Kerala Assembly Elections | కేరళ అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదా? పలు ఆర్థికాంశాల్లో అత్యంత రహస్యంగా వ్యవహరించేందుకు ఇక్కడి ఇంటెలిజెన్స్ పోలీ
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చి వారి గుండెల్లో చిరకాలం స్థానం సంపాదించుకునేవారు ప్రజానాయకులు అవుతారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో కూడా కనీవిని ఎరుగని అభివృద్ధి చేసి శాశ్వతంగా కరవు నుండి విముక�
ప్ర భుత్వ పాఠశాల ల్లో 1,804 పీఈ టీ పోస్టులు ఖాళీ గా ఉన్నాయని, ఆ ఉద్యోగాలను ఎందు కు భర్తీ చేయడం లేదో సీఎం రేవంత్రెడ్డి స్పష్టంచేయాలని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో విద్యుత్తు ట్రాన్స్మిషన్ లైన్ల ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలసత్వం వహిస్తున్నది. కానీ, ఈ విషయంలో పవర్ గ్రిడ్ కా ర్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (పీజీసీఐఎల్) మాత్రం ముందంజలో ఉ న్నది.
‘పేదల వైద్యం విషయంలో రాజీపడం. పీహెచ్సీల నుంచి సూపర్ స్పెషాలిటీ దవాఖానల వరకు వైద్య సేవలను బలోపేతం చేస్తూ ముందుకెళ్తాం. రాష్ర్టాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు వైద్య, ఆరోగ్యరంగాల్లో సమూల మార్
సింగరేణి పరిరక్షణ కోసం ‘కాంగ్రెస్ హఠావో.. సింగరేణి బచావో’ నినాదంతో కార్మికులు, కార్మిక సంఘాలను కలుపుకొని ముందుకు సాగుతామని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి స్పష్టంచేశారు.
‘తెలంగాణలో నందమూరి తారక రామారావుకు అభిమానులు ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడుకు సహచరులు, అనుచరులు ఉన్నారు. వాళ్లందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే.. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఉండొద్దని కక్షగట్టి, పార్టీ నాయక�
ఏం తప్పు చేశానని ప్రభుత్వం, పోలీసులు వేధిస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తనను అసెంబ్లీ నక్సలైట్ అంటున్నారని.. పాలకవర్గాన్ని ప్రశ్నించేందుకు, ప్రజా సమస్యల కో
మూసీ ప్రాజెక్టు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న అరాచక, దోపిడీ చర్యలకు వ్యతిరేకంగా భారత రాష్ట్ర సమితి విద్యా ర్థి విభాగం బీఆర్ఎస్వీ ప్రత్యక్ష పోరాటానికి దిగింది. మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదల �
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి భూదాహంతో నిరుపేద రైతుల బతుకులను చిందర వందర చేస్తూ వచ్చిన కాంగ్రెస్ సర్కార్.. తాజాగా హైదరాబాద్ నగరంలో ఏండ్లుగా చిరువ్యాపారం చేసుకొనే బడుగు జీవులపై తన ప్రతాపం చూపింది.
భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీదేనని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి పేర్కొన్నారు.