ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే దిశగా సర్కార్ అడుగులు వేస్తున్నది. ఇందుకోసం కొన్ని స్వచ్ఛంద సంస్థలను రంగంలోకి దింపింది. ఆయా సంస్థల ప్రతినిధులు తెర వెనుక ఉండి చక్రం తిప్పుతున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి అ�
అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించి వారికి ఫలాలు అందేలా చొరవ చూపే జర్నలిస్టుల పరిస్థితి దుర్భరంగా మారింది. మ్యానిఫెస్టోలో పేర్కొన్న ఐదు అరకొర హామీలను నెరవేర్చకపోవడం జర్నలిస్టుల సంక్ష�
Bandi Sanjay | చెరువు పరిధిలోనే ఉన్నప్పటికీ ఒవైసీ కాలేజీ చెరువులో లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా మాట్లాడుతోందని, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. నిరుపే�
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశలను నెరవేర్చడంలో విఫలమైందని, సాముల సరార్కు ముగింపు పలికి ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చే సీముల సరార్ మళ్లీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజ
కలం కార్మికులపై కాంగ్రెస్ సర్కార్ కక్షగట్టింది. ఎప్పుడూ లేని కొత్త నిబంధనలు, మార్గదర్శకాల పేరుతో అక్రెడిటేషన్ కార్డుల్లో భారీగా కోతలు పెట్టింది. పలు వేదికలపై ఆర్భాటంగా ‘44వేల మంది జర్నలిస్టులకు అక్ర�
రెండున్నరేండ్ల రేవంత్రెడ్డి పాలనలో అంతా నేరాలమయం అయ్యిందని ఎన్సీఆర్బీ(నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో), పోలీస్ వార్షిక క్రైమ్ నివేదికలే స్పష్టంచేస్తున్నాయి.
కరువు పరిస్థితుల్లో రైతులకు సాగునీరివ్వాలని కోరిన సీనియర్ ఇంజినీర్లను దూషించడం సీఎం రేవంత్రెడ్డి దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు.
కాంగ్రెస్ అధికారం చేపట్టింది మొదలు బడుగుల భూములను బలవంతంగా గుంజుకుంటున్నది. అభివృద్ధి పేరుతో రైతుల జీవితాలపై దెబ్బకొడుతున్నది. పోరాటాలు చేసినా, ఎదురుతిరిగినా అణచివేస్తున్నది.
బీఆర్ఎస్ హయాంలో ఎంతో పచ్చగా, ప్రశాంతంగా ఉన్న తెలంగాణ.. రేవంత్ ప్రభుత్వంలో రక్తమోడుతున్నది. కాంగ్రెస్ హయాంలో గాడితప్పిన పాలనలో రాష్ట్రంలో శాంతి-భద్రతలు ప్రశ్నార్థకమవుతున్నాయి.
కాంగ్రెస్ సర్కార్ కుంటిసాకులు మాని కన్నెపల్లి పంప్హౌస్ మోటర్ల ద్వారా కాళేశ్వరం నీటిని విడుదల చేయాలని, లేదంటే తెలంగాణ రైతాంగం ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెం�
ప్రభుత్వం నుంచి బకాయిలు అందక ఆర్థిక, మానసిక వేదనతో రిటైర్డ్ ఉద్యోగి మల్లయ్య ఆత్మహత్యకు పాల్పడటం అత్యంత బాధాకరమని.. విశ్రాంత ఉపాధ్యాయుడి మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటమి తప్పదని తెలిసే.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీఆర్ఎస్పై నిందలు వేస్తూ ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచార�
జూలై 8వ తేదీ రాత్రి... యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం ఇస్కిళ్ల గ్రామం. 32 ఏండ్ల మైల సురేశ్ ఇంటి దూలానికి వేలాడుతున్నడు. ఎకరం పొలం... ఇంకొంత కౌలు... రూ.5.5 లక్షల బ్యాంకు అప్పు. పంట పండింది.. చేతికీ అందింది. కానీ కొనే �