Harish Rao | సిద్దిపేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. కోటి రూపాయల విలువైన ఆస్తి కూడా అమ్ముడుపోవడం లేదు. పిల్లల పె�
harish rao | కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయిందని, దాని ప్రభావంతో చిన్న వ్యాపారాలు, టీ హోటళ్లు, దుకాణాలు, ఇతర అనుబంధ వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని.. ఇది ఒక్క సిద్దిపేట పరిస�
Telangana Debts | తెలంగాణ రాష్ట్ర అప్పుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోని ముఖ్య నేతలే వేర్వేరు లెకలు వల్లె వేస్తుండటంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మరోసారి చర్చ మొదలైంది. గత, ప్రస్తుత ప్రభుత్వాలు చేసిన రుణ సమీకరణ �
రాష్ట్రంలో అత్యంత నిర్లక్ష్యానికి గురవుతున్నది కౌలు రైతులేనని, వారికి వెంటనే గుర్తింపు కార్డులిచ్చి సంక్షేమ పథకాలు అందించాలని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న డిమాండ్ చేశారు.
మారుమూల ప్రాంతమైన భీమ్గల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి గ్రహణం పట్టుకుంది. కేవలం రాజకీయ కక్ష, వివక్ష కారణంగా నిర్మాణ పనులకు బ్రేక్ పడింది!. మార్కెట్ పూర్తయి అందుబాటులోకి వస్తే ఎక్కడ బీఆర్�
తెలంగాణలో చేనేత కార్మికులను ఆదుకున్నది ఒక్క కేసీఆర్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. శుక్రవారం కొత్తపల్లి చేనేత పారిశ్రామిక సహకార సంఘం పాలకవర్గ ప్రమాణ స్వీ�
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ఎరువుల కొరతతో పొరుగు రాష్ట్రం మహారాష్ట్రకు వెళ్లాల్సి వస్తున్నదని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామ రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి పాలన వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాలం వెల్లదీస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులతో బీఆర్ఎస్ పోరాటాలను ఆపలేదని, కాం గ్రెస్కు ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయమని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీలో వర్గపోరుతో శ్రేణులు రోడ్డుకెక్కుతున్నాయి. తాజాగా టీపీసీసీ ప్రకటించిన మండల, పట్టణ కమిటీల నియామకంపై క్షేత్రస్థాయిలో నెలకొంటున్న అసంతృప్తి గాంధీ భవన్కు చేరింది. శుక్రవారం నవాబుపేటక
మంత్రుల సవాల్ స్వీకరించి చర్చించేందుకు వస్తే అరెస్ట్ పేరిట పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి బాత్రూమ్ల వద్ద ఎండలో కూర్చోబెట్టడం ఏంటీ..? అని పోలీసుల తీరుపై మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తంచే