ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే చేపట్టాలని, జూన్ 2న అపాయింటెడ్ డే ప్రకటించాలని తెలంగాణ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) డిమాండ్చేసింది.
Pawan kalyan | జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జూన్ 2న (రేపు) హైదరాబాద్లోని గచ్చిబౌలిలో సభ నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ పేరుతో ఏర్పాట్లు చేస్తుండగా.. పోలీసు
కాంగ్రెస్ ప్రభుత్వ రెండున్నరేండ్ల పాలనలో రైతులు అరిగోస పడుతున్నారని, అన్ని రంగాల్లో మోసం చేస్తున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు.
‘ప్రశ్నిస్తే కేసు.. నిలదీస్తే జైలు’ అన్నట్టుగా రాష్ట్రంలో పాలన సాగుతున్నది. ప్రజల పక్షాన నిలబడి, పాలనా లోపాలు, అసమర్థతను బయటపెడుతున్న విపక్షాన్ని వేధింపులకు గురిచేస్తున్నది. రాష్ట్రంలో రెండున్నరేండ్లు
ఆదాయ వనరులను పెంచుకోవడం కంటే అప్పులు తెచ్చి సంక్షేమ భారాన్ని మోయడమే ఏకైక మార్గంగా భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరో రూ.4,000 కోట్ల రుణం కోసం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇండెంట్ పంపింది.
‘కాలం నెత్తిమీదికొచ్చింది.. ధాన్యం కొనుగోలు ఎప్పుడు పూర్తి చేస్తరు? ఇదే తీరుగ నడిస్తే.. ఇంకా నెల రోజులైనా వడ్లు కొనుడు కాదు.. ప్రభుత్వం, అధికారుల్లో చలనం లేదు. జవాబుదారీ తనం లేదు’ అంటూ రైతులు మండిపడుతున్నార
కాంగ్రెసోళ్లు కరెంటును కూడా ఆగం చేస్తున్నారని, కొత్తగా రైతు డిసమ్ పేరుతో రైతు మెడకు ఉరితాడు బిగించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు.
పేద విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ కల్పించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూల్స్(బాస్) పథకంపై నీలినీడలు కమ్ముకున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ని ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు పట్టణాల్లో�
అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా ఆరు గ్యారెంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో భద్రాచలం మండల పరిషత్ కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. పార్టీ పట్టణ కా�
తెలంగాణ రైతుల పాలిట ఉరితాడుగా మారనున్న మూడో డిస్కం ఏర్పాటును బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఈ విషయంలో రైతుల పక్షాన ముందుండి పోరాటం చేస్తామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు బ
రైతు బీమాపై అన్నదాతల కుటుంబాలకు ధీమా లేకుండా పోయింది. కేసీఆర్ ప్రభుత్వం లో రైతు ఏ కారణంతో అయినా మరణిస్తే బా ధిత కుటుంబాలకు ఆర్థిక చేయూత నివ్వడానికి ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సాగు చేసిన పంటలను అమ్ముకునేందుకు రైతులు నానా తంటాలు పడ�