మిస్వరల్డ్ పోటీదారులకు చౌమహల్లా ప్యాలెస్లో వడ్డించిన భోజనం రేట్ల వివాదం మరువకముందే గ్లోబల్ సమ్మిట్లో ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన మంచినీటి ధర ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో.. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో మొదలుపెట్టిన అభివృద్ధి పనులు ప్రస్తుత సర్కారు హయాంలో అర్ధాంతరంగా నిలిచిపోయాయి.
నేడు, డిసెంబర్ 9, తెలంగాణకు అమృతం కురిసిన రోజు! నిమ్స్ ఆసుపత్రిలో ఉద్యమ నాయకుడు కేసీఆర్ పదకొండు రోజుల ఆమరణ దీక్షాఫలంగా నాటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రక
రంగారెడ్డి జిల్లాలో గత రెండేండ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం స్తంభించిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాకు అనేక ఐటీ కంపెనీలు, ఇతర పరిశ్రమలు పెద్దఎత్తున రావడంతో రాష్ట్రంలోనే రియల్ ఎస్టేట్ రం�
తెలంగాణలోని దాదాపు 12 వేల గ్రామ పంచాయతీలకు చెందిన నిర్ణీత భూములను 30 ఏండ్లపాటు ఢిల్లీలోని ఐవోఆర్ఏ (అయోరా) ఎకోలాజికల్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడానికి రేవంత్రెడ్డ
నీటిపారుదల ప్రాజెక్టుల్లో పూడికతీతను ఆర్భాటంగా చేపట్టిన ప్రభుత్వం... ఏడాది గడవకముందే అటకెక్కించిందని తెలుస్తున్నది. పలుచోట్ల పూడికతీత పనులు ప్రారంభమేకాకపోగా, చేపట్టిన చోట అడుగు ముందుకుపడని దుస్థితి న�
కాంగ్రెస్ పాలనలో నాణ్యమైన ఆహారం అందక గురుకుల విద్యార్థులు దవాఖానాల పాలవుతున్నారు. ఆహార కలుషితంతో అనారోగ్యాల పాలవుతున్నారు. రెండేండ్లలో దాదాపు 150గురుకులాల్లో ఫుడ్పాయిజన్ కేసులు నమోదు కాగా, 2వేల మందిక
కాంగ్రెస్ నేతలు సెటిల్మెంట్లు, దందాలు చేసుకునేందుకు ప్రభుత్వం అడ్డదారిలో అవకాశాలు సృష్టిస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే ఇష్టానుసారంగా నిషేధిత జాబితాలో భూములను చేర్చిందన్న అనుమాన
హిల్ట్ పాలసీలో ప్రభుత్వం చెప్పేదొకటి.. చేసేదొకటి అనేలా వ్యవహరిస్తున్నది. పారిశ్రామికవాడల నుంచి అన్ని పరిశ్రమల తొలగింపు పూర్తయ్యేవరకు ల్యాండ్ కన్వర్షన్ చేపట్టబోమని ప్రభుత్వం హైకోర్టుకు హామీ ఇవ్వడం
తెలంగాణ పల్లెసీమల్లో అభివృద్ధి పను లు పడకేశాయి. బీఆర్ఎస్ పాలనలో పల్లె ప్రగ తి కార్యక్రమంతో అభివృద్ధి పథాన పరుగులు పెట్టిన గ్రామాలు ఇప్పుడు నిధుల్లేక నిర్వీర్యమవుతున్నాయి.
సీఎం రేవంత్ తన వికృత చేష్టలతో హోంగార్డులను అవమానిస్తున్నారని, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అ మలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు.
తెలంగాణ రైజింగ్ అంటూ ఊదరగొట్టిన రాష్ట్ర సర్కార్ తీరు ‘టెక్నికల్' సమస్యతో షట్డౌన్ అయింది. మీసేవ కేంద్రాలు, టీఎస్ ఆన్లైన్, ఎమ్మార్వో, రవాణా, పోలీసు.. వంటి ముఖ్యమైన సైట్లు తెరుచుకోకపోవడంతో ప్రజలకు అం
హోంగార్డులతో ఎన్నో పనులు చేయించుకుంటున్న ప్రభుత్వం, పోలీసుశాఖ సంక్షేమాన్ని మాత్రం గాలికొదిలింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన సందర్భంగా 2025 జనవరి 2న హోంగార్డులు కోసం జీవో 2ను విడుదల చేసింది.
తెలంగాణ పోలీస్ ఆరోగ్య భద్రతపై కాంగ్రెస్ ప్రభుత్వం పరిమితులు విధించింది. ప్రభుత్వం నిర్దేశించిన సీలింగ్కు ఒక్క రూ పాయి ఎక్కువైనా పోలీసులే తమ జేబు నుంచి కట్టుకోవాలి లేదా మరో దవాఖానకు వెళ్లాలి.