బతుకమ్మ, దసరా పండుగలు సమీపిస్తున్న వేళ.. ఉమ్మడి జిల్లాలోని గ్రామ పంచాయతీ కార్మికులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇప్పటి వరకు వేతనాలు అందలేదు. పంచాయతీ కార్మికులకు మూడు నెలలు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఐదు
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద లక్షతోపాటు తులం బంగారం ఎప్పుడిస్తారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
నగరంలో ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు మెట్రో రైలు ఉంది. ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు.. మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు ప్రభుత్వం మెట్రోను విస్తరించాలనుకుంటున్నది.
KTR | హైదరాబాద్ మెట్రో నుంచి ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ గెంటివేత వెనుక 280 ఎకరాల భారీ భూ కుంభకోణం దాగి ఉన్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించారు.
ఆదాయం పెంచుకునేందుకు రేవంత్రెడ్డి సర్కార్ అడ్డదారులు తొక్కుతున్నదని, ఆయన పాలనలో ప్రజలపై పన్నుల భారం పెరుగుతుందని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాజీవ్ యువవికాసం (ఆర్వైవీ) పథకం కింద యువత స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలను అందజేస్తామని కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీ సాక్షిగా గత ఫిబ్రవరిలో ఎంతో ఆర్భాటంగా ప్రకటించింది.
ఒక దశాబ్ద కాలం పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఒక వెలుగు వెలిగి, ఎంతో ఖ్యాతిని అర్జించిన సంక్షేమ గురుకులాల వెనుక గత కేసీఆర్ ప్రభుత్వం, ఆనాటి అధికారుల కృషి ఎంతో ఉన్నది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన పనుల జాతర కార్యక్రమం మరోసారి ఆరంభ శూరత్వంగా కనిపిస్తున్నది. నిరుడు రూ.4,529 కోట్ల అంచనా వ్యయంతో తలపెట్టిన 1,25,000 పనుల జాతర లక్ష్యం చేరుకోలేదనే విమర్శలు వినిపిస్తున�
రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల గడువును ప్రభుత్వం ఆరోసారి పొడిగించింది. డిసెంబర్ 31వ తేదీ వరకు గడువును పొడిగిస్తూ శుక్రవారం సాయంత్రం సమాచార పౌరసంబంధాల శాఖ ఉత్తర్వులు జారీచేసింది.
ఐదు గ్యారెంటీల పేరుతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు రాష్ట్ర ప్రజలకు చుక్కలు చూపిస్తున్నది. రోజుకో పన్ను పెంచుతూ ప్రజలను హడలెత్తిస్తున్నది.
KTR | కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ధ్వజమెత్తారు. తన అరెస్టుపై కాంగ్రెసోళ్లు రెండేండ్లుగా కలలు కంటూనే ఉన్నారని కేటీఆర్ పేర్కొన్నారు. చూసి చూసి వాళ్ల కళ్లు కాయ�