రాష్ట్రంలో కొత్తగా మరో విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కం)ను నెలకొల్పాన్న ప్రభుత్వ నిర్ణయం వెనుక.. వ్యవసాయ విద్యుత్తుకు మీటర్లు పెట్టే కుట్ర దాగి ఉన్నదని విద్యుత్తురంగ నిపుణులు అనుమానిస్తున్నారు. వ్యవసాయ �
అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీచేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని, ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలన
రైతులకు యూరియా, ఎరువులు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, దీనిపై దృష్టి సారించకుండా బీఆర్ఎస్ నాయకులు, విలేకరులపై అక్రమ కేసులు పెట్టడం కాంగ్రెస్ అసమర్థతకు నిదర్శనమని ఆ పార్టీ మధిర నియోజ�
MLA Kaushik Reddy | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఓట్లు బీజేపీకి సీఎం రేవంత్ రెడ్డి అమ్ముకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Dava Vasantha | యాజమాన్యాలు పోరాటం చేసినప్పుడల్లా అధికారం అడ్డుపెట్టుకొని యాజమాన్యాలను బెదిరించడం ప్రభుత్వానికి పరిపాటిగా మారిందన్నారు జగిత్యాల జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ దావ వసంత అన్నారు.
BRSV | గ్రూప్-1 అభ్యర్థుల భవిష్యత్ను దృష్టిలో ఉంచుకుని, హైకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అన్ని విద్యార్థి సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు.
Health Department | వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వేతనాలు రాక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐదు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని కాంగ్రెస్ సర్కార్ తమపై దయ ఉంచి ఇప్ప�
Health Department | వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వేతనాల కోసం హైదరాబాద్ పట్టణ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం వద్ద ధర్నాకు దిగారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఔట్ సోర్స�
రాష్ట్రంలో ఒకవైపు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు కాలేజీలు బంద్ పాటిస్తున్నాయి. అదే దారిలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ దవాఖానలు సైతం మంగళవారం అర్ధరాత్రి (11.59) నుంచి ఆరోగ్యశ్రీ సేవ�
కాంగ్రెస్ పాలనలో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన దుస్థితి నెలకొన్నది. ఆపద వచ్చినా... కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతున్నది.
రీజనల్ రింగ్ రోడ్డు నిర్మా ణం సీఎం రేవంత్రెడ్డి ఇంటి వ్యవహారం కాదని రైతుల ప్రయోజనాలు దెబ్బతీసే చర్యలు ఆపకపోతే బీఆర్ఎస్ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీశ్రావు హెచ