కాంగ్రెస్ ప్రభుత్వం ఆగమేఘాల మీద జలమండలిని విస్తరించింది. మౌలిక వసతులు, కావలసినంత సిబ్బందిని సమకూర్చుకుండానే విస్తరిస్తున్నట్లు రాత్రికి రాత్రే జీవో విడుదల చేసింది.
చార్ సౌ సాల్ షహర్ నేడు ఓ విశాలమైన నగరంగా విరాజిల్లుతున్నది. శాంతి భద్రతలతో, అద్వితీయమైన ఆర్థికవృద్ధితో అవకాశాల అడ్డాగా నగరం పెట్టుబడులను ఆకర్శిస్తున్నది. ప్రపంచంలోని మహానగరాలకు ఏమాత్రం తీసిపోకుండా
మున్సిపల్ ఎన్నికల్లో కాం గ్రెస్ పార్టీ అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.
హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలి.. పెట్టుబడులను ఆకర్షించి మరిన్ని అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా మార్చాలి.. దేశంలోని అన్ని మెట్రో నగరాల కంటే అగ్రస్థానంలో నిలపాలి.
రాష్ట్రంలో సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వీరికి కరువుభత్యం (డీఏ) మాత్రమే కాదు; డీఏ బకాయిలు కూడా అందడంలేదు. డీఏలు పెండింగ్లో పెట్టిన సర్కార్ డీఏ ఎర�
కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రుల ఫోన్లను బీఆర్ఎస్ పార్టీ ట్యాపింగ్ చేస్తున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆరోపించడం సిగ్గుచేటని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు.
రైతుల శ్రేయస్సే ధ్యేయమంటూ గొ ప్పలు చెప్పుకొనే కాంగ్రెస్ సర్కార్.. ఆచరణలో మాత్రం శూన్య హస్తం చూపిస్తున్నది. గత బీఆర్ఎస్ హయాంలో రైతులను సం ఘటితం చేయడంతోపాటు ఆధునిక వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించేంద�
జీహెచ్ఎంసీ మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పూర్తిగా అనాలోచితమైనదని, ఇది హైదరాబాద్ నగరాన్ని విచ్చిన్నం చేసే కుట్ర అని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ మం�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రకియ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది.
‘పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి తప్ప రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏమీ లేదని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ను ఆదరించి ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్�
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ ధీమాగా ఉన్నది. అధికార పార్టీకి దీటుగా ఫలితాలు వస్తాయనే అంచనాతో ఉన్నది. గెలుపు కోసం అమలు చేసిన వ్యూహం ఫలించిందని, ఫలితాలు ఆశించిన మేరకు వస్తాయని భరోసాతో ఉన్నది.
స్వల్ప ఘటనలు మినహా ఉమ్మడి జిల్లాలో బుధవారం నాటి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఏడు మున్సిపాలిటీలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్కు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు పెద్దఎత్తున తమ ఓటు హక్కును వ�
హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలి.. అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా నిలపాలి.. తెలుగు రాష్ర్టాలకు గుండెకాయ వంటి నగరాన్ని దేశంలోని అన్ని మెట్రో నగరాల కంటే అగ్రస్థానంలో నిలపాలనే కల చెదిరిపోయ�