రాష్ట్రంలో అధికార పార్టీ అరాచకాలు, పోలీసుల అండతో సాగిస్తున్న ఆగడాలను తట్టుకొని బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది. మున్సిపల్ ఎన్నికల వేదికగా సాగిన అధికార దుర్వినియోగాన్ని ఎదిరించి, క్యాతనపల్లి, ఇబ్రహీంప
రాష్ట్రంలో ఇసుక తవ్వకం ద్వారా వచ్చే ఆదాయంపై కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేస్తున్న గణాంకాలు పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ విమర్శించారు.
: ‘తెలంగాణ రాష్ర్టానికి మీరేం చేశారు? ఎన్నికల ముందు మీరిచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేశారు? ముందు ఆ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి. ఆ తర్వాతే కేరళ సహా ఇతర రాష్ర్టాల గురించి మాట్లాడాలి’ అని సీపీఐ జాతీ�
‘వీళ్ల పరిపాలన పాడుగాను.. అదే నేనైతే ఏడాదిలోనే రూపం మారుస్తా.. నాకు చాలా కో పం వస్తుంది’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై సీపీఐ నేత, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మండిపడ్డారు.
‘రాష్ట్రంలో ఏ గ్యారెంటీని అమలు చేసినవ్? మహారాష్ట్రకు పోతే అక్కడ కాంగ్రెస్ను ప్రజలు ఎండగట్టిండ్రు. రేపు కేరళలో కూడా కాంగ్రెస్ ఓడిపోతది. రేవంత్రెడ్డి ఐరన్ లెగ్' అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర�
ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న చేనేత కార్మికులపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా మారి, వారి జీవనాన్ని మరింత కష్టాల్లోకి నెట్టింది.
ప్రజా సంక్షేమాన్ని విస్మరించి అరాచక పాలన సాగిస్తున్న కాంగ్రెస్ పాలనకు ప్రజలు తగిన గుణపాఠం తెలిపే రోజు దగ్గరలోనే ఉందని ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. వేలెత్తి ప్రభుత్వ తప్పిదాన్ని చూపిస్తే
Madhusudana Chary | శాసన మండలిలో ఆరు రోజులపాటు జరగాల్సిన క్వశ్చన్ అవర్, రెండు రోజులు మాత్రమే జరిపారని.. అత్యంత కీలకమైన అంశాలపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇస్తే తిరస్కరించారని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా
మూసీ పునరుజ్జీవం పేరిట నదీ పరీవాహక ప్రాంతంలోని వేలాది ఎకరాలను చెరబట్టేందుకు సిద్ధమైన కాంగ్రెస్ సర్కార్.. పనిలోపనిగా ఈ ప్రాజెక్టుతో ఎలాంటి సంబంధం లేని రాజేంద్రనగర్ పరిధిలో పేదలు నివాసముండే హనుమాన్�
బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి పదిమందిపై సస్పెన్షన్ వేటు పడింది. తమకు అధికార పార్టీ నేతలే అండగా ఉన్నారు.. ఇక ఎవరేం చేస్తారు.. అన్న ధైర్యంతో రెచ్చిపోయిన కొందరు సి�