‘తెలంగాణ విద్యాకమిషన్ సమర్పించిన నివేదికపై అనేక అభ్యంతరాలున్నయ్.. కమిషన్ సిఫార్సులపై నాకూ అనేక సందేహాలున్నాయ్' అని ప్రభుత్వ సలహాదారు, తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ రూపకల్పన కమిటీ చైర్మన్ కే కేశవరావు (�
రాష్ట్రంలోని వివిధ చోట్ల సన్న, చిన్నకారు రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములతో రేవంత్రెడ్డి ప్రభుత్వం ఆడుతున్న హైడ్రామా ఇది. వేలం వేయాల్సిన భూములను అస్మదీయులకు కట్టబెడుతూ, అభివృద్ధి కోసం వినియోగించ
‘ఇంట్లో ఎలుకలు ఉన్నాయని వెనుకటి ఒకడు ఏకంగా తన ఇంటినే తగులబెట్టిండంట’.. తాజాగా తెలంగాణ విద్యాకమిషన్ సిఫార్సులు కూడా సరిగ్గా అదే సామెతను తలపిస్తున్నాయి.
Harish Rao | యంగ్ ఇండియా స్కూల్స్లో ఎవరికి ఎక్కువ టెండర్లు ఇచ్చారో అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. పరిపాలనలో ముఖ్యమంత్రికి పట్టు రావడం లేదని.. మేము ప్రతిపక్షంగా సక్సెస్ అయ్యామని ప�
కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు ఇక్కడి నుంచి కుయుక్తులు పన్నుతున్న తెలంగాణ కాంగ్రెస్కు త్వరలోనే ప్రజలు గుణపాఠం చెప్తారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ హెచ్చరించారు.
సీఎం పదవి కోసం కర్ణాటక కాంగ్రెస్లో వర్గపోరు జరుగుతున్న నేపథ్యంలో తాను సహనంతో ఉన్నానని, తనపై తనకు విశ్వాసం ఉన్నదని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ దవాఖాన మార్చురీలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనకు సర్కార్ బాధ్యత వహించాలని, వెంటనే వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తన పదవికి రాజీనామా చేయాలని మాజీ �
Velugumatla Victims | కాంగ్రెస్ సర్కార్ కనికరం లేకుండా పేదలను వారి ఇళ్లలో నుంచి బలవంతంగా ఖాళీ చేయించి ఇళ్లను కూల్చేసింది. ప్రభుత్వ చర్యలతో భూదాన్ భూముల్లో ఇండ్లను కోల్పోయిన పేదలు నిర్ధాక్షిణ్యంగా రోడ్డున పడ్డారు.
జర్నలిస్టులకు రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్ఛను కాంగ్రెస్ ప్రభుత్వం హరిస్తున్నది. అక్రెడిటేషన్ కార్డుల విషయంలో కోత పెట్టాలని భావించి గందరగోళానికి తెరతీసింది.
సిరిసిల్ల నేతన్నలకు నిధులు విడుదలైనా బకాయిల చెల్లించకపోవడంపై చేనేత జౌళి శాఖ కమిషనర్ ఫైర్ అయ్యారు. చేనేత బకాయిలు, ఇందిరా మహిళా శక్తి చీరల తయారీ సందిగ్ధంపై ఆదివారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘నేతన�
‘ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? తెలంగాణలో నడుస్తున్నది ప్రజాపాలనా? లేక రాం బందుల రాజ్యమా? అని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూ రు గౌరీశంకర్ ప్రశ్నించారు.