నిర్మల్ జిల్లాలో 500లకు పైగా చెరువులతోపాటు, శ్రీరాంసాగర్, స్వర్ణ, కడెం, గడ్డెన్నవాగు ప్రధాన ప్రాజెక్టులు ఉన్నాయి. యేటా ఆయా ప్రాజెక్టులు, చెరువుల్లో మత్స్యకారులు ఉపాధి పెంచేందుకు చేప పిల్లలను వదులుతుంటా�
యూరియా యాప్లో లేదు.. షాపులో లేదని, నమోదు చేసుకున్నా నోస్టాక్ ఉంటున్నదని, అలాంటి యాప్ ఎందుకని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రభుత్వాన్ని నిలదీశారు.
సాగునీటి కోసం బీఆర్ఎస్ సమరం మొదలైంది. నాడు కేసీఆర్ పాలనలో ఏడాది పొడవునా కళకళలాడుతూ.. చివరి భూముల వరకు నీళ్లందించిన వరదకాలువ.. నేడు వట్టిపోవడంతో బీఆర్ఎస్ పోరుబాట పట్టింది.
Urea App | యూరి యా కొరతను కప్పిపుచ్చుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడ్డదారులు తొక్కుతున్నదనే విమర్శలొస్తున్నాయి. యూరియా పంపిణీకి సంబంధించి యాప్లో కీలక నిబంధన చేర్చింది. యూరియాను రైతులందరికీ ఒకేసారి అందుబాట�
జర్నలిస్టులను కా్రంగెస్ సర్కార్ దారుణంగా మోసం చేసింది. వీరి సంక్షేమం సంగతి అటుంచి.. ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు హెల్త్కార్డులిస్తామని చెప్పి ఇప్పుడు ఈ విషయాన్ని కూడా పూర్తిగా విస్మరించింది.
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం అమలుచేస్తున్నదని, కానీ కార్మిక సంఘాల నాయకులు కొందరు వాస్తవాలను వక్రీకరిస్తూ కార్మికులు, ప్రజలను తప్పుదోవ పట్టించడం బాధాకరమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి
గోల్కొండ బడా బజార్ మైనార్టీ జూనియర్ కాలేజీలో ఓ విద్యార్థిని బిడ్డకు జన్మనిచ్చి, శిశువును కిటికీ నుంచి బయటకు విసిరేసి ప్రాణాలు తీసిన ఘటన అత్యంత బాధాకరమని మాజీ హోం మంత్రి మహమూద్ అలీ ఆవేదన వ్యక్తం చేశార
బీఆర్ఎస్ హయాంలో కళకళలాడిన ప్రాజెక్టులు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపో సే అవకాశం ఉన్నా.. రేవంత్ సర్కార్ నిర్ల క్ష్యం వల్ల సాగు, తాగునీటికి కష్టాలు తప్పడంలేదు.
మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్కు కాంగ్రెస్ ప్రభుత్వం భద్రతను కుదించడంపై బీఆర్ఎస్ భగ్గుమన్నది. ఎలాంటి అధికారిక హోదా లేని సీఎం సోదరులకు భారీ భద్ర�
ఈసారి వానకాలంలో సాగు సాగడం అంత సులువుగా కనిపించడం లేదు. కొద్ది రోజులుగా వర్షాలు పడవని.. కరువు వస్తుందనే ప్రచారంతో రోహిణి, ఆరుద్ర కార్తెలు దాటి పోతున్నా రైతులు నార్లు పోయలేదు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్పల్లిలోని సర్వే నంబర్లు 1002, 1003 నుంచి 1006 వరకు గల 17.12 ఎకరాల భూమి అదే గ్రామానికి చెందిన యాదయ్య, ఇతరుల పేరిట ఉన్నది.
ప్రతిరోజూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న బీఆర్ఎస్ నేతలపై రేవంత్ సర్కార్ కక్ష సాధిస్తున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సెక