‘వృద్ధులు, బీడీ కార్మికుల నుంచి పింఛన్ దరఖాస్తులు ఎందుకు స్వీకరించడం లేదు.. వారేం పాపం చేసిన్రు?’ అంటూ కాంగ్రెస్ సర్కారును జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత నిలదీశారు.
ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ యోధుడు, ప్రజా నాయకుడు పండుగ సాయన్న జయంతిని అక్టోబర్ 22న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ముదిరాజ్ సంఘం నాయకులు కోరారు.
రాష్ట్ర ఆర్థిక అవసరాలు, సంక్షేమ పథకాల అమలు పేరిట పదే పదే అడ్డగోలుగా అప్పులు తెస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి మరో రూ.2 వేల కోట్ల రుణం సమీకరించాలని నిర్ణయించింది.
ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు విని నిరుద్యోగులు ఇప్పుడు విలవిల్లాడుతున్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మాటలు విని నమ్మి మోస పోయామంటూ
నల్లగొండ జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదురుగా బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్
కాంగ్రెస్ది ప్రజాపాలన కాదని, భూకబ్జాదారుల దోపిడీ పాలన అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. భూకబ్జాలకు పాల్పడుతున్నవాళ్లకు ఎంపీ, ఎమ్మెల్యే, ప్రభుత్వ అధికారులు కొమ
RS Praveenkumar | కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్లకు నోడల్ ఏజెన్సీ పొన్నం ప్రభాకర్.. ఆయన మేము మాట్లాడితే మమ్మల్ని తాడు బొంగరం లేనోళ్లు అని అంటాడు. ఇప్పుడు పొన్నం ప్రభాకర్ మాటలకు, ఇతర సంక్షేమ శాఖ మంత్రుల మాటలకు తాడు బొం�
జీవనది మూసీ పునరుజ్జీవం పేరిట కాంగ్రెస్ ప్రజాధనం లూటీ చేసేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నది. నదిలో పేరుకుపోయిన మురుగును శాస్త్రీయంగా శుద్ధి చేయగా... పరీవాహక ప్రాంత జనాలను నిండా ముంచి, రియల్ వ్యాపారాని
ప్రాజెక్టులపై తెలంగాణ వ్యతిరేక ప్రతిపాదనలను ఉపసంహరించుకోకుండా సమావేశం నిర్వహిస్తే ఈ నెల 18న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వేలాది మందితో జీఆర్ఎంబీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర�
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల అమలుపై హైకోర్టు స్టే విధించడంతో ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రెండు పథకాలను నిలిపివేయాలనే కుట్రతోనే కోర్టు ఆదేశాలను పట్టించుకోలేదని, కౌంటర్�
ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా?’ అన్న సామెత తెలంగాణ పరిపాలనా తీరుకు అద్దం పడుతున్నది. ప్రభుత్వ పెద్దలు, అధికారులు కలిసి న్యాయస్థానాలను బేఖాతరు చేస్తున్నారు. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ, న్యాయ వ్యవ
మాల సామాజికవర్గాన్ని విస్మరిస్తున్న కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పబ్బతి శ్రీకృష్ణ మాలలకు పిలుపు ఇచ్చారు.
వచ్చి న నీటిని ఒడిసిపట్టకుండా గురువు చంద్రబాబుకు గు రుదక్షిణ చెల్లించేందుకు వచ్చిన నీటిని వచ్చినట్టు కిందికి వదిలి.. ఇప్పుడు వరుణయాగం పేరిట దేవునిపై భారమేయడమేమిటని ఎమ్మె ల్సీ దాసోజు శ్రవణ్కుమార్ కాం