జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని తెలిపారు.
ఎలాగైనా తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆశతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టిన అంశాల్లో కామారెడ్డి డిక్లరేషన్ కూడా ఒకటి. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో బీసీలకు స్థానిక సంస్థ�
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల పునరుద్ధరణ పనులకు సాంకేతిక అర్హత సాధించిన 4ఏజేన్సీల్లో 3 సంస్థల నుంచే ప్రైస్బిడ్లను ఆహ్వానించాలని సర్కారు సమాలోచనలు చేస్తున్నది.
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) నిర్వహణకు రూ.6 కోట్ల నిధులను తక్షణం విడుదల చేయాలని సాగునీటిపారుదలశాఖ ప్రభుత్వానికి విన్నవించింది. ఈ మేరకు లేఖ రాసింది.
ప్రభుత్వరంగ సంస్థ ఆగ్రోస్ ఇక కనుమరుగు కానున్నదా? ఈ సంస్థను నిర్వీర్యం చేసే దిశగా ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తున్నదా? ఇందులోభాగంగానే ఆగ్రోస్కు ఏ వ్యాపారాన్ని ఇవ్వడంలేదా? అంటే అవుననే సమాధానాలు వినిపి
Shaymala Devi | టాలీవుడ్ హీరో ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఓ పెళ్లి వేడుకలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఆమె తారసపడ్డారు. దీంతో కేటీఆర్ ఆమెను ఆప్యాయంగా పలుకరిం�
Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డి రెండేండ్ల కాలంలో రూ. 3.48 లక్షల కోట్ల భారీ అప్పులు చేసి ఆర్థిక అత్యాచారానికి పాల్పడ్డాడు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ నిప్పులు చెరిగారు. కమీషన్లు, విచ్చలవిడి అవినీతిక�
తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్ వన్ తెలంగాణ. జీఎస్డీపీ వృద్ధిరేటులో పెద్ద రాష్ర్టాలను తోసిరాజని అగ్రస్థానంలోకి చేరిన తెలంగాణ.. ఇవన్నీ గతం. కేసీఆర్ పాలనలో చూసిన వైభవం.
కోట్లాది రూపాయల విలువ చేసే భూఆక్రమణను నాడు బీఆర్ఎస్ సర్కార్ నిలువరించింది. అక్రమ పట్టాలను రద్దుచేసి ప్రభుత్వ భూమిగా గుర్తించి, బోర్డు ఏర్పాటుచేసింది.