హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును వేదికగా చేసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కలిసి సరికొత్త రాజకీయ డ్రామాలకు తెరలేపారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పుణ్యమా అని సింగరేణి సంస్థ పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిందని మాజీ మంత్రి హరీశ్రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల ర�
ఆర్టీసీ కార్మికులను మభ్యపెట్టేందుకు ప్రభుత్వం పన్నిన ఎన్నికల ఎత్తుగడ వ్యూహం బెడిసికొట్టింది. సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించి చిచ్చుపెడుదామనుకుంటే.. ఆర్టీసీ కార్మికులు సహా అన్ని యూనియన్ల న�
Outsourcing Employees | వేతనాల కోసం తెలంగాణ మెడికల్ & హెల్త్ ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ మహాధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మూడు నెలల నుండి మాకు జీతాలు లేవు.. బైట వడ్డీలకు తెచ్చి ఇంటి రెంట్లు, పిల్లల స్కూల్ ఫీజులు క
పేదల ఇండ్లు, భూ ము ల జోలికొస్తే ఊర్కొనేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బస్తీబాటలో భాగంగా ఆ దివారం హైదరాబాద్ రాజేంద్రనగర్ పరిధిలోని హనుమాన్నగర్లో పర�
ధాన్యం కొనుగోలు చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి డిమాండ్ చే శారు. ఆదివారం నారాయణపేట జిల్లా మక్తల్లో మీడియా సమావేశం లో ఆయన మాట్లాడుతూ.. ధాన్యం
కేంద్రం నిర్దేశించిన లక్ష్యం మేరకే ధాన్యం కొంటామని రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణా రెడ్డి విమర్శించారు.
నిర్ధిష్టమైన ప్రణాళిక లేకుండా జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేసిన కాంగ్రెస్ సర్కార్ అసమర్థ పని తీరుతో ప్రజలు విసిగిపోయారని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. పాలన చేతగాని కాంగ్రెస
రైతన్నలు ఆత్మహత్య చేసుకొని కుటుంబాలను ఆగం చేయొద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు. ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా సిరికొండ మండలం పొన్న గ్రామంలో జొన్నల కొనుగోళ్లలో ప్రభుత్వ నిర�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మెదడు నిండా అజ్ఞానం, మూర్ఖత్వం ఉన్నదని అందుకే రెండున్నరేండ్లలో ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఒక్కటి కూడా చేపట్టలేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ధ్వజమెత్త�
రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో టీచింగ్ ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయోపరిమితిని 65 నుంచి 70 ఏండ్లకు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందినట్టు తెలుస్తున్నది. సంబంధిత ఫైల్ ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరినట్ట
Subhash Reddy | ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ప్రజలను మోసం చేసిందని మరొకసారి గుర్తు చేశారు. హైదరాబాద్లో మెట్రో రైల్ లోన్ కోసం బ్రోకర్కు రూ.700 కోట్లు ఇచ్చిన మొదటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మాజీ ఎమ�
KTR | కాంగ్రెస్ నాయకులను నిలదీయాలి. మీరు ప్రకటించిన బోనస్ ఎక్కడ పోయిందని అడగాలి. మీరు హామీ ఇచ్చిన కొనుగోలు కేంద్రాలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించాలి. మీ ప్రభుత్వ అసమర్థత వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్�