సాగు వ్యతిరేక విధానాలతో కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ద్రోహం రైతన్నకు శాపంగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో భారీ దోపిడీ జరుగుతున్నదని, ఈ దోపిడీపై సిట్టింగ్ జడ్జితో స్వతంత్ర విచారణ జరిపించాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దోపిడీ, అరాచకాలపై ప్రశ్నించినందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ మంత్రి హరీశ్రావుకు నోటీసులు ఇచ్చిందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరో�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణ ద్రోహి అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారులపై తుపాకీ ఎత్తిన చరిత్ర రేవంత్రెడ్డిదని, అటువంటి వ్యక్తికి బీఆర్ఎస్ జెండాను �
Retired Employee | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యవహారం ‘మొదటి బిడ్డకు మొగుడు లేడుగానీ చివరి బిడ్డకు కళ్యాణం అన్నట్లు’ గా ఉన్నదని ఓ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగు
మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి చావుదెబ్బ తప్పదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని, తొర్రూరు మున్సిప
రాష్ట్రంలో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ దరఖాస్తుదారులు సర్కారు సాయం కోసం నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొన్నది. క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ మందకొడిగా కొనసాగుతుండటంతో లబ్ధిదారులకు ఆర్థ
తాము వేసిన ఒక్కొక్క ఓటు తమ జీవితాలను కోలుకోకుండా దెబ్బ తీసింది అన్న ఆవేదన పెన్షనర్లను వేధిస్తున్నది. చేసిన తప్పును సరిదిద్దుకోలేని పరిస్థితి వారిది. ఇంకా ఎంతకాలం ఈ నిరీక్షణ? ఎదురుచూపులు ఎండమావులేనా అనే
రాష్ట్రంలోని పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీచేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 20 మంది అధికారులకు కొత్త పోస్టింగ్లు ఇస్తూ నిర్ణయం తీసుకున్నది.
రాష్ట్రంలో మత్స్యరంగం తిరోగమనంలో పయనిస్తున్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత చేపపిల్లల పంపిణీ పథకాన్ని కాంగ్రెస్ సర్కారు నీరుగార్చింది.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణ పేరుతో కాంగ్రెస్ చేపట్టిన అశాస్త్రీయ విభజనకు వ్యతిరేకంగా ప్రజల నిరసనలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే సికింద్రాబాద్ అస్తిత్వాన్ని రూపుమాపే క�