ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ నాయకుడు లకావత్ గిరిబాబు ప్రభుత్వాన్ని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు కాం
డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు లేకుండా, మూసీ నదికి స్పష్టమైన ఎఫ్టీఎల్, బఫర్ జోన్ను నిర్దారించకుండా బాధిత ప్రజలకు నోటీసులు, భూసేకరణకు ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నది. దశదిశ లేని ప్రాజెక్టుకు వందలా
కేసీఆర్ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కల్యాణలక్ష్మి , షాదీముబారక్ పథకాల బంద్కు కాంగ్రెస్ సర్కార్ కుట్రలు పన్నుతున్నది. ఈ రెండు పథకాల అమలుపై హైకోర్టు స్టే ఇచ్చింది. అర్హులైన లబ్ధిదారుల
BRS Party | కాంగ్రెస్ వెయ్యి రోజుల విఫల పాలనపై బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ భవన్లో ఒక లోగోని ఆవిష్కరించి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఛార్�
Harish Rao | ఇప్పటికి జీతంలో 4 నెలలు కోత పెట్టిర్రు. కానీ ఈ 4 నెలల్లో పాత ఈహెచ్ఎస్ బంద్ అయింది.. కొత్త ఈహెచ్ఎస్ అమలులోకి రాలేదన్నారు. ఈహెచ్ఎస్ అమలు గాల్లో దీపం లాగా అయిపోయిందన్నారు హరీశ్ రావు.
22A Victim | ఇదే సర్వేనంబర్ మీద వెన కాలున్న ఓపెన్ ల్యాండ్ అంతా ఒక 100 ఎకరాలుంది. దాని మీద కన్నేసి ఇదంతా పెట్టారు.. ఈ 100 ఎకరాల కోసం జేఎన్టీయూ నుంచి మా దగ్గరికి వరకు ఈ రూల్ పెట్టారని కూకట్ పల్లి పరిధిలో మరో 22A బాధితుడు
22A Victim జీహెచ్ఎంసీ నుంచి అనుమతి తీసుకున్నం. 2020లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 22A సెక్షన్ తో అమ్ముకోవడానికి కానీ, పిల్లలకు ఏమైనా అవసరముండి లోన్లు తీసుకుందామన్నా అన్నింటికీ ఇబ్�
Smart Ration Card | రాష్ట్రంలో రేషన్కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం (State Govt) జారీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల (Smart Ration Cards) పై సీఎం, మంత్రులు ఫొటోలు ప్రింట్ చేయడంపై ప్రజల నుంచి నిరసన వ్యక్తమువుతున్నది.
Asha Workers | తమకు రూ.18 వేల వేతనంతోపాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతున్నా ఇంతవరకు అమలు చేయలేదంటూ మరోసారి ఆశావర్కర్లు నిరసన బాట పట్టారు.
అధికారమిచ్చిన ప్రజలకు సేవ చేయకుండా... లేని సమస్యలు సృష్టించి కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పక్కా రిజిస్ట్రేషన్లు ఉన్న, పేద, మధ�
రాష్ట్రంలో విద్యారంగ సమస్యలపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠరెడ్డి, ప్రధాన కార్యదర్శి పుట్టలక్ష్మణ్ విమర్శించారు.
ఉచిత వైద్యంతో ఎన్నో పేద, మధ్యతరగతి కుటుంబాలకు కొండంత అండగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రస్తుత ప్రభు త్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తన్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ సర్క�
రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన భూ రీసర్వేను వేగవంతం చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏడాదిన్నరలోపు వ్యవసాయ �