కేసీఆర్ నేతృత్వంలో ఎన్నో పోరాటాలు, ఆత్మ బలిదానాలు, ఉద్యమాల ఫలితంగా తెలంగాణ ఏర్పడింది. కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్రం పదేండ్లపాటు సంక్షేమం, అభివృద్ధిలో దేశానికి రోల్మోడల్గా మారింది.
జూబ్లీహిల్స్ బరిలో నిలిచేందుకు ఫార్మాసిటీ రైతులు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ తమకు చేసిన నమ్మకద్రోహాన్ని ఎండగట్టేందుకు ఈ మార్గం ఎంచుకున్న అన్నదాతలు.. ఉప ఎన్నికలో పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేయాలని నిర్ణయ�
Minister Seethakka | తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖలో పనిచేస్తున్న గ్రామపంచాయతీ ఉద్యోగులు(కారోబార్ల) సంఘం ప్రజా భవన్లో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతో శనివారం భేటీ అయ్యారు.
రేవంత్ రెడ్డి పాలనలో రైతులు అరిగోస పడుతుంటే, కాంగ్రెస్ దొంగలేమో నీకు ఎంత, నాకు ఎంత అనే వాటాల పంచాయతీల్లో కొట్టుకు చస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. రైతు బంధు లేదు,
కాంగ్రెస్, బీజేపీలకు ఓసీలపై ఉన్న ప్రేమ బీసీలపై లేదని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు.
అసెంబ్లీ ఎన్నికల్లో సాధ్యంకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి అన్నారు.
విజన్ ఉండాలె కానీ ఎంతటి విపత్తునైనా సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు అక్షరాల నిరూపించింది. 2020 అక్టోబరు నెలలో కురిసిన కుండపోత వర్షానికి గ్రేటర్ విలవ�
జూబ్లీహిల్స్లో శుక్రవారం కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ప్రక్రియ అంతా రౌడీలతో నిండి ఉన్నది. అది కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ ప్రక్రియా? లేక అంతర్రాష్ట్ర రౌడీల ప్రదర్శనా? అన్న అయోమయం నెలకొన్నది’ అని
స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో (Local Body Elections) చెప్పాలని ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ను హైకోర్టు (High Court) ప్రశ్నించింది. స్థానిక ఎన్నికలపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంగ్రెస్ ప్రభుత్వ (Congress Govt) నిర్లక్ష్యం చాటిచెప్పే ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్న భోజనం నాణ్యత దారుణంగా ఉండటంతో విద్యార్థులు ఆందోళనకు దిగ�
అంగన్వాడీ టీచర్లు, సూపర్వైజర్లకు స్మార్ట్ఫోన్ల పంపిణీలో కాంగ్రెస్ సర్కారు తీవ్ర జాప్యం చేస్తున్నది. అయితే కమీషన్ల వాటా తేలకపోవడంతోనే జాప్యం జరుగుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కాసులకక్కుర్తికి పాల్పడుతున్నదా? విద్యార్థుల నుంచి ముక్కుపిండి ఫీజులు వసూలు చేసేందుకు వెనుకాడటం లేదా? అంటే.. అవుననే అంటున్నారు బడుగు, బలహీన, నిరుపేద కుటుంబాల విద్యార్�
104 సర్వీసులో పనిచేస్తున్న ఉద్యోగులకు వెంటనే ఏడునెలల పెండింగ్ జీతాలు చెల్లించాలని ప్రభుత్వ ఫార్మసీ ఆఫీసర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బత్తిని సుదర్శన్గౌడ్ డిమాండ్చేశారు.