Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటితే, చేతలు గడప దాటవు అనడానికి వేతనాలు అందక టీవీవీపీ, బస్తీ దవాఖానల వైద్య సిబ్బంది పడుతున్న నరకయాతనే నిదర్శనం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావ�
ఎవరు ఔనన్నా, కాదన్నా కాళేశ్వరం తెలంగాణ వరప్రదాయిని. ఇది తిరుగులేని సత్యం. కేసీఆర్ మీది కోపం కాళేశ్వరం మీద చూపుతానంటే బొక్కబోర్లా పడక తప్పదు. ఆ సంగతి సీఎం రేవంత్కు అనుభవపూర్వకంగా తెలిసివచ్చింది.
Daily Labourers | గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నెలకు రూ.13,600 జీతం చెల్లించేవారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక నెలకు రూ.10,400 మాత్రమే చెల్లిస్తున్నారని ఆశ్రమ వసతి గృహాల రోజువారి కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీజీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సుల్లో చార్జీలు విపరీతంగా పెంచిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ మండిపడ్డారు.
Harish Rao | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు బహిరంగ లేఖ రాశారు. పీజీ వైద్య విద్యా ప్రవేశాల్లో రిజర్వేషన్లు లేకపోవడంతో తెలంగాణ విద్యార్థులకు అన్యాయం, త
కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా గాడి తప్పింది. వివిధ పథకాల కింద చెల్లించాల్సిన వాటితో పాటు, ఇతర వర్గాలకు ప్రభుత్వం ఏకంగా రూ.1.16 లక్షల కోట్లు బాకీ పడింది.
రాష్ట్రంలో ఆటోడ్రైవర్ల పరిస్థితి మరీ దారుణంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం వల్ల గిరాకీలు లేక అప్పుల ఊబిలోకి కూరుకపోతున్నారు.
కాంగ్రెస్ పార్టీ మేక వన్నె పులి వంటిది. నమ్మకద్రోహం, నయవంచనే ఆ పార్టీ నైజం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ మొదటినుంచీ ముంచాలనే చూస్తున్నది.
సెప్టెంబర్ 15 నాడు దినమంతా అధికారులను కూర్చోబెట్టి ఈ కాలేజీలను ఎలా ఇబ్బంది పెట్టాలి? తద్వారా వాటిని తమ కాళ్లబేరానికి ఎట్లా తెచ్చుకోవాలి? అనే కోణంలో ఆలోచించింది.
కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సీఎం రేవంత్రెడ్డి భయపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆరోపించారు.