రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఎకోటౌన్ పేరుతో భారీ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తుగ్లక్ చర్య అని బీఆర్ఎస్ సీనియర్ నేత క్యామ మల్లేశ్ విమర్శించారు.
పదహారు లక్షల మంది ప్రజల ప్రాణాలతో రాంకీ చెలగాటమాడుతూ పర్యావరణ విధ్వంసం సృష్టించడం దుర్మార్గమని, వెంటనే చెత్తను తీసుకురావడం ఆపేయాలని లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడుతామని డంపింగ్యార్డు ఎత�
Rythu Bharosa | అక్షరాల రూ.28 వేల కోట్లు...! రైతుభరోసా కింద రైతులకు రేవంత్రెడ్డి సర్కార్ బాకీ పడ్డ మొత్తమిది. ఇదేంటి.. ఇంత భారీ మొత్తం బాకీ ఎలా ఉంటుందనే సందేహం రావొచ్చు.
రేవంత్ ప్ర భుత్వం ధాన్యం సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో దళారులను ఆశ్రయించి నిండా మునిగిపోయామని నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల రైతు లు ఆవేదన చెందారు.
సీఎం రేవంత్ రెడ్డి ఈ ముప్పై నెలల కాలంలో చేసిందేమీ లేదని, గతంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను కనుమరుగు చేయడమే తప్ప కొత్తగా ఒరగబెట్టిందేమీ లేదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, సభ్యత్వ నమోదు ఉమ్మడి కరీంన�
20 వేల పోలీస్ పోస్టులు భర్తీ చేయాలని నిరసనకు ఉపక్రమించిన బీఆర్ఎస్వీ, నిరుద్యోగ జేఏసీ నేతలపై కాంగ్రెస్ సర్కార్ దమనకాండకు దిగడం దుర్మార్గమని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ ఖ
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి మూడేండ్లు కావస్తున్నా.. ఒక్కటంటే ఒక్క పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు రగిలిపోతున్నా రు.
Sircilla cess | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సహకార విద్యుత్తు సరఫరా సంఘం లిమిటెడ్ (సెస్)పై కాంగ్రెస్ సర్కార్ మరో కుట్రకు తెరలేపింది. 2026 మార్చి 31వరకు లైసెన్స్ గడువు ముగియగానే రెన్యువల్ చేయకుండా నిలిపివేసింది.
‘మహిళలకు మహాలక్ష్మీ పథకం కింద రూ.2,500 ఎప్పుడిస్తావు సీఎం రేవంత్రెడ్డి’ అంటూ మహిళలు నిరసన తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే)లో సోమవారం వట సావిత్రీ పౌర్ణమి సందర్భంగా వట వృక్షానికి పూజలు చేస
Pending DAs | కరువుభత్యం(డీఏ) కథ మొదటికొచ్చింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సర్కార్ బాకీపడ్డ పెండింగ్ డీఏల సంఖ్య ఆరుకు చేరనున్నది. ఈ ఏడాది జూలై 1న ఇవ్వాల్సిన డీఏను కలుపుకొంటే మొత్తంగా ఆరు డీఏలు సర్కార్�
ఉద్యోగులకు పెండింగ్ బిల్లులను వాయిదాల పద్ధతిలో చెల్లిస్తున్న సర్కార్ తాజాగా మరో రూ. 2వేల కోట్ల బకాయిలు విడుదల చేసింది. సోమవారం ఈ మొత్తాన్ని విడుదల చేసినట్టు ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది.