కాంగ్రెస్ ప్రభుత్వం 22ఏ(భూములు అమ్మడం, కొనడం నిషేధం) పేరిట భూదందాకు తెరలేపింది. అప్పులు చేసి కొన్నేండ్ల కిందట వ్యవసాయ భూములను కొని.. ప్రభుత్వానికి రూ.లక్షల్లో రుసుమును చెల్లించి వ్యవసాయేతర భూముల కిందకు మ�
కౌలు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కాం గ్రెస్ ప్రభుత్వ నైతిక బాధ్యత అని పలువు రు వక్తలు అభిప్రాయపడ్డారు. ఆదివారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేం ద్రంలో తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ
కర్ణె తండా లిఫ్ట్ పంపులను రెండ్రోజుల్లో ప్రారంభించాలి.. లేకుంటే వేలాది మంది రైతులతో కలిసి ముట్టడించి పంపులను ప్రారంభిస్తామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎత్తయ�
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలిచ్చింది. ఎన్నికల ప్రచారంలో నోటికొచ్చినట్లుగా ప్రసంగించారు. ప్రజలను మభ్యపెట్టారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటన
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరిట ప్రభుత్వం తీసుకొచ్చిన శక్తి పాలసీకి వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళనలు గురువారం కూడా కొనసాగాయి. జీవో 97ను రద్దు చేయాలంటూ మాక్లూర్, కోటగిరి, నవీపేట తదితర ప్రాంతాల్లో
తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెరిగినప్పటికీ దానికి మించిన వేగంతో రెవెన్యూ వ్యయం, అప్పులపై ఆధారపడటం పెరిగిపోతున్నది. పన్ను ఆదాయం పెరుగుతున్నంత వేగంగా ప్రభుత్వ ఖర్చులు అదుపులోకి రాకపోవడం ఆర్థిక నిర్వహణలోని లో�
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతున్న పేద లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందించాలని, ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లులను సకాలంలో చెల్లించి పేదలను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ �
రాష్ట్రంలోని రూ.లక్షల కోట్ల విలువైన వేలాది ఎకరాల అసైన్డ్ భూములను కొట్టేసేందుకు ప్రభుత్వ పెద్దలు, వ్యాపారులు స్కెచ్ వేశారా? అందుకే కొన్ని రోజులుగా ‘22ఏ’ జాబితా ‘భూ’కంపాన్ని కృత్రిమంగా సృష్టించారా? తమ ఆ�
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలును కాంగ్రెస్ సర్కార్ నిలిపివేసే కుట్ర చేస్తున్నదంటూ బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నారు. ఈ పథకాలను కొనసాగించడంతోపాటు ఎన్నికల హామీలో భాగంగా తులం బంగారం ఇవ్వాలని డ�