ఆరుగాలం కష్టపడి పండించిన పంటను సర్కార్ కొనుగోలు చేయకపోవడం రైతుల ప్రాణాల మీదికి తెచ్చింది. నాలుగు రోజులుగా మండుటెండలో నిరీక్షించి ఓ రైతు వడదెబ్బతో వడ్లకుప్పపైనే నేలకొరగగా, నెలరోజులకు ప్రారంభమైన సెంటర�
వాళ్లంతా జెన్-జీ యూత్. అలాగని పొద్దంతా స్మార్ట్ఫోన్లనే చూస్తూ కాలం గడిపే టైప్ కాదు. అడుగడుగునా మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తూ.. దేశ భవిష్యత్కు పునాదులుగా మారే యంగ్తరంగ్స్ వీళ్లు. ‘సోషల్ కాజ్' ఏదైన�
తెలంగాణలో రెండున్నరేండ్లుగా రాక్షస పాలన కొనసాగుతున్నదని మక్తల్ మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి విమర్శించారు. రైతులను పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు.
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం దుబ్బాకలోని రజనీకాంత్రెడ్డి ఫంక్షన్హాల్లో నిర్వహించిన �
ప్రభుత్వం 20వేల పోలీస్ ఉద్యోగాలకు మెగా నోటిఫికేషన్ ఇవ్వాలని పోలీస్ నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేశారు.
పండుటాకులపై ఎం దుకు వివక్ష చూపుతున్నారని మాజీ ఎమ్మె ల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ ప్రభుత్వా న్ని ప్రశ్నించారు. శనివారం నకిరేకల్ -కడపర్తి రోడ్డులో ఉన్న పోస్టాఫీస్ వద్ద ఎండలో తీవ్ర ఇబ్బందులు పడుతు�
కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ అంటే గుబులు పట్టుకొన్నది. బీఆర్ఎస్ సభలంటేనే ఉలిక్కి పడుతున్నది. ప్రజల దృష్టిని మరల్చేందుకు నానా అవస్థలు పడుతున్నది. రేవంత్రెడ్డి ప్రభుత్వ రెండున్నరేండ్ల పాలనపై
వరంగల్ వేదికగా కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ ను ప్రభుత్వం అమలు చేయాలని బీఆర్ఎస్ కోదాడ పట్టణ అధ్యక్షుడు ఎస్.కె నయీమ్ డిమాండ్ చేశారు. శనివారం కోదాడ పట్టణంలో..
Kaleshwaram | కేసీఆర్ నిబద్ధత మీద బురద జల్లాలనే కుట్రలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణలో ఆడిన డ్రామాలన్నీ బెడిసికొట్టడంతో రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇక ఢిల్లీలో మరో నాటకానికి తెరలేపాలని నిర్ణయించింది.
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏ ఒక్క టీ అమలు చేయలేదని, ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే భారీఎత్తున ఉద్యమిస్తామని నిరుద్యోగ జేఏసీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
డ్రైవర్లు, నేత, గీత కార్మికులు, హోంగార్డులకు ప్రమాద బీమా రద్దుచేసి, ఆటో కార్మికులకు వెల్ఫేర్బోర్డు హామీని ఎగ్గొట్టి, ప్రతినెలా వెయ్యి రూపాయలు ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ సరార్ కార్మిక ద్రోహిగా మారి
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మరో మంత్రికి అవమానం ఎదురైంది. ఇప్పటికే పలువురు మంత్రులకు చేదు అనుభవం ఎదురవగా.. తాజాగా మంత్రి వివేక్ సైతం ఆ జాబితాలో చేరిపోయారు.