కాంగ్రెస్ ప్రభుత్వం ‘వరద’ లెక్కలను గోదావరిలో కలుపుతున్నదా? రేవంత్రెడ్డి ప్రభుత్వం గోదావరిలో నీళ్లులేవని బుకాయించే పనిచేస్తున్నదా? నీటిపారుదల శాఖ భుజం మీద తుపాకీ పెట్టి రైతాంగాన్ని కాల్చివేయాలని తల
అధికారంలోకి రాగానే పేదలందరికీ ఉచితంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, ఆ చరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీ డర్ తలసాని శ్రీనివాస్యాదవ్ మండి
రైతులకు సాగునీరు అందించే పరిస్థితుల్లో తాను లేనని స్టేషన్ఘన్పూర్ ఎ మ్మెల్యే కడియం శ్రీహరి తేటతె ల్లంచేశారు. వరి వేసి ఆగం కావొద్దని, ఆరుతడి పంటలైన సజ్జలు, జొన్నలు, పెసర్లు సాగు చేయాలని సూచించారు.
మేడిగడ్డ బరాజ్లో బ్లాక్-7లో పిల్లర్ కుంగుబాటు ఘటన తర్వాత వారం రోజుల్లోనే ఎన్డీఎస్ఏ బృందం ప్రాజెక్టును సందర్శించింది. అప్పటికీ టెస్టులేవీ చేయకుండానే, సమగ్ర పరిశీలన జరుపకుండానే నివేదికలు సమర్పించి�
పాలమూరు-రంగారెడ్డి లిప్ట్-1లో రెండో పంప్ వెట్ రన్ సక్సెస్ అయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల పరిధి కృష్ణానది సమీపంలోని రేగుమాన్ గడ్డ వద్ద ఉన్న పంప్హౌ�
రాష్ట్రంలో ఈ వానకాలం రైతాంగానికి తీవ్ర నిరాశను మిగిల్చేలా కనిపిస్తున్నది. సీజన్ ప్రారంభమై రెండు నెలలు దాటుతున్నా వానలు ముఖం చాటేయడంతో తీవ్ర ఆందోళన నెలకొన్నది.
ఎస్పారెస్పీ ఇందిరమ్మ వరదకాలువకు నీటిని విడుదల చేయాలని జగిత్యాల జిల్లా మల్యాల మండల రైతుఐక్య వేదిక నాయకులు సోమవారం జగిత్యాల- కరీంనగర్ ప్రధాన రహదారి మల్యాల ఎక్స్రోడ్ వద్ద ధర్నా చేశారు. ఈ
వరంగల్ నగరంలోని ఎన్టీఆర్ నగర్కు చెందిన కాం గ్రెస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర మాజీ కోఆర్డినేటర్, డివిజన్ మాజీ అధ్యక్షుడు అడుప మహేశ్పై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పటించారు.
ఎన్నికల ముందు రేవంత్, భట్టివిక్రమార్క ఇద్దరూ బాగనే లెక్చర్లు దంచికొట్టిర్రు. ’తెలంగాణల సంపద సృష్టిస్తం.. సర్కార్ గల్లా నింపుతం.. ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తం’ అని ఢంకా భజాయించి చెప్పిన్రు. తీరా గ
‘కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రేవంత్రెడ్డి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నడు. గోదావరి జలాలు వృథాగా పోతున్నా కావాలనే కన్నెపల్లి పంప్హౌస్ నుంచి ఎత్తిపోస్తలేడు.