ప్రభుత్వ పెద్దల సోదరులు బీసీల భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని బీసీ సంఘాల నేతలు స్పష్టంచేశారు. ఈ మేరకు బషీర్బాగ్ దేశోద్ధ్దారకభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర
TG Transco : విద్యుత్ ట్రాన్స్మిషన్ సంస్థను ప్రైవేటుపరం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పావులు కదుపుతోంది. కేంద్ర ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గుతున్న కాంగ్రెస్ సర్కార్ ట్రాన్స్కోలో 26 శాతం వాటాను విక్రయించేందుకు వ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి, గిరిజన డిక్లరేషన్ను తక్షణమే అమలు చేయాలని సేవాలాల్ సేన ఖమ్మం జిల్లా అధ్యక్షుడు భూక్యా నరసింహా నాయక్ డిమాండ్ చేశారు. శుక్రవారం వైరాల�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా గత శాసనసభ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు శుక్�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన 420 హామీలు 1000 రోజుల పాటు సాగిన పాలన అంతా దగా అని మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత అన్నారు. శుక్రవారం 1000 రోజుల కాంగ్రెస్ పాలన వైఫల్యాలకు నిరసనగా మహిళలకు ఇచ్చిన హా�
వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్ఎస్ చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో భాగంగా శనివారం కారేపల్లి క్రాస్ రోడ్డులో మండల పార్టీ ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కా�
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను నమ్మి రాష్ట్రంలోని పసిబిడ్డ నుండి పండు ముసలి వరకు అన్ని వర్గాల ప్రజలు మోసపోయారని బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి, జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు అ�
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేసేందుకు ఆలోచిస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. గురువారం వైరా నియోజకవర్గంలోని కొణిజర్ల మండల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ రైతు సదస్సులో ఆయన పాల�
రాష్ట్రంలో వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో అన్నీ వైఫల్యాలే చోటుచేసుకున్నాయని బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత అన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడ�
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సామాన్యులకు సంక్షేమం దూరమైందని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి
మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పి తరిమికొట్టే రోజులు ఆసన్నమయ్యాయని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడ�
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి 1000 రోజులు పూర్తి అయిన సందర్భంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసి�
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల్లో చేసింది ఏమీ లేదని, మిగిలిన 750 రోజుల్లో ఏం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్
హామీ ఇచ్చి ఎగవేసిన కాంగ్రెస్ సర్కార్పై ఉద్యోగులు సమర శంఖం పూరించారు. పీఆర్సీపై తేల్చకపోవడం, సీపీఎస్ హామీ అటకెక్కించడంపై ఆందోళనకు దిగారు. తమ డిమాండ్ల సాధనకు ఇప్పటికే కార్యాచరణ ప్రకటించిన ఉద్యోగ జేఏస�
‘రేవంత్రెడ్డీ..ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్తో పోల్చుకొనే స్థాయి నీకు లేదు.. నీకు నువ్వే కేసీఆర్తో పోల్చుకుని, కేసీఆర్ అంతటి నాయకుడినని భ్రమపడుతున్నావేమో.. కేసీఆర్ తెలంగ�