Gutha Sukender Reddy | ధాన్యం కొనుగోలు, రైతు భరోసా, సన్నాలకు బోనస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు నత్తనడకన నడుస్తుందని, నాణ్యత లేని వరి విత్తనాలు రైతులకి ఇస్తున్నార
ఆటో కార్మికులకు ఏటా రూ.12 వేల చొప్పున ఇస్తామన్న జీవనభృతిపై కదలిక లేదు.. వారి కోసమే ఏర్పాటు చేస్తామన్న సంక్షేమ బోర్డు ఊసే లేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే యాప్ సేవలు అందుబాటులోకి తేవాలన్న ధ్యాసే లేదు.
డీఏ(డియర్నెస్ అలవెన్స్) తెలుగులో కరువుభత్యం. ఇది తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల పాలిట డిలే అలవెన్స్ అయ్యింది. ఇది ఆరు నెలలో, సంవత్సరమో కాదు.. ఏకంగా రెండున్నరేండ్లు అయ్యి రికార్డు సృష్టించింది.
రెండు రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభించకపోతే ఎక్కడిక్కడ కొనుగోలు సెంటర్లను ముట్టడిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రాష్ట్రంలోని 13లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ విమర్శించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ నిర్వీర్యం చేస్తున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. ఈ ప థకాన్ని నిర్వీర్యం చేస్తే ఊరుకోబోమని ఆయ న హెచ్చరించారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ఇచ్చిన ఏ ఒక్క హామీ పూర్తిగా నేరవేర్చడం లేదని దీంతో లబ్ధిదారుల్లో తీవ్రమైన నిరాశ కనబడుతుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జ
తెలంగాణ రవాణా రంగంలో వెన్నెముకగా నిలిచిన ఆర్టీసీ నేడు సంక్లిష్టమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. నాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ’అభయ హస్తం’ మ్యానిఫెస్టోలో ఆర్టీసీ కార
ఆర్టీసీ సమ్మె రాష్ట్ర ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులను కలిగిస్తున్నది. కార్మిక సంఘాల జేఏసీతో చర్చలు జరిపి వారి డిమాండ్లను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరిని గమనిస్తే రోమ్�
నర్సంపేట ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్న డ్రైవర్ శంకర్గౌడ్ మృతికి కాంగ్రెస్ సర్కారే బాధ్యత వహించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నేత గోసుల శ్రీనివాస్ తేల్చిచెప్పారు.
ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడొద్దని సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కోరారు. ఆత్మహత్యలతో సమస్యలు పరిషారం కావని, పోరాడి సాధించుకోవాలని పేర్కొన్నారు.