ఒకప్పుడు ప్రకృతి అందాలకు చిరునామాగా.. సిటీకి అందమైన పర్యాటక ప్రాంతంగా, ఆహ్లాదాన్ని పంచిన దుర్గం చెరువు.. ఇప్పుడు దుర్గంధంగా మారిపోయింది. నిర్వహణ లోపంతో వ్యర్థాలతో నిండి కళాహీనంగా తయారైంది.
సెప్టెంబర్ 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ వైఫల్యాల�
MLA Kunamneni Sambashiva Rao | కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు పేరుకే ఉన్నారని.. మంత్రులేమో మంజూరు చేస్తారు.. కానీ వారికి డబ్బులు విడుదల చేసే అధికారం లేదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
Women | కేసీఆర్ పెన్షన్ పైసలు ఇంటికి పంపించిండు.. పదేళ్లు బంగారమోలే చేసిండు. మా భూపాల్ రెడ్డి మంచోడు కాబట్టే మళ్లీ సర్పంచ్గా గెలిపించుకున్నం. ఎవరైనా మంచోడిని తెచ్చుకుంటం.. చెడ్డోన్ని తెచ్చుకుంటమా.. అంటూ ఫై�
ఎన్నికల మ్యానిఫెస్టోలో కార్మికులు, ఉద్యోగులకు ఇచ్చిన 420కి పైగా హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ దారుణంగా మోసం చేసిందని, అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే సమస్యలు పరిషరిస్తామని చెప్పిన ప్రభుత్వం, 1000 రోజులు
MLA kadiyam srihari | పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యను పరిష్కరించేందుకు ఒక కమిటీ కూడా వేశారు. ఆ కమిటీ వీటన్నింటిని కూడా అధ్యయనం చేస్తున్నది.. నేను ఆ కమిటీకి సూచించేది ఒకటే. పాలిటెక్నిక్ విద్యార్థులను టెక్నికల్ ఎడ్య�
ఆర్థిక అవసరాలు, సంక్షేమ పథకాల నిర్వహణ, అభివృద్ధి కార్యక్రమాల అమలు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా బహిరంగ మారెట్ రుణాలపై ఆధారపడుతున్నది. తాజాగా మరో రూ.2,000 కోట్ల అప్పు సమీకరించేందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీఆర్ఎస్ నాయకుడు లకావత్ గిరిబాబు ప్రభుత్వాన్ని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు కాం
డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు లేకుండా, మూసీ నదికి స్పష్టమైన ఎఫ్టీఎల్, బఫర్ జోన్ను నిర్దారించకుండా బాధిత ప్రజలకు నోటీసులు, భూసేకరణకు ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నది. దశదిశ లేని ప్రాజెక్టుకు వందలా
కేసీఆర్ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కల్యాణలక్ష్మి , షాదీముబారక్ పథకాల బంద్కు కాంగ్రెస్ సర్కార్ కుట్రలు పన్నుతున్నది. ఈ రెండు పథకాల అమలుపై హైకోర్టు స్టే ఇచ్చింది. అర్హులైన లబ్ధిదారుల
BRS Party | కాంగ్రెస్ వెయ్యి రోజుల విఫల పాలనపై బీఆర్ఎస్ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ భవన్లో ఒక లోగోని ఆవిష్కరించి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఛార్�
Harish Rao | ఇప్పటికి జీతంలో 4 నెలలు కోత పెట్టిర్రు. కానీ ఈ 4 నెలల్లో పాత ఈహెచ్ఎస్ బంద్ అయింది.. కొత్త ఈహెచ్ఎస్ అమలులోకి రాలేదన్నారు. ఈహెచ్ఎస్ అమలు గాల్లో దీపం లాగా అయిపోయిందన్నారు హరీశ్ రావు.
22A Victim | ఇదే సర్వేనంబర్ మీద వెన కాలున్న ఓపెన్ ల్యాండ్ అంతా ఒక 100 ఎకరాలుంది. దాని మీద కన్నేసి ఇదంతా పెట్టారు.. ఈ 100 ఎకరాల కోసం జేఎన్టీయూ నుంచి మా దగ్గరికి వరకు ఈ రూల్ పెట్టారని కూకట్ పల్లి పరిధిలో మరో 22A బాధితుడు
22A Victim జీహెచ్ఎంసీ నుంచి అనుమతి తీసుకున్నం. 2020లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 22A సెక్షన్ తో అమ్ముకోవడానికి కానీ, పిల్లలకు ఏమైనా అవసరముండి లోన్లు తీసుకుందామన్నా అన్నింటికీ ఇబ్�
Smart Ration Card | రాష్ట్రంలో రేషన్కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం (State Govt) జారీ చేస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల (Smart Ration Cards) పై సీఎం, మంత్రులు ఫొటోలు ప్రింట్ చేయడంపై ప్రజల నుంచి నిరసన వ్యక్తమువుతున్నది.