రేవంత్రెడ్డి పాలనలో పోలీసుల ఆరోగ్య భద్రత గాలిలో దీపంగా మారిందని మాజీ మంత్రి హరీశ్రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలకు రక్షగా ఉండే పోలీసులకే రక్షణ కరువైన దికుమాలిన పాలన కాంగ్రెస్ ప్రభుత్వానిద
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పల్లెలు ప్రగతిపథంలో దూసుకెళ్లాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో గ్రామాలు అభివృద్ధి బాటలో పయనించాయి. పల్లెల విజయ సోపానాలు దేశం�
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) నుంచి తీసుకున్న అప్పు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినట్టు తెలిసింది.
మక్క రైతులు కన్నెర్ర చేశారు. ఆరు గాలం కష్టపడి పండించిన పంటను అ మ్ముకుందామంటే అధికారులు నిర్లక్ష్యం తో నట్టేట మునుగుతున్నామని వాపో యారు. గురువారం జోగుళాంబ గద్వా ల జిల్లా అలంపూర్ చౌరస్తాలోని వ్యవ సాయ మార�
ప్రభుత్వ డిస్కంలకు ఉరితాడు బిగించే.. ప్రైవేట్ డిస్కంలకు రెడ్కార్పెట్ పరిచే కొత్త విద్యుత్తు చట్టానికి కాంగ్రెస్ సర్కారు పరోక్షంగా మద్దతునిస్తున్నది. బీజేపీ తెచ్చిన ప్రజా వ్యతిరేక చట్టానికి కాంగ్�
Srinivas Goud | సీఎం రెండు సంవత్సరాల పాలన సందర్భంగా మా ఉమ్మడి జిల్లాలో విజయోత్సవాల ప్రారంభ సభ నిర్వహించారు. మా పార్టీలో పదేళ్లు ఉండి వెళ్లిన వారు కూడా మా పదేళ్ల పాలనపై విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి వి శ్రీని�
‘30% కమీషన్ల కోసమే కాంగ్రెస్ సర్కారు కొత్త థర్మల్ పవర్ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నదని, రూ.50వేల కోట్ల కుంభకోణానికి శ్రీకారం చుట్టిందనే ఆరోపణలను పక్కా ఆధారాలతోనే చేస్తున్నామని మాజీ మంత్రి హరీశ్రావు స్�