కాంగ్రెస్ ప్రభుత్వ పాలన శంకుస్థాపనలకే పరిమితమైందని బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అభివృద్�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని బీఆర్ఎస్ కొండామల్లేపల్లి మండలాధ్యక్షుడు రమావత్ దస్రూ నాయక్, యువజన విభాగం మండలాధ్యక్షుడు, చెన్నారం సర్పంచ్..
ప్రజాపాలన ప్రభుత్వంలో రైతులు అరిగోస పడుతున్నారు. వానకాలంలో వెంటాడిన యూరియా కష్టాలు యాసంగిలోనూ వీడటంలేదు. ఓవైపు యూరియా స్టాక్ ఉన్నదని ప్రభుత్వం చెప్తున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం నిల్వలు కనిపించడంలే
కేసీఆర్ సర్కార్ ప్రారంభించిన సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని నిలిపివేసిన కాంగ్రెస్ సర్కార్.. అదే స్కీమ్ను మళ్లీ ప్రారంభించబోతున్నది. సర్కార్ బడుల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి బ్రేక్ఫాస్ట్ స్కీ
ఇది వీకెండ్ ప్రభుత్వమని, హెచ్సీయూ భూముల కబ్జా సహా అన్ని అక్రమాలు వీకెండ్లోనే చేస్తున్నదని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ విమర్శించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి మండిపడ్డారు. సిట్ కేసు.. ఓ లొట్టపీసు కేసు అని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ గాడి తప్పిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్ వద్దే విద్యాశాఖ ఉండటంతో విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదని, గురుకులాల పరిస్థితి దారుణ�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన నేత కేసీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలపై బీఆర్ఎస్ జంగ్ సైరన్ మోగించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తిగా సహకరిస్తానని కేసీఆర్ వెల్లడ�
ఈ ఫోన్ ట్యాపింగ్ భూతం తెరమీదికి వచ్చింది ఎందుకు? సలహా ఇచ్చింది ఎవరు? అమల్లోకి తెచ్చింది ఎవరు? మున్సిపల్ ఎన్నికల వేళ ఈ హడావుడి ఏమిటి? అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పెగాసస్ సాఫ్ట్వేర్ ఏమైనా ప్రత్యేకంగా త�
తెలంగాణ ఉద్యమ సారథిగా, రాష్ట్ర సాధకుడుగా, రెండు విడతల ముఖ్యమంత్రిగా రాష్ర్టాన్ని ప్రగతి పథంలో నడిపించిన కేసీఆర్ను కేసులు, నోటీసుల పేరిట వేధింపులకు, కక్ష సాధింపులకు గురిచేయడం సరికాదు.