దేశంలోనే అతిపెద్ద కాకతీయ మెగా టెక్స్టైల్ పారుకు పరిశ్రమలను రప్పించి ఇక్కడి యువతకు ఉద్యోగాలు ఇవ్వాలని బీఆర్ఎస్ సర్కార్ భావిస్తే, కాంగ్రెస్ నేతలు మాత్రం దానిని నిలువు దోపిడీ చేసే కుట్రలు చేస్తున్�
రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ విద్యార్థి సంఘంతోపాటు పార్టీ నాయకులు మళ్లీ గురుకులాల బాట పట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పిలుపునిచ్చారు.
కొన్ని మీడియా సంస్థలు, కొన్ని యూట్యూబ్ చానళ్లు బీఆర్ఎస్ నేతలపై అసత్య ప్రచారాన్ని ఆపకుంటే మళ్లీ దాడులు జరుగుతాయని ఓయూ విద్యార్థి నేత, బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య హెచ్చరించారు.
Kothagudem | రాష్ట్రంలోని మసీదులలో సేవలు అందిస్తున్న ఇమామ్, మౌజన్ల గౌరవ వేతనాలను పునరుద్ధరణ చేసేందుకు గడువు తేదీని నెల రోజుల పాటు పొడగించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎండీ
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టగానే సచివాలయం మొత్తం టీడీపీ తాజా, మాజీ నేతలతో నిండిపోయింది.
ఆమె ఒక గ్రామానికి మాజీ సర్పంచ్. ఏడాది కిందటి వరకు ప్రజాప్రతినిధిగా గౌరవంగా బతికారు. కొత్తగా ఏర్పడిన గ్రామం, మొదటిసారి జరిగిన ఎన్నికల్లో ప్రజలు తనను నమ్మి ఓటేసినందుకు ఎలాగైనా అభివృద్ధి చేయాలని తపించారు.
42 శాతం రిజర్వేషన్లతో బీసీలకే నష్టమని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీలకు రిజర్వేషన్ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్ కల్�
భూములను రక్షించేందుకే భూ భారతిని తీసుకొచ్చామని రెవెన్యూ సదస్సుల్లో ఊదరగొడుతున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు హక్కుదారుల భూములను కొందరు అధికారులతో చేతులు కలిపి అన్యాక్రాంతం చేస్తూ అసలుకే ఎసరు పెడుతు�
పోలీసులు పెట్టే అక్రమ కేసులకు, చేసే అరెస్టులకు, బెదిరింపులకు ఎవరూ భయపడవద్దని, కార్యకర్తలకు పార్టీ నాయకత్వం, న్యాయ విభాగం అండగా ఉంటాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభయమిచ్చారు.