రైతు రుణమాఫీ, సీతారామ ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించినందుకే హరీశ్రావుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర�
RTC Strike | ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. కార్మిక సంఘాల జేఏసీతో ప్రభుత్వం, సంస్థ యాజమాన్యం జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మె అనివార్యమైంది. మంగళవారం అర్ధరాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ బస్సులు న�
‘నేను చావను కొడకా..! చివరిదాకా తెలంగాణకు సేవచేస్తా’ అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గర్జించారు. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యిలా ఉన్న రాష్ర్టాన్ని అప్పజెప్తే.. కాంగ్రెస్ ఆగమాగం చేసిందని ఆయన మండిపడ్డారు.
కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యిలా రాష్ర్టాన్ని అప్పగిస్తే అంతా నాశనం చేశారని మండిపడ్డారు.
రాష్ట్రంలోని నిర్యుద్యోగ యువతకు కాంగ్రెస్ సర్కార్ షాక్ ఇ చ్చింది. ఒకేసారి 12 ఏండ్ల వయోపరిమితి సడలింపును తొలగించింది. కొత్త గా వయో పరిమితిని పెంచలేదు.
ఆర్టీసీ కార్మికులు బుధవారం నుంచి సమ్మెకు దిగబోతున్నారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి కార్యాచరణ లేకపోవడంతో సమ్మె తథ్యమని స్పష్టమవుతున్నది.
అందరికీ అన్నం పెట్టే రైతన్న కుటుంబానికి భరోసా కల్పించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబీమా అమలు చేయగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని నీరుగారుస్తున్నది.
హైదరాబాద్లో జరిగే ఐపీఎల్ మ్యాచ్లలో కాంప్లిమెంటరీ పాస్ల దందా జోరుగా సాగుతున్నది. స్టేడియం కెపాసిటీని బట్టి ఇచ్చే సుమారు 4వేల టికెట్లను అడ్డగోలుగా అమ్ముకుంటున్నారు.
ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నది. ఎల్నినో ముప్పు పొంచి ఉన్నదని హెచ్చరిస్తున్నది. వారం క్రితమే ఈ మేరకు నివేదికలు విడుదల చేసింది. అప్రమత్తంగా ఉండాలని, నీటి సంరక్�
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాలలో భారీ బహిరంగసభ నిర్వహిస్తుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం మొదలైంది. ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించే సభలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్రెడ్డి బీఆర్ఎ�