Harish Rao | దసరాకు ప్రత్యేక బస్సుల పేరుతో అదనంగా 50 శాతం అధికంగా ఛార్జీలు వసూలు చేస్తామని టీజీఎస్ ఆర్టీసీ ప్రకటించడంపై మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ పాలనలో మైనారిటీలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని బీఆర్ఎస్ మైనారిటీ నేత ఇంతియాజ్ అహ్మద్ విమర్శించారు. తెలంగాణభవన్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి పాలనలో మైనారిటీలకు క�
ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ కండక్టర్లుగా నియమితులైన వారు పండగపూట పస్తులు ఉండాల్సిన దుస్థితి నెలకొన్నది. సుమారు 500 మందికి రెండు నెలలు గడుస్తున్నా.. వేతనాలు ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ నేతలు కాడిపారేశారా? ఈ ప్రభుత్వం మళ్లీ రాదని ప్రజలు ఫిక్సయినట్టుగానే, వారు కూడా మళ్లీ వచ్చేది లేదని నమ్ముతున్నారా? మంత్రులు మొదలుకొని చివరికి ముఖ్యమంత్రికి కూడా ఇదే అనుమానం �
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.2 కోట్ల చెక్ ఇవ్వడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాశమైంది. ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో రూ. 2 కోట్ల మేర ఆస్తులు చ�
Warangal | రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు గూండాగిరి చేస్తున్నారు. మానవ మృగాళ్ల ప్రవర్తిస్తున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సామాన్య ప్రజలపై దాడులకు పాల్పడుతున్నారు.
Vinod Kumar | అల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచేందుకు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తుంటే.. ఇప్పటికీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడంపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ తీవ్ర స్థాయిలో
BRS | బీఆర్ఎస్ మేనిఫెస్టోతో బరిలో నిలిచి, గులాబీ శ్రేణుల శ్రమతో గెలిచి, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోని ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజీనామా చేయాలంటూ జనగామ జిల్�
KTR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అభాగ్యుల కన్నీళ్లు తుడవలేని అమానవీయ సర్కార్ ఇది అని కేటీఆర్ విమర్శించ�