కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో రైతన్నలు అరిగోస పడుతున్నారు. కనీసం వ్యవసాయానికి సరిపడా ఎరువులను కూడా అన్నదాతలకు అందజేయలేకపోతున్నది. వానకాలం సీజన్ పొడవునా యూరియా కోసం సొసైటీ కేంద్రాల వద్ద రేయింబవళ్లు పడిగ�
ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనైనా నిరుద్యోగ అంశంపై చర్చ జరగాలని, జాబ్ నోటిఫికేషన్పై వెంటనే ప్రకటన ఇవ్వాలని నిరుద్యోగ హక్కుల వేదిక అధ్యక్షుడు అశోక్ డిమాండ్ చేశారు.
గీతకార్మికుల రక్షణ కోసం ఇవ్వాల్సిన కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీపై కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం వహిస్తున్నది. ఏడాదిన్నర గడిచినా రెండో విడత పంపిణీపై దృష్టి పెట్టడంలేదు.
కొండలు, గుట్టలు, ఖాళీ జాగల కోసం ప్రభుత్వం ఒక కొత్త పోలీస్ కమిషనరేట్ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉన్న మూడు పోలీస్ కమిషనరేట్లను కొన్ని ప్రాంతాలను వికేంద్రీకరించడం, విలీనం చేస్తూ క�
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లుగా అనుసరిస్తున్న వైఖరిని గమనిస్తే కృష్ణా జలాలను ఏపీ తన్నుకుపోయేందుకు సహకరిస్తున్నట్టు అనిపిస్తున్నదని సాగునీటి రంగ నిపుణులు పేర్కొంట�
ఉత్తరాదిలోని బీజేపీ రాష్ర్టాలను అనుసరిస్తూ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ కూల్చివేతలకు దిగింది. బెంగళూరు శివారులోని ఒక గ్రామంలో 200 ఇండ్లను కూల్చివేయడంతో 400 మంది నిరాశ్రయులయ్యారు.
Karnataka demolitions | కర్ణాటకలో 200కుపైగా ఇళ్లను అధికారులు కూల్చివేశారు. దీంతో సుమారు 400 ముస్లిం కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ఉత్తరాది రాష్ట్రాల బుల్డోజర్ చర్యను ఇక్కడ అమలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ �
రాష్ట్రంలోని 14వేల మంది అక్రెడిటెడ్ జర్నలిస్టుల గుర్తింపును కాంగ్రెస్ సర్కారు రద్దు చేయనున్నది. రెండేండ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా జర్నలిస్టు
వానకాలంలో యూరి యా అందక రైతులు అవస్థలుపడ్డారు. ఇప్పుడు యాసంగిలోనూ అవే పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. మహబూబాబాద్ రూరల్ మండలంలోని రైతులు యూరియా బస్తాల కోసం పడిగాపులుకాస్తున్నారు.