రాష్ట్రంలో ఇంటర్ నుంచి పీజీ, వృత్తివిద్యా కోర్సులకు సంబంధించి దాదాపు 2,500కు పైగా విద్యాసంస్థలు ఉన్నాయి. ఆయా ప్రైవేట్ కాలేజీల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ స్�
ప్రజల మాటకు విలువ ఇవ్వడం, వారి సమస్యలకు పరిషారం చూపడం, హకులను కాపాడటం, ప్రభుత్వ వనరులు అందరికీ చేరేలా చూడటమే ప్రజాపాలన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేరొన్నారు.
RS Praveen Kumar | రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణలో ఉండే లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయి. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలకు గత 6 నెలలుగా మేము చెప్తూనే ఉన్నాంమన్నారు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్
Farmers Protest | రోజుకు 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి 8 గంటలు కూడా ఇవ్వడం లేదని రైతులు ఆరోపించారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం జంగా రాయి సబ్ స్టేషన్ ముందు రైతులు ధర్నా చేశారు గ�
సిరుల మాగాని సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగు రాకేష్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ�
హయత్నగర్ కాంగ్రెస్ సరారు అనుసరిస్తున్న విధానాలు సామాన్య భూ యజమానుల పాలిట శాపంగా మారుతున్నాయి. హెచ్ఎండీఏ పరిధిలోని వేలాది సర్వే నెంబర్లను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా, నిశ్శబ్దంగా 22ఏలో చేర్చిన ప�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలు గాలికొదిలేసి ప్రతిపక్ష నేతలపై కక్షసాధింపు చర్యలకు, భౌతిక దాడులకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణ
ప్రజల ఆస్తులపై కావాలనే సర్కార్ పెద్దలు 22ఏ జాబితాను రాజకీయ ఆయుధంగా మలుచుకున్నారనే చేదు వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. సామాన్యుడి నుంచి సంపన్నవర్గాల వర కూ లక్ష్యంగా చేసుకొన్న కాంగ్రెస్ రాజకీ య కక్షలకు
రైతుల కోసం ఏది అడిగినా ప్రభుత్వం ఎల్నినో పేరు చెబుతుంది. తెలంగాణకు పట్టింది ఎల్నినో కాదని అది కాంగ్రెస్ దెయ్యం అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం �
CITU | 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటికీ రాష్ట్ర ప్రజలు, రైతులు, కార్మికుల సమస్యలపై ఒక్కరోజు కూడా సమగ్రంగా చర్చ జరగలేదని సీఐటీయూ మెదక్ జిల్లా కార్యదర్శి ఏ. మల్లేశం విమర్శించారు.
భూ దోపిడీ దాహంతో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు నిర్ణయంతో ప్రజల ఆస్తుల విలువలు తగ్గుతున్నట్లు బాధితులు ఆందోళన చెందుతున్నారు. 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన క్రమంలో అమ్ముకుందామనుకుంటే కొనుగోలు దారులు ముందు