శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) సొరంగం ట్రయల్న్ తవ్వకం పనులు అత్యంత గోప్యంగా చేపడుతున్నారు.
ప్రభుత్వం, ప్రాజెక్టు పనులు చేపట్టే ఏజెన్సీ అయిన జేపీ కంపెనీ ప్రతినిధులు మీడియాకు సైతం అనుమ
కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథాన పరుగులు తీస్తున్నదని, ‘తెలంగాణ రైజింగ్' అని ఊదరగొడుతున్న రేవంత్రెడ్డి సర్కార్.. క్షేత్రస్థాయిలో మాత్రం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చుతున్నది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నారులకు విద్యబోధనతో పాటు గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు పౌష్టికాహారం అందించేందుకు ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో వసతులు కరువయ్యాయి.
తెలంగాణ రాక ముందు తొలకరి వచ్చిందంటే ఎంతో మంది రైతులు పెట్టుబడి కోసం అరిగోస పడేది. చేతిలో చిల్లిగవ్వ లేక బ్యాంకుల చుట్టూ తిరేగిది. అక్కడ రుణం రాక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించేంది. పంట దిగుబడి చేతికి రాగానే అ
తెలంగాణ ఏర్పాటుకు ముందు మెరుగైన వైద్యం కోసం పేద, మధ్య తరగతి జనం హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లి కార్పొరేట్ వైద్యం కోసం లక్షల్లో ఖర్చు చేసి అప్పులపాలయ్యేవారు.
రైతుల భయమే నిజమైంది. అనుకున్నట్టే.. కాంగ్రెస్ సర్కారు తీరుతో ‘పెనం నుంచి పొయ్యిలో’ పడినట్టయింది. యూరియా కొరత లేకుండా చేస్తామని చెప్పిన ప్రభుత్వం, తీరా ఆన్లైన్ యాప్ పేరిట మరింత ఇబ్బందుల్లోకి నెట్టింద
రిటైర్డ్ ఉద్యోగులపై సర్కారు కత్తిగట్టిందని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా గోస పెడుతున్నదని తెలంగాణ ఆల్పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ (టాప్రా) జిల్లా అధ్యక్షుడు చందుపట్ల జనా
ఆర్టీసీ రక్షణతోపాటు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం ఆ సంస్థ జేఏసీ పోరుబాట పడుతున్నది. ఉద్యోగులు, సిబ్బందితో కలిసి సర్కారుపై సమరానికి సిద్ధమవుతున్నది.
యూరియా కోసం రైతు పడుతున్న కష్టాలు అన్నిఇన్నీ కావు. వానకాలంలో పడిన ఇబ్బందులకంటే యాసంగిలో వారు పడుతున్న అవస్థలు వర్ణణాతీతం. నాగర్కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి, తెలకపల్లితోపాటు పలు మండలాల్లో ఆన్లైన్�