2 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పి మోసగించిన కాంగ్రెస్ ప్ర భుత్వ దమననీతిని ఖండిస్తూ ఈ నెల 20 న ఇందిరాపార్క్ ధర్నాచౌక్లో ఉద యం 11గంటలకు నిరుద్యోగుల ‘ఆవేదన సభ’ నిర్వహించనున్నట్టు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ప్ర
ఇటీవల 17 కార్పొరేషన్లకు పాలకవర్గాలను నియమించిన ప్రభుత్వం మేదరి కార్పొరేషన్ను విస్మరించడం దురదృష్టకరమని మేదరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జోరిగల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.
‘అక్రమ కేసులు, అరెస్ట్లు భయపెట్టలేవు.. మా అధినేత కేసీఆర్ పోరాటం నేర్పించారు.. మేం కేసీఆర్ శిష్యులం.. ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలపై పోరాటం చేస్తూనే ఉంటాను.
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఫెవికాల్ బంధం మరోసారి బట్టబయలైంది. సాక్షాత్తూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్�
రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల పెంపు భయంతో ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ను సొమ్ము చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక వ్యూహాన్ని అమలుచేస్తున్నది.
రైతులకు అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్.. ఇప్పుడు రైతులు గోస పడుతుంటే పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైస్మిల్లర్లు రైతులను ద�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదాయమే లక్ష్యంగా అధికారులను పరుగులు పెట్టిస్తున్నది. ఈ ఏడాది అదనంగా రూ.10 వేల కోట్ల ఆదాయాన్ని రాబట్టుకోవాలన్న లక్ష్యంతో భూములు, ఇతర స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ విలువలన�
కాంగ్రెస్ సర్కారు అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని, అన్ని వర్గాలను హామీల పేరిట మోసం చేసిందని, ఈ దరిద్రం ఇంకో రెండేళ్లు ఉంటుందని, అప్పటిదాకా భరించక తప్పదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీ�
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఓటుకు వెయ్యి రూపాయలు ఇచ్చారు. డబ్బుకు ఆశపడి కాంగ్రెస్కు ఓటేసి గెలిపించాం. ఒక్కరోజు రూ.వెయ్యి తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి రెండున్నర ఏండ్ల�