Congress Govt | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాదని ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు వరల్డ్ బ్యాంక్కు లేఖ రాశారు. రేవంత్ రెడ్డి పరువు తీస్తూ నా నియోజకవర్గానికి రూ. 100 కోట్లు కావాలని వర
కొత్త ఎంఎస్ఎంఈ పాలసీ కూడా కాంగ్రెస్ ఎన్నికల హామీలాగే మారిపోయిందా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది. అరచేతిలో వైకుంఠం చూపిన చందంగా భారీగా రాయితీలు ప్రకటించిన సర్కారు.. వాటిన
అధికారంలోకి వచ్చింది మొదలు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలపై పంజా విసురుతున్నది. ఒకవైపు హైదరాబాద్లో నిరుపేదల ఇండ్లను కూల్చివేస్తున్న రేవంత్రెడ్డి సర్కారు.. మరోవైపు శివారు ప్రాంతాల్లో నిరుపేద రైతులకు చెం�
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకీ చంద్రఘోష్ కమిషన్ విచారణ నివేదిక ఆధారంగా సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితాసభర్వాల్పై ఏవిధమైన చర్యలూ తీసుకోరాదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచ�
బంజారా జాతిని ఎస్టీ జాబితా నుంచి తొలగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని, బంజారా జాతిని విస్మరిస్తే సహించేది లేదని మాజీ మంత్రి డీఎస్ రెడ్యానాయక్ హెచ్చరించారు.
Anganwadi Centers | రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. ఈ నెల 27 నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
సైబర్ నేరాల నియంత్రణ పేరిట రాష్ట్ర ప్రభుత్వం సోషల్ మీడియా వారియర్లపై రౌడీషీట్ తెరవనున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు అన్ని పోలీస్స్టేషన్లకు డీజీపీ నుంచి ఉత్తర్వులు వెళ్లాయి.
ప్రభుత్వం ఈ పండుగకు కూడా బతుక మ్మ చీరలు ఇవ్వడం అసాధ్యమేనని తెలుస్తున్నది. బుధవారం బంజారాహిల్స్ డివిజన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.
పేదలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తేవడం కోసం బీఆర్ఎస్ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.34 కోట్లతో ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో వంద పడకల దవాఖానను నిర్మించారు.
‘ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే... మీ ఇంటి ముందు బుల్డోజర్ ఆగుత ది... నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నారో తెలు సా..? మా జోలికి వస్తే పుట్టగతులుండవు’ ఇదీ రాష్ట్రంలో సర్కార్ తప్పును నిలదీసిన ప్రజలకు ఎదురవుతున్న బెద�