రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు భారీ రహదారుల నిర్మాణం కోసమంటూ పచ్చని పొలాలను చెరబడుతున్నది. నగరం నలువైపులా రేడియల్ రింగురోడ్లు, గ్రీన్ఫీల్డ్ హైవేలను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నది.
Urea App : రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 'యూరియా యాప్' (Urea App) పేరిట మరోసారి అన్నదాతలను గోస పెడుతోంది. వింత నిబంధనలతో రైతులను ఇబ్బంది పెడుతూ, యూరియా కొరత నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్
అవి ప్రస్తుతం బర్లు, గొర్లు గడ్డి మేసే భూములు.. అక్కడ ‘ఫోర్త్ సిటీ’ అంటూ గాలిమేడలు కడుతున్న కాంగ్రెస్ సర్కారు.. గ్లోబల్ సమ్మిట్ పేరిట గారడీ చేసింది. ఎక్కడికక్కడ విప్పుకొని పోయే డేరాలు వేసి తెలంగాణ సొమ�
దేశానికి అన్నంపెట్టే రైతన్నకు అండగా ఉంటు న్న తమ సమస్యలు పట్టించుకోరా? అని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రభుత్వాన్ని నిలదీశారు.
లాటిన్ అమెరికాలోని అర్జెంటీనా దేశానికి చెందిన లియోనిల్ మెస్సీ, మనం ఫుట్బాల్ అని పిలిచే సాకర్ క్రీడలో వర్తమాన కాలంలో మొత్తం ప్రపంచంలోనే అగ్రగణ్యుడు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బోగస్ హామీలను ఎండగడుతూ, సీఎంగా కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడగాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. మూడో విడత ఎన్నికల్లో భా గంగా బీ
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల కుప్పగా మార్చుతున్నది. కేవలం రెండేండ్లలోనే రూ.2.88 లక్షల కోట్ల రుణాలు సమీకరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఇది రూ.3 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉన్నది.
తెలంగాణ రాష్ర్టానికి జరుగుతున్న జలదోపిడీపై బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. రాష్ట్ర ప్రాజెక్టులపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ పార్టీ అధినేత కేసీఆర్ సమరశంఖం పూరించనున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎన్నికల అధికారులు, పోలీసులే కాంగ్రెస్ కార్యకర్తల్లా అవతారమెత్తి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జగదీశ్రెడ్డి ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో రెండో విడత పంచాయతీలకు ఆదివారం పోలింగ్ జరుగనున్నది. ఉదయం 7 గంటల నుంచి ఒంటిగంట వరకు పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.
పల్లెల నుంచే కాంగ్రెస్కు కౌంట్డౌన్ ప్రారంభమైందని, తొలివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిలువెత్తు నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్, సీఎం రేవంత్రెడ్డి ప్రభు త్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు.