రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని బీజేవైఎం నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేవైఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భువనగిరి పట్టణంల�
హైడ్రాకు రూ.72 కోట్లు మంజూరు చేస్తూ సోమవారం ప్రభుత్వం జీవో-721ను జారీ చేసింది. హైడ్రా సంస్థ నిర్వహణ, వ్యవస్థాగత అవసరాలకు ఈ నిధులను మంజూరు చేస్తూ పరిపాలనా ముందస్తు అనుమతి ఇచ్చింది.
ఎన్నికల ముందు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రేవంత్ ప్రభుత్వం కమిటీలు, ఉప కమిటీలు, అఖిలపక్ష సమావేశాలు, ఉద్యమకారుల అభిప్రాయ సేకరణలు అంటూ కాలయాపన చేస్తున్నది.
నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీకి చేరిన నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రైతుల నార్లకు నీళ్లు లేవని, ఈ పరిస్థితిలో సాగర్ నుంచి తాగు నీటిని ఖమ్మం జిల్లా పాలేరుకు తరలించి మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డ�
రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తున్నదని కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని దుష్ప్రచారం చేస్తూ వచ్చి, ఇప్పుడు లిఫ్టు మోటార్లు ఆన్ చేస్తే జనం వారిని విశ్వసించరని దుర్మార్గంగా ఆలోచిస్తున
రాష్ట్ర స్వయం సమృద్ధిని పకనబెట్టి కాంగ్రెస్ సరార్ అనాలోచితంగా అడుగులు వేస్తున్నది. మెట్రో విస్తరణ, మూసీ పునరుజ్జీవం లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు మొదలుకొని అత్యంత కీలకమైన విద్య, వైద్య రంగాల వరకు �
రాష్ట్రంలోని గౌడ సమాజం ఆర్థికాభివృద్ధి, సంప్రదాయ తాటి వృత్తికి పునరుజ్జీవం కల్పించాలనే మహోన్నత లక్ష్యంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నీరా కేఫ్ కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యా
‘వైద్య రంగానికి కాంగ్రెస్ సర్కార్ పెద్దపీట వేస్తున్నది. ప్రస్తుతం నగరంలో నిర్మిస్తున్న టిమ్స్ సూపర్ స్పెషాలిటీ దవాఖానను ఈ ఏడాది డిసెంబర్ 9న ప్రారంభిస్తాం. సర్కార్ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వ
దోచుకోవడం.. పంచుకోవడం.. దాచుకోవడం.. తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచించే పరిస్థితి లేదని రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా విమర్శ
Demolitions | పేదలకు ప్రభుత్వ భూమిలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి బిల్లాపూర్లో పట్టాలు పంపిణీ చేశారు. పట్టాలు ఇచ్చిన స్థలంలో పేదలు షెడ్లు వేసుకొని చిరువ్యాపారాలు నడుపుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు.
‘ఎన్నికల్లో ఎన్నో హామీలంటూ కూతలు కూసి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు రైతులు కన్నీరు కార్చే విధంగా కరెంటు కోతలు విధిస్తూ ఇబ్బందులపాలు చేస్తోంది.
బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటే, కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్న�