యువతతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ మనుగడ సాధించలేదు. యువత అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. నేపాల్లో అవినీతి పాలనను కూల్చేందుకు అక్కడి యువకులు పోషించిన పాత్రే ఇందుకు నిదర్శనం’ అని కాంగ్రెస్ మునుగోడు ఎమ్మ�
స్టార్టప్ల హబ్గా పేరొందిన బెంగళూరు ప్రతిష్ట అధ్వాన రోడ్లు, అస్తవ్యస్తమైన ట్రాఫిక్తో మసక బారుతోంది. ఈ పరిస్థితులకు విసిగివేసారిన బ్లాక్బక్ అనే లాజిస్టిక్స్ స్టార్టప్ కంపెనీ నగరంలోని ఔటర్రింగ్
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వైద్యారోగ్య శాఖను గాలికి వదిలేసింది. ‘ఆరోగ్యశ్రీ’ సేవలు అందిస్తున్న నెట్వర్క్ దవాఖానలకు ప్రభుత్వం రూ.1,400 కోట్ల బకాయిలను చెల్లించకపోవడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి �
KTR | తెలంగాణలో ప్రస్తుతం ముఖ్యమంత్రి నియంతలా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో గ్రూప్-1 అభ్యర్థులు, విద్యార్థులు కనీసం రౌండ్టేబుల్ సమావేశం కూడా పెట్టుకో
KTR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు సాగు, తాగు నీటికి గోస లేకుండా చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కే అంటే కాలువలు, సీ అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లుగానే �
గ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేస్తుందని ఆ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. జాతీయ సమైక్యతా
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు కావొచ్చినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక చేతులెత్తేసిందని, అన్ని వర్గాల ప్రజలను వంచిందని బీఆర్ఎస్ కోదాడ సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ ప�
రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు తీరడం లేదు. యూరియా కోసం ఉదయాన్నే సింగిల్ విండో గోదాములు, రైతు వేదికలు, ఫర్టిలైజర్ దుకాణాల ఎదుట బారులు తీరుతున్నారు. ఒక్క బస్తా యూరియా కోసం తిండి తిప్పలు లే
KTR | తెలంగాణ అంటేనే త్యాగాల అడ్డా.. పోరాటాల గడ్డ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ పోకడలను ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఎదురిద్�
Sanitation | పెద్దపల్లి జిల్లా కేంద్రానికి, మండల కేంద్రానికీ కూతవేటు దూరంలో ఉండి, పెద్దపల్లి మండలంలోని 30 గ్రామపంచాయతీలలో అతి పెద్ద గ్రామపంచాయతీలుగా పేరుగాంచిన గ్రామాలు రెండు ఉండగా అందులో ఒకటి అప్పన్నపేట.
రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. ఇటీవల యూరియా టోకెన్ల కోసం పలు చోట్ల అన్నదాతలను పోలీస్ స్టేషన్లకు తరలించి ఠాణా బయట ఎండలో నిలబెట్టి టోకెన్లు పంపిణీ చేయగా పలు విమర్శలకు తావ�
యూరియా కోసం మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య-ఫాతిమామేరి దంపతులు మంగళవారం రైతులతో కలిసి జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లోని సొసైటీ వద్ద క్యూలో నిల్చున్నారు.
యూరియా కోసం రైతులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. పదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా గోస పడుతున్నారు. వరి నాట్లేసి రెండు నెలలుగా తిరుగుతున్నా సరిపడా దొరక్క ఆగమవుతున్నారు. అయితే, అదునులోనే వేయకపోతే పంట దిగుబడి పోయే