కేసీఆర్ ప్రభుత్వం రైతులను కడుపులో పెట్టి చూసుకుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడేస్తున్నది. కల్లాలకు ధాన్యం తెచ్చి 20 రోజులైన కొనకపోవడం, కొన్న ధాన్యాన్ని 24 గంటల్లో తరలించకపోవడంతో రైతులు అవస్థలు పడుత
హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలు, ముఖ్యంగా మహిళలకు భద్రత ఎంత అధ్వానంగా ఉన్నదో సాక్షాత్తు ఓ మహిళా పోలీస్ ఆఫీసరే రుజువు చేశారు! హైదరాబాద్ మహానగర పరిధిలో తొలి మహిళా కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన మల్కాజిగి�
నాలుగేండ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన రైతు డిక్లరేషన్కు వేదికైన ఓరుగల్లు గడ్డ నుంచే రేవంత్ సర్కార్ గుండెల్లో బీఆర్ఎస్ ఫిరంగి మోత మోగించింది.
Congress Govt | రేవంత్ రెడ్డిది చెత్త పరిపాలన. రైతుల పరిస్థితి అక్కడ.. మక్కజొన్నల కుప్పలు పోసుకొని గొడ గొడ ఏడుస్తున్నమని సదరు వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు.
పేదల ఇండ్లపైనే కాదు, కాకతీయ కట్టడాలపై సైతం రేవంత్ సర్కార్ బుల్డోజర్ విరుచుకుపడుతున్నది. మారుమూల ప్రాంతాల్లోనూ బుల్డోజర్ విధ్వంసం మొదలైంది. చివరకు కాకతీయుల ఆనవాళ్లను సైతం వదిలిపెట్టడం లేదు.
రాష్ట్ర సంపదను సీఎం రేవంత్రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోడీ దోచుకుతింటున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు.
‘పొలాలకు పోతూ, వస్తూ ఎదురుపడ్డోళ్లమంతా ఎదల దుఃఖం పంచుకుంటున్నాం’ అని ఇటీవల గ్రామాల్లో పర్యటిస్తున్న సందర్భంగా పలుకరిస్తే, జంగిలప్ప అనే రైతు నాతో ఆవేదనను పంచుకున్నాడు.
ఇప్పటికే యూరియా కొరతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తొలిసారిగా యూరియా విక్రయాలపై నిషేధం విధించింది. రైతులకు యూరియా విక్రయించొద్దన�
అజ్ఞానుల చేతిలో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తున్నదని, ప్రజా సమస్యలను పకదారి పట్టించడ�
ఫీజు రీయింబర్స్మెంట్ మార్గదర్శకాలు ఖరారు చేస్తూ జారీ చేసిన జీవో-7పై సర్కార్ తర్జనభర్జన పడుతున్నది. ఫీ జు రీయింబర్స్మెంట్ నిధులను డీబీటీ విధానంలో నేరుగా విద్యార్థుల ఖాతాల్లో నే జమ చేయాలని నిర్ణయిం�