స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి దాదాపు చేతులు ఎత్తేశారు. ఇప్పట్లో ఎన్నికలు లేవని తేల్చి చెప్పేశారు. శుక్రవారం ఢిల్లీలో సీఎం రేవంత్రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్చాట్గా మాట్లాడ�
‘కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రలోంచి బయటకు రావాలి.. రాష్ర్టాభివృద్ధితోపాటు తెలంగాణ నీటి వాటా కోసం గొంతెత్తాలి.. కొట్లాడి కేటాయించిన జలాలను సాధించుకోవాలి’ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నార�
‘కృష్ణాజలాల్లో 500 టీఎంసీలు.. గోదావరిలో వెయ్యి టీఎంసీలు ఇవ్వండి చాలు.. మిగిలిన ఎన్ని నీళ్లు ఎవరు వాడుకున్నా మాకు అభ్యంతరం లేదు’ అని కొన్ని రోజుల కిందట సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్రకటన ఆశామాషీగా అన్నది కాదని,
సీఎం రేవంత్రెడ్డి ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పిలిచి సమస్యలను దసరా లోపు పరిష్కరించకపోతే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల తరపున అభ్యర్థిని నిలబెట్టి ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడిస్తామన�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వ 22 నెలల పాలనలో గ్రామీణ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం చేయబడింది అంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ గ్రామ పాలన వ్యవస్థను �
Telangana Secretariat | తెలంగాణ సచివాలయం వద్ద కాంగ్రెస్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సచివాలయంతో పాటు ఆ పరిసర ప్రాంతాల్లో నో ఫ్లైయింగ్ జోన్ ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
RS Praveen Kumar | రాష్ట్రంలోని నిరుద్యోగుల చేతితో కాంగ్రెస్ ప్రభుత్వానికి పరాభవం తప్పదని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.
KTR | కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంచి తెలంగాణ రైతాంగానికి మరణ శాసనం రాస్తుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో జల్సాలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప�
MLA Rajagopal Reddy | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి టార్గెట్ చేశారు. గత కొంతకాలంగా రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని రాజగోపాల్ రెడ్డి బహిరంగ
Bathukamma Song | బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు.. కాంగ్రెస్ మోసాలను ఎండగడుతూ బతుకమ్మ పాటలను ప్రత్యేకంగా పాడారు. మార్పు మార్పని వలలో... మనలని ముంచిండ్రే వలలో... అంటూ రేవంత్ సర్కార్ను చీల్చిచెండాడుతున�