ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం రైతులను కన్నీరు పెట్టిస్తున్నది. 45 రోజులు దాటినా గన్నీ బస్తాలు ఇస్తలేరని, కాంటా పెడ్తలేరని, కొన్ని చోట్ల తూకం వేసినా బస్తాలను తరలించేందుకు లారీ రావడం లేదని రైతులు మండిపడుత�
కాంగ్రెస్ పాలనలో మళ్లీ రైతు ఆత్మహత్యలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు.
చేవెళ్ల డిక్లరేషన్లో భాగంగా గిరిజనులకు ఇచ్చిన ప్రతీ హామీని తక్షణం అమలు చేయాలని లంబాడీ హకుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముడావత్ రాంబల్నాయక్ డిమాండ్ చేశారు.
పోలీస్ అభ్యర్థుల వయోపరిమితి పెంచి, ఖాళీగా ఉన్న 20 వేల పోస్టుల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది నిరుద్యోగులను నమ్మించి గొంతు కోసిందని తెలంగాణ రాష్ట్ర పోలీస్ నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల హెడ్మాస్టర్లు, టీచర్ల సర్వీస్ రిజిస్టర్ల డిజిటలైజేషన్ గడువును మే 31నుంచి జూన్ 30 వరకు పొడిగించాలని టీజీహెచ్ఎంఏ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వానికి దోచుకోవడమే తప్ప.. పేద ప్రజల సమస్యలు పట్టవని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరని, ఇది ప్రజాపాలన కా
కాంగ్రెస్ పాలనలో రైతులకు అన్నీ కష్టాలేనని, పంటల కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అన్నదాతలు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు.
రైతులను కాంగ్రెస్ సర్కార్ గాలికొదిలేసిందని, తరుగు, తాలు పేరుతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మిల్లర్లు ప్రభుత్వ పెద్దల అండదండలతో నిలువు దోపిడీ చేస్తున్నారని రాష్ట్ర రెడ్కో మాజీ చైర్మన్ ఏరువ సతీశ్
కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలింపులో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. వెంటనే ధాన్యాన్ని లారీల్లో రైస్ మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని కామారెడ్డి-సిరిసిల్
కామారెడ్డి జిల్లాలో మక్క రైతులు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. 2025-26 యాసంగి సీజన్లో అధిక విస్తీర్ణంలో మొక్కజొన్నను రైతులు సాగు చేశారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా బాన్సువాడ, జుక్కల్, ఎల్లార�