సింగరేణి..! రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సం స్థ. రూ.38 వేల కోట్ల వార్షిక టర్నోవర్ కలిగిన భారీ కంపెనీ. దేశ, విదేశాల్లో వ్యాపార విస్తరణ దిశగా చకచకా అడుగులేస్తున్న అతిపెద్ద సంస్థ. ఇలాంటి కీలక కంపెనీని కాం
ఆర్ఎస్పీ ఫైర్వరంగల్, జనవరి 24 : అన్ని అనుమతులున్నా.. ఆక్రమించిన స్థలం కాకున్నా.. కేవలం బీఆర్ఎస్ నేత అనే ఒకే ఒక్క కారణంతో అతడు నడుపుతున్న షాపుపైకి బుల్డోజర్ను పంపి వరంగల్ బల్దియా నిమిషాల్లో నేలమట్టం చ
ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వానకాలంలో పత్తి, సోయా పంటలు అధిక వర్షాలతో నష్టపోగా.. మిగిలిన పంటలను విక్రయించగా పెట్టుబడి రాని పరిస్థితి నెలకొన్నది. యాసంగి సాగు చేసి నష్టాన్
యాసంగి సీజన్కు సాగునీటి కోసం రైతులు ఎదురుచూస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లా రైతులకు సాగునీటిని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి�
మైనారిటీలకు చెందిన శతాబ్దాల కాలం నాటి వారసత్వ సంపద మనుగడను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నార్థకం చేస్తున్నది. హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్ ప్రాంగణంలోని ‘ద అబుల్ కలాం ఆజాద్ ఓరియంట్ రీసెర్చ్ ఇన్�
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ సిట్ల ముసుగులో శిఖండి రాజకీయాలు చేస్తున్నదని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయాన్ని ఓర్వలేకే తమ పార్టీ నేతలపై తప్పుడు క
తెలంగాణలో పగ, ప్రతీకారాలతో కాంగ్రెస్ సర్కార్ పాలన సాగుతున్నదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. ఇది నోటీసుల, నోటిదూల సర్కార్ అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం ఎమ్మె�
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ మోసాలను ప్రజల్లో ఎండగట్టాలని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలుపునిచ్చారు. గురువారం మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్