ఫీజు రీయింబర్స్మెంట్ మార్గదర్శకాలు ఖరారు చేస్తూ జారీ చేసిన జీవో-7పై సర్కార్ తర్జనభర్జన పడుతున్నది. ఫీ జు రీయింబర్స్మెంట్ నిధులను డీబీటీ విధానంలో నేరుగా విద్యార్థుల ఖాతాల్లో నే జమ చేయాలని నిర్ణయిం�
రైతులు పండించిన మక్కల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కావాలనే రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆరోపించారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు అరిగోస పడుతున్నారు. పంటల కొనుగోలులో సర్కార్ నిర్లక్ష్యం కారణంగా పెద్ద సంఖ్యలో రైతులు సోమవారం రోడ్డెక్కి నిరసన వ్యక్తంచేశారు. రెండున్నరేండ్లుగా తమ కన్నీటి గోసను పట్టించుక
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్రను వెంటనే మానుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ కాంగ్రెస్ సర్కార్ను డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రయ�
ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధర వస్తుందని ఆశించిన రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు తెస్తే అధికారులు పట్టించుకోకుండా సగం ముంచితే..అదివారం సాయంత్రం కురిసిన అకాల వర్షం నిండా
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినట్టు ప్రతీ ఆటో డ్రైవర్కు ఏడాదికి రూ.12వేలు ఇవ్వాల్సిందేనని బీఎంఎస్ ఆటో యూనియన్ హెచ్చరించింది.
అన్నదాతకు అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతన్నల ఉసురు తీస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి మండిపడ్డారు. సో�
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సగకాలం పూర్తి కావస్తుండగా రైతుల తీవ్రమైన కష్టాల వార్తలు క్రమంగా పెరుగుతున్నాయి. బీఆర్ఎస్ పాలన పోయినప్పటి నుంచి ఇప్పటికి నాలుగు పంట కాలాలు ముగిసి ప్రస్తుతం ఐదవద�
బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఉన్నత చదువులను చేరువ చేసే లక్ష్యంతో ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో ప్రారంభించిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఎసరు తెస్తున్నది. షరత
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నెల రోజుల వ్యవధిలో జరిగిన రెండు భారీ దోపిడీలు రేవంత్రెడ్డి సర్కార్కు సవాల్ విసిరాయి. దొంగలు మాస్కులు ధరించకుండా తమను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాతో దోపిడీలకు పాల్పడటం భద్రతా వై�
వరంగల్ వేదికగా 2022 మే 6న కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్గాంధీ చేసిన రైతు డిక్లరేషన్ పచ్చి మోసమని ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.
‘రేవంత్రెడ్డి.. ఎంతమంది రైతుల ఉసురు పోసుకుంటవ్? ఇంకెంతమంది రోడ్ల మీదికి రావాలి? వడదెబ్బ తగి లి కుప్పల మీదనే రాలిపోయే పరిస్థితి రైతులకు రావడం బాధాకరం.రేవంత్రెడ్డికి రైతుల పై కనీసం కనికరం లేదు.
ప్రభుత్వం సర్వర్ డౌన్ చేయడంతోనే మక్కల కొనుగోళ్లు నిలిచిపోయిందని రాష్ట్ర రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, వైరా మండల కార్యదర్శి కిలారు శ్రీనివాసరావు ఆరోపించారు.