‘తాతల కాలం నుంచి ఎవుసాన్నే నమ్ముకొని బతుకుతున్నం. మాకున్న ఐదెకరాలతోపాటు కొంత భూమిని కౌలుకు తీసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నం. గతంలో గిప్పటి పరిస్థితులు ఎన్నడూ ఎదుర్కోలే.
కేసీఆర్ హయాంలో ప్రవేశపెట్టి ఇప్పటికీ అమలవుతున్న సంక్షేమ పథకాలకు కొత్త పేర్లు పెట్టిన కాంగ్రెస్ సర్కార్.. 420 హామీలు, ఆరు గ్యారెంటీల అమలును గాలికి వదిలి ప్రజలను మరోసారి మోసం చేసిందని జనగామ ఎమ్మెల్యే డాక
రాష్ట్ర ఆర్థిక స్థితిపై ప్రభుత్వం చెప్తున్న లెకలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఖర్చులకు పొంతన కుదరడం లేదు. వరుసగా రెండో ఏడాది కూడా ద్రవ్యలోటు రూ.50 వేల కోట్ల మారును దాటడం కాంగ్రెస్ ప్రభుత్వ ఆర్థిక క్రమశ�
కాంగ్రెస్ ప్రభుత్వం శుక్ర వారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 6 గ్యారెంటీల ఊసే లేదని, హామీల అమల్లో సర్కార్ ప్రజలను ధోకా చేసిందని శా సనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా డొల్ల బడ్జెట్, గోల్మాల్ బడ్జెట్ అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు.
మాయ మాటలు, తప్పుడు లెక్కలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వార్షిక బడ్జెట్ కొనసాగిందని ప్రజలంతా మండిపడుతున్నారు. మాటలకు, చేతలకు పొంతన లేకుండా నిధుల కేటాయింపు ఉందని అంటున్నారు.
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మూడో బడ్జెట్లోనూ మొండిచెయ్యి చూపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు.
అక్షరాల రూ.3.24,234 కోట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం శుక్రవారం శానసభలో ప్రవేశపెట్టిన బడ్జెట్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ బడ్జెట్.. అంకెల గారడే తప్ప.. ప్రజలకు ప్రయోజనం చేకూర్చేవిధంగా లేదన్న అభిప్రాయాలు �
అక్షరాలా 3,24,234 కోట్లతో కాంగ్రెస్ సర్కారు శుక్రవారం శాననసభలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇది పూర్తిగా బడాయిల బడ్జెట్ అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ట్రిపుల్ ఆర్.. హ్యామ్.. రెండేండ్లుగా కాంగ్రెస్ సర్కార్ జపిస్తున్న ప్రాజెక్టులివి. ఈ రెండూ రాష్ట్ర అభివృద్ధిలో గేమ్ చేంజర్ అని మంత్రి పదేపదే చెప్తున్నారు. అ
మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ వాసులు మరోసారి తమ నిరసన గళాన్ని వినిపించారు. ‘సేవ్ ది మధు పార్క్ రిడ్జ్' పేరిట శుక్రవారం అపార్ట్మెంట్ మెయిన్ గేట్ వద్ద వారంతా ఉదయం నుంచి సాయంత్రం వరకు శాంతియుతం
మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై ప్రభుత్వం వేగం పెంచింది. మొదటి దశలో హిమాయత్సాగర్, గండిపేట నుంచి బాపూఘాట్ దాకా 21 కిలోమీటర్లు పనులు చేసేందుకు చకచకా అడుగులు వేస్తున్నది.