రాష్ట్రంలో పత్తి రైతులు సంక్షోభంలో కూరుకు పోయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొద్దు నిద్ర పోతున్నాయని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. రైతులను రేవంత్రెడ్డి అన్ని రకాలుగా మోసం చేశారని దుయ్యబట్టారు.
ప్రభుత్వ పరంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లను పక్కనపెట్టి పార్టీ పరమైన రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రేవంత్రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల అనంతరం కాంగ్రెస్ నిర్వహించింది విజయోత్సవ ర్యాలీ కాదని, అహంకారంతో కూడిన ర్యాలీ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు.
MLC Dasoju Sravan | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సీఎం రేవంత్ రెడ్డికి జీవన్మరణ సమస్యగా ఉండే అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. అందుకే బీజేపీ, ఎన్నికల కమిషన్, పోలీసులతో కుమ్మక్కై, ఓవైసీ బ్రదర
ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాన్ ప్రభావంతో సూర్యాపేట జిల్లాలో అపారనష్టం జరిగిన విషయం విదితమే. రెండు రోజుల పాటు కురిసిన వర్షానికి వరి, పత్తి కలిపి 64 వేల ఎకరాల్లో నీటి పాలైంది.
అసెంబ్లీ ఎన్నికల ముందు అడ్డగోలు హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత అమలును తుంగలో తొక్కింది. ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండేళ్లు కావస్తున్నా ఏ ఒక్కటీ పూర్తి స్థాయిలో అమలు చేయలే�
ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన పంటను కొనే దిక్కులేక అన్నదాతలు ఆగమైపోతున్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామంటూ సర్కారు ప్రకటనలు చేస్తున్నా, ఎక్కడా కనిపించకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నా�
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలే ఫలించాయి. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరించి అధికారాన్ని అడ్డు పెట్టుకున్న అనుకున్నది సాధించింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని తెలిపారు.