రేషన్ దుకాణాల ద్వారా పేదలకు పంపిణీ చేసే సన్నబియ్యంపై పర్యవేక్షణ కరువైంది. పేదలందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని పెద్దఎత్తున ప్రచారం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత పర్యవేక్షణ బాధ్యతలను విస�
జిల్లాలో మధ్యాహ్న భోజన కార్మికలు బిల్లులు రాక అనేక అవస్థలకు గురవుతున్నారు. అధిక వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి భోజనం పెడుతున్నప్పటికీ బిల్లులు చెల్లించడంలేదు.
‘పంచాయతీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లను అమలు చేయకుంటే బీసీ వర్గాల నుంచి కాంగ్రెస్ సర్కార్పై ఆగ్రహం పెల్లుబుకుతుంది. రాష్ట్రం అగ్నిగుండంగా మా రుతుంది’ అని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షే మ సంఘం జాతీయ అధ్యక్ష�
ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు(ట్రిపుల్ ఆర్) ఉత్తర భాగం వ్యవహారం పురోగతి కనిపించడం లేదు. ఓ వైపు టెండర్లు పిలిచి ఏడాది గడుస్తున్నా బిడ్లు తెరవకపోగా, మారిన ప్రణాళికలకు అనుగుణంగా నిధులు విడుదల చేయలేదు
వరంగల్, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు తాగు, సాగునీటి కోసం చట్టసభల్లో, వీధుల్లో పోరాటాలు నిర్వహించి, శ్రీరాంసాగర్ రెండో దశ కాలువ నిర్మాణం ద్వారా తాగునీరు అందించేందుకు కృషిచేసిన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు భ�
KTR | జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎలా గెలిచిందో రేవంత్రెడ్డి అంతరాత్మకు తెలుసునని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ భవన్లో బుధవారం జూబ్లీహి
BC Reservations | ఊహించినట్టే జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు కాంగ్రెస్ ధోకా ఇచ్చింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్.. చివరకు వారిని మోసగించింది.
KTR | ఎకరాకు ఏడు క్వింటాళ్ల పత్తినే కొంటామని పెట్టిన నిబంధనను ఎత్తేసి ఎకరాకు 13 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
బీసీలకు 42 శా తం రిజర్వేషన్లపై తేల్చకుండా గ్రామ పంచాయతీ ఎ న్నికలకు వెళ్తామని కాంగ్రెస్ సర్కారు ప్రకటించడం మరోసారి బీసీలను మోసం చేయడమేనని బీసీ రిజర్వేష న్ల సాధన సమితి అధ్యక్షుడు టీ చిరంజీవులు పేర్కొన్నా
42 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం యావత్ తెలంగాణలోని బీసీలను నిలువునా మోసగించిందని తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేశం గౌడ్ విమర్శించారు. రిజర్వేషన్ల పేరుతో బీసీలకు బిచ్�