పోలీసు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న వేలాది మంది నిరుద్యోగులు రణభేరి మోగించారు. బుధవారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ ధర్నాచౌక్ వద్ద నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘నిరుద్యోగ రణభేరి’కి జిల్�
కాంగ్రెస్ పాలనలో సిరిసిల్ల మానేరు వాగు ఎడారిలా మారిందని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై బుధవారం సిరిసిల్లలోని మానేరు వాగులో వాలీబాల్ ఆడి నిరసన �
నేటి (బుధవారం) నుంచి హైర్ వెహికిల్స్ యజమానులు సమ్మె చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వాధికారులకు అద్దె ప్రాతిపదికన వాహనాలు నడుపుతున్న యాజమానులకు కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలుగా బకాయిలు పెట్టిన సుమారు రూ.170 �
విద్యార్థుల పోరాటం నేపథ్యంలో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లి ప్రాంగణాన్ని ప్రైవేట్ సంస్థకు అప్పగించాలన్న నిర్ణయంపై సర్కార్ వెనక్కి తగ్గిం ది.
‘మా భూమి మాకే దక్కాలి.. ప్రైవేట్ కబ్జా కోరల నుంచి విముక్తి కలుగాలి’ ఇదే నినాదంతో ప్రభుత్వ ఉద్యోగులు సమిష్టి పోరు సలుపుతున్నారు. ఒకటి, రెండు రోజులు కాదు.. ఏకంగా 365 రోజులు.
మాజం కోసం త్యాగానికి పాల్పడే విద్యార్థి లోకాన్ని రెచ్చగొడితే పరిణామాలు విపరీతంగా ఉంటాయని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సామాజిక బాధ్యతను తమ బాధ్యతగా భావి
మేడిగడ్డ బరాజ్ నుంచి కిందికి పోతున్న గోదావరి ప్రవాహాన్ని కన్నెపల్లి పంపులను ఆన్ చేసి ఎత్తిపోయమంటే ప్రభుత్వం మొండికి పోతున్నది. మేడిగడ్డ బరాజ్ గేట్లు మూయకుండానే అన్నారం, సుందిళ్ల బరాజ్ల్లోకి, అక్కడ
ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే దిశగా సర్కార్ అడుగులు వేస్తున్నది. ఇందుకోసం కొన్ని స్వచ్ఛంద సంస్థలను రంగంలోకి దింపింది. ఆయా సంస్థల ప్రతినిధులు తెర వెనుక ఉండి చక్రం తిప్పుతున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి అ�
అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించి వారికి ఫలాలు అందేలా చొరవ చూపే జర్నలిస్టుల పరిస్థితి దుర్భరంగా మారింది. మ్యానిఫెస్టోలో పేర్కొన్న ఐదు అరకొర హామీలను నెరవేర్చకపోవడం జర్నలిస్టుల సంక్ష�
Bandi Sanjay | చెరువు పరిధిలోనే ఉన్నప్పటికీ ఒవైసీ కాలేజీ చెరువులో లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా మాట్లాడుతోందని, ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. నిరుపే�
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆశలను నెరవేర్చడంలో విఫలమైందని, సాముల సరార్కు ముగింపు పలికి ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చే సీముల సరార్ మళ్లీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజ