నిర్ధిష్టమైన ప్రణాళిక లేకుండా జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేసిన కాంగ్రెస్ సర్కార్ అసమర్థ పని తీరుతో ప్రజలు విసిగిపోయారని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. పాలన చేతగాని కాంగ్రెస
రైతన్నలు ఆత్మహత్య చేసుకొని కుటుంబాలను ఆగం చేయొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా సిరికొండ మండలం పొన్న గ్రామంలో జొన్నల కొనుగోళ్లలో ప్రభుత్వ నిర�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మెదడు నిండా అజ్ఞానం, మూర్ఖత్వం ఉన్నదని అందుకే రెండున్నరేండ్లలో ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఒక్కటి కూడా చేపట్టలేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ధ్వజమెత్త�
రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో టీచింగ్ ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయోపరిమితిని 65 నుంచి 70 ఏండ్లకు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందినట్టు తెలుస్తున్నది. సంబంధిత ఫైల్ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరినట్ట
Subhash Reddy | ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ప్రజలను మోసం చేసిందని మరొకసారి గుర్తు చేశారు. హైదరాబాద్లో మెట్రో రైల్ లోన్ కోసం బ్రోకర్కు రూ.700 కోట్లు ఇచ్చిన మొదటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మాజీ ఎమ�
KTR | కాంగ్రెస్ నాయకులను నిలదీయాలి. మీరు ప్రకటించిన బోనస్ ఎక్కడ పోయిందని అడగాలి. మీరు హామీ ఇచ్చిన కొనుగోలు కేంద్రాలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించాలి. మీ ప్రభుత్వ అసమర్థత వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్�
రైతుభరోసా నిధుల విడుదలపై కాంగ్రెస్ ప్రభుత్వం లీకులు ఇచ్చింది. తమ అనుకూల మీడియాలో రైతులను ఆగం పట్టించేందుకు భారీ ఎత్తున ప్రచారం చేస్తోంది. జూన్ 30న పెట్టుబడి సాయం ఇస్తామంటూ రేవంత్ రెడ్డి సర్కారు చెప్ప�
రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మోసం చేస్తున్నదని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ కేటీ�
సంగారెడ్డి జిల్లా జిన్నారం క్రషర్ల అక్రమాలపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని ఆ గ్రామ రైతులు ప్ర భుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడి యా సమావేశంలో రైతులు జే�
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో విఫలమైన కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగ ద్రోహిగా మిగిలిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండ�
రాష్ట్రంలో ఉన్నది పేపర్లెస్ క్యాబినెట్ కాదని, ఫెయిత్లెస్ క్యాబినెట్ అని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అభిప్రాయపడ్డారు. విశ్వాసఘాతుక క్యాబినెట్ అని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడ
తెలంగాణ వైద్య విధాన పరిషత్తు(టీవీవీపీ)ని ప్రభుత్వం ఇటీవల డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్(డీఎస్హెచ్)గా మార్చిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం డీఎస్హెచ్ను హెచ్వోడీగా పరిగణిస్తూ ఆర్థికశాఖ ఉత్తర�
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పొన్న గ్రామానికి చెందిన రైతు నుగూరే పాండురంగ్ సిరికొండ సిరి సంపద వ్యవసాయ మార్కెట్ యార్డులో పురుగుల మందు ఆత్మహత్య చేసుకున్నాడు.