రేవంత్ సర్కార్పై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యా శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ టీచర్ల సమస్యలను పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారని విమర్శించారు.
చక్కెర వ్యాధి ఉన్నవారు దానిని నియంత్రణలో ఉంచుకోకుంటే నెమ్మదిగా గుండె, రక్తనాళాల సమస్యలు, కిడ్నీ, కండ్లు, నరాలు, పాదాలు, చిగుళ్లు, చర్మ సమస్యలతో పాటు హియరింగ్ లాస్, డిప్రెషన్, ఆల్జీమర్స్ వంటి ప్రమాదాలక�
‘అసలు ఆ భూములు ఎవరివి? జాగీర్ దార్ ఎవరు? వేల కోట్ల విలువ గల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ నిర్మాణ సంస్థలు కబ్జా చేస్తుంటే సర్కార్ ఏం చేస్తున్నది?’ అని రాజ్యసభ మాజీ సభ్యుడు, సీపీఐ రాష్ట్ర నాయకుడు అజీజ్ పాషా
Kerala Assembly Elections | కేరళ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదా? పలు ఆర్థికాంశాల్లో అత్యంత రహస్యంగా వ్యవహరించేందుకు ఇక్కడి ఇంటెలిజెన్స్ పోలీ
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి వారి గుండెల్లో చిరకాలం స్థానం సంపాదించుకునేవారు ప్రజానాయకులు అవుతారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో కూడా కనీవిని ఎరుగని అభివృద్ధి చేసి శాశ్వతంగా కరవు నుండి విముక�
ప్ర భుత్వ పాఠశాల ల్లో 1,804 పీఈ టీ పోస్టులు ఖాళీ గా ఉన్నాయని, ఆ ఉద్యోగాలను ఎందు కు భర్తీ చేయడం లేదో సీఎం రేవంత్రెడ్డి స్పష్టంచేయాలని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో విద్యుత్తు ట్రాన్స్మిషన్ లైన్ల ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలసత్వం వహిస్తున్నది. కానీ, ఈ విషయంలో పవర్ గ్రిడ్ కా ర్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) మాత్రం ముందంజలో ఉ న్నది.
‘పేదల వైద్యం విషయంలో రాజీపడం. పీహెచ్సీల నుంచి సూపర్ స్పెషాలిటీ దవాఖానల వరకు వైద్య సేవలను బలోపేతం చేస్తూ ముందుకెళ్తాం. రాష్ర్టాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు వైద్య, ఆరోగ్యరంగాల్లో సమూల మార్
సింగరేణి పరిరక్షణ కోసం ‘కాంగ్రెస్ హఠావో.. సింగరేణి బచావో’ నినాదంతో కార్మికులు, కార్మిక సంఘాలను కలుపుకొని ముందుకు సాగుతామని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి స్పష్టంచేశారు.
‘తెలంగాణలో నందమూరి తారక రామారావుకు అభిమానులు ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడుకు సహచరులు, అనుచరులు ఉన్నారు. వాళ్లందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే.. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉండొద్దని కక్షగట్టి, పార్టీ నాయక�