పెట్టుబడి సాయం అందక అప్పులు చేసి, అష్టకష్టాలు పడి ఎరువులు కొని మరీ పంటలు పండిస్తున్న రైతులకు ప్రభుత్వ నిర్లక్ష్యం శాపంగా మారింది. చేతికి వచ్చిన పంటను అమ్ముకోవడం సవాల్గా మారింది. పెసర, పత్తి కొనుగోళ్లు ప�
Rahul Ramakrishna | టాలీవుడ్ నటుడు రాహుల్ రామకృష్ణ ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై విమర్శలు గుప్పిస్తూ.. కేసీఆర్, కేటీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని ఒక ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.
Palakurthi | ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్లు తగులుతున్నాయి. రేవంత్ పరిపాలన నచ్చక సొంత పార్టీ నేతలు విసిగిపోతున్నారు.
Kanhaiya Kumar | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీహార్కు చెందిన పలువురు నేతలు నిప్పులు చెరుగుతున్నారు. సొంత కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్నారు. తాజాగా రేవంత్ రెడ్డిపై కాంగ్రె�
Harish Rao | హైదరాబాద్ నగరానికి నలు దిక్కులా నిర్మాణంలో ఉన్న టిమ్స్ ఆస్పత్రి భవనాలను ఆరు నెలలోపు పూర్తి చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. ఆరు నెలలోపు ఆస్పత్రులు �
పత్తి కొనుగోళ్లలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), జిన్నింగ్ మిల్లుల మధ్య ఎడతెగని పంచాయితీ నడుస్తున్నది. కొత్త నిబంధనలు అమలు చేయాల్సిందేనని సీసీఐ ఒత్తిడి చేస్తుండగా.. ససేమిరా అంటూ జిన్నింగ్ మి�
KTR | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ విధ్వంసానికి గురైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.
Medigadda | కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్కటే తెలంగాణ వరదాయిని. గోదావరిలో తెలంగాణ వాటాను పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు ఉన్న ఏకైక ప్రత్యామ్నాయం కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే.
Harish Rao | దేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏలు పెండింగ్ పెట్టిన ఏకైక ప్రభుత్వం రేవంత్రెడ్డి సర్కారేనని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంటే కాంగ్రెస్ ప్రభుత�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి ముస్లిం మైనారిటీలు సిద్ధంగా ఉన్నారని, త్వరలోనే అది నెరవేరబోతున్నదని మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ హెచ్చరించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభంజనం ఖాయమని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహకంలో భాగంగా నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబ�
Harish Rao | దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు డీఏలను రేవంత్ ప్రభుత్వం పెండింగ్ పెట్టింది అని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. రేవంత్ ప్రభుత్వానికి కాంట్రాక్టర్ల మీద ఉన్న శ్రద్ధ ప్రభుత
గ్రామాల్లో చెత్తా చెదారం లేకుండా అహర్నిశలు కృషి చేస్తున్న పారిశుధ్య కార్మికులకు నెల నెలా జీతాలు ఇవ్వకుండా ప్రభుత్వం కష్టాల పాలుచేస్తుందని మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి విమర్శిం