సింగరేణి సంస్థను నామరూపాల్లేకుండా చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్రలు చేస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస కంభకోణాలకు తెరలేపుతున్నదని, సంస�
నిరుద్యోగులు పోరుబాట పట్టారు. చిక్కడపల్లి నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఏకమైన నిరుద్యోగులు చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో గురువారం సాయంత్రం మహాధర్నా నిర్వహించారు.
harish rao | తాము అధికారంలోకి వస్తే ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్, రెండున్నరేళ్లు గడుస్తున్నా కనీసం 20 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయిందని హరీశ్ రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఒకేసార�
రెండ్రోజులపాటు హెలికాప్టర్లో మంత్రులను వెంటబెట్టుకొని వచ్చి కనీసం ఒక్క రైతును కూడా కలువకుండా.. ప్రజలతో మాట్లాడకుండా గాల్లో చక్కర్లు కొట్టి మమ అనిపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు దివ్యాంగులు, వృద్ధులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో బోధన్ ఆర్డీవో కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వ
Vinod Kumar | మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ 152 మీటర్ల ఎత్తున తుమ్మిడిహట్టి ప్రాజెక్టును నిర్మించడానికి అనుమతి ఇవ్వం అని చెప్పింది ఆనాటి మహారాష్ట్రలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు.
అంగన్వాడీ వ్యవస్థనే లేకుండా చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా గత సంవత్సరం పూర్వ ప్రాథమిక విద్యా పథకంలో భాగంగా ప్రీ ప్రైమరీ స్కూళ్లను తెరపైకి తెచ్
సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలతో కార్మికుల పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.
మాజీ ఎమ్మెల్యే రాజయ్యను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పల్లగుట్టలో విద్యుత్ పనుల ప్రారంభోత్సవానికి వస్తున్న భట్టిని అడ్డుకోవాలని సోమవారం ఆయన బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ తోడు దొంగల్లా మారి తెలంగాణ రైతాంగం నడ్డి విరుస్తున్నాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు.
యూరియా యాప్ రద్దు చేసి, పాత పద్ధతిలోనే సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు ఆందోళన చేపట్టారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో 63వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం రాస్తారోకో చేపట్టారు.
సింగరేణిని కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా దోచుకుంటున్నదని, సంస్థను దివాలా తీయించేందుకు కుట్ర చేస్తున్నదని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.