Srinivas Goud | గ్రూప్-1 పరీక్షను తిరిగి నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్వీ నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అరెస్టు చేసిన బీఆర
గ్రూప్-1 పరీక్ష నిర్వహణలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యువత ఎన్నటికీ క్షమించదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. కాంగ్రెస్ సర్కార్ అసమర్ధత, కాసుల కక్కుర్తి కలగలిసి అనేక అవక
ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని 10 గ్యారెంటీలను ఇచ్చి హిమాచల్ ప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితికి చేరింది.
సాదాబైనామాల పరిషారానికి అనుమతి ఇచ్చినట్టే ఇచ్చిన సర్కారు రైతులకు అన్యాయం చేసేలా కొర్రీలు పెట్టింది. తెల్ల కాగితాలపై చేసుకున్న ఒప్పందాలకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను చూపాలని, 12 ఏండ్లు స్వాధీనంలో ఉన్నట
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గులాబీ పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని సత్తాచాటాలని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అచ్చంపేట నియోజకవర్గ ఇన్చార్జి మర్రి జనార్ద�
గ్రూప్-1పై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సర్కార్లో గుబులు పుట్టిస్తున్నది. ఆ పార్టీ నేతల్లోనూ ఆందోళన వ్యక్తమవుతున్నది. గ్రూప్-1లో జరిగిన తప్పిదాలతో ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డపేరు తప్పదని వారు
రాష్ట్రంలోని యూరియా సంక్షోభానికి ముమ్మాటికీ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారే కారణమని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. కాంగ్రెస్ చేతగాని, దద్దమ్మ పాలనతోనే పంట పొలాల్లో ఉండాల్సిన రైతులు రోడ్ల వెంట బా�
High Court | సామాజిక మాధ్యమాల (సోషల్ మీడియా) పోస్టులపై రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా కేసులు పెడుతున్న తీరుకు తెలంగాణ హైకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అక్రమ కేసులు పెట్టడం ఏమాత్రం చెల్లదని హైకోర్టు సంచలన తీర�
Harish Rao | రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతాంగానికి యూరియా సంక్షోభం వచ్చి పడిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు. రైతు సమస్యలు పక్కనపెట్టి.. అసెంబ్లీలో బురద రాజకీయాలకు
KTR | ఓటు తమకు వేయకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజలను బెదిరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఆరోపించారు. హైడ్రా పేరుతో బిల్డర్ల దగ్గర దోచుకున్న అవినీతి సొమ్�
‘గ్రూప్ 1 పరీక్షల నిర్వహణపై అప్పటికీ, ఇప్పటికీ ఎంతో తేడా ఉన్నది’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులతో చర్చోపచర్చలు సాగుతున్నాయి. గత బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పరీక్షలు పారదర్శకంగా జరిగాయని నెటిజన్లు మెచ్చుకుంటు