యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరిట ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి పాలసీకి వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళనలు గురువారం కూడా కొనసాగాయి. జీవో 97ను రద్దు చేయాలంటూ మాక్లూర్, కోటగిరి, నవీపేట తదితర ప్రాంతాల్లో
తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెరిగినప్పటికీ దానికి మించిన వేగంతో రెవెన్యూ వ్యయం, అప్పులపై ఆధారపడటం పెరిగిపోతున్నది. పన్ను ఆదాయం పెరుగుతున్నంత వేగంగా ప్రభుత్వ ఖర్చులు అదుపులోకి రాకపోవడం ఆర్థిక నిర్వహణలోని లో�
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతున్న పేద లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందించాలని, ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులను సకాలంలో చెల్లించి పేదలను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ �
రాష్ట్రంలోని రూ.లక్షల కోట్ల విలువైన వేలాది ఎకరాల అసైన్డ్ భూములను కొట్టేసేందుకు ప్రభుత్వ పెద్దలు, వ్యాపారులు స్కెచ్ వేశారా? అందుకే కొన్ని రోజులుగా ‘22ఏ’ జాబితా ‘భూ’కంపాన్ని కృత్రిమంగా సృష్టించారా? తమ ఆ�
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలును కాంగ్రెస్ సర్కార్ నిలిపివేసే కుట్ర చేస్తున్నదంటూ బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. ఈ పథకాలను కొనసాగించడంతోపాటు ఎన్నికల హామీలో భాగంగా తులం బంగారం ఇవ్వాలని డ�
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పో షించిన దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విగ్రహాన్ని తొలగించడం ప్రభుత్వ కుటిలనీతికి నిదర్శనమని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు.
యూరియా బస్తాల కోసం రైతులు తంటాలు పడుతున్నారు. నేరు గా దుకాణాల నుంచి ఇవ్వకుండా ప్రభుత్వం రూపొందించిన యాప్తో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మంగళవారం మెదక్ జిల్లా వెల్దుర్తి పరిధిలోని ఉప్పులింగాపూర్
ప్రభుత్వాలు అప్పులు చేయడం చూస్తుంటాం. కార్పొరేట్ కంపెనీలు రుణాలు తీసుకోవడం గమనిస్తుంటాం. కానీ కాంగ్రెస్ సర్కార్ పాలనలో.. సీఎం విద్యాశాఖ మంత్రిగా గల తెలంగాణలో ప్రభుత్వ యూనివర్సిటీ అప్పులు తీసుకుంటున