తెలంగాణలో మద్యం దుకాణాలు, బార్ల సంఖ్య రోజురోజుకూ పెరగడంపై స్వయంగా హైకోర్టు ఆందోళన వ్యక్తం చేయడమేకాదు.. ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్రానికి కొత్త పేరు పెట్టాల్సి వస్తుందని వ్యాఖ్యానించింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రీయల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్(హిల్ట్) పాలసీని తక్షణమే నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ నేతల బృందం గవర్నర్ను కోరింది.
TUWJ | జర్నలిస్టుల సమస్యల పరిష్కారంపై యూనియన్ ప్రతినిధి బృందం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని పలుమార్లు కలిసి వినతి పత్రాలు సమర్పించినప్పటికీ గత 20 నెలలుగా కొత్త అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయడం లేదన�
హిల్ట్ పాలసీ పేరుతో రూ.లక్షల కోట్ల విలువైన భూములను అగ్గువకు కట్టబెట్టే ప్రయత్నంపై మంత్రులు, అధికారుల నుంచి వచ్చిన వ్యతిరేకతను తప్పించుకోవడానికి ప్రభుత్వం కొన్ని కమిటీలు వేసి డైవర్షన్ చేయాలని చూస్తు�
తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు హిల్ట్ పాలసీ పేరిట రూ.5 లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడుతుంటే ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ మౌనమెందుకు వహిస్తున్నారు? స్పందించకపోవడంలోని ఆంతర్యమేమిటి? అని బీఆర్ఎస్ వర
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైనప్పటికీ నిధులు కొరత అధికారులను తీవ్రంగా వేధిస్తున్నది. పాలనాపరమైన ఖర్చులకు కూడా నిధులు లేక ఎంపీడీవోలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి తమకు చిల
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నదని మండిపడ్డారు. ఈ రోజు నారాయణఖేడ్ నియోజకవర్గం వెళ్తే రెండు లారీల సోయాబీన్ కొంటే అందులో 60 క్వింటాళ్లను వాపస్ పంపించారు. నారాయణఖేడ్లో అయినా రా
Telangana | కాంగ్రెస్ సర్కారు రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్నది. పరపతి బాండ్ల విక్రయం ద్వారా మరో రూ.ఆరువేల కోట్ల రుణం సేకరించేందుకు ప్రతిపాదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఇంకా నాలుగు నెల
హోంగార్డులపై కాంగ్రెస్ ప్రభుత్వ చిన్నచూపు కొనసాగుతూనే ఉన్నది. గత సంవత్సరం హోంగార్డుల రైజింగ్ డేను నిర్వహించని ప్రభుత్వం.. ఈ సంవత్సరం కూడా ఎగ్గొటే సూచనలు కనిపిస్తున్నాయి.
హైదరాబాద్ నగర శివారులోని 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లను గ్రేటర్ హైదరాబాద్లో విలీనం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనిపై ఇప్పటికే మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలోని ఉస్మానియా, పాలమూరు, మహాత్మాగాంధీ, జేఎన్టీయూ తదితర యూనివర్సిటీలకు నిరుడు వైస్చాన్సలర్లను నియమించిన ప్రభుత్వం.. పాలక మండళ్ల (ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్ల)ను మాత్రం ఇంకా నియమించలేదు. దీంతో దాదా�