యాసంగి ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వం భారీ మొత్తంలో అప్పు తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్సీడీసీ) నుంచి రూ. 22,700 కోట్లు రుణం తీసుకుంటూ ప్రభుత్వం బ�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఏడాదికి 4.50లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మిస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ అమ లుకావడం లేదని మండలిలో ప్రతిపక్ష నేత మధుసూద నాచారి పేర్కొన్నారు.
కడుపు గంజికి ఏడిస్తే సిగ మల్లెపూలకు ఏడ్చినట్టు’ కాంగ్రెస్ పాలన సాగుతున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ వైపు రాష్ట్రంలో రైతు భరోసా కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తుంటే, గురుకుల పాఠశాలల్లో పిల్లలు
మిత్రులు, మిత్రపక్షం అంటూనే సీపీఐకి చెందిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్కు చురకలంటించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో ప్�
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకముందే, చంద్రబాబు నాయుడి ప్రభావంతో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా ఆర్డినెన్స్ తెచ్చి తెలంగాణలోని సీలేరు జలవిద్యుత్తు కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్కు కేటాయించడంతో మనకు తీ�
అంచనాలు, అంతకు మించిన ప్రచార ఆర్భాటంతో ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అసెంబ్లీ సాక్షిగా తన అసలు రంగును బయటపెట్టుకున్నది. మూసీ ప్రాజెక్టుపై కొన్ని నెలలుగా ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు చేసిన ప్రకటనల�
కాళేశ్వరం ప్రాజెక్టులో మరో ప్రధాన రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. ఇప్పటికే గంధమల్ల రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యాన్ని కుదించిన రేవంత్రెడ్డి ప్ర�
ఎన్నికల ముందు కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో రైతులతోపాటు కౌలు రైతులకు మేలు కలిగేలా చూస్తామని హామీ ఇచ్చింది. రైతులకు రైతు బంధు ఎలాగూ వస్తది కాబట్టి కౌలు రైతులకు కూడా ఏడాదికి ఎకరాకు 15వేలు ఇచ్చి ఆదుకుంటా�
గూడులేని నిరుపేదలే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన కాంగ్రెస్, ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ, లబ్ధ్దిదారుల ఎంపికలో ఇందిరమ్�
సమాజ ఆరోగ్య పరిరక్షణ కోసం నిత్యం సేవలు అందిస్తున్న గ్రామీణ వైద్యులపై కాంగ్రెస్ సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని తెలంగాణ అనుభవ వైద్యుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చొప్పరి శంకర్ ము�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు కావస్తున్నా.. సీఎం రేవంత్రెడ్డి తొలి సంతకం చేసిన ఆరు గ్యారెంటీల అమలుకే దిక్కులేకుండా పోయిందని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి వి�
రుద్యోగులకు ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి ఓట్లు వేయించుకొని, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత దారుణంగా మోసం చేసిందంటూ కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్