అత్తమీద కోపం దుత్త మీద తీసినట్టుంది ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల వ్యవహారం. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో, ఆ కోపాన్ని తమ కాలేజీలలో చదువుకున్న విద్యార్థులపై చూపి�
రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష గట్టింది. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో చితికిపోయే ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టి, చెవులు చిల్లులు పడేలా
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీకి నామినేషన్లు వేసేందుకు వచ్చిన వారిలో చాలా మందిని ఎన్నికల అధికారులు తిరస్కరించారు. నామినేషన్కు కావాల్సిన పత్రాలు, బలపరిచిన వ్యక్తుల వివరాలు సరిగ్గా లేవంటూ కొంతమంది నామ�
Y Sathish Reddy | తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందనేది స్వయంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేనే ఒప్పుకున్నారని.. తెలంగాణలో రేవంత్ రెడ్డి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని రెడ్కో మాజీ చైర్మన్ వై సతీ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలో గన్కల్చర్ తెచ్చారని, కాంగ్రెస్ పాలన అరాచకాలకు కేరాఫ్గా మారిందని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
మెగా డీఎస్సీ నిర్వహిస్తామని అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ఆర్భాటంగా హామీ ఇచ్చింది. అధికారంలోకి వచ్చాక 2025 ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చింది. టీచర్ ఎలిజ
KTR | కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావ్సాలిందేనని.. తెలంగాణ మళ్లీ పట్టాలు ఎక్కాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఇంతకు ముందు లెక్క ఉండదని.. అందరి లెక్కలు తేలస్తామన
తెలంగాణ కులగణన: బీసీ కమిషన్ నివేదిక లేకుండానే బీసీలకు విద్య, ఉపాధి, ఉద్యోగ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసింది. ఇక బిల్ నంబర్ 4 ద్వారా రాజకీయ రిజర్వేషన్లను పెంచిం�
కేసీఆర్ నేతృత్వంలో ఎన్నో పోరాటాలు, ఆత్మ బలిదానాలు, ఉద్యమాల ఫలితంగా తెలంగాణ ఏర్పడింది. కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్రం పదేండ్లపాటు సంక్షేమం, అభివృద్ధిలో దేశానికి రోల్మోడల్గా మారింది.
జూబ్లీహిల్స్ బరిలో నిలిచేందుకు ఫార్మాసిటీ రైతులు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ తమకు చేసిన నమ్మకద్రోహాన్ని ఎండగట్టేందుకు ఈ మార్గం ఎంచుకున్న అన్నదాతలు.. ఉప ఎన్నికలో పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేయాలని నిర్ణయ�
Minister Seethakka | తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖలో పనిచేస్తున్న గ్రామపంచాయతీ ఉద్యోగులు(కారోబార్ల) సంఘం ప్రజా భవన్లో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్కతో శనివారం భేటీ అయ్యారు.