రాష్ట్రంలో సాంకేతిక విద్యాశాఖ రెండు ముక్కలు కాబోతున్నది. ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా సిల్ యూనివర్సిటీలో విలీనం చేయాలని, ఉద్యోగులను శక్తి (కార్మిక) శాఖ పరిధిలో చేర్చాలని ప్రభుత
తెలంగాణలో జాతీయ విద్యా విధానాన్ని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని ఏఐఎస్ఎఫ్ ఆరోపించింది. కుట్రలో భాగంగానే ది యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా ప్రభుత్వ సాంకేతిక విద్�
అన్నదాతలపై ప్రకృతి పగ బట్టింది. ఎల్ నినో, ఇంకేదోగానీ రాష్ట్రంలో వానలు కురవడంలేదు. ఎప్పుడో ఒకసారి, ఎక్కడో ఒకచోట ఓ మోస్తరు తప్పితే సాగుకు సరిపడా వర్షాలు పడటంలేదు. రాష్ట్ర వ్యాప్తం గా ఇప్పటికీ లోటు వర్షపాతమ
సీతారామ ప్రాజెక్టులోని ‘వైరా రాజీవ్ లింక్' కాలువలో మరోసారి కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం బయటపడింది. కుటిల బుద్ధితో గత ప్రభుత్వ ఉద్దేశానికి విరుద్ధంగా చేపట్టిన వైరా రాజీవ్ లింక్ కాలువలోని సైడ్ బ
‘దేశంలో 28 రాష్ట్రాలున్నయ్. 28 ఇంజిన్లున్నయ్. అన్ని రాష్ట్రాలు బలంగా పనిచేస్తేనే దేశం వేగంగా ముందుకు సాగుతుంది. ఒక డబుల్ ఇంజిన్తో దేశం అభివృద్ధి చెందదు. తెలంగాణలో ఒక ఇంజిన్తోనే కేసీఆర్ ప్రభుత్వం అనే�
సకల హంగులతో సర్వాంగ సుందరంగా ముస్తాబైన ములుగు జిల్లా సమీకృత కలెక్టరేట్ను ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రారంభించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడేండ్లు కావస్తున్నా, ఇప్పటివరకు ‘
కృష్ణా జలాలపై 2026-27నీటి సంవత్సరానికి సంబంధించి ఇరు రాష్ర్టాల మధ్య ఎలాంటి ఒప్పందం జరుగకున్నా ఏపీ సర్కార్ కుట్రలకు తెరలేపింది. రిజర్వాయర్లు పూర్తిస్థాయిలో నిండకముందే నీటి వినియోగానికి సంబంధించి చర్చలకు �
స్వాతంత్య్ర దినోత్సవం రోజున సాధారణంగా దేశాభివృద్ధి, రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమం, స్వాతంత్య్ర సమరయోధుల త్యా గాలు, దేశ సమగ్రత వంటి అంశాలపై ముఖ్యమంత్రులు మాట్లాడుతారని, కానీ రేవంత్రెడ్డి ప్రసంగం మాత్ర�
‘వృద్ధులు, బీడీ కార్మికుల నుంచి పింఛన్ దరఖాస్తులు ఎందుకు స్వీకరించడం లేదు.. వారేం పాపం చేసిన్రు?’ అంటూ కాంగ్రెస్ సర్కారును జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత నిలదీశారు.
ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ యోధుడు, ప్రజా నాయకుడు పండుగ సాయన్న జయంతిని అక్టోబర్ 22న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ముదిరాజ్ సంఘం నాయకులు కోరారు.
రాష్ట్ర ఆర్థిక అవసరాలు, సంక్షేమ పథకాల అమలు పేరిట పదే పదే అడ్డగోలుగా అప్పులు తెస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి మరో రూ.2 వేల కోట్ల రుణం సమీకరించాలని నిర్ణయించింది.
ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు విని నిరుద్యోగులు ఇప్పుడు విలవిల్లాడుతున్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మాటలు విని నమ్మి మోస పోయామంటూ
నల్లగొండ జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదురుగా బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్