బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గౌడ కులస్తుల కోసం కోకాపేటలో కేటాయించిన 5 ఎకరాల స్థలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గౌడ భవనాన్ని నిర్మించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్చేశారు.
సావు భాష మాట్లాడడం తప్పా.. సాగుపై సోయిలేని రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం మన దౌర్భాగ్యమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
Urea | రైతులపై కాంగ్రెస్ సర్కారు మరో పిడుగు వేసేందుకు రంగం సిద్ధమైంది. రెండేండ్లుగా రైతులు పడుతున్న యూరియా కష్టాలను తీర్చకపోగా, వారిని మరింత నష్టాలపాలు చేసేందుకే నిర్ణయం తీసుకున్నది. యూరియా ఉచిత రవాణా సబ్
చారిత్రక వరంగల్ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా ఉండే భద్రకాళి చెరువును కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నాభిన్నం చేసింది. వందల ఏండ్లుగా పర్యాటకులను ఆకర్షించిన ఈ చెరువు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక లేకుండా చేస్�
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఆడబిడ్డలకు రక్షణ కరువైంది. తన ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించిందన్న కోపంతో ఒక యువకుడు అందరూ చూస్తుండగానే ఒక యువతిని ఆమె పీజీ వసతి గృహం ముందు లైంగికంగా వేధించిన ఘటన బెంగళూరులో చో�
Harish Rao | సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దెబ్బకు సీఎం రేవంత్రెడ్డి ఎన్నికలంటేనే గడగడ వణుకుతున్నడని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన నర్సపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్
Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్రావు మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ సర్పంచులు, వార్డు మెంబర్ల సన్మాన కార్యక్�
ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులు విడుదల చేసింది. ఔషధాలు, వైద్య పరికరాలు సరఫరా చేసిన పంపిణీదారులకు రూ.35 కోట్ల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి.
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.