సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని లింగంపల్లి గురుకుల పాఠశాల(బాలుర) హాస్టల్ భవనం గతేడాది సెప్టెంబర్ 9న కూలిపోయింది. అప్పట్లో రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ, అప్పటి కలెక్టర్, ఉన్నతాధికారులు వచ్చ�
KTR | పత్రికలను చూసే మంత్రి ఐ అండ్ పీఆర్ మినిస్టర్ది సత్తుపల్లి నియోజకవర్గమే కదా .. మరి వారికేం సమస్య ఉంటదనుకున్నా. రాష్ట్రంలో ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టుకుండా ఇబ్బందిపెడుతున్న ప్రభుత్వం మన విలేకరు సోదరు
రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి రాష్ట్రంలో బుల్డోజర్ పాలన నడుస్తున్నది. పేదలు, చిరువ్యాపారులనే టార్గెట్ వారి నివాసాలను నేలమట్టం చేస్తున్నది.
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును వేదికగా చేసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కలిసి సరికొత్త రాజకీయ డ్రామాలకు తెరలేపారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పుణ్యమా అని సింగరేణి సంస్థ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిందని మాజీ మంత్రి హరీశ్రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల ర�
ఆర్టీసీ కార్మికులను మభ్యపెట్టేందుకు ప్రభుత్వం పన్నిన ఎన్నికల ఎత్తుగడ వ్యూహం బెడిసికొట్టింది. సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించి చిచ్చుపెడుదామనుకుంటే.. ఆర్టీసీ కార్మికులు సహా అన్ని యూనియన్ల న�
Outsourcing Employees | వేతనాల కోసం తెలంగాణ మెడికల్ & హెల్త్ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మూడు నెలల నుండి మాకు జీతాలు లేవు.. బైట వడ్డీలకు తెచ్చి ఇంటి రెంట్లు, పిల్లల స్కూల్ ఫీజులు క
పేదల ఇండ్లు, భూ ము ల జోలికొస్తే ఊర్కొనేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బస్తీబాటలో భాగంగా ఆ దివారం హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని హనుమాన్నగర్లో పర�
ధాన్యం కొనుగోలు చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి డిమాండ్ చే శారు. ఆదివారం నారాయణపేట జిల్లా మక్తల్లో మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. ధాన్యం
కేంద్రం నిర్దేశించిన లక్ష్యం మేరకే ధాన్యం కొంటామని రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణా రెడ్డి విమర్శించారు.
నిర్ధిష్టమైన ప్రణాళిక లేకుండా జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేసిన కాంగ్రెస్ సర్కార్ అసమర్థ పని తీరుతో ప్రజలు విసిగిపోయారని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. పాలన చేతగాని కాంగ్రెస
రైతన్నలు ఆత్మహత్య చేసుకొని కుటుంబాలను ఆగం చేయొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా సిరికొండ మండలం పొన్న గ్రామంలో జొన్నల కొనుగోళ్లలో ప్రభుత్వ నిర�