BC Reservations | బీసీ రిజర్వేషన్లపై విషయంలో కేంద్ర బొ గ్గు గనుల శాఖ మంత్రి జీ కిషన్రెడ్డి చేతులెత్తేశారు. కేంద్రం క్యాబినెట్ మంత్రిగా ఉండి కూడా తానేం చేయలేనని వ్యాఖ్యానించడం గమనార్హం.
అత్యధిక జనాభా కలిగిన మున్నూరు కాపులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని అన్నింటా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నదని ఇప్పటికైనా వివక్ష మానుకోకపోతే ముఖ్యమంత్రి, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని �
యూరియా కొరతతో అష్టకష్టాలు పడిన అన్నదాతలను మరో కష్టం వెంటాడుతున్నది. ఈ వానకాలం సీజన్లో సర్కారుకు ధాన్యం అమ్మే రైతులకు సకాలంలో పైసలు రావడం గగనమేనని తెలుస్తున్నది.
రేవంత్రెడ్డి సర్కారు మరో వెయ్యి కోట్ల రుణం కావాలని ఆర్బీఐకి ప్రతిపాదించింది. ప్రతి మంగళవారం నిర్వహించే ఈ వేలం ద్వారా ఈ మొత్తం తీసుకుంటామని ఇండెం ట్ పెట్టింది.
ఆరు గ్యారెంటీలు, 420 హామీలను విస్మరించిన కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ పార్టీ బాకీకార్డు అనే ఉద్యమకాగడాను వెలిగించింది. అది ఊరూవాడా చుట్టేస్తూ ప్రజల్లో ఆలోచనను రేకెత్తిస్తున్నది.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమ లు చేయాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. ఈ మేర కు శనివారం మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలోగల అంబేద్కర్ విగ్రహం వద్ద అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని జనం ముందు నిరూపించుకోవడానికి తెలంగాణ కాంగ్రెస్ సర్కారు ఆడుతున్న నాటకానికి తెరప�
BC Reservations | బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై నిరసనగా ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిస్తున్నట్లు బీసీ సంఘాల నాయకుడు ఆర్ కృష్ణయ్య ప్రకటించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంకు రైతులంటే ఎందుకు ఇంత నిర్లక్ష్యమని.. రైతులు గత సీజన్లో పండించిన వరి పంటకు ప్రభుత్వం బోనస్ చెల్లించలేదని, మళ్లీ ఖరీఫ్ సీజన్లు కూడా కోతలు మొదలయ్యాయని కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు బోనస్
ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను అమలు చేయుకుండా ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయాలని నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి సూచించారు. గురువారం తెల్క�
ఇటీవలి కాలంలో అవకాశం వచ్చిన ప్రతిసారీ హైదరాబాద్ కాలుష్యాన్ని ఢిల్లీతో పోలుస్తూ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నగరాన్ని కాలుష్య రహితంగా మార్చాలని పంతంపట్టినట్టు పదేపదే చెప్పుకొచ్చారు.