కాంగ్రెస్ పాలనలో చేప పిల్లల ఉచిత పంపిణీ కార్యక్రమం గందరగోళంలో పడిపోయింది. మత్స్యకార కుటుంబాలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెడుగుడు ఆడుతోంది. అక్టోబర్ నెల ముగిసినప్పటికీ కనీసం 10శాతం చేప పిల్లలు కూడా సరఫ
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన కొనసాగిస్తున్నదని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తున్నదని విమర్శించారు.
కాంగ్రెస్ పాలనలో అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. వర్షాలు.. వరదలకు పంటలు దెబ్బతిని.. ఆశించిన దిగుబడి రాక.. అప్పుల బాధలు భరించలేక.. ఇలా అనేక కారణాలతో బలవన్మరణాలు నిత్యకృత్యంగా మారాయి.
‘వికారాబాద్ రోడ్డు పనులు రెండేండ్లుగా ఆపిందెవరు? ఇంతమంది చావులకు కారణం ఎవరు? పనులు చేపట్టకుండా కాలయాపన చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలు పోవడానికి కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యమే కారణం కాదా?’ అని బీఆర్ఎస�
మొదటి నుంచీ ముస్లింల పాలిట శత్రువు కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్ఎస్ ముస్లిం నేత అబ్దుల్ ముఖీబ్ చాందా మండిపడ్డారు. హైదరాబాద్లోని తెలంగాణభవన్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముస్లిం నేతల�
రాష్ట్రంలో రెండేండ్లుగా చాలా మార్గాల్లో వరుసగా జరుగుతున్న భారీ ప్రమాదాలు.. పెద్దఎత్తున చనిపోతున్న ప్రజలు.. నిత్యకృత్యమయ్యాయి. ముఖ్యంగా వికారాబాద్ జిల్లా చేవెళ్ల-మీర్జాగూడ హైవేపై చేవెళ్ల ప్రాంతంలో రోడ
కోరి తెచ్చుకున్న కాంగ్రె స్ ప్రభుత్వం రైతుల ఉసురు తీస్తోందని కొల్లాపూర్కు చెందిన మొక్కజొన్న రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ ఎస్ ప్రభుత్వంలో రాజులా బతికిన రైతు ల పరిస్థితి కాంగ్రెస్ పాలన
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో భాగంగా ఓటర్లను ఆకట్టుకునేలా వినూత్న రీతిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. మంగళవారం జూబ్లీహిల్స్లోని పలుచోట్ల అకస్మాత్తుగా వెలసిన ఫ్లెక్సీలపై రోజంతా అ�
అయ్యోదేవుడా మాకు ఇదేం గోస.. ఆరుగాలం కష్టించి పంట పండించే మా రైతుల మీద ఇంతగా పగబట్టావు. నోటి కాడికొచ్చిన బువ్వ నేల పాలైంది. కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన ధాన్యం తడిసి ముద్దయ్యింది.