మూసీ పునరుజ్జీవం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ప్రజలకు నరకం చూపిస్తున్నది. ఎవరి ఇంటిని ఏ కారణంతో కూలుస్తారో తెలియక నగర ప్రజలు కంటి మీద కునుకు లేకుండా బతుకీడుస్తున్నారు.
కోకాపేట్ నియోపోలీస్ పరిధిలోని శారదాపీఠం, రాజశ్యామల అమ్మవారి ఆలయ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు రాష్ట్ర సర్కార్ ప్రయత్నించడం దుర్మార్గమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పే
రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన రెండేండ్లలోనే వా హనాలపై పన్నులు మోపు తూ సామాన్యుల్లో దడ పుట్టిస్తున్నది. అధిక పన్ను వసూలుతో వాహనదారులను బెంబేలెత్తిస్తున్నది.
‘కేరళ ఎన్నికల పన్ను’ కోసం ముఖ్యనేత, కీలక నేతలు ఏ అవకాశాన్నీ వదలడం లేదట. అతి తక్కువ సమయంలో కోట్లు కుమ్మరించే మార్గాలను అన్వేషిస్తున్న పెద్దల కన్ను తాజాగా భూములపై పడినట్టు సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి �
అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉద్యోగాల కల్పనపై ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని, నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నదంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళనకు �
కాంగ్రెస్ పాలనలో ఎవుసం ఆగం అవుతున్నది. గంగాధర మండలంలో సాగు ప్రశ్నార్థకంగా మారుతున్నది. బీఆర్ఎస్ హయాంలో సీజన్కు ముందే కాలువలకు మరమ్మతులు చేయించి సకాలంలో నీటిని విడుదల చేసి నీరందించగా, రెండేండ్లుగా �
భూ భారతి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూ లావాదేవీల ప్రక్రియను సరళతరం చేశామని గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ సర్కారు, పూర్తిగా అధ్వానం పట్టించింది. సులువుగా భూ బదలాయింపులు జరిగే ధరణి పోర్టల్ను పక్కన పెట్టి రై�
ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను పట్టించుకోని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆయన స్వలాభం కోసం జిల్లాకు అన్యాయం చేస్తున్నారని, ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహ�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహే
మూసీ పునరుజ్జీవం పేరిట బాధితులకు పరిహారం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిహాసమాడుతున్నది. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ నివాసితులను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ నేతలతో పాటు అధికారులు తలో మాట మాట్ల
భూదాన్ భూముల్లో నిరుపేదలు కట్టుకున్న ఇండ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చివేసి, వారిని గెంటివేయడమే ఇందిరమ్మ రాజ్యమా.. అని వామపక్షనేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.