Farmer | రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి అప్పుల పాలయ్యామని ఇప్పటికే పాలకుర్తికి చెందిన బాధిత మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేసింది. పాలకుర్తికి చెందిన మరో మహిళా రైతు తన మూడెకరాల పొలం ఎండిపోయిందంటూ కన్నీరుమున�
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో నడుస్తున్నది అంబేద్కర్ రాజ్యాంగం కాదు, కాంగ్రెస�
తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి ముస్లింల అతి పవిత్ర మాసమైన రంజాన్ సందర్భంగా పేద ముస్లింలకు తోఫా పంపిణీ చేస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని బంద్ చేసి అన్యాయం చేసిందని ఇల్లెందు మాజీ ఎమ్మెల్
KTR | కాంగ్రెస్ పార్టీ అంటేనే మాయగాళ్ల పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పార్టీపైన, వారి సర్కారుపైన విమర్శ
Farmer | కేసీఆర్ ఉన్నప్పుడే బతికినం.. ఇంటింటికి నల్లా, ఇంటింటికి రోడ్డు.. ఆరు నెలలు కాకముందు రైతు బంధు వేసిండు. రేవంత్ రెడ్డిని గెలిపించిన తర్వాత ఒక్క నెల కూడా రాలేదని బాధిత మహిళా రైతు ఆవేదన వ్యక్తం చేసింది.
.
KTR | కాంగ్రెస్ ప్రభుత్వ బుల్డోజర్ రాజ్పై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు
ఎన్నికలకు ముందు ఆటో మోటర్ రవాణా కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల ను అమలు చేయాలని బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ను ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం పట్టించుకోకపోవడంతో సమ్మెకు వెళ్లేందుకు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ మొగ్గుచూపుతోంది.
Khammam Police | వెలుగుమట్ల బాధితులకు కనీసం భోజనం కూడా పెట్టనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటుండటం గమనార్హం. ఖమ్మంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ వెలుగుమట్ల బాధితులకు పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందిస్తున్న
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజులు పేరుతో మరోసారి అబద్ధాలతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబాబు మంగళవారం..
వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి విమర్శించారు.
యాదగిరిగుట్ట పట్టణంతో పాటు మండల వ్యాప్తంగా సుమారు 3 వేల ఇండ్లను నిషేధిత జాబితాలో పెట్టడంపై ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తీరును తప్పుబడుతూ యాదగిరిగుట్ట పట్టణంలో బీఆర్ఎస్ పట్ట�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణలోని అన్ని పండగులకు అసలైన గుర్తింపు, గౌరవం దక్కాయని, నేటి కాంగ్రెస్ పాలనలో పండుగలు తమ ఉనికిని కోల్పోతున్నాయని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన�
కాంగ్రెస్ సర్కార్ తాత్సారంతో తెలంగాణలో ఇరిగేషన్ శాఖ అస్తవ్యస్తమైంది. ఉద్యోగ విరమణ పొందిన సీనియర్ ఇంజినీర్ల స్థానాలను ప్రభుత్వం భర్తీ చేయకుండా సీఈలకు, లేదంటే ఎస్ఈలకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ వస్�
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని తెలంగాణ ప్రభుత్వ పూర్వసలహాదారుడు, మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ రమణాచారి విజ్ఞప్తిచేశారు.