సీఎంకు, ఓ మంత్రికి మధ్య చెలరేగిన టెండర్ల వివాదంలో నిజాయితీ కలిగిన ఐఏఎస్ అధికారి రిజ్వీని బలిపశువును చేశారని మాజీ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఆగ్రహం వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ భారత రాజ్యాంగాన్ని చేత పట్టుకుని దేశమంతా తిరుగుతుంటే, తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ మాత్రం తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నదని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శ
ప్రతిపాదిత హైబ్రీడ్ యాన్యుటీ మోడ్(హ్యామ్) ప్రాజెక్టు కేటాయింపుల్లో జిల్లాల మధ్య సమతుల్యత లోపించింది. సింహభాగం రోడ్లు ఆర్అండ్బీ మంత్రి ప్రా తినిధ్యం వహించే ఉమ్మడి నల్లగొండ జిల్లాకే దక్కాయి.
ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఇసుక దందా జోరుగా సాగుతోంది. మండలంలోని మక్తా కొత్తగూడెం, ఏపూరు, రామన్నగూడెం వాగుల్లో నుంచి రాత్రి పగలు అనే తేడా లేకుండా అక్రమార్కులు విచ్చలవిడిగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు.
KTR | రాష్ట్రంలో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే సమయం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్
RS Praveen Kumar | కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ర్యాలీలో వ్యభిచార గృహం నడిపించి అరెస్టైన అఖిల్ యాదవ్ అనే వ్యక్తి పాల్గొన్నాడని బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకుని దేశం మొత్తం తిరుగుతున్నారని, కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) విమర్శించారు. �
ఇందిరమ్మ రాజ్యంలో (Indiramma Rajyam) రోజుకో అవినీతి, పూటకో కుంభకోణం బయటపడుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) విమర్శించారు. ఓ పని టెండర్కు సంబంధించి మంత్రుల మధ్య వివాదం తలె�
బీసీలకు రాజకీయం, విద్య ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు అని ప్రకటించి అధికారంలోకి వచ్చి, చట్టబద్ధత లేని అడ్డగోలు జీవోలు విడుదల చేసి బీసీలను మభ్యపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పు డు అవే రిజర్వేషన్ల �
రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ తీరుతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగునీరు కలగానే మిగలనున్నది. గోదావరి జలాల సంగతేమో కానీ కృష్ణా జలాల్లో వాటాకూ గండిపడనున్నది.
గతంలో సీఎం కోసం, మంత్రి వర్గంలో స్థానం కోసం అసంతృప్తి వర్గాలు ఏర్పడేవి. కానీ, ఇప్పుడు మంత్రుల్లోనూ అసంతృప్తి ఉంటున్నది. తమ వాటా తమకు దక్కడం లేదనే అసంతృప్తి మంత్రుల్లో ఉండగా, ‘మేం కాంగ్రెస్ పార్టీకి పట్టా
మద్యం దుకాణాల కేటాయింపునకు సంబంధించిన రూల్స్ను రూపొందించి, ప్రభుత్వమే వాటిని ఉల్లంఘించడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వ విధానాల పేరుతో ఇష్టానుసారంగా వ్యవహరించడం కుదరదని తేల్చిచెప�
బలవంతంగా భూములను సేకరించొద్దని రోటిబండతం డా, పులిచెర్లకుంటతండాల రైతులు శుక్రవారం వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. వారికి సీపీ ఎం జిల్లా కార్యదర్శి మహిపాల్తోపాటు నాయకులు మద్దతు తెలిపారు.