కృష్ణా జలాల నీటి వినియోగం విషయంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం ఏపీ సర్కార్కు పూర్తిగా లొంగిపోయినట్టు తెలుస్తున్నది. తెలంగాణ ప్రభుత్వ నాన్చుడు ధోరణిని ఆసరాగా తీసుకొని కృష్ణా రివర్ మేనేజర్ బోర్డు (కేఆర్�
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. దిగుబడుల కొనుగోలులో తాత్సారంపై తీవ్రంగా మండిపడ్డారు.
బాలికపై లైంగికంగా వేధించిన ఘటనలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సం జయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదైనప్పటికీ అధికార, పార్టీ కార్యక్రమాల్లో మాత్రం ఆయన మర్యాదకు ఎలాంటి భంగం కలుగనివ్వలేదు.
బడుగు, బలహీన వర్గాలపై రేవంత్ సర్కార్ సవతి తల్లి ప్రేమ చూపుతున్నది. బడ్జెట్లో బారెడు నిధులు కేటాయిస్తున్నట్టు చూపుతున్నా ఖర్చులు మాత్రం బెత్తడు దాటడం లేదు. ఈ విషయాన్ని సాక్షాత్తూ సర్కారే ఇటీవల శానసభ సా
సొమ్ము ఒకరిది సోకు ఇంకొకరిది అన్నట్టు ఉన్నది కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలది. వరంగల్ను వస్త్రనగరిగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ది అనే విషయం రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎవర్ని అడ�
కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరిట ఇండ్లను కూల్చి, తమను రోడ్డున పడేస్తున్నదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పరేడ్ గ్రౌండ్లో ఆదివారం జరిగిన ప్రధాని మోదీ సభలో ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెల�
రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి తాలు, తేమ పేర్లతో కొనుగోలు కేంద్రాల్లో కోతలు విధించడం అన్యాయమని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మండిపడ్డా రు.
రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులను కాంగ్రెస్ సర్కార్ మరోసారి దగా చేసింది. ఉద్యోగులకు అనుకూలంగా వచ్చిన హైకోర్టు తీర్పును అమలు చేయకుండా ఏకంగా సుప్రీంకోర్టు మెట్లెక్కింది.
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతున్నదని పీవోడబ్ల్యూ సంధ్య కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడి ఆగడాలపై శనివారం ఆమె మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో మహిళలకు భద్�