రజకుల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన 102 జీవోనూ ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ అటకెక్కించింది. ప్రభుత్వ సంస్థల్లో బట్టలుతికే పని రజకులకే అప్పగిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు �
‘రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయంపై నిలదీసేందుకు ఇప్పుడు తెలంగాణకు వాయిస్ ఎవరు? తెలంగాణలో ఉన్న ప్రభుత్వం మాట్లాడకుంటే ఇంకెవరు మాట్లాడాలె? ప్రతిపక్షమే కదా? మాకు రెండు బాధ్యతలున్నయ్.
రేవంత్ సర్కార్పై ధూప, దీప, నైవేద్యం (డీడీఎన్) పథకం అర్చకులు సమరభేరి మోగించారు. సోమవారం నుంచి జనవరి 7వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అర్చక చైతన్యయాత్ర నిర్వహిస్తామని డీడీఎన్ఎస్ అర్చక సంఘం రాష్ట్ర అధ్యక�
ఇప్పటివరకు ఒక లెక్క.. రేపట్నుంచి ఇంకో లెక్క అంటూ.. ఐ యామ్ ఆన్ ది ఫీల్డ్ అంటూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పోరుబావుటా ఎగురవేయడంతో గులాబీ
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు భారీ రహదారుల నిర్మాణం కోసమంటూ పచ్చని పొలాలను చెరబడుతున్నది. నగరం నలువైపులా రేడియల్ రింగురోడ్లు, గ్రీన్ఫీల్డ్ హైవేలను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నది.
Urea App : రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 'యూరియా యాప్' (Urea App) పేరిట మరోసారి అన్నదాతలను గోస పెడుతోంది. వింత నిబంధనలతో రైతులను ఇబ్బంది పెడుతూ, యూరియా కొరత నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్
అవి ప్రస్తుతం బర్లు, గొర్లు గడ్డి మేసే భూములు.. అక్కడ ‘ఫోర్త్ సిటీ’ అంటూ గాలిమేడలు కడుతున్న కాంగ్రెస్ సర్కారు.. గ్లోబల్ సమ్మిట్ పేరిట గారడీ చేసింది. ఎక్కడికక్కడ విప్పుకొని పోయే డేరాలు వేసి తెలంగాణ సొమ�
దేశానికి అన్నంపెట్టే రైతన్నకు అండగా ఉంటు న్న తమ సమస్యలు పట్టించుకోరా? అని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రభుత్వాన్ని నిలదీశారు.
లాటిన్ అమెరికాలోని అర్జెంటీనా దేశానికి చెందిన లియోనిల్ మెస్సీ, మనం ఫుట్బాల్ అని పిలిచే సాకర్ క్రీడలో వర్తమాన కాలంలో మొత్తం ప్రపంచంలోనే అగ్రగణ్యుడు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బోగస్ హామీలను ఎండగడుతూ, సీఎంగా కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అడగాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. మూడో విడత ఎన్నికల్లో భా గంగా బీ
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల కుప్పగా మార్చుతున్నది. కేవలం రెండేండ్లలోనే రూ.2.88 లక్షల కోట్ల రుణాలు సమీకరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఇది రూ.3 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉన్నది.