కాంగ్రెస్ ప్రభుత్వం ముచ్చటగా మూడోసారి మోసపూరిత బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిందని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి అన్నారు. ఇది ఎండమావి బడ్జెట్ అని, కేవలం కాగితాలకే పరిమితమైంది తప్ప.. 80% కూడా ఖర్�
హైదరాబాద్లో రోడ్లు, మౌలిక వసతుల దుస్థితిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్ సరార్ను నిలదీశారు. రోడ్ల అభివృద్ధికి కేటాయించిన నిధులు, గత రెండేండ్లలో ఖర్చు చేసిన మొత్తంపై ప్ర
గత కాంగ్రెస్ పాలకులు కమీషన్కు కక్కుర్తి పడ్డ కారణంగా ర్యాలంపాడు రిజర్వాయర్ పనులను గుత్తేదారు నాణ్యతతో చేపట్టలేదన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో రిజర్వాయర్ కట్టకు బుంగలు ఏర్పడి, సీపేజీ మరింత పెరుగుతున్న�
‘ఏటా రూ.20 వేల కోట్ల చొప్పున బీసీలకు ఐదేండ్లలో రూ.లక్ష కోట్లు ఇస్తాం. సబ్ప్లాన్ అమలు చేస్తామని ఊదరగొట్టిన కాంగ్రెస్ ఆచరణలో మోసం చేస్తున్నది. తాజా బడ్జెట్లోనూ దగా చేసింది. బడ్జెట్ అంకెలే అందుకు నిదర్శ�
ప్ర భుత్వాలు రూపొందించే బడ్జెట్లో స్వప్రయోజనా ల కోసం కాకుండా ప్రజ ల సమష్టి ప్రయోజనాలను కాపాడేలా కేటాయింపులు ఉండాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంబేద్కర్ కొ టేషన్లను గొప్పగా చెప్పిం దే తప్ప, ఆయనను గౌరవించే సంస్కృతి మాత్రం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పో చంపల్లి శ్రీనివాస్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్ ప్రజల అంచనాలు, అవసరా లు, ఆలోచనలకు పూర్తిగా భిన్నంగా ఉన్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన మహాలక్ష్మి పథకానికి క్రమంగా మంగళం పాడుతున్నది. ఈ పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500లకే వంట గ్యాస్, ప్రతి మహిళకూ రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని కాం�
యాసంగి వరి కోతలు ప్రారంభమయ్యాయి. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో రైతుల చేతికి ధాన్యం రాక మొదలైంది. హర్వెస్టర్లతో కోస్తున్న ధాన్యాన్ని వచ్చింది వచ్చినట్లే ప్రైవేటు వర్తకులకు రైతులు అ
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రానికి సమీపంలో రాజీవ్ రహదారిని ఆనుకుని నిర్మించిన రైల్వేస్టేషన్ ఎప్పుడు ప్రా రంభమవుతుందోనని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ktr | దివ్యాంగులకు గతంలో మేం డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చి ఆదుకునే ప్రయత్నం చేసినం. ప్రతీ దాంట్లో కోటా పెట్టి వారిని ఆదుకునే ప్రయత్నం చేశాం. భవిష్యత్లో ఇంకా ఎక్కువ చేస్తాం. కానీ ఈ ప్రభుత్వం దివ్యాంగ సోదరసోద�
రాష్ట్ర సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీలా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి విమర్శించారు. శాసనమండలిలో సోమవారం బడ్జెట్పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ప్రజల ఆశలు అడియాశలయ్యేలా ఈ