ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిన రూ.2లక్షల రుణమాఫీ కాని రైతులకు బ్యాంకర్లు నోటీసులు పంపిస్తున్నారు. తమకు అన్ని అర్హతలున్నా ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
MLA Palla Rajeshwar Reddy | తెలంగాణ ప్రభుత్వం ఎకరాకి 18 క్వింటాళ్ల మొక్కజొన్న పంటను మాత్రమే కొంటామని కఠినమైన నిర్ణయాలు పెట్టింది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు.
Rakesh Reddy | ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ జూబ్లీహిల్స్లో ఊరేగితే రాష్ట్రంలో పాలన పరిస్థితి, ప్రజల పరిస్థితి ఏంటి? అని బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి ప్రశ్నించారు. మంత్రుల జల్సాలకు హెలికాప్టర్లు వస్తా
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని కాలేజీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు దిగింది. కాలేజీల్లో విజిలెన్స్ తనిఖీలకు ఆదేశాలు జారీచేసింది.
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు.. రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తున్నాయి. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యంలో నిండా మునిగిపోయింది. ఫలితంగా ప్రజానీకం తీవ్ర అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొన్నది.
ఆర్టీసీ బస్సులో ప్రయాణం భద్రమని గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. బస్సులు రాకపోకలు సాగించేందుకు రోడ్లు సైతం అంతే ముఖ్యమని ఎందుకు చెప్పడం లేదని మండల వాసులు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుఫై తీవ్రంగా మండి�
Irrigation Projects | రాష్ట్రంలోని ఆనకట్టల భద్రతపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని, జాతీయ ఆనకట్టల భద్రత చట్టం-2021 అమలులో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదని కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
కాంట వేయని ధాన్యం ఒకవైపు...కాంట వేసినా రవాణా చేయని ధాన్యం మరోవైపు.. ఇలా కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం మొంథా తుఫాన్తో ఆగమాగమైంది. నల్లగొండ నియోజక వర్గంలోని ఆరు హాకా, ఆరు మ్యాక్స్ సెంటర్లు ఉండగా మొత్తగా
జగిత్యాల జిల్లా కోరుట్లలోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీకి చెందిన బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజీని మూసివేసేందుకు రంగం సిద్ధమైనట్టు తెలుస్తున్నది.
ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలిస్తున్నాం. ఇది సర్కారుపెద్దలు చెప్పేమాట. కానీ, రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఒకటో తేదీన వేతనం పొందక నెలలు కావస్తున్నది. రేవంత్ ప్రభుత్వం కొలువుదీరి �
కాంగ్రెస్లో అంటుకున్న అసంతృప్తి సెగలు అగ్ని కీలలుగా మారాయా? ఫిబ్రవరిలో ప్రత్యేకంగా, రహస్యంగా సమావేశమై వేరుకుంపటి మొదలుపెట్టిన 10 మంది హస్తం పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రభుత్వానికి ప్రతిబంధకంగా మారార