బీసీలకు రాజకీయం, విద్య ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు అని ప్రకటించి అధికారంలోకి వచ్చి, చట్టబద్ధత లేని అడ్డగోలు జీవోలు విడుదల చేసి బీసీలను మభ్యపెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పు డు అవే రిజర్వేషన్ల �
రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ తీరుతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగునీరు కలగానే మిగలనున్నది. గోదావరి జలాల సంగతేమో కానీ కృష్ణా జలాల్లో వాటాకూ గండిపడనున్నది.
గతంలో సీఎం కోసం, మంత్రి వర్గంలో స్థానం కోసం అసంతృప్తి వర్గాలు ఏర్పడేవి. కానీ, ఇప్పుడు మంత్రుల్లోనూ అసంతృప్తి ఉంటున్నది. తమ వాటా తమకు దక్కడం లేదనే అసంతృప్తి మంత్రుల్లో ఉండగా, ‘మేం కాంగ్రెస్ పార్టీకి పట్టా
మద్యం దుకాణాల కేటాయింపునకు సంబంధించిన రూల్స్ను రూపొందించి, ప్రభుత్వమే వాటిని ఉల్లంఘించడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ప్రభుత్వ విధానాల పేరుతో ఇష్టానుసారంగా వ్యవహరించడం కుదరదని తేల్చిచెప�
బలవంతంగా భూములను సేకరించొద్దని రోటిబండతం డా, పులిచెర్లకుంటతండాల రైతులు శుక్రవారం వికారాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. వారికి సీపీ ఎం జిల్లా కార్యదర్శి మహిపాల్తోపాటు నాయకులు మద్దతు తెలిపారు.
తెలంగాణ కాంగ్రెస్లో పెత్తనం సీనియర్ల చేతిలోంచి జారిపోతున్నది. ఒకప్పుడు ఆ పార్టీ పెద్దలు ఎన్నికల్లో గెలిచినా, ఓడినా వారి గౌరవంలో తేడా వచ్చేది కాదు. ఎన్నికల్లో గెలుపోటములు మామూలే అన్నట్టుగా పార్టీపై వా�
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలిచ్చిందని, తీరా అధికారంలోకి వచ్చాక మోసం చేసిందని ఆచార్య జయశంకర్ తెలంగాణ పెన్షనర్ల హక్కుల పరిరక్షణ కమిటీ పేర్కొన
సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్ఏఎం రిజ్వీ వీఆర్ఎస్ అంశంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని బీజేపీ ఎంపీ కే లక్ష్మణ్ పేర్కొన్నారు.
Artists | కళాకారులకు గుర్తింపు కార్డు, బస్ పాస్, 50 సంవత్సరాలు నిండిన కళాకారులకు 5000 రూపాయల పింఛన్ ఇవ్వాలని ప్రజానాట్యమండలి మెదక్ జిల్లా అధ్యక్షుడు బి శేకర్ డిమాండ్ చేశారు.
రేవంత్ పాలన సగం సగం.. ఆగం ఆగం అన్నట్టు ఉన్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఏ ఒక్క పని కూడా సక్రమంగా చేపట్టడం లేదని విమర్శించారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడంతో రైతులు పండిం
‘ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో తెలిపేందుకు శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వెంటనే రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి జాబ్క్యాలెండర్ను ప్రకటించాలి’ అని ఎంపీ, బీసీ సంక్�