కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అన్నదాత అరిగోస పడుతున్నా ప్రభుత్వం చెవికెక్కించుకోవడం లేదు. కనీసం అన్నదాత పథకాలను సైతం సరిగ్గా అమలు చేయడం లేదు.
నాడు కేసీఆర్ ప్రభుత్వంలో కరెంట్ పోతే వార్త.. నేడు కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఉంటేనే వార్త అనే దుస్థితి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ మండిపడ్డారు.
ఎల్ నినో ప్రభావంతో కరువు తరుముకొస్తుంటే రాష్ట్రంలో సాగు విషయంపై కాంగ్రెస్ సర్కార్కు సోయిలేకుండా పోయిందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు.
జిల్లాలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం అం దజేసే రూ.5 లక్షల అరకొర సాయం సరిపోకపోవడంతో అప్పులు చేసి ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తే బిల్లుల చెల్లింపుల్లో స�
నిరుద్యోగుల జీవితాలతో కాంగ్రెస్ సర్కార్ చెలగాటమాడుతున్నదని కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి విమర్శించారు. శనివారం సరూర్నగర్లో జరుగనున్న యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన కంటే రాజకీయ ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నదన్న విమర్శలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రజా సమస్యల పరిష్కారం కంటే వ్యక్తిగత, రాజకీ�
సాగునీరు ఇవ్వడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి విమర్శించారు. కృష్ణా, భీమా నదులకు వరద లేకపోవడంతో పంటలు ఎలా సాగు చేయాలని రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు.
జర్నలిస్టులపై సర్కార్ చిన్నచూపు తగదని, దీర్ఘకాలంగా ఉన్న పెండింగ్ సమస్యలను వెంటనే పరిషరించాలని తెలంగాణ వరింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) డిమాండ్ చేసింది.
2023 మే 8న హైదరాబాద్ సరూర్నగర్ స్టేడియంలో నిర్వ హించిన సభలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. ‘ఈ హామీలు అమలు చేయకపోతే ఐదేండ్ల తర్వాత మమ్మల్ని గద్దె దించండి’ అని ఆమె ప్రకటి�
బీటీఎన్జీవోల న్యాయమైన సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ తెలిపారు.
రేవంత్రెడ్డి తెలంగాణ సీఎమ్మా? లేక ఏపీ సీఎం చప్రాసియా? తెలియడం లేదని, ఆయన పాలనలో కాళేశ్వరం నీటి నుంచి ఐటీ పరిశ్రమల వరకు అన్నీ ఆంధ్రాకే ధారాదత్తం చేస్తున్నారని, దీంతో రేవంత్ పాలనలో రాష్ట్ర ఐటీ, ఫార్మా రంగ�