దేవాదాయ శాఖ ‘గోవింద’మయమైంది. అక్కడ ఎంత పెద్ద అధికారులు ఉన్నా.. చిన్న ఉద్యోగి నుంచి పెద్ద అధికారి వరకూ ఆ కీలక వ్యక్తిని కలువాల్సిందే! ఆయనను ప్రసన్నం చేసుకోవాల్సిందే.
ఎన్నికల ముందు దివ్యాంగులకు నెలకు రూ.6వేల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లయినా అమలుచేయకుండా మోసం చేసిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.
మెదక్ జిల్లా నర్సాపూర్లో సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులకు పంపిణీ చేయాలని స్థానిక ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అసెంబ్లీలో బుధవారం ప్రభు త్వం దృష్టికి తెచ్చారు. ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎ
Harish Rao | ఎన్నికల సందర్భంగా ఓట్లు దండుకోవడం కోసం అలవిమాలిన హామీలు ఇచ్చి ఇప్పుడు మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) పై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు (BRS Leader), మాజీ మంత్రి హరీష్రావు (Harish Rao) మండిపడ్డారు.
ఓవర్సీస్ స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడంతో విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న బడుగు, బలహీనవర్గాల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, తక్షణం ఆ నిధులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్
దివ్యాంగుల పింఛన్ రూ.6 వేలకు పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ దగా చేసింది. వారి పింఛన్ సొమ్ము పెంచేదాకా సర్కార్ను వదలబోము. వారికిచ్చిన ఇతర హామీలన్నింటినీ నెరవేర్చేదాకా బీఆర్�
కాంగ్రెస్ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి మోసపూరిత బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిందని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి అన్నారు. ఇది ఎండమావి బడ్జెట్ అని, కేవలం కాగితాలకే పరిమితమైంది తప్ప.. 80% కూడా ఖర్�
హైదరాబాద్లో రోడ్లు, మౌలిక వసతుల దుస్థితిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ సరార్ను నిలదీశారు. రోడ్ల అభివృద్ధికి కేటాయించిన నిధులు, గత రెండేండ్లలో ఖర్చు చేసిన మొత్తంపై ప్ర
గత కాంగ్రెస్ పాలకులు కమీషన్కు కక్కుర్తి పడ్డ కారణంగా ర్యాలంపాడు రిజర్వాయర్ పనులను గుత్తేదారు నాణ్యతతో చేపట్టలేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో రిజర్వాయర్ కట్టకు బుంగలు ఏర్పడి, సీపేజీ మరింత పెరుగుతున్న�
‘ఏటా రూ.20 వేల కోట్ల చొప్పున బీసీలకు ఐదేండ్లలో రూ.లక్ష కోట్లు ఇస్తాం. సబ్ప్లాన్ అమలు చేస్తామని ఊదరగొట్టిన కాంగ్రెస్ ఆచరణలో మోసం చేస్తున్నది. తాజా బడ్జెట్లోనూ దగా చేసింది. బడ్జెట్ అంకెలే అందుకు నిదర్శ�
ప్ర భుత్వాలు రూపొందించే బడ్జెట్లో స్వప్రయోజనా ల కోసం కాకుండా ప్రజ ల సమష్టి ప్రయోజనాలను కాపాడేలా కేటాయింపులు ఉండాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంబేద్కర్ కొ టేషన్లను గొప్పగా చెప్పిం దే తప్ప, ఆయనను గౌరవించే సంస్కృతి మాత్రం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పో చంపల్లి శ్రీనివాస్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.