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. జలమండలిలో యూనియన్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస
Unemployee | కాంగ్రెస్ నాయకులకు రాబోయే ఎన్నికల్లో మనం ఎట్లా గెలవాలి.. ఎట్లా ముందుకు పోవాలనేదే ఉంది.. సిగ్గుందా.. అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అంటూ ఓ నిరుద్యోగి ఫైర్ అయ్యాడు.
ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ, నిరంతరం పోరాడుతున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్పై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి వికృతానందం పొందుతున్నదని మాజీ మంత్రి జగదీశ్వర్�
‘ఇప్పటి కిప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పార్టీ 90 సీట్లు కచ్చితంగా గెలుస్తుంది. దమ్ముంటే సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీని రద్దు చేయాలి. ధైర్యముంటే వెంటనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్దాం’ అని బీఆర్ఎస్ వర�