రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పట్టాలు తప్పిందా? అప్పుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిమితులను గాలికొదిలేసిందా? అంటే తాజా గణాంకాలు అవుననే సమాధానం చెప్తున్నాయి. ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే రేవంత్�
ఇరాన్పై అమెరికా యుద్ధం నేపథ్యంలో ని త్యావసర వస్తువుల ధరలను కేంద్రం తక్షణమే నియంత్రించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెంజిల్లా కొత్తగూడెం బస్టాండ్ వద్ద సోమవారం �
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీజేపీ కోదాడ మండల అధ్యక్షుడు గాదరి పుల్లారావు అన్నారు. సోమవారం కోదాడ తాసీల్దార్ కార్యాలయంలో ఆయన వినతిపత్రం అందజేశార�
Anganwadis | మా అంగన్వాడీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న రూ.18 వేల జీతం ఇవ్వాలి. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదని అంగన్వాడీలు వాపోయారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారుతున్నది. ప్రాజెక్టుల కింద కెనాళ్లు నిర్మించకపోవడం, పలుచోట్ల అసంపూర్తిగా వదిలేయడంతో పంటలకు నీరందించుకోలేని దుస్థితి ఉంది. కరీంనగర్ జిల్లాలోని
పరిహారం తేల్చకుండా పట్టా భూముల్లో నుంచి గ్రీన్ఫీల్డ్ రోడ్డు వేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని బాధిత రైతులు హెచ్చరిస్తున్నారు.
మూసీ వెంబడి ఉన్న ఇంటికి జీరో వాల్యూ ఉన్నదంటూనే రేవంత్రెడ్డి సర్కార్ సేకరించే మూడు వేల ఎకరాల భూముల విలువే రూ.లక్షన్నర కోట్లు ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు.
తెలంగాణ ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో, సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపిస్తూ కార్మిక సంఘాల జేఏసీ నేతలు మరోసారి సమ్మె నోటీసు ఇచ్చారు.
ఉమ్మడి రాష్ట్రంలో నీటి చుక్కకు ఎరుగని ప్రాంతం గత బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమా అని సస్యశ్యామలం కాగా.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేండ్లలో తిరిగి రైతులకు గడ్డు పరిస్థితులు దాప
కాంగ్రెస్ ప్రభుత్వం గత నెల 10వ తేదీన ఆర్బీఐ నుంచి రూ.9 వేల కోట్ల రుణం సేకరించింది. యాసంగి రైతుభరోసా వేయడానికేనంటూ అనుకూల మీడియా ద్వారా ఊదరగొట్టింది. ఇప్పటికీ నెల గడిచిపోయింది.
ఎవుసానికి ఎదురీత తప్పడం లేదు. యాసంగి గండం గట్టెక్కడం రైతులకు కత్తిమీద సాములా మారింది. ఓ పక్క అడుగంటుతున్న భూగర్భ జలాలు.. వట్టిపోతున్న వాగులు, బోర్లు, బావులు..,
KTR | మూసీ నదికి పునరుజ్జీవం పేరుతో కాంగ్రెస్ సర్కారు చేస్తున్న అక్రమాలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి నిలదిస్తూనే ఉంది. మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లను కూలగొడుతూ రేవంత్ ప్రభుత్వం చేస్తున�