ఇందిరమ్మ పాలన పేరిట ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుపుతున్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు.
రైతులకు సకాలంలో యూరియా అందించాలంటూ బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. సోమవారం భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లిలోని భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారి వద్ద మండలం కమిటీ ఆధ్వర్యంలో బైఠాయించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు అభివృద్ధిని మరిచి బీఆర్ఎస్ ఫ్లెక్సీలు తీయడం సరికాదని ఆ పార్టీ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలో�
ఉమ్మడి రాష్ట్రంలో గ్రామాల పరిస్థితి అధ్వానంగా ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ సాగు, తాగునీటితో పాటు పచ్చదనం పెంచి రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇన్సర్వీస్లో ఉండి సోషల్వర్క్, సోషియాలజీ పూర్తి చేసిన నర్సింగ్ ఆఫీసర్లకు గ్రేడ్-1లో ప్రమోషన్లు ఇవ్వాలని క్రైస్తవ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాసారం ప్రేమ్కుమార్ ప్రభుత్వాన్న
కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తున్నదని కారేపల్లి అఖిలపక్ష నాయకులు విమర్శించారు. గూడు కోల్పోయిన పేదలకు అండగా నిలుస్తున్న విపక్ష నేతలపై కేసులు పెట్టడం, వారిని భయభ్రాంతులకు గురిచేయడం దుర్మార్�
ఇటుకల బట్ట్టీతో గ్రామం కాలుష్య కోరల్లో చిక్కుకుంటుందని మండలంలోని ఉత్తనూర్ గ్రామంలోని ఇటుకల బట్టీ వద్ద శనివారం ఉప సర్పంచ్ రాంచంద్రారెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు నిరసన చేపట్టారు.
‘కేరళ ఎన్నికల పన్ను’ కోసం ముఖ్యనేత, కీలక నేతలు ఏ అవకాశాన్నీ వదలడం లేదట. అతి తక్కువ సమయంలో కోట్లు కుమ్మరించే మార్గాలను అన్వేషిస్తున్న పెద్దల కన్ను తాజాగా భూములపై పడినట్టు సమాచారం.
ఉమ్మడి జిల్లాలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒకవైపు యూరియా కొరత వేధిస్తుండగా, మరోవైపు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ యాప్తో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ధరణిపై బురదజల్లి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన భూ భారతి చట్టం భూ హారతిగా మారిందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు మండిపడ్డారు.