ఉత్తరాదిలోని బీజేపీ రాష్ర్టాలను అనుసరిస్తూ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం బుల్డోజర్ కూల్చివేతలకు దిగింది. బెంగళూరు శివారులోని ఒక గ్రామంలో 200 ఇండ్లను కూల్చివేయడంతో 400 మంది నిరాశ్రయులయ్యారు.
Karnataka demolitions | కర్ణాటకలో 200కుపైగా ఇళ్లను అధికారులు కూల్చివేశారు. దీంతో సుమారు 400 ముస్లిం కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. ఉత్తరాది రాష్ట్రాల బుల్డోజర్ చర్యను ఇక్కడ అమలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్ �
రాష్ట్రంలోని 14వేల మంది అక్రెడిటెడ్ జర్నలిస్టుల గుర్తింపును కాంగ్రెస్ సర్కారు రద్దు చేయనున్నది. రెండేండ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా జర్నలిస్టు
వానకాలంలో యూరి యా అందక రైతులు అవస్థలుపడ్డారు. ఇప్పుడు యాసంగిలోనూ అవే పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. మహబూబాబాద్ రూరల్ మండలంలోని రైతులు యూరియా బస్తాల కోసం పడిగాపులుకాస్తున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గౌడ కులస్తుల కోసం కోకాపేటలో కేటాయించిన 5 ఎకరాల స్థలంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గౌడ భవనాన్ని నిర్మించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్చేశారు.
సావు భాష మాట్లాడడం తప్పా.. సాగుపై సోయిలేని రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం మన దౌర్భాగ్యమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
Urea | రైతులపై కాంగ్రెస్ సర్కారు మరో పిడుగు వేసేందుకు రంగం సిద్ధమైంది. రెండేండ్లుగా రైతులు పడుతున్న యూరియా కష్టాలను తీర్చకపోగా, వారిని మరింత నష్టాలపాలు చేసేందుకే నిర్ణయం తీసుకున్నది. యూరియా ఉచిత రవాణా సబ్
చారిత్రక వరంగల్ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా ఉండే భద్రకాళి చెరువును కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నాభిన్నం చేసింది. వందల ఏండ్లుగా పర్యాటకులను ఆకర్షించిన ఈ చెరువు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళిక లేకుండా చేస్�
కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో ఆడబిడ్డలకు రక్షణ కరువైంది. తన ప్రేమ ప్రతిపాదనను తిరస్కరించిందన్న కోపంతో ఒక యువకుడు అందరూ చూస్తుండగానే ఒక యువతిని ఆమె పీజీ వసతి గృహం ముందు లైంగికంగా వేధించిన ఘటన బెంగళూరులో చో�
Harish Rao | సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ దెబ్బకు సీఎం రేవంత్రెడ్డి ఎన్నికలంటేనే గడగడ వణుకుతున్నడని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన నర్సపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్