వరంగల్ నగరంలోని ఎన్టీఆర్ నగర్కు చెందిన కాం గ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర మాజీ కోఆర్డినేటర్, డివిజన్ మాజీ అధ్యక్షుడు అడుప మహేశ్పై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పటించారు.
ఎన్నికల ముందు రేవంత్, భట్టివిక్రమార్క ఇద్దరూ బాగనే లెక్చర్లు దంచికొట్టిర్రు. ’తెలంగాణల సంపద సృష్టిస్తం.. సర్కార్ గల్లా నింపుతం.. ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తం’ అని ఢంకా భజాయించి చెప్పిన్రు. తీరా గ
‘కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నడు. గోదావరి జలాలు వృథాగా పోతున్నా కావాలనే కన్నెపల్లి పంప్హౌస్ నుంచి ఎత్తిపోస్తలేడు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అన్నదాత అరిగోస పడుతున్నా ప్రభుత్వం చెవికెక్కించుకోవడం లేదు. కనీసం అన్నదాత పథకాలను సైతం సరిగ్గా అమలు చేయడం లేదు.
నాడు కేసీఆర్ ప్రభుత్వంలో కరెంట్ పోతే వార్త.. నేడు కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఉంటేనే వార్త అనే దుస్థితి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ మండిపడ్డారు.
ఎల్ నినో ప్రభావంతో కరువు తరుముకొస్తుంటే రాష్ట్రంలో సాగు విషయంపై కాంగ్రెస్ సర్కార్కు సోయిలేకుండా పోయిందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు.
జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం అం దజేసే రూ.5 లక్షల అరకొర సాయం సరిపోకపోవడంతో అప్పులు చేసి ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తే బిల్లుల చెల్లింపుల్లో స�
నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటమాడుతున్నదని కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి విమర్శించారు. శనివారం సరూర్నగర్లో జరుగనున్న యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన కంటే రాజకీయ ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నదన్న విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం కంటే వ్యక్తిగత, రాజకీ�
సాగునీరు ఇవ్వడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి విమర్శించారు. కృష్ణా, భీమా నదులకు వరద లేకపోవడంతో పంటలు ఎలా సాగు చేయాలని రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు.