Marri Janardhan Reddy | కడుపు మండి రైతులు రోడ్డెక్కితే పోలీసులను పెట్టి బెదిరిస్తారా..? రైతు కడుపు మంట కనిపించడంలేదా ప్రభుత్వానికి..? అని ప్రశ్నించారు. తడిసిన మొక్కజొన్న… ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, ప్రభుత్వ వైఫల్యం.. సీ�
సీఎం రేవంత్రెడ్డి అనాలోచిత ధోరణితో లక్షలాది మంది విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని, ప్రభు త్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీమంత్రి వీ శ్రీనివా�
కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తమ తీరు మార్చుకోకుంటే కమీషన్ నిలిపివేస్తామని, వచ్చే సీజన్ నుంచి సెంటర్ కేటాయించబోమని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు.
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతన్నలు నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. సుమారు నెల రోజుల క్రితం నుంచే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పోసిన రైతులు కాంటా కోసం ఎదురుచూడాల్సిన ద
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టి.జీవన్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ కంటే మెరుగైన పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. �
రాష్ట్ర ప్రభుత్వం ముక్కుతూ.. మూల్గుతూ ఏర్పాటు చేసిన మక్క ధాన్యం కొనుగోలు కేంద్రాలు దైవాధీనంగా మారాయి. కొనుగోళ్లకు సంబంధించి నిర్ధిష్టమైన ప్రణాళిక లేకపోవడంతో రోజుల తరబడి రైతులు తాము పండించిన మొక్కజొన్న
కాంగ్రెస్ సర్కార్ రైతులను మొదటి నుంచి తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. సీఎం రేవంత్రెడ్డి పాలనలో రైతుబంధు, రైతు భరోసా ఎగ్గొట్టడం, సన్నాల బోనస్ బోగస్, యూరియా కొరత, అరకొర విద్యుత్ సరఫరాతో కొట్టుమిట్
రెండున్నరేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజ్ బిడ్డలకు చేప పిల్లలు ఇవ్వకుండా వారి పొట్టగొడుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు ఆరోపించారు.
ఏ నాయకుడికైనా ‘ఇమేజ్ గ్రాఫ్' ఒకసారి దిగజారిందంటే, ఇక రాజకీయ ప్రభ మసకబారుతున్నదనే లెక్క! అడ్డొచ్చిన వాళ్లను తొక్కుకొంటూ వెళ్లే ‘కళ’ ఎంత ఉన్నదని అనుకున్నప్పటికీ, ప్రజల్లో తన పట్ల ఆరాధనా భావాన్ని సృష్టిం
Fisheries | రాష్ట్రంలో మత్స్యశాఖ రెండున్నరేండ్లుగా నిర్లక్ష్యానికి గురవుతున్నది. ఈ శాఖకు రాష్ట్ర సర్కార్ ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించకపోవడంతో ఉచిత చేపపిల్లల పంపిణీ పథకం నిర్దేశించుకున్న స్థాయిలో అమలు �
రాష్ట్రవ్యాప్తంగాఎంపీహెచ్ఏ(ఫిమేల్) ఉద్యోగోన్నతులకు 2023లో పరీక్షలు నిర్వహిస్తే 2026 వచ్చినా ఫలితాలు విడుదల చేయకపోవడం ఏంటీ.? అని సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ప్రశ్నించారు.