ఓ పక్క ముఖ్యమంత్రి కొంతమంది గూండాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలపై దాడులు చేయిస్తున్నడని, మరో పక్క నకిరేకల్ ఎమ్మె ల్యే వీరేశం రైతులను విచక్షణా రహితంగా కొట్టడం, తన్న డం చేస్తున్నాడని.. ఇందు
ప్రజల జీవితాలతో కాంగ్రెస్ సర్కారు చెలగాటం ఆడొద్దని, ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారే డంప్ యార్డ్ను రద్దు చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అల్టిమేటం జారీ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బోధన్ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహిం�
శనగ పంట రైతు చేతికి వస్తున్న క్రమంలో బహిరంగ మార్కెట్లో ధర అమాంతం తగ్గిపోవడం రైతులను తీవ్రంగా కలిచి వేస్తోంది. ప్రైవేటు వ్యక్తులు చొరబడి ఇదే అదనుగా తక్కువ ధరకే శనగ పంట కొనుగోలు చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా అందోల్-జోగిపేట మున్సిపాలిటీలో కొందరు నాయకులు, ప్రజా ప్రతినిధులు మురుగు రాజకీయం చేస్తున్నారంటూ ప్రజలు ఆందోళన బాటపడుతున్నారు. పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారి ఏడాది కాలంగా రోగాల బారిన ప�
రేవంత్ సర్కార్పై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ టీచర్ల సమస్యలను పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని విమర్శించారు.
చక్కెర వ్యాధి ఉన్నవారు దానిని నియంత్రణలో ఉంచుకోకుంటే నెమ్మదిగా గుండె, రక్తనాళాల సమస్యలు, కిడ్నీ, కండ్లు, నరాలు, పాదాలు, చిగుళ్లు, చర్మ సమస్యలతో పాటు హియరింగ్ లాస్, డిప్రెషన్, ఆల్జీమర్స్ వంటి ప్రమాదాలక�
‘అసలు ఆ భూములు ఎవరివి? జాగీర్ దార్ ఎవరు? వేల కోట్ల విలువ గల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ నిర్మాణ సంస్థలు కబ్జా చేస్తుంటే సర్కార్ ఏం చేస్తున్నది?’ అని రాజ్యసభ మాజీ సభ్యుడు, సీపీఐ రాష్ట్ర నాయకుడు అజీజ్ పాషా
Kerala Assembly Elections | కేరళ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదా? పలు ఆర్థికాంశాల్లో అత్యంత రహస్యంగా వ్యవహరించేందుకు ఇక్కడి ఇంటెలిజెన్స్ పోలీ
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి వారి గుండెల్లో చిరకాలం స్థానం సంపాదించుకునేవారు ప్రజానాయకులు అవుతారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో కూడా కనీవిని ఎరుగని అభివృద్ధి చేసి శాశ్వతంగా కరవు నుండి విముక�
ప్ర భుత్వ పాఠశాల ల్లో 1,804 పీఈ టీ పోస్టులు ఖాళీ గా ఉన్నాయని, ఆ ఉద్యోగాలను ఎందు కు భర్తీ చేయడం లేదో సీఎం రేవంత్రెడ్డి స్పష్టంచేయాలని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో విద్యుత్తు ట్రాన్స్మిషన్ లైన్ల ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలసత్వం వహిస్తున్నది. కానీ, ఈ విషయంలో పవర్ గ్రిడ్ కా ర్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) మాత్రం ముందంజలో ఉ న్నది.