కాంగ్రెస్ సర్కారు రైతులను గోస పుచ్చుకుంటున్నది. విత్తనాలు, ఎరువులను సకాలంలో పంపిణీ చేయక.. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకొని పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వక అరిగోస పెడుతున్నది. కనీసం పండించిన పంటను మార్కెట్
ఏ ప్రభుత్వ పరిపాలన సామర్థ్యమైనా ఆ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల నిర్వహణ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ప్రాతిపదిక మీద చూసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల నిర్వహణ ప్రశంసించదగ్గ విధంగా లేదనేది �
తెలంగాణ యువతకు ప్రపంచ స్థాయి విద్య, నైపుణ్యాభివృద్ధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పాడి, పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.
రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సువర్ణ జూన్ 30న ఉద్యోగ విరమణ చేయనుండటంతో కొత్త పీసీసీఎఫ్ నియామకంపై ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టింది.
కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు విరుచుకుపడ్డారు. పరిపాలన చేతకాకపోతే ఎలా పరిపాలన చేయాలో నేర్పిస్తామని విమర్శించారు. నిరుద్యోగులు గోసపడుతుంటే పట్టించుకోక చోద్యం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశా�
Harish rao | కోటిమంది మహిళలను కోటీశ్వర్లను చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పాడు.. కోటి మంది మహిళలు కోటీశ్వర్లు కాలేదు కానీ అనుముల వారి నలుగురు అన్నా తమ్ముళ్లు మాత్రం కోటీశ్వర్లు అయ్యారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయాలని, 20వేల కానిస్టేబుల్, ఎస్సై పోస్టులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ వద్ద మెరుపు ధర్నాకు దిగారు.
శాసనసభ ఎన్నికల సమయంలో ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్.. ప్రజలను అన్ని రంగాల్లో నట్టేట ముంచిందని ఎమ్మెల్సీ, ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఇన్చార్జి తక్కెళ
ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులపై నిర్లక్ష్యం వహిస్తున్నదని మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి విమర్శించారు. ఫలితంగా నీరందక రైతులు పంటలు సాగుచేసే పరిస్థితి లేదని ఆందోళన వ్యక్తంచేశారు. మెదక�
Unemployees | పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యను 5 వేల నుండి 20 వేలకు పెంచాలని ఓయూలో నిరుద్యోగులు ధర్నా చేపట్టారు. కేవలం 5 వేల ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడం కాదని.. ఖాళీగా ఉన్న 20 వేల పోస్టులను భర్తీ చేయాలన�
‘పాలమూరు ప్రాజెక్టును పక్కనబెట్టి ద్రోహం చేసినందుకు కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి ఓటమి తథ్యం.. కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలు తరిమికొట్టడం ఖాయం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెస�
నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు.