Rakesh Reddy | మానుకోట రాళ్ళ ఘటన తెలంగాణ తెగింపుకు ఒక నిదర్శనం.. ఈ గడ్డపై నుండి మొదలైన ఏ ఉద్యమం ఓడిపోలేదు అని బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఏనుగుల రాకేశ్ రెడ్డి గుర్తు చేశారు.
Harish Rao | నెలల తరబడి రేషన్ కమీషన్ చెల్లించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ డీలర్ల జీవితాలతో చెలగాటం ఆడటం దుర్మార్గం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
వరి పొట్టకొచ్చింది.. మక్కజొన్న కంకి పెడుతున్నది.. పత్తి పూతకొస్తున్నది.. ఈ దశలో ఆయా పంటలకు యూరియా తప్పనిసరి. ఇప్పుడు యూరియా వేస్తేనే పంటల్లో ఎదుగుదల ఉండి, దిగుబడి పెరుగుతుంది.
ప్రభుత్వమే విద్యాసంస్థలన్నింటినీ ఏర్పాటుచేసి, నడపడం సాధ్యం కాదు. దీనికి ప్రత్యామ్నాయమే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం. కళాశాలను ప్రైవేటుసంస్థలు ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం విద్యార్థుల ఫీజు చెల్లిస్తుం�
Panchayat Secretaries | పంచాయతీల్లో నిధుల కొరత సర్పంచుల పదవీకాలం ముగిసినప్పటి నుంచి కేంద్రం నుంచి నయాపైసా రాలేదు. పల్లెలపై రాష్ట్ర ప్రభుత్వం కనికరించలేదు. కొన్ని నెలలకు సంబంధించిన కేంద్రం నిధులు పెండింగ్ ఉన్నాయి.
రాష్ట్రంలో యూరియా కొరత రైతులకు ప్రాణసంకటంగా మారింది. ఒక్క యూరియా బస్తా కోసం రైతులు తమ ప్రాణాలు కోల్పోతున్న దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. పంటలకు ప్రాణం పోయాల్సిన యూరియా.. కాంగ్రెస్ సర్కారు తీరుతో రైతు
Singareni | సింగరేణి లాభాల వాటా 16 నుంచి 32 శాతానికి పెంచింది తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అని టీబీజీకేఎస్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఎస్ రంగనాథ్, జాఫర్ హుస్సేన్లు స్పష్టం చేశారు.
దేశాభివృద్ధిలో కీలక రంగమైన వ్యవసాయ రంగంలోని కార్మికులకు సమగ్ర చట్టం లేక నష్టపోతున్నారని వారికి చట్టం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం వైరా డివిజన్ అధ్యక్షకార్యదర్శులు తాళ్లపల్లి కృష్ణ, కొండబోయి�