జనగామ ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణం కోసం భూములు కోల్పోయిన రైతులకు రూ.9.08 కోట్ల నష్ట పరిహారం చెల్లింపులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా న్యాయస్థానం జనగామ ఆర్డీవో కార్యాలయం ఫర్ని
ఏడున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశ వ్యాప్తంగా, అధికారంలో ఉన్న వివిధ రాష్ర్టాల్లో బీసీలపై కనబరిచిన కపట ప్రేమ ఫలితంగానే బలహీన వర్గాల సమాజం అవకాశాల కోసం పెనుగులాడుతూనే ఉన్నది. రెండున్నరేండ్ల�
ప్రజల ఆలోచనలు మారుతుండటంతో కొంతకాలంగా వారి నోటి నుంచి ఒక ప్రశ్న వినవస్తున్నది. ఏదైనా విషయం తెలుసుకునేందుకు ప్రశ్న వేయడం వేరు, ధిక్కారపూర్వకంగా ప్రశ్న వేయడం వేరు. ఈ ప్రశ్న ధిక్కారపూర్వకమైనది. అది ‘తన జేబ�
Harish Rao | బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీష్రావు అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు చెరిగారు. బడ్జెట్పై చర్చలో భాగంగా అసెంబ్లీలో మాట్లాడిన ఆయన.. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టి�
రాష్ట్ర అప్పులపై సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ సాక్షిగా తప్పుడు లెక్కలు చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్సీ దా సోజు శ్రవణ్కుమార్ విమర్శించారు.
‘మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఫలితంగానే సిద్దిపేట జిల్లా నర్మెట ఆయిల్పామ్ పరిశ్రమ నేడు అందుబాటులోకి వచ్చింది. నాడు ఆయిల్పామ్ సాగు వద్దన్నవాళ్లే.. నేడు ముద్దంటున్నారు.
ఆర్టీసీ ఉద్యోగుల ఎన్నో ఏండ్ల కల.. కలగానే మిగిలిపోనున్నదా? ఆర్టీసీని, ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఈ ఏడాది కూడా ప్రభుత్వానికి మనసు రావడం లేదా? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల కలను సాకారం చే�
రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధిలో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం బట్టబయలైంది. రెండున్నరేండ్ల తన పాలనాకాలంలో కేవలం రూ.935 కోట్లు మాత్రమే ఖర్చు చేసి తన అశక్తతను వెల్లడించింది.
తెలంగాణలో సగానికి పైగా జనాభా పట్టణాల్లోనే నివసిస్తున్నది. వేగంగా విస్తరిస్తున్న నగరాలు, పెరుగుతున్న ట్రాఫిక్, అస్తవ్యస్తమై న డ్రైనేజీ వ్యవస్థ.. ఇవన్నీ పట్టణవాసులను ఉకిరిబికిరి చేస్తున్నాయి.
‘తాతల కాలం నుంచి ఎవుసాన్నే నమ్ముకొని బతుకుతున్నం. మాకున్న ఐదెకరాలతోపాటు కొంత భూమిని కౌలుకు తీసుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నం. గతంలో గిప్పటి పరిస్థితులు ఎన్నడూ ఎదుర్కోలే.
కేసీఆర్ హయాంలో ప్రవేశపెట్టి ఇప్పటికీ అమలవుతున్న సంక్షేమ పథకాలకు కొత్త పేర్లు పెట్టిన కాంగ్రెస్ సర్కార్.. 420 హామీలు, ఆరు గ్యారెంటీల అమలును గాలికి వదిలి ప్రజలను మరోసారి మోసం చేసిందని జనగామ ఎమ్మెల్యే డాక
రాష్ట్ర ఆర్థిక స్థితిపై ప్రభుత్వం చెప్తున్న లెకలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఖర్చులకు పొంతన కుదరడం లేదు. వరుసగా రెండో ఏడాది కూడా ద్రవ్యలోటు రూ.50 వేల కోట్ల మారును దాటడం కాంగ్రెస్ ప్రభుత్వ ఆర్థిక క్రమశ�
కాంగ్రెస్ ప్రభుత్వం శుక్ర వారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో 6 గ్యారెంటీల ఊసే లేదని, హామీల అమల్లో సర్కార్ ప్రజలను ధోకా చేసిందని శా సనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఆగ్రహం వ్యక్తం చేశారు.