Harish Rao | తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం అంతా ఇంతా కాదని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రాతో కలిపింది కాంగ్రెస్సే, మన విద్యార్థులను పొట్టనపెట్టుకుంది కాంగ్రె�
Harish Rao | నాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రాతో కలుపడం ఒక తప్పని, కలిపినా నాడు ఫజల్ అలీ కమిషన్ రద్దు చేయవద్దు అని చెప్పిన ప్రాజెక్టులను రద్దు చేయడం మరో తప్పని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించా
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభను నడుపుతున్న తీరుపై, శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రవర్తనపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టు�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు రోజులు శాసనసభను నడిపిన తీరు, శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యవహార శైలిపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎకరానికి రూ.15,000 రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. 2023 డిసెంబర్లో అధికారంలోకి వచ్చాక ఎన్నికల వేళ ప్రకటించినట్టు రైతు భరోసా మొత్తాన్ని పెంచలేదు.
తెలంగాణలో మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ రామ్లీలా మైదానంలో నిర్వహించిన ఓట్ చోరీ మెగా ర్యాలీ సందర్భంగానైనా, సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగానైనా రేవంత్ రెడ్డి �
రాబోయే 40-50 సంవత్సరాల వరకు తెలంగాణలో విద్యుత్తు, తాగునీటి సమస్య లేకుండా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్లు తీర్చిదిద్దారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి కొనియాడారు.
Srisailam Project | కృష్ణా జలాల అంశంపై అసెంబ్లీలో పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తామని చెప్తున్న ప్రభుత్వం సంబంధించిన డాటాను మాత్రం ఆన్లైన్ నుంచి మాయం చేసింది.
మూసీ బ్యూటిఫికేషన్ పేరుతో కాంగ్రెస్ సర్కార్ పెద్దలు భారీ కుట్రకు తెరతీశారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న డ్రామా రోజుకో మలుపు తిరుగుతున్నాయి.
KP Vivekananda | నేరుగా జీరో అవర్తో శాసససభ సమావేశాలను ప్రారంభించడం భారతదేశ చరిత్రలో తాను ఎన్నడూ చూడలేదని అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ విప్ కేపీ వివేకానంద అన్నారు. క్వశ్చన్ అవర్ లేకుండా, ఓ ఎజెండా లేకుండా, సబ్జ�
KTR | కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో నేత కార్మికులకు అన్యాయం జరుగుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సిరిసిల్ల అపారెల్ పార్క్ను పరిశీలిం
Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉద్యమ సమయంలో ఉద్యమానికి ద్రోహం చేశాడని, ఇప్పుడు నీళ్ల విషయంలో రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాడని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కలిసి ఆ
ఒకరు ఒకరిని ఒకసారి మోసం చేయొచ్చు.. కానీ ఆ ఒకరే రాష్ట్ర ప్రభుత్వమైతే! అందునా కాంగ్రెస్ సర్కారు అయితే!! పదేపదే.. నిలువునా మోసం చేయొచ్చని మరోసారి రుజువైంది.