గ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేస్తుందని ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. జాతీయ సమైక్యతా
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావొచ్చినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక చేతులెత్తేసిందని, అన్ని వర్గాల ప్రజలను వంచిందని బీఆర్ఎస్ కోదాడ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ ప�
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. యూరియా కోసం ఉదయాన్నే సింగిల్ విండో గోదాములు, రైతు వేదికలు, ఫర్టిలైజర్ దుకాణాల ఎదుట బారులు తీరుతున్నారు. ఒక్క బస్తా యూరియా కోసం తిండి తిప్పలు లే
KTR | తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డా.. పోరాటాల గడ్డ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ పోకడలను ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఎదురిద్�
Sanitation | పెద్దపల్లి జిల్లా కేంద్రానికి, మండల కేంద్రానికీ కూతవేటు దూరంలో ఉండి, పెద్దపల్లి మండలంలోని 30 గ్రామపంచాయతీలలో అతి పెద్ద గ్రామపంచాయతీలుగా పేరుగాంచిన గ్రామాలు రెండు ఉండగా అందులో ఒకటి అప్పన్నపేట.
రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ఇటీవల యూరియా టోకెన్ల కోసం పలు చోట్ల అన్నదాతలను పోలీస్ స్టేషన్లకు తరలించి ఠాణా బయట ఎండలో నిలబెట్టి టోకెన్లు పంపిణీ చేయగా పలు విమర్శలకు తావ�
యూరియా కోసం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య-ఫాతిమామేరి దంపతులు మంగళవారం రైతులతో కలిసి జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లోని సొసైటీ వద్ద క్యూలో నిల్చున్నారు.
యూరియా కోసం రైతులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. పదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా గోస పడుతున్నారు. వరి నాట్లేసి రెండు నెలలుగా తిరుగుతున్నా సరిపడా దొరక్క ఆగమవుతున్నారు. అయితే, అదునులోనే వేయకపోతే పంట దిగుబడి పోయే
ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అవకతవకలకు పాల్పడ్డారని, అర్హులైన తమకు అన్యాయం చేశారంటూ ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామస్తులు మంగళవారం ఆందోళన చేశారు. గ్రామంలోని వాటర్ ట్యాంకు ఎక్కి నిరసన తెలిపారు.
గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టళ్లలో పనిచేస్తున్న డైలీవేజ్, కాంటినిజెంట్ వరర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, జీవో 64ను రద్దు చేయాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు.
జనగామ జిల్లాలో యూరియా కొరత రోజురోజుకూ తీవ్రమవుతున్నది. ఇప్పుడిప్పుడే మోస్తరుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలకు జలకళ వచ్చింది.. రిజర్వాయర్లలోకి నీటి విడుదల ప్రారంభమైంది.
తెలంగాణ ఆర్టీసీలో కండక్టర్లు ఆకస్మిక గుండెపోటుకు గురవుతున్నారు. రెండ్రోజుల వ్యవధిలోనే ఇద్దరు కండక్టర్లు గుండెపోటుతో చనిపోయిన ఘటనలు ఆర్టీసీ ఉద్యోగుల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.