ప్రభుత్వ ఉద్యోగులు సర్కార్కు రథచక్రాల వంటి వారని అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ గొప్పలు చెప్పింది. కానీ, ఇప్పుడు అదే రథచక్రాల కింద ఉద్యోగుల హక్కులు, వారి భవిష్యత్తును నిర్దాక్షిణ్యంగా తొక్కివేస్తున�
సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కాంగ్రె స్ సర్కారుపై తిరుగుబాటు చేసి యేడాది పూర్తయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరించి, రెగ్యులర్ చేస్�
Palamuru | సాగునీటిరంగంలో తెలంగాణకు ద్రోహం చేస్తూ, ఆంధ్రప్రదేశ్కు లాభం చేకూర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రా
రెండేండ్ల కిందట రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ ఉచిత చేప పిల్లల పంపిణీ పథకాన్ని నీరుగార్చింది. సీజన్ ముగిసి ఇప్పటికే ఆరు నెలలైనా ఈ ఏడాది కూడా చెరువుల్లో చేప పిల్లలను వదలలేదు.
రంగు మారిన సోయాను కొనుగోలు చేయాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
యూరియా సరఫరాలో రాష్ట్ర సర్కార్ దారుణంగా విఫలమైందని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. యూరియా ఇవ్వడం చేతగాకే యాప్లు, కార్డుల పేరిట నాటకాలాడుతున్నదని సోమవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.
Harish Rao | తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మరణశాసనం రాసింది ముమ్మాటికీ కాంగ్రెస్సేనని, నాటి నుంచి నేటి వరకు తీరని ద్రోహం చేసిన ఆ పార్టీయే తెలంగాణకు నంబర్ వన్ విలన్ అ
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొత్తూరులో యూరియా పంపిణీ కేంద్రాన్ని సంద