RS Praveen Kumar | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఈ రాష్ట్రాన్ని నిలువునా దోచుకుంటున్న కాంగ్రె�
KTR | సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. నల్లమల పులి అని చెప్పుకునేటోడు పిల్లిలా ఇంట్లో కూర్చోవాలా..? ఆల్మట్టి వద్దకు వెళ్లి గర్జించాల్నా..? అని కేటీఆర్ ని�
MLA Jagadish Reddy | 22 నెలల కాంగ్రెస్ పాలనలో గ్యారెంటీల జాడే లేదు అని సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. అందుకే ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డులు పంచుతున్నాం అని ఆయన తెలిపారు.
స్దానిక సంస్దల ఎన్నికల నిర్వహణకు కోర్టు విదించిన గడువు దగ్గర పడుతుండటంతో బీసీ రిజర్వేషన్లపై తర్జన భర్జన చేసిన రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్-9తో రిజర్వేషన్లు ఖరారు చేసి ప్రకటించారు.
జంటనగరాల పరిధిలో మూసీకి ఆకస్మికంగా వరదలు రావడం.. గతంలో ఎన్నడూలేని విధంగా ఎంజీబీఎస్ బస్స్టేషన్తోపాటు పలు ప్రాంతాలు జలదిగ్బంధనంలో చిక్కుకోవడం వెనుక ఏదైనా కుట్రకోణం దిగా ఉన్నదా అని పరిశీలకులు అనుమానం
రేవంత్రెడ్డీ..బురద రాజకీయాలు మానుకో.. వరద బాధితులను ఆదుకో..’ అంటూ మాజీ మంత్రి హరీశ్రావు ఫైర్ అ య్యారు. కాంగ్రెస్ నిర్లక్ష్యపు పాలన వల్లే హైదరాబాద్ జల దిగ్బంధమైందని శనివారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేటకు గ్రీన్సిగ్నల్ ఇవ్వడం పంచాయతీరాజ్శాఖ ఇందుకు సంబంధించిన కసరత్తు మొదలుపెట్టింది.
: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ సర్కార్ జీవో ఇచ్చింది. 24గంటలు తిరగకముందే ఆ జీవో కొట్టివేత కోసం అనుచరులతో కోర్టులో పిటిషన్లను దాఖలు చేయించింది, పిటిషన్ వేసింది కూడా
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచి, వార్డు మెంబర్ స్థాన
రాష్ట్రంలో భారీగా ఐపీఎస్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఐపీఎస్ల బదిలీపై ఉత్తర్వులు వెల్లడించింది. హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న రవిగుప్తాను ఎగ్జిక్యూటివ్ వైస్ డైరెక్టర్ అండ్
KTR | ఏ వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బాకీ పడ్డదో.. రేవంత్ సర్కార్ను నిలదీసి అడిగేందుకే ఈ బాకీ కార్డులకు రూపకల్పన చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.