గ్యారెంటీల పేరుతో మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ను స్థానిక సంస్థల ఎన్నికల్లో తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సం ఘం మాజీ ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో గురుకులాల దయనీయంగా మారాయని, సర్కారు నిర్లక్ష్యం వల్ల అడ్మిషన్లు ఖాళీ అవుతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ పాలనలో యావత్ దేశానికే తలమానికంగా నిలిచిన గురుకులాలకు కాంగ్రెస్ పాలనలో తాళాలు వేసే దుస్థితి రావడం సిగ్గుచేటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు.
కాంగ్రెస్ మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని, ఆ పార్టీ బాకీ కార్డు ఇంటింటికీ చేరవేసే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమ�
Dasyam Vinay Bhasker | రాష్ట్రంలోని ఆటో కార్మికులకు అండగా ఉంటామని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ భరోసా ఇచ్చారు. అయితే ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ నాయకులను ఎక్కడ కనపడితే అక్కడ నిలదీయాలి అని పిలుప�
TG High Court | బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ హైకోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో 9 జారీ చేసింది. ఈ జీవోను బుట్టెంబారి మాధవరెడ్డ�
MLA Prashanth Reddy | కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రజలకు విస్తృతంగా చేరవేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు. నయ వంచక కాంగ్రెస్ పాలనను ప్రజల్లో ఎండగట్టాలని ఆయన సూచించారు.
రాష్ట్రంలో దోఖాబాజీ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్గా కాంగ్రెస్ పార్టీ నిలుస్తున్నదని, ఆ పార్టీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చిత్తవడం ఖాయమని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మెజార్టీ స్థానాలను దక్కించుకునేందుకు పక్కా ప్లాన్తో ముందుకెళ్తున్నది. ప్రధానంగా జడ్పీ పీఠం కైవసానికి చర్యలు చేపట్టింది.
నల్లగొండ జిల్లాలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల బిల్లుల చెల్లింపుల్లో చిత్ర విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. ఇండ్లు కట్టుకున్న వారి పేరున కాకుండా మరొకరి బ్యాంకు ఖాతాలో బిల్లులు జమ కావడంతో లబ్ధిదారులు హ�
ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగబాకిందని సామెత. ఉన్న నగరాన్ని సరిగా నిర్వహించడం చేతకాని కాంగ్రెస్ సర్కార్ ‘ఫ్యూచర్ సిటీ’ అని తెగ ఊరిస్తున్నది. కాంగ్రెస్ ఊరిస్తే, ఉబ్బేస్తే ప్రజలు అధాటున అధికారం కట్ట
రాష్ర్టంలో 30 వేల మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు చదువుకుంటున్న 200 బెస్ట్ అవైలబుల్ స్కూల్స్కు రాష్ర్ట ప్రభుత్వం రూ.180 కోట్ల ఫీజు బకాయి ఉందని, ఆ మొత్తాన్ని వెంటనే చెల్లించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్క
తెలంగాణలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. గత పది, పదిహేను నెలల నుంచి చాలా మంది ఉద్యోగులకు జీతాలు రాకపోవడంతో.. క
MLA KP Vivekanand | జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ డివిజన్ పరిధిలోని అన్నానగర్లో బీఆర్ఎస్ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపీ వివేకానంద్, బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్తో కలిసి ఎన్నికల ప్రచార�