స్వల్ప ఘటనలు మినహా ఉమ్మడి జిల్లాలో బుధవారం నాటి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఏడు మున్సిపాలిటీలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్కు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు పెద్దఎత్తున తమ ఓటు హక్కును వ�
హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలి.. అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా నిలపాలి.. తెలుగు రాష్ర్టాలకు గుండెకాయ వంటి నగరాన్ని దేశంలోని అన్ని మెట్రో నగరాల కంటే అగ్రస్థానంలో నిలపాలనే కల చెదిరిపోయ�
పాలన చేతగాక, ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని, రాష్ట్రంలో రెండేండ్ల తర్వాత బీఆర్ఎస్ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత�
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్రప్రభుత్వం తక్షణం అమలు చేయాలని తెలంగాణ జేఏసీ వరింగ్ ప్రెసిడెంట్ మహ్మద్ రాజమ్మ ద్ డిమాండ్ చేశారు.
పదేండ్ల కేసీఆర్ పాలనలోనే గజ్వేల్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఆదివారం బీఆర్ఎస్ అభ్యర్థ�
Dilsukhnagar : ప్రభుత్వ ఉద్యోగం రావడంలేదని షోడాషపల్లికి చెందిన బండారి కుమారస్వామి(32)ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కుమారస్వామి మృతికి నిరసనగా.. దిల్సుఖ్నగర్లో నిరుద్యోగులు శనివారం కొవ్వొత్తుల ర్యాలీ న
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో తెలంగాణ ఎట్లుండేదని.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో గిట్ల మారిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని దాదాపు ఐదు లక్షల మంది ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కాంగ్రెస్ పాలనలో నిరాశే మిగులుతున్నది. ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పోర్టల్ ద్వారా నేర
గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ అయిన పట్టణాల్లో అభివృద్ధి అడుగు ముందుకు పడకపోగా, రెండడుగులు వెనకి పడింది. అధికార యంత్రాంగం లేక, నిధుల ప్రవాహం కరువై ఈ పురపాలికలు అనాథలుగా మారాయి. కొత్త �
కాంగ్రెస్ నాయకులు తన గొంతు కోద్దామని చూస్తున్నారని, జీవితం అయిపోయే ముందు తనకు దుఃఖం తెప్పిస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.
తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నది. సంక్షేమ పథకాలు, నిర్వహణ ఖర్చుల పేరుతో తెలంగాణ సరార్ చేస్తున్న అప్పులు ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్ను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.