చరిత్ర, భాష, కళలు, సాహిత్యం, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, వృత్తులు, జీవన విధానం పునాదులై ఒక జాతిని ఐక్యంగా నిలుపుతాయి. వాటన్నిటినీ దండలో దారంలా అస్తిత్వం, వారసత్వం నిరంతరం కాపాడుతుంటాయి.
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతాన్ని తిరిగి కరువు కోరల్లోకి నెట్టేందుకు కాంగ్రెస్ స ర్కార్ ప్రయత్నిస్తున్నది. కేసీఆర్ పదేండ్ల పాలనలో నారాయణఖేడ్ను అభివృద్ధి పథంలో నడుపటంతోపాటు పంట పొలాలకు సా
కార్మికుల పోరాటం, శంకర్గౌడ్ ప్రాణత్యాగం వల్లే ప్రభుత్వం దిగొచ్చిందని ఆర్టీసీ కార్మిక జేఏసీ పేర్కొన్నది. ప్రభుత్వంతో జరిగిన చర్చలు, కార్మికుల పోరాటాలను కొనియాడుతూ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేసింది.
మక్కలు, జొన్నలు, శనగలు, కందులు ఇలా వివిధ రకాల పంటల కొనుగోలును బంద్ చేద్దామా..? కొనుగోళ్లకు ఏటా వేలకు వేల కోట్లు ఇవ్వలేం. అందుకే పక్కన పెట్టేందుకు మార్గాల అన్వేషణను వ్యవసాయ యూనివర్సిటీకి అప్పగిద్దాం.. అనే ఆ�
Gutha Sukender Reddy | ధాన్యం కొనుగోలు, రైతు భరోసా, సన్నాలకు బోనస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు నత్తనడకన నడుస్తుందని, నాణ్యత లేని వరి విత్తనాలు రైతులకి ఇస్తున్నార
ఆటో కార్మికులకు ఏటా రూ.12 వేల చొప్పున ఇస్తామన్న జీవనభృతిపై కదలిక లేదు.. వారి కోసమే ఏర్పాటు చేస్తామన్న సంక్షేమ బోర్డు ఊసే లేదు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే యాప్ సేవలు అందుబాటులోకి తేవాలన్న ధ్యాసే లేదు.
డీఏ(డియర్నెస్ అలవెన్స్) తెలుగులో కరువుభత్యం. ఇది తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల పాలిట డిలే అలవెన్స్ అయ్యింది. ఇది ఆరు నెలలో, సంవత్సరమో కాదు.. ఏకంగా రెండున్నరేండ్లు అయ్యి రికార్డు సృష్టించింది.
రెండు రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభించకపోతే ఎక్కడిక్కడ కొనుగోలు సెంటర్లను ముట్టడిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రాష్ట్రంలోని 13లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ విమర్శించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ నిర్వీర్యం చేస్తున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. ఈ ప థకాన్ని నిర్వీర్యం చేస్తే ఊరుకోబోమని ఆయ న హెచ్చరించారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ఇచ్చిన ఏ ఒక్క హామీ పూర్తిగా నేరవేర్చడం లేదని దీంతో లబ్ధిదారుల్లో తీవ్రమైన నిరాశ కనబడుతుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జ