Musi Victim | రేవంత్ రెడ్డి అసలు మనిషేనా..? మనిషి జన్మ పుట్టలేదా..? రేవంత్ రెడ్డి కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నాడు.. ప్రజల బాధ అర్థం చేసుకోవడం లేదని మూసీ బాధిత మహిళ మండిపడ్డది.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న డిమాండ్ చేశారు.
జిల్లాలోని హైదరాబాద్ శివారులో ఉన్న పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ప్రభుత్వం జీహెచ్ఎంసీలో విలీనం చేసి మూడు నెలలు దాటినా ఇంకా పౌర సేవలు మాత్రం గాడిన పడలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళిక ఒక విఫల ప్రయోగం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ఎద్దేవా చేశారు. ఈ ప్రణాళికతో రేవంత్రెడ్డి సర్కార్ కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టిందని ఆరోపించారు.
తెలంగాణ రాష్ర్టాన్ని మనం కొట్లాడి సాధించుకున్నది కేవలం నీళ్లు, నిధులు, నియామకాల కోసమే కాదు. మనకంటూ ఒక ఆదర్శవంతమైన పాలన ఉండాలని. ప్రజాస్వామ్య దేవాలయమైన శాసనసభలో ప్రజల గొంతుక బలంగా వినపడాలని.
చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని ప్రభుత్వం, అధికారులు చేసే ప్రకటనలు ఎంతటి జుగుప్స, అసహ్యాన్ని కలిగిస్తాయో చెప్పడానికి ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో అధికారులు కూల్చిన ఇండ్ల శకలాలను చూస్తే అర్థమ�
కాంగ్రెస్ ప్రభుత్వం బడుగుల బతుకులను బుగ్గి చేస్తున్నది. హైదరాబాద్ మహానగరంలో పేదలు ఉండటానికి వీల్లేదని కంకణం కట్టుకున్నట్టుగా వ్యవహరిస్తున్నది. హైడ్రా పేరుతో, మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధి పేరుతో ఇం�
రేవంత్ పాలనలో యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. కొత్తగా తీసుకొచ్చిన యాప్లో బుక్ చేసుకోవడం ఎలాగో తెలియక.. స్మార్ట్ ఫోన్ లేక? చాలా మంది రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సోమన్పల్లిలోగల డీసీఎంఎస్ సెంటర్లోని యూరియా బస్తాలను అక్రమంగా విక్రయించినట్లు వచ్చిన ఆరోపణలపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ బుధవారం విచారణ చేపట్టారు. ‘డీసీఎంస్ సెంటర్కు జనవరిలో 222 బస్తాల యూరియ�
ప్రభుత్వ పెద్దల తీరుపై కలెక్టర్లు అసంతృప్తిగా ఉన్నారా? కలెక్టర్ల సమావేశం సందర్భంగా తమను టార్గెట్ చేశారని భావిస్తున్నా రా? ప్రభుత్వ పాలనా వైఫల్యాన్ని తమపై రుద్దుతున్నారనే అభిప్రాయంతో ఉన్నారా? తమను విఫ
ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ మద్దతుదారులైన ఎమ్మెల్యేలపై నిఘా పెట్టేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ప్రతిపక్