మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలనే డిమాండ్తో జూన్ 1 ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని(సీఎం ఇల్లు) ముట్టడించనున్నట్టు మాజీ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బీఆర్ఎస్ నేతలు ఇటీవల పాదయాత్రకు పిలుపునిచ్చారు. దీంతో రేవంత్రెడ్డి సర్కార్�
Farmers Protest | వనపర్తి మండలం రాజపేటలో ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ రైతులు వనపర్తి–కొత్తకోట వెళ్లే రోడ్డుపై ధాన్యం పోసి నిప్పుపెట్టి తమ నిరనస తెలియజేశారని తెలిసిందే. ప్రభుత్వం పంట కొనుగోలు చేయడం లేదని
రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలోనే రైతులు పరిస్థితి దయనీయంగా మారిందని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ధాన్యం కొనుగోళ్లు లేక రైతులు అరిగోస పడుతున్నారని విమర్శించారు.
ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఎప్సెట్ ఫలితాల్లో బీసీ గురుకుల సొసైటీ విద్యార్థులు ప్రతిభ చాటారు. సొసైటీ నుంచి ప్రవేశ పరీక్షలో 3,781మంది విద్యార్థులు అర్హత సాధించారు.
రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో కూరుకుపోయిందని, ఏటా 70వేల కోట్ల అప్పు అదనంగా వచ్చి చేరుతున్నదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. మార్క్ఫెడ్, సివిల్ సప్లయ్ కార్పొరేషన్లు కూ�
హౌసింగ్ బోర్డు భూములను ఇకపై లీజు ఇవ్వబోమని, వాటి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మిస్తామని, లేకపోతే వేలం ద్వారా అమ్మేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
షెడ్యూల్డ్ కులాల జాబితాలో మొత్తంగా 59 కులాలు ఉన్నాయి. అందులో మాల, మాదిగతోపాటు మరో 57 కులాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎస్సీలకు వేర్వేరుగా మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, ఆయా కులాల అభివృద్ధికి ఏటా రూ.750 కోట్లు కేట
తెలంగాణను ఆర్థికంగా అగ్రపథాన నిలుపుతామన్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రగల్భాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. రాష్ట్ర ఆదాయ మార్గాలను పెంచడంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కంప్ట్రోలర్ అండ్ ఆ�