తెలంగాణ దిక్సూచి కేసీఆర్ అని, రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి టీ జీవన్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. జగిత్యాలలో నిర్వహించే కేసీఆర్ సభ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర�
చేనేతలకు ఇచ్చిన హామీ ల అమలులో విఫలమైన కాంగ్రెస్పై పోరుకు చేనేత కార్మికులు సిద్ధమవుతున్నారు. కొత్త పథకాల అమలు సంగతేమోగానీ, ఉన్న పథకాలకే మంగళం పలుకుతున్నదని నిప్పులు చెరుగుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పలకు పోయి నిర్వహించిన కుల గణన సర్వే తప్పుల తడకేనని తేలిపోయింది. నియోజకవర్గాల పునర్విభజన అంశంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో.. కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించిన ఈ న�
తెలంగాణ యూనివర్సిటీ పాలకవర్గం ఎట్టకేలకు నియామకమైంది. సరిగ్గా రెండున్నరేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచింది. యూనివర్సిటీలను బాగు చేస్తామంటూ ప్రగల్భాలు పలికిన పాలకులు నెలల తరబడి నిర్లక్ష్య
ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రజల ముందు ఉంచింది. ఏడో గ్యారెంటీగా భావప్రకటనా స్వేచ్ఛను కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ ప్రజల ఆస్తులు కూలుస్తామని ఎనిమిదో గ్యారెంటీని చెప్పకుండా దాచుకున
నియోజకవర్గాల పునర్విభజన అంశంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ సర్కారు ఈ మధ్య చేపట్టిన కులగణన వివరాలు వెల్లడించడంపై బీసీ సంఘాలు, నాయకులు మండిపడుతున్నారు.
సమస్యలు పరిష్కరించాలని జేఏసీ ఆధ్వర్యంలో భైంసా ఆర్టీసీ డిపో ముందు గురువారం సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర జేఏసీ వైస్ చైర్మన్ థామస్రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని పూర్తిగా
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం రాత్రి హడావుడిగా విడుదల చేసిన కులగణన, ఇంటింటి సర్వే వివరాలపై ఉమ్మడి జిల్లాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ప్రభుత్వం ప్రకటించిన వివరా
మీరు ఫలానా పీఎస్లో ఫిర్యాదు చేశారు..పోలీసుల సేవలు ఎలా ఉన్నాయి.. ఏమైనా ఇబ్బందులు పడ్డారా..ఇలా వివిధ అంశాలపై గతంలో ఫీడ్ వ్యవస్థలో భాగంగా ఫిర్యాదుదారులకు ఫోన్లు వచ్చేవి.
కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని, తెలంగాణ రాష్ట్రంలోని 15.25 లక్షల ఉద్యోగుల, 206 సంఘాలు ఉద్యోగ ఉపాధ్యాయుల దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న �
గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులను విడుదల చేయాలని బీఆర్ఎస్ సర్పంచులు డిమాండ్ చేశారు. గురువారం అర్వపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఇప్పటివరకు గ్రామాలకు రాష్ట�