Health Department | వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు వేతనాల కోసం హైదరాబాద్ పట్టణ ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం వద్ద ధర్నాకు దిగారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న ఔట్ సోర్స�
రాష్ట్రంలో ఒకవైపు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు కాలేజీలు బంద్ పాటిస్తున్నాయి. అదే దారిలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ దవాఖానలు సైతం మంగళవారం అర్ధరాత్రి (11.59) నుంచి ఆరోగ్యశ్రీ సేవ�
కాంగ్రెస్ పాలనలో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన దుస్థితి నెలకొన్నది. ఆపద వచ్చినా... కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా దిక్కుతోచని పరిస్థితి ఏర్పడుతున్నది.
రీజనల్ రింగ్ రోడ్డు నిర్మా ణం సీఎం రేవంత్రెడ్డి ఇంటి వ్యవహారం కాదని రైతుల ప్రయోజనాలు దెబ్బతీసే చర్యలు ఆపకపోతే బీఆర్ఎస్ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీశ్రావు హెచ
అభివృద్ధి, సంక్షేమ పథకాలకు పాతరేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఊరూరా చెప్పుల జాతరకు తెరలేపిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. 22 నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు పంగనామాలు పెట్టడం త�
NIMZ Farmers | సోమవారం ఝరాసంగం మండల కేంద్రంలో డిప్యూటీ తహసీల్దార్ కరుణాకర్ రావుకు 195.13 ఎకరాల నిమ్జ్ భూమి సేకరణకు సంబంధించి రైతుల అభ్యంతర దరఖాస్తును అందించారు.
Harish Rao | రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్)ప్రాజెక్టు అలైన్మెంట్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిగా మారుస్తూ పేద రైతుల పొట్ట కొడుతుండటం దుర్మార్గమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని ఎంఆర్పీఎస్ చండూరు మండల అధ్యక్షుడు ఆకారపు యేసు మాదిగ అన్నారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ మందకృష్ణ మాద�
KTR | రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో 13 లక్షల మంది పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఉన్నతవిద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఫీజు రీయింబర్స్�
యూరియా కోసం క్యూలైన్లు.. తప్పని చెప్పుల వరుసలు.. పొద్దంతా నిల్చున్నా దొరకని సంచులు.. రైతుల నిరసనలు.. అక్కడక్కడా ఆగ్రహ జ్వాలలు.. ఇప్పటికీ ఇవి నిత్యకృత్యంగా మారాయి.
యూరియా కష్టాలు సామాన్య రైతులకే కాదు మాజీ మంత్రి సత్యవతిరాథోడ్కూ తప్పలేదు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని స్వగ్రామమైన పెద్దతండాలో సత్యవతిరాథోడ్కు ఐదున్నర ఎకరాల భూమి ఉండగా వివిధ పంటలు సాగు చేయిస్�
వానకాలం ధాన్యం కొనుగోళ్లలో కోతలు తప్పవా? రైతులు పండించిన మొత్తం ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయదా? అంటే ఔను అనే అంటున్నాయి సివిల్సప్లయ్ వర్గాలు. ఈ వానకాలం ధాన్యం కొనుగోళ్లలో భారీ కోత పెడుతున్నట్టు తెలిస