అందరికీ అన్నం పెట్టే రైతన్న కుటుంబానికి భరోసా కల్పించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబీమా అమలు చేయగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని నీరుగారుస్తున్నది.
హైదరాబాద్లో జరిగే ఐపీఎల్ మ్యాచ్లలో కాంప్లిమెంటరీ పాస్ల దందా జోరుగా సాగుతున్నది. స్టేడియం కెపాసిటీని బట్టి ఇచ్చే సుమారు 4వేల టికెట్లను అడ్డగోలుగా అమ్ముకుంటున్నారు.
ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నది. ఎల్నినో ముప్పు పొంచి ఉన్నదని హెచ్చరిస్తున్నది. వారం క్రితమే ఈ మేరకు నివేదికలు విడుదల చేసింది. అప్రమత్తంగా ఉండాలని, నీటి సంరక్�
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ జగిత్యాలలో భారీ బహిరంగసభ నిర్వహిస్తుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం మొదలైంది. ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించే సభలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్రెడ్డి బీఆర్ఎ�
తెలంగాణ దిక్సూచి కేసీఆర్ అని, రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి టీ జీవన్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. జగిత్యాలలో నిర్వహించే కేసీఆర్ సభ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర�
చేనేతలకు ఇచ్చిన హామీ ల అమలులో విఫలమైన కాంగ్రెస్పై పోరుకు చేనేత కార్మికులు సిద్ధమవుతున్నారు. కొత్త పథకాల అమలు సంగతేమోగానీ, ఉన్న పథకాలకే మంగళం పలుకుతున్నదని నిప్పులు చెరుగుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొప్పలకు పోయి నిర్వహించిన కుల గణన సర్వే తప్పుల తడకేనని తేలిపోయింది. నియోజకవర్గాల పునర్విభజన అంశంపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో.. కాంగ్రెస్ ప్రభుత్వం వెల్లడించిన ఈ న�
తెలంగాణ యూనివర్సిటీ పాలకవర్గం ఎట్టకేలకు నియామకమైంది. సరిగ్గా రెండున్నరేళ్ల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిచింది. యూనివర్సిటీలను బాగు చేస్తామంటూ ప్రగల్భాలు పలికిన పాలకులు నెలల తరబడి నిర్లక్ష్య
ఎన్నికలకు ముందు ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రజల ముందు ఉంచింది. ఏడో గ్యారెంటీగా భావప్రకటనా స్వేచ్ఛను కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ ప్రజల ఆస్తులు కూలుస్తామని ఎనిమిదో గ్యారెంటీని చెప్పకుండా దాచుకున