Gajula Ramaram | రె మాకు తెలంగాణ ప్రభుత్వం నుండి పట్టా వచ్చింది. రిజిస్ట్రేషన్ కూడా చేయించిన. కోర్టు నుండి ఆదేశాలు ఇచ్చినా నా ఇంటిని కూల్చేశారని గాజులరామారం కూల్చివేతల బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.
ఉన్నత విద్యకోసం విదేశాలకు వెళ్లిన విద్యార్థులు విదేశీ విద్యానిధి కోసం ఆశతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విద్యానిధి కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు స్కాలర్షిప్ రాక తీవ్ర భయాందోలన చెందుతున్నారు.
అసలే ఉద్యోగాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగుల నుంచి అప్లికేషన్ ఫీజులు పెంచి కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీ చేస్తుందని నిరుద్యోగ జేఏసీ నేత శంకర్నాయక్ మండిపడ్డారు.
జాబ్ క్యాలెండర్ పేరుతో హామీ ఇచ్చి రాష్ట్రంలోని నిరుద్యోగులు, ఉద్యోగార్థులను కాంగ్రెస్ నిలువునా మోసం చేసిందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు.
కాంగ్రెస్ ప్రజాపాలనలో రైతులు అరిగోస పడ్తున్నారు. వీరి పరిస్థితి ‘మూలిగే నక్కపై తాడిపండు పడ్డ’ చందంగా తయారైంది. ఇప్పటికే పెరిగిన ఎరువుల ధరలతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం
విద్యారంగ, ఉపాధ్యాయ సమస్యలను ఈ నెల 31లోగా పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) సర్కార్కు అల్టిమేటం జారీచేసింది. గడువులోపు సమస్యలు పరిష్కరించకపోతే వేల మంది టీచర్లతో సచివాలయం, అసెంబ్లీని ము�
V Srinivas Goud | ఎల్ నినో దృష్ట్యా గోదావరి, కృష్ణా నదుల నుండి కిందకి వృథాగా పోతున్న ప్రతి చుక్కను ఒడిసి పట్టుకోవాల్సిన అవసరం ఉంది. సరైన సమయంలో స్పందించకపోతే పాలమూరు ఎడారి కాక తప్పదని అధికారులు, ప్రభుత్వానికి మాజీ
‘మాట్లాడితే చా లు బృహత్తర కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరం అని వ్యాఖ్యలు చేసిన సన్నాసులు కండ్లు తెరవాలి. లక్ష్మీపూర్ గాయత్రీ పంప్హౌస్ నుంచి పరవళ్లు తొక్కుతున్న జలాలను చూడాలి’ అని చొప్పదండి మాజీ ఎమ్
ఎల్ నినో ప్రభావంతో కరువు రాలేదని.. ఎల్లో కాంగ్రెస్ వల్లే రైతులు కష్టాల పాలవుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. బుధవారం మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్రెడ్డి, ఆల వెంకట�
హైడ్రా పేరిట సర్కార్ పెద్దలు దందాలకు పాల్పడుతున్నారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పెద్దోళ్లకు దాసోహమవుతున్న హైడ్రా.. పేదలపై ప్రతాపం చూపుతున్నదని ధ్వజమెత్తార
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి మూడేండ్లు గడుస్తున్నా రాష్ట్రంలోని దేవాలయాల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని మెదక్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ�
Out Sourcing Employees | మా వయసు ఒక్కొకరికి 45, 50 సంవత్సరాలు ఉంది.. ఇప్పుడు మాకు బయట ఉద్యోగాలు కూడా ఇవ్వరు. ఇన్నిరోజులు సేవలు తీసుకొని అకారణంగా మా ఉద్యోగాలు తీసేశారు. మాకు ఉద్యోగం లేకపోవడం వల్ల ఊర్లో కిరాణా షాపులో సరుకులు ఉ�