పెరిగిపోతున్న ప్రమాదాల నివారణకు రహదారి భద్రతా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలిస్తే వాటిని అమలుచేయాల్సింది పోయి, వాహన కొనుగోలుదారులపై రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు అదనపు భారం మోపుతున్నదని �
దసరా వస్తున్నదంటే ప్రజలంతా కొత్తకొత్త ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంటారు. ఈ సీజన్లో స్పెషల్ ధమాకా పేరిట ధరలు తగ్గుతాయన్న ఆశతో వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతారు
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ పింఛన్దారులకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత దోకా చేసిందని ఎమ్మార్పీఎస్ ఖమ్మం రూరల్ మండల ఇన్చార్జి కనకం జనార్ధన్ మాదిగ అన్నారు.
RS Praveen Kumar | తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వసూల్ రాజా సీఎం అయితే అధికారులందరూ సుద్దపూసలైతరా..? అని ప్రశ్ని�
Gandra Venkata Ramana Reddy | రాష్ట్రంలో ఇసుక దోపిడీ విచ్చలవిడిగా జరుగుతోందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని తెలిపారు.
KTR | పెరిగిపోతున్న ప్రమాదాల నివారణకు రహదారి భద్రతా చర్యలు తీసుకోవాలని గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలిస్తే వాటిని అమలుచేయాల్సింది పోయి, వాహన కొనుగోలుదారులపై భారం మోపడం ముఖ్యమంత్రి ప్రజావ్యతిరేక వైఖరికి నిదర�
BRSLP | తెలంగాణ అసెంబ్లీ మెయింటెనెన్స్ను కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసింది. అసెంబ్లీలో ఉన్న ఆయా పార్టీల ఎల్పీ కార్యాలయాల నిర్వహణను పట్టించుకోవడం లేదు.
గత 12 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ హయాంలో విపరీతమైన కరెంటు కోతలు ఉండేవని, పెద్ద పెద్ద పరిశ్రమల యజమానులు చైనా, జపాన్, రష్యా తదితర దేశాల నుండి లక్షల కోట్లు వెచ్చించి జనరేటర్లు తీసుకువచ్చారని బిజెపి పార్టీ జిల�
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సీఎం రేవంత్ రెడ్డి దాదాపు చేతులు ఎత్తేశారు. ఇప్పట్లో ఎన్నికలు లేవని తేల్చి చెప్పేశారు. శుక్రవారం ఢిల్లీలో సీఎం రేవంత్రెడ్డి మీడియా ప్రతినిధులతో చిట్చాట్గా మాట్లాడ�
‘కాంగ్రెస్ ప్రభుత్వం నిద్రలోంచి బయటకు రావాలి.. రాష్ర్టాభివృద్ధితోపాటు తెలంగాణ నీటి వాటా కోసం గొంతెత్తాలి.. కొట్లాడి కేటాయించిన జలాలను సాధించుకోవాలి’ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నార�