భూములు, ప్లాట్ల యజమానులకు అత్యంత కీలకమైన లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం(ఎల్ఆర్ఎస్) ప్రక్రియలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నది.
RS Praveenkumar | తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ జనవరిలో బయటపడిన కుంభకోణం గురించి ఇంకా ఎందుకు విచారణ జరగలేదు..? అని ప్రభుత్వాన్నిప్రశ్�
RS Praveenkumar | రైతుల ఇబ్బందులు తొలగించేందుకే కేసీఆర్ ధరణి తీసుకొచ్చారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వచ్చే వరకు ధరణి బాగానే పనిచేసింది. ప్రభుత్వ పెద్దల అండతోనే తెలంగాణలో భూఅక్రమాలు చోటుచేసుకుంటున్నాయన్నారు బీఆర
రాష్ట్రంలోని మరో ఏడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రత్యామ్నాయ నాన్ అఫీషియల్ పర్సన్ ఇన్చార్జి (పీఐసీ) కమిటీలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
రాష్ట్రంలో విద్యుత్తు ఉద్యోగులు వలంటరీ రిటైర్మెంట్ స్కీమ్(వీఆర్ఎస్) బాట పడుతున్నారు. వీఆర్ఎస్ తీసుకొనేవారి సంఖ్య పెరుగుతుండటంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
‘మంత్రులు, ఎమ్మెల్యేలకు తెలియకుండా సీఎం యాదాద్రి ట్రస్టు బోర్డు కమిటీని నియమించే వరకూ మీరంతా ఎక్కడున్నారు. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత భట్టి విక్రమార్కకు లేదు’ అని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అక్రమాలు, భూ దందాలకు కేరాఫ్గా మారిందని మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ ఆరోపించారు. ధరణి స్థానంలో తెచ్చిన భూ భారతిని దందాలకు అడ్డాగా మార్చుకున్నారని విరుచుకుపడ్డారు. ఈ
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ను కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి వెనుకేసుకొచ్చారు. ఇటీవల ఆయన కుమారుడి విషయంలో సీఎం రేవంత్రెడ్డి సహకరించాడనే ఆరోపణల నేపథ్యంలో బండి మాటలు ఇప్పుడు ఆ అనుమానాలకు మరింత బల
సింగరేణి సంస్థకు రేవత్ సర్కారు జలగలా పట్టిందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ధ్వజమెత్తారు. బకాయిల కోసం అధికారులు ఆరు రోజులుగా రోడ్డెక్కి నిరాహార దీక్షలు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తమకేమీ పట్