సహజంగా హోటల్కెళ్లినా.. రెస్టారెంట్కెళ్లినా భోజనానికి ఎక్కువ ధర.. టిఫిన్కు తక్కువ ధర ఉండటం మనం చూస్తుంటాం. భోజనంతో పోల్చితే సగానికంటే తక్కువగా టిఫిన్ ధరలుంటాయి.
మక్కల కొనుగోలు చేపట్టకపోవడం, పైగా ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ బుధవారం వరంగల్ జిల్లాలోని పలుచోట్ల రైతులు ఆందోళనకు దిగారు. నెక్కొండలో మార్కెట్ గేటుకు తాళం వేయడంపై భగ్గుమన్నారు.
పసుపు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు.
గ్రామీణ ప్రా ంతాల్లో పల్లెవెలుగు బస్సులు కనిపించ డం లేదు. పూర్తిస్థాయి లో రోడ్డు, బస్సు సౌక ర్యం కల్పించకపోవడం తో ప్రజలు ఇబ్బందులు పడ్తున్నారు. కొన్ని గ్రామాలైతే ఇప్పటి వరకు బస్సు మొఖమే చూడలేదు.
కేసీఆర్ ప్రాజెక్టుకు కాంగ్రెస్ గ్రహణం పట్టుకుంది. నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణం రేవంత్ సర్కారులో ముందుకు పడటం లేదు.
సమయమనేదే లేకుండా, ఎప్పుడు పడితే అప్పుడు పని చేసే నిరంతర శ్రామికులు విద్యుత్ కార్మికులు అని మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. ఎల్లారెడ్డి విద్యుత్ డివిజన్ కార్యాలయ ఆవరణలో సమ్మె కొనసాగిస్తున్న �
“దేశంలో ఎక్కడా లేని విధంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం.. సర్కారు రాగానే కొత్త రేషన్ కార్డులిచ్చాం..” అంటూ గొప్పలు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం నిబంధనలు అనుసరించి రేషన్ కార్డులకు కోత పెట
KTR | రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేదర్ను కాంగ్రెస్ పార్టీ రాజకీయ అవసరాల కోసం వాడుకోవడం తప్ప ఎప్పుడూ గౌరవించలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు విమర్శించారు.
అంబేదర్ జయంతి వేడుకలకు రూ.10 లక్షలు ఖర్చుపెట్టే సత్తా ఈ ప్రభుత్వానికి లేదా..? అని కాంగ్రెస్ నేత చల్లూరి మధు ప్రశ్నించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేదర్ సెంటర్లో ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పింఛన్ల పెంపుతోపాటు కొత్త పింఛన్లను ఇస్తామని అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చి.. ప్రజలను నిండా ముంచింది. పవర్లోకి వచ్చి 28 నెలలు దాటినా వాటి ఊసే ఎత్తడంలేదు.
అధికారంలోకి వచ్చిన వెంటనే దళితబంధు స్థానంలో అంబేద్కర్ అభయహస్తం పేరుతో రూ.12 లక్షలు ఇస్తామన్న హామీని అటకెక్కించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేడు అంబేద్కర్కు దండలేయడం అంటే ఆ మహానుభావుడిని అవమానించడమే�
బీఆర్ఎస్వీ పోరుబాట ముగిసింది. పది రోజుల పాటు హిమాయత్ సాగర్ నుంచి నాగోల్ దాకా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో పర్�
రాష్ట్ర ప్రజలందరూ రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి.. అని కోరుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే, కేసీఆర్ సభ చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జి పెద్ది సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు.