రెండేండ్లుగా రూపాయి కూడా ఇవ్వకుండా పట్టణాలను సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ సర్కార్ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలు, 420 వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చారని, హామీలను అమలు చేస్తామని చెప్పి ఆర్పాటంగా ప్రకటించి రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ నే�
పరీక్షల నిర్వహణలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. వరుసగా ప్రశ్నపత్రాల లీక్లతో విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారిందని శుక్రవారం ఎక్స్ వేదికగా ఆందోళన వ
సింగరేణి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం ఏటీఎంగా వాడుకుంటూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతుందని టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షుడు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఉజ్వల భవిష్యత్కు సి�
Harish Rao | జూన్ 2016లో జరిగిన కేఆర్ఎంబీ సమావేశ నిర్ణయం ప్రకారం మొదటి దశలో 18 చోట్ల టెలిమెట్రి పరికరాలు ఏర్పాటు చేయగా, రెండో దశలో ఇంకా 9 చోట్ల ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఇప్పటివరకు అమలు కాకపోవడం దురదృష్టకరమని మా�
KTR | రాష్ట్రంలోని కాంగ్రెస్ అసమర్థ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమర్శల వర్షం గుప్పించారు. ఇవాళ తెలంగాణభవన్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లో పలువురు నాయకులు చేరిన స
BRSV | బంకర్ బెడ్స్ కుంభకోణంపై CBI విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం విద్యార్థులు ధర్నా నిర్వహించారు. KGVB పాఠశాలల్లో బంకర్ బెడ్స్ కోసం జారీచేసిన టెండర్లలో రూ.100 కోట్ల కు
KTR | అర్మీ రవి అనే యువకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అహంకారంపై దెబ్బకొట్టాడని, ఆ తమ్ముడిని తాను అభినందిస్తున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ ఖమ్మంలో బీఆర్ఎస్ సర్పంచుల�
KTR | తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా భట్టి ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ.. ఆ హామీలను ఇప్పటిదాకా ఎంద
KTR | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఖమ్మం జిల్లా అభివృద్ధికి చేసిందేమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కీటీఆర్ విమర్శించారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా ఇక్కడి ప్రజలకు ఒర
తెలంగాణ అనేది కేవలం భౌగోళిక పరిమితి కాదు. అది చరిత్రలో జరిగిన అన్యాయాలకు ఎదురు నిలిచిన ప్రజల స్వరూపం. నిజాం నిరంకుశ పాలనలోనూ, జమీందారీ దోపిడీ కాలంలోనూ, ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ నేల అనుభవించిన వేదన మ�
ప్రభుత్వ ఉద్యోగులు సర్కార్కు రథచక్రాల వంటి వారని అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ గొప్పలు చెప్పింది. కానీ, ఇప్పుడు అదే రథచక్రాల కింద ఉద్యోగుల హక్కులు, వారి భవిష్యత్తును నిర్దాక్షిణ్యంగా తొక్కివేస్తున�
సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కాంగ్రె స్ సర్కారుపై తిరుగుబాటు చేసి యేడాది పూర్తయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరించి, రెగ్యులర్ చేస్�
Palamuru | సాగునీటిరంగంలో తెలంగాణకు ద్రోహం చేస్తూ, ఆంధ్రప్రదేశ్కు లాభం చేకూర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రా