Maktakunta | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెం డేండ్ల నుంచీ ఆ పార్టీ పెద్దలు భూ కబ్జాలు, ఆక్రమణలపైనే కన్నేశారన్న విమర్శలు వస్తున్నాయి. శివారు ప్రాంతాల చెరువులు, కుంటలను చెరబడుతూ ‘హస్త’గతం చేసుకుంటున్నారన్న ఆర�
తె(గు)లుగు మీడియా, తెలంగాణ వ్యతిరేక మీడియా, పచ్చ మీడియా, ఆంధ్రా మీడియా ఆగడాలు మితిమీరిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న మీడియాకు, తెలంగాణలోని ఓ వర్గం మీడియాకు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉన్నది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా రోడ్ల అభివృద్ధిపై విడుదల చేసిన విజన్ డాక్యుమెంటులో ప్రకటించిన భవిష్యత్తు ప్రణాళికలన్నీ బీఆర్ఎస్ సర్కార్ సిద్ధంచేసినవే.
మున్సిపల్ ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం బీసీలకు 56 శాతం టికెట్లు కేటాయించాలని, లేకుంటే రాహుల్గాంధీ రాష్ట్ర పర్యటనను అడ్డుకుంటామని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు.
రాజ్యాంగ రచన సంఘం అధ్యక్షుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ దేశంలోని ప్రతి పౌరుడికి చట్టపరంగా హక్కులు కల్పిస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఉన్న హక్కులను కాలరాస్తూ ప్రజ�
సింగరేణి..! రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సం స్థ. రూ.38 వేల కోట్ల వార్షిక టర్నోవర్ కలిగిన భారీ కంపెనీ. దేశ, విదేశాల్లో వ్యాపార విస్తరణ దిశగా చకచకా అడుగులేస్తున్న అతిపెద్ద సంస్థ. ఇలాంటి కీలక కంపెనీని కాం
ఆర్ఎస్పీ ఫైర్వరంగల్, జనవరి 24 : అన్ని అనుమతులున్నా.. ఆక్రమించిన స్థలం కాకున్నా.. కేవలం బీఆర్ఎస్ నేత అనే ఒకే ఒక్క కారణంతో అతడు నడుపుతున్న షాపుపైకి బుల్డోజర్ను పంపి వరంగల్ బల్దియా నిమిషాల్లో నేలమట్టం చ
ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. వానకాలంలో పత్తి, సోయా పంటలు అధిక వర్షాలతో నష్టపోగా.. మిగిలిన పంటలను విక్రయించగా పెట్టుబడి రాని పరిస్థితి నెలకొన్నది. యాసంగి సాగు చేసి నష్టాన్
యాసంగి సీజన్కు సాగునీటి కోసం రైతులు ఎదురుచూస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లా రైతులకు సాగునీటిని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి�
మైనారిటీలకు చెందిన శతాబ్దాల కాలం నాటి వారసత్వ సంపద మనుగడను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నార్థకం చేస్తున్నది. హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్ ప్రాంగణంలోని ‘ద అబుల్ కలాం ఆజాద్ ఓరియంట్ రీసెర్చ్ ఇన్�
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ సిట్ల ముసుగులో శిఖండి రాజకీయాలు చేస్తున్నదని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయాన్ని ఓర్వలేకే తమ పార్టీ నేతలపై తప్పుడు క