KTR | రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పార్టీ నేతలు లేఖ రాశారు. స్థానిక సంస్థల ఓటర్ల జాబితా సవరణను వెంటనే వాయిదా వేయాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశా�
KTR | స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ల జాబితా రూపకల్పనలో అధికార కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండ�
MLA Prashanth Reddy | రాష్ట్రంలో కరువు పారద్రోలిన ప్రాజెక్టు కాళేశ్వరం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్, బీజేపీ అందరూ కలిసి కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారం చేస్
KTR | కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, అదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే సహ�
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగానికి ఏమి చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్ చేశారు.
యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. వారం రోజులుగా సరిపడా యూరి యా అందక వారు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. మండల కేంద్రంలోని ఆగ్రో రైతు సేవా కేంద్రం వద్దకు యూరియా కోసం రైతులు మంగళవారం ఉదయాన్నే వచ్చారు.
రుణమాఫీ, కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ఉద్యమించాలని రైతులు యోచిస్తున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 4,600 మంది రై తులకు మాత్రమే రుణమాఫీ జరిగింది.