తెలంగాణ పల్లెసీమల్లో అభివృద్ధి పను లు పడకేశాయి. బీఆర్ఎస్ పాలనలో పల్లె ప్రగ తి కార్యక్రమంతో అభివృద్ధి పథాన పరుగులు పెట్టిన గ్రామాలు ఇప్పుడు నిధుల్లేక నిర్వీర్యమవుతున్నాయి.
సీఎం రేవంత్ తన వికృత చేష్టలతో హోంగార్డులను అవమానిస్తున్నారని, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అ మలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు.
తెలంగాణ రైజింగ్ అంటూ ఊదరగొట్టిన రాష్ట్ర సర్కార్ తీరు ‘టెక్నికల్' సమస్యతో షట్డౌన్ అయింది. మీసేవ కేంద్రాలు, టీఎస్ ఆన్లైన్, ఎమ్మార్వో, రవాణా, పోలీసు.. వంటి ముఖ్యమైన సైట్లు తెరుచుకోకపోవడంతో ప్రజలకు అం
హోంగార్డులతో ఎన్నో పనులు చేయించుకుంటున్న ప్రభుత్వం, పోలీసుశాఖ సంక్షేమాన్ని మాత్రం గాలికొదిలింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన సందర్భంగా 2025 జనవరి 2న హోంగార్డులు కోసం జీవో 2ను విడుదల చేసింది.
తెలంగాణ పోలీస్ ఆరోగ్య భద్రతపై కాంగ్రెస్ ప్రభుత్వం పరిమితులు విధించింది. ప్రభుత్వం నిర్దేశించిన సీలింగ్కు ఒక్క రూ పాయి ఎక్కువైనా పోలీసులే తమ జేబు నుంచి కట్టుకోవాలి లేదా మరో దవాఖానకు వెళ్లాలి.
రేవంత్రెడ్డి పాలనలో పోలీసుల ఆరోగ్య భద్రత గాలిలో దీపంగా మారిందని మాజీ మంత్రి హరీశ్రావు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలకు రక్షగా ఉండే పోలీసులకే రక్షణ కరువైన దికుమాలిన పాలన కాంగ్రెస్ ప్రభుత్వానిద
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పల్లెలు ప్రగతిపథంలో దూసుకెళ్లాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో గ్రామాలు అభివృద్ధి బాటలో పయనించాయి. పల్లెల విజయ సోపానాలు దేశం�
కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ) నుంచి తీసుకున్న అప్పు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినట్టు తెలిసింది.
మక్క రైతులు కన్నెర్ర చేశారు. ఆరు గాలం కష్టపడి పండించిన పంటను అ మ్ముకుందామంటే అధికారులు నిర్లక్ష్యం తో నట్టేట మునుగుతున్నామని వాపో యారు. గురువారం జోగుళాంబ గద్వా ల జిల్లా అలంపూర్ చౌరస్తాలోని వ్యవ సాయ మార�
ప్రభుత్వ డిస్కంలకు ఉరితాడు బిగించే.. ప్రైవేట్ డిస్కంలకు రెడ్కార్పెట్ పరిచే కొత్త విద్యుత్తు చట్టానికి కాంగ్రెస్ సర్కారు పరోక్షంగా మద్దతునిస్తున్నది. బీజేపీ తెచ్చిన ప్రజా వ్యతిరేక చట్టానికి కాంగ్�