KTR | తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి నన్ను అరెస్టు చేసే ధైర్యం చేయరు అని కేటీఆర్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో 26,326 చెరువుల్లో పంపిణీ చేయాల్సిన 84.62 కోట్ల ఉచిత చేపపిల్లల పంపిణీ గాను ఇప్పటివరకు 26 జిల్లాల్లో 11.31 కోట్ల చేపపిల్లలను విడుదల చేసినట్లు మత్స్యశాఖ పేర్కొంది.
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్ర రాబడి తిరోగమనంలో పయనిస్తున్నది. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా పాలన పగ్గాలు చేపట్టి రెండేండ్లయినా.. రాష్ట్ర ఆదాయ వనరులు పెరగడం లేదు.
సంక్షేమశాఖలో ఆయనొక జిల్లా స్థాయి రిటైర్డ్ అధికారి. దశాబ్దాలుగా లక్షలాది మందికి సంక్షేమ ఫలాలను అందించడంలో వారధిగా నిలిచారు. ఆపన్నహస్తం అందించి ఆసరాగా నిలిచారు.
స్టేషన్ఘన్పూ ర్ నియోజకవర్గంలోని ఉప్పుగల్ రిజర్వాయర్ నిర్మాణానికి గతంలో రూ.476 కోట్లతో బీఆర్ఎస్ ప్రభుత్వం అంచనా వేయగా, కడియం శ్రీహరి రూ. 1001 కోట్లకు పెంచి తన అనుచరుడు జీవీఆర్కు కాంట్రాక్టు పనులు ఇప్
Harish Rao | సిగాచి బాధితులకు ఇస్తామన్న కోటి పరిహారం హామీ ఏమైంది..? అని ప్రశ్నిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్రావు బహిరంగ లేఖ రాశారు. నాలుగు నెలలు గడిచినా సిగాచి బాధితులకు పరిహారం అందకపోవ�
Minister Seethakka | దేశానికి అన్నం పెట్టే అన్నదాతల పట్ల రాష్ట్ర మంత్రి సీతక్క దురుసుగా ప్రవర్తించారు. పంట కొనుగోలు చేయండని ప్రాధేయపడిన రైతులను ఉద్దేశించి వారు తాగుబోతులంటూ ఆమె అవమానించారు.
MLC Pochampally | ప్రజల తరఫున ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను అక్రమ కేసులతో కట్టడి చేయాలని చూడడం మూర్ఖత్వమే అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివ�
Karne Prabhaker | రాష్ట్రంలో మీ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల్లో మీపై వస్తున్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికి, కేటీఆర్పై కక్ష సాదించటానికి ఈ బేకార్ కేసులు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ మాజీ ఎమ్�
MLA Prashanth Reddy | బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కక్ష సాధింపు చర్యలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పార్టీని కట్టడి చేయడానికి బీజేపీ, కాంగ్రెస్ �
Police Jobs | పోలీస్ శాఖలోని అన్ని విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసేందుకు తక్షణమే 20 వేల పోస్టులతో ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలని పోలీస్ ఉద్యోగాల నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు డిమాండ్ చేశారు.