ఆరుగాలం రైతన్న కష్టమంతా నీటిపాలైయింది. రాష్ట్ర సర్కారు అసమర్థ పాలన, అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా మక్క రైతన్నలకు ఆఖరికి కన్నీటి వ్యథను మిగిల్చింది. పంట కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వం సకాలంలో కొనుగోల�
గోపాల్పేట మండల కేంద్రంలోని ప్రభుత్వ గో దాంలో వరి ధాన్యం దిగుమతి చేసుకోవడం లో అలసత్వం వహించడంపై రైతులు శుక్రవారం కన్నెర్ర చేశారు. ప్రభుత్వ తీరుపై కడు పు మండిన రైతులు ఏకంగా శుక్రవారం నా లుగు గంటల పాటు గోప�
ధాన్యం కొనుగోళ్ల విషయంలో భువనగిరి ఎమ్మెల్యే అనిల్ రెడ్డికి అవగాహన లేదని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. శుక్రవారం మండల కేంద్రంలో
ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్ సర్కార్ మరో మోసానికి ఒడిగట్టింది. గుట్టుచప్పుడు కాకుండా కొనుగోలు లక్ష్యంలో కోతపెట్టింది. తొలుత 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ప్రకటించిన సర్కార్.. ఇప్పుడు 75 లక్ష
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు ఓ వైపు రైతులు అరిగోస పడుతుంటే, మరో వైపు సర్కారుకు అమ్మిన పంట పైసలు నేటికీ ఖాతాల్లో జమ కాకపోవడంతో అనేక మంది అన్నదాతలు నెలల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి న�
రాష్ట్రంలో ప్రజా పాలన నడవడం లేదని, కాంగ్రెస్, బీజేపీ కలయికతో కూడిన కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తున్నదని ఆర్టీసీ మాజీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. ఢిల్�
రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో రాత్రనక పగలనకా గోస పడుతున్నా.. అధికారులు కనికరిస్తలేరని అన్నదాతలు ఆవేదన చెందుతున్నరు. రేవంత్ సర్కార్ వచ్చినంక తమ గురించి పట్టించుకునేటోడే కనిపిస్తలేడని వాపోతున్నరు.
మక్కల కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి ధ్వజమెత్తారు. జగిత్యాల జిల్లా రాయికల్ వ్యవసాయ మారెట్లో మక్కల కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆ
రాష్ట్రంలో జనగణన(సెన్సెస్) విధులకు వెళ్తున్న ఎన్యుమరేటర్లకు క్షేత్రస్థాయిలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యం, క్షేత్రస్థాయిలో పెండింగ్ సమస్యలపై గ్రామీ
రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా మారిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రాల్లో పేరుకుపోయిన వడ్లు, మక్కజొన్న పంటను వెంటనే తరలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశ�
యాసంగి సీజన్ పూర్తయి, ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావొస్తున్నా రైతుకు మాత్రం పంట పెట్టుబడి సాయం అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అన్నదాతలు మండిపడుతున్నారు. ఈ నెల చివరలో ఖరీఫ్ సీజన్
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గ్రేటర్లో క్షణం అంతరాయం కలగకుండా విద్యుత్ సరఫరా చేశారు.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ పంపిణీ విషయంలో ఎస్పీడీసీఎల్ పటిష్టమైన చర్యలు తీసుకుని టీజీ ట్రాన్స్కో సమన్వ