రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేసుకున్న వారి ఆస్తులు 22-ఏ జాబితాలో ఉంటే, రెండు రోజుల్లో పరిశీలించి అది ప్రైవేట్ భూమి అయితే వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించ
ప్రజల మేలుకోరి కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా రద్దు చేస్తున్నదని, రేవంత్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పథకాలు రద్దు చేస్తూ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నదని మాజీ మం�
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరవ్యాప్తంగా లక్షల కోట్ల విలువజేసే ఆస్తులపై కాంగ్రెస్ సర్కార్ కుట్ర పన్నింది. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ అత్యంత పారదర్శకంగా, మధ్యవర్తులు, అవినీతికి ఆస్కారం లేకుండా తెచ్చ�
వట్టివాగు ప్రాజెక్టు ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆసిఫాబాద్ మండలం బూరుగూడ సమీపంలో జాతీయ రహదారిపై రైతులు బైఠాయించారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 22-ఏ పేరిట దోపిడీకి తెరతీసి, అడ్డగోలుగా ప్రజల ఆస్తులు, భూములను నిషేధిత జాబితాలో పెట్టి కమీషన్లు దండుకుంటున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్రావు
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేటలో రైతుల భూములను ఆక్రమించిన కాంగ్రెస్ నేత నర్సింహారెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి డిమాండ్ చేశారు.
Harish Rao | ఎన్నికల మేనిఫెస్టోలో ముందుగా చెప్పకపోయినా.. ఆడబిడ్డలకు అండగా ఉండాలనే బాధ్యతతో అధికారంలోకి రాగానే 'కల్యాణ లక్ష్మి'ని తెచ్చి అమలు చేశాం. పక్క రాష్ట్రం తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ 100 రోజుల్లో ఆడబిడ్డల
Harish Rao | హైదరాబాద్ నగరంలో లక్షలాది ప్రాపర్టీలను రాత్రికి రాత్రి ప్రొహిబిషన్ లిస్ట్లో చేర్చారు. శ్రీనగర్ కాలనీ సర్వే నంబర్ 8, 9లలో గత 20 ఏళ్లుగా ఇళ్లు కట్టుకుని ప్రశాంతంగా నివసిస్తున్న ప్రజల ప్రాపర్టీలను కూడా
కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాన్ని నిలిపివేయ జూస్తుందని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు స�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు సంగతేమోకానీ, బకాయి నిధులను సైతం విడుదల చేయడం లేదు. గిరిజన సంక్షేమశాఖలో ట్రైకార్ రుణాలకు సంబంధించిన సబ్సిడీ బకాయిలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయి.
రిజిస్ట్రేషన్ల చట్టంలోని సెక్షన్ 22ఏ నిషేధిత భూముల జాబితా వల్ల రాష్ట్రంలోని లక్షలాది మంది సామాన్య, మధ్యతరగతి ప్రజలు, రైతులు తీవ్ర ఆర్థిక, మానసిక ఆందోళనకు గురవుతున్నారని తెలంగాణ రైతు రక్షణ సమితి ఆందోళన వ�
కాంగ్రెస్ పార్టీ దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, మాట ఇచ్చి తప్పిన ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని టీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ హెచ్చరించారు.
సొంత రాజకీయ ప్రచారం కోసం కాంగ్రెస్ సర్కార్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమా