కేసీఆర్ పాలనలో రైతు రాజులా బతికాడని, ఏ ఒక్క రైతు ఇబ్బందులు పడలేదని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన కోస్గి పట్టణంలోని శివాజీ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మెరుపు ధర�
‘బీసీలను మోసం చేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక దుర్మార్గుడి చేతిలో రాష్ట్రం నాశనం అవుతున్నది. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అన్ని గ్రామాల్లో గెలిచేలా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలి’ అని మాజీ మ�
గద్దెనెక్కిన ఆరు నెలల్లోనే బీసీలకు విద్య, ఉద్యోగాలు, కాంట్రాక్టులు, ఎన్నికల్లో 42 శాతం కోటా ఇస్తామని ఊదర గొట్టిన కాంగ్రెస్, ఇప్పుడు అడుగడుగునా ధోకా చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర
రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ఖరారుకు విధి విధానాల కోసం ఉత్తర్వులు జారీ అయ్యాయో లేదో కాంగ్రెస్ పార్టీ ఓటర్లను మభ్యపెట్టే కుట్రలకు తెరతీసింది.
మొంథా తుపాను వరద బాధితులను కాంగ్రెస్ సర్కారు మరింత కష్టాలు పెడుతున్నది. హామీలను, సంక్షేమాన్ని వాయిదా వేస్తున్న ప్రభుత్వం.. వరద బాధితులకు అందించే తక్షణ సాయాన్ని ఆలస్యం చేస్తున్నది.
రాష్ట్ర ప్రజలపై విద్యుత్తు చార్జీల భారం మోపేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమవుతున్నది. ముఖ్యంగా గృహ విద్యుత్తు వినియోగదారులపై 300 యూనిట్ల లోపు చార్జీలను పెంచాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలిసింది.
దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీపై రాష్ట్ర సర్కారు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. నాలుగు నెలలుగా లబ్ధిదారులు ఎదురుచూడటమే గాక, కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగి వేసారిపోతున్నారు.
కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పిస్తామని ఆశలు రేపి, ఇప్పుడు 46 జీవోను జారీ చేసి ,పాత రిజర్వేషన్ పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్తామని బీసీ ద్ర�
రాష్ర్టాన్ని కాంగ్రెస్ సర్కారు అప్పుల కుప్పగా మార్చేస్తున్నది. సగటున రోజుకు రూ.252.10 కోట్లు అప్పులు తెస్తున్నది. అలా ఏడాదిలో సమీకరించాల్సిన రుణాలను కేవలం 7 నెలల్లోనే తీసుకున్నది.
అనుకున్నట్టే అయింది. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ వ్యవహారాన్ని పార్టీ స్థాయికి దిగజార్చింది. చట్టబద్ధంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేమని మంత్రి పొంగులేటి ఇటీవల తే