Unemployees | పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యను 5 వేల నుండి 20 వేలకు పెంచాలని ఓయూలో నిరుద్యోగులు ధర్నా చేపట్టారు. కేవలం 5 వేల ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయడం కాదని.. ఖాళీగా ఉన్న 20 వేల పోస్టులను భర్తీ చేయాలన�
‘పాలమూరు ప్రాజెక్టును పక్కనబెట్టి ద్రోహం చేసినందుకు కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి ఓటమి తథ్యం.. కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలు తరిమికొట్టడం ఖాయం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెస�
నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు.
రాష్ట్రంలోని 23వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదిస్తామం టూ సీఎం రేవంత్ చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యద ర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు పేరుతో రోజుకో జీవో జారీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను గందరగోళానికి గురి చేస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు.
‘రాష్ట్రంలో 23 వేల స్కూళ్లను రద్దు చేస్తామన్న యోచనను సీఎం రేవంత్రెడ్డి వెనక్కి తీసుకోవాలి.. లేదంటే రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’ అని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ప్రధాన కార్యదర్శి ప్రొఫెస�
నగరంలో రోజురోజుకూ తగ్గిపోతున్న పచ్చదనం.. ఎటుచూసినా కాంక్రీట్ కట్టడాలతో నగరవాసులకు ప్రాణవాయువు కష్టంగా మారుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో పర్యావరణాన్ని కాపాడాల్సిన కాంగ్రెస్ సర్కార్.. అందుకు భిన్నం�
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని, పాత పద్ధతిలో యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులు శుక్రవారం పలు మండలాల్లో రోడ్డెక్కారు. వేల్పూర్ మండలం అంక్సాపూర్లో ధర్నా చేపట్
కేవలం 10 నెలల్లో సుమారు రూ.400 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమిగా ఎలా మారిందని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, కంటోన్మెంట్ సభ్యత్వ నమోదు ఇన్చార్జి మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు. కంటోన్మెంట్ పరిధ�
సింగరేణి సంస్థను నామరూపాల్లేకుండా చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చేస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస కంభకోణాలకు తెరలేపుతున్నదని, సంస�