వచ్చి న నీటిని ఒడిసిపట్టకుండా గురువు చంద్రబాబుకు గు రుదక్షిణ చెల్లించేందుకు వచ్చిన నీటిని వచ్చినట్టు కిందికి వదిలి.. ఇప్పుడు వరుణయాగం పేరిట దేవునిపై భారమేయడమేమిటని ఎమ్మె ల్సీ దాసోజు శ్రవణ్కుమార్ కాం
నాగార్జునసాగర్లో నిర్వహించి న వరుణయా గం ప్రజల సంక్షే మం కోసం కాదని, కేవలం తమ పదవులు కాపాడుకునేందుకేనని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ విమర్శించారు.
రాష్ట్రంలోని 46 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు గీత కార్మికులను ముక్కు పిండి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు మామూళ్లు వసూలు చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు.
పచ్చని పంట పొలాలను తొలగించి ప్రజలకు రోగాలు అంటగడతారా అని షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. సిద్ధాపూర్లో డంపింగ్ యార్డు వద్దే..వద్దని తేల్చి చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు కాలం తెచ్చింది కాదని, కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన కృత్రిమ కరువు అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కురువ విజయ్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో విమర్శించార�
కాంగ్రెస్ సర్కార్ బడులను మూసివేస్తున్నది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను దూరం చేస్తున్నది. ఈ ఏడాది వ్యవధిలోనే రెండు వేల స్కూళ్లను మూసివేసింది. ఇవన్నీ ఎలిమెంటరీ స్కూళ్లే కావడం గమనార్హం. ఈ విషయాన్ని సా�
నేటి బాలలే రేపటి పౌరులు. మన పిల్లలు బాగుంటేనే మనం బాగుంటాం. మనం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుందనే విచక్షణతో నాటి కేసీఆర్ సర్కార్ చిన్నారుల చిట్టి గుండెలకు ఆరోగ్యభద్రత
‘డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముమ్మాటికీ మా కేసీఆర్ కట్టినవే. ప్రజలకు కూడా తెలుసు. సంక్షేమ పథకాలు అమలు చేసే దమ్ములేక అప్పుల పేరుతో తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతుంది’ అని ఎమ్మెల్యే ప�
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఎస్సీ వర్గీకరణ విధానాల వల్ల మాల సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతున్నదని తెలంగాణమాల సంఘాల జేఏసీ చైర్మన్ మాందాల భాసర్ ధ్వజమెత్తారు.
శ్రీశైలం జలాశయం 162 టీఎంసీలకు చేరినా రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదీ జలాలను పాలమూరు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల ద్వారా పూర్తిస్థాయిలో ఎందుకు ఎత్తిపోయడం లేదని మాజీ మంత్రులు శ్రీనివాస్గౌడ్, సీ లక్ష్మారెడ్డ
ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించకపోతే 23 నుంచి నిరవధిక సమ్మె చేపడుతామని ఆటో జేఏసీ ప్రకటించింది. అందులో భాగంగా రవాణా శాఖ అడిషనల్ కమిషనర్ రమేశ్కు శుక్రవారం ఆటో జేఏసీ నాయకులు తమ సమస్యలపై వినతి పత్రం సమర్ప�
తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణానికి రూ.12 వేల కోట్ల అంచనాలతో ప్రాజెక్టు ఫీజబులిటీ రిపోర్టు (పీఎఫ్ఆర్) సిద్ధమైంది. ప్రస్తు తం తొలి విడత ప్యాకేజీ-3 బరాజ్ నిర్మాణం, ప్యాకేజీ-5 పనులకు సంబంధించి అంచనాలను, డీపీఆర�
‘ధరణి’ పోర్టల్లో అక్రమాలు జరుగుతున్నాయని నిరాధార ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆ పోర్టల్ స్థానంలో ‘భూ భారతి’ని తీసుకొచ్చింది. అయితే, దానిని అమలు చేయలేక ఆపసోపాలు పడుతోంది. అధికారం చేపట్టి రెండున
మూసీనదికి చెత్త గండం పొంచి ఉన్నది. అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని బండరావిరాల వద్ద ప్రభుత్వం డంపింగ్ యార్డును ఏర్పాటు చేయా లని నిర్ణయించింది. హైదరాబాద్ నగరం నుంచి ప్రవహించే మూసీ బండరావిరాల పక్క నుంచే �