కేసీఆర్ ఒక్కరే ఎంపీగా ఉండి తెలంగాణ సాధించగా లేనిది, 311 మంది ఎంపీలున్న కాంగ్రెస్ 42 శాతం రిజర్వేషన్లు ఎందుకు సాధించలేకపోతున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాసగౌడ్ ప్రశ్నించారు.
MLA Jagadish Reddy | అసెంబ్లీ సమావేశంలో తమ సమస్యలను లేవనెత్తాలని ప్రజలు బీఆర్ఎస్ తలుపు తడుతున్నారు అని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తెలిపారు. తప్పకుండా ప్రజా సమస్యలను అసెంబ్లీలో లెవనేత్తి ప్రభుత్�
Manne Krishank | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బావమరిది కంపెనీ శోధ కన్స్ట్రక్షన్స్పై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఢిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
MLA Vivekananda | ప్రజా సమస్యలపై అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం బట్టలు విప్పేందుకు సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద స్పష్టం చేశారు. అసెంబ్లీలో ఎలాంటి చర్చకైనా బీఆర్ఎస్ పార్టీ సిద�
వైన్షాపుల్లో గౌడ్లకు 15శాతం కేటాయించాలని నిర్ణయించడం అన్యాయమని, వెంటనే ఇందుకు సంబంధించిన జీవో-93ను రద్దుచేయాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు.
KTR | రాష్ట్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పార్టీ నేతలు లేఖ రాశారు. స్థానిక సంస్థల ఓటర్ల జాబితా సవరణను వెంటనే వాయిదా వేయాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశా�
KTR | స్థానిక సంస్థల ఎన్నికల ఓటర్ల జాబితా రూపకల్పనలో అధికార కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండ�