అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సాధారణంగా తమ ప్రభుత్వ వైఫల్యాలపై బహిరంగంగా క్షమాపణలు చెప్పేందుకు ఇష్టపడరు. అలా చెప్పాల్సిన పరిస్థితి రావడాన్ని నామోషీగా భావిస్తారు.
ధాన్యం కొనుగోలులో ఆలస్యాన్ని ఒప్పుకోకపోగా, రైతులపైనే ఓ కీలక మంత్రి ఎదురుదాడి చేశారు. సదరు మంత్రి ఒక స్థాయిలో అసలు ధాన్యం కొనుగోళ్లలో సమస్యేలేదని, అవన్నీ ప్రతిపక్షాలు, మీడియా సృష్టిస్తున్న వార్తలేనని చె�
రెండు, మూడు రోజుల్లో వడ్ల కొనుగోళ్లలో వేగం పెంచి, తరుగు లేకుండా కొని, లారీలు, గన్నీ బ్యాగులు పంపకపోతే.. స్వయంగా తానే వేల మంది రైతులను వెంటబెట్టుకొని వెళ్లి నిరవధిక ధర్నా చేపట్టి, కలెక్టరేట్ను దిగ్బంధం చేస�
గురుకులాలకు సంబంధించి డైట్ ప్రొవిజన్ అంటే చికెన్, మటన్, కాయగూరల కొనుగోలు, అదేవిధంగా స్వీపింగ్, శానిటేషన్, వంట నిర్వహణ ఏజెన్సీల ఎంపికను డిస్ట్రిక్ట్ పర్చేజ్ కమిటీ(డీపీసీ) ద్వారా చేపట్టాలని ప్రభుత
ప్రజల జీవన ప్రమాణాలు, క్షేత్రస్థాయి వాస్తవాలను ప్రతిబింబించాల్సిన జనగణన(సెన్సెస్) నిర్మల్ జిల్లాలో ఒక ప్రహసనంగా మారుతున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు చెప్పే సమాధానాలతో మాకు సంబంధం లేదు. మ
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ, పాలనలోని వైఫల్యాలను ప్రజల్లోకి సోషల్ మీడియా వారియర్లు తీసుకెళ్లాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ మన్నె క్రిశాంక్ అన్నారు.
వరి, మకల కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. ఓ వైపు కాంటా వేయడంలో జాప్యం చేస్తూ, మరోవైపు తరుగు పేరిట అదనపు తూకం వేస్తూ రైతును నిండా
ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వానికి స్పష్ణమైన ప్రణాళిక, చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. ఆదివారం వనపర్తి జిల్లా చిట్యాల సమీపంలోని మార్కెట్ యార్డులో తడిసిన ధాన్యాన్న
యాసంగి ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం తగ్గించింది. మొన్నటివరకు 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని చెప్తూ వచ్చిన పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తాజ
జొన్న, పొద్దుతిరుగుడు పంటలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. వెంటనే జిల్లాల వారీగా ఏర్పాట్లు చేయాలని ఒక ప్రకటనలో అధికారులను ఆదేశించారు.
ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం రైతులను కన్నీరు పెట్టిస్తున్నది. 45 రోజులు దాటినా గన్నీ బస్తాలు ఇస్తలేరని, కాంటా పెడ్తలేరని, కొన్ని చోట్ల తూకం వేసినా బస్తాలను తరలించేందుకు లారీ రావడం లేదని రైతులు మండిపడుత�