మూసీ సుందరీకరణ మాటున రూ. లక్షన్నర కోట్లు దోచుకునేందుకు మహాత్మాగాంధీ పేరిట మహా మోసానికి తెరతీశారని వక్తలు అన్నారు. పేదల ఇండ్లను కూలుస్తామనంటే తెలంగాణ ఉద్యమం తరహాలో మరో ఉద్యమం చేయాల్సిన అవసరం వస్తుందని హ�
మాది ప్రజాపాలన అని నిత్యం ఊదరగొడుతున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ప్రభుత్వ పనితీరు, వైఫల్యాలను ఎత్తిచూపినందుకు ఆంక్షల కత్తితో అడ్డుకుంటున్నది.
గొల్లపల్లి-చీర్కపల్లి రైతులు వంద రోజులకుపైగా దీక్షలు కొనసాగిస్తుంటే జిల్లాలోని మంత్రులు జూపల్లి, ఇతర ఎమ్మెల్యేలకు ఎందుకు పట్టడం లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రశ్నించారు.
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల పాలనను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కొత్త సర్పంచ్ల ఆకలి కేకలను కూడా పట్టించుకోవడం లేదు. ఊరూరా తిరుగుతూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న ప్రభుత్వ పెద్దలు, గ్రామాల్లో ప్�
సమైక్య ఆంధ్రప్రదేశ్లో చేనేత రంగం పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలిచింది. నాడు ఉమ్మడి రాష్ట్రంలో సరైన ప్రోత్సాహం లేక, ముడిసరుకుల ధరలు ఆకాశాన్నంటడంతో నేతన్నల బతుకులు చితికిపోయాయి.
తెలంగాణలోని కాంగ్రెస్ పరిస్థితి గందరగోళంగా తయారైంది. కేసు నుంచి తప్పించుకునేందుకు పార్టీ మారిన వ్యక్తి చేతికి పగ్గాలు దక్కాయి. గత ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినా ఈ �
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంకెల గారడీ తప్ప సా మాన్యులకు ఒరిగింది ఏమీ లేదని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో కాంగ్రెస్ సర్కార్ మరోసారి పూర్తిగా విఫలమైందని పలు�
ఓ పక్క ముఖ్యమంత్రి కొంతమంది గూండాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలపై దాడులు చేయిస్తున్నడని, మరో పక్క నకిరేకల్ ఎమ్మె ల్యే వీరేశం రైతులను విచక్షణా రహితంగా కొట్టడం, తన్న డం చేస్తున్నాడని.. ఇందు
ప్రజల జీవితాలతో కాంగ్రెస్ సర్కారు చెలగాటం ఆడొద్దని, ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారే డంప్ యార్డ్ను రద్దు చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అల్టిమేటం జారీ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బోధన్ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మంగళవారం ధర్నా నిర్వహిం�
శనగ పంట రైతు చేతికి వస్తున్న క్రమంలో బహిరంగ మార్కెట్లో ధర అమాంతం తగ్గిపోవడం రైతులను తీవ్రంగా కలిచి వేస్తోంది. ప్రైవేటు వ్యక్తులు చొరబడి ఇదే అదనుగా తక్కువ ధరకే శనగ పంట కొనుగోలు చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా అందోల్-జోగిపేట మున్సిపాలిటీలో కొందరు నాయకులు, ప్రజా ప్రతినిధులు మురుగు రాజకీయం చేస్తున్నారంటూ ప్రజలు ఆందోళన బాటపడుతున్నారు. పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారి ఏడాది కాలంగా రోగాల బారిన ప�