BC Reservations | స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ మొదలుకొని బీసీ డిక్లరేషన్ వరకు అడుగడుగునా బీసీలను మోసం చేయడమే కాంగ్రెస్ అసలు వైఖరి అని బీఆర్ఎస్ పార్టీ ధ్వజమెత్తింది.
సిరిసిల్లలో ఎట్టకేలకు అధికార యంత్రాంగం, ప్రభుత్వం దిగొచ్చింది. బీఆర్ఎస్ నేతల ఒత్తిడి, ఆందోళనలకు అధికార యంత్రాంగంలో చలనం వచ్చింది. సిరిసిల్లలో సోమవారం నిర్వహించిన మైన రేషన్ కార్డుల పంపిణీలో స్థానిక �
స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ శ్రేణులు సన్నద్ధం కావాలని, 20 నెలలుగా రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని, ఈ మేరకు ఎక్కడి
కల్తీ పేరిట ఔషధ గుణాలు కలిగిన కల్లును నిషేధించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. లిక్కర్ మాఫియాకు తలొగ్గి గీత వృత్తిపై కక్ష కడుతున్నదని ధ్వజమెత్తారు.
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి గులాబీజెండా ఎగురవేయాలని, కేసీఆర్ చేసిన అభివృద్ధ్దిని ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు పిలుపున
కుల వృత్తులను కాపాడుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వాటిని నాశనం చేయాలని చూస్తుందని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఏ కుల వృత్తిపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదన్నారు. సోమవ�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల మీద రేవంత్రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీసీ హక్కుల ఉద్యమకారుడు, బీసీ కమిషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు స్పష్టంచేశారు.
రాష్ట్రంలో కేసీఆర్ కిట్తో వచ్చిన సామాజిక మార్పులను పరిగణలోకి తీసుకోకుండా రేవంత్రెడ్డి సర్కారు ఆ పథకానికి మంగళం పాడిందని విమర్శలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ మీద ఉన్న అక్కసుతోనే పథకం పేరును ‘ఎంసీహె�
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్నాయక్ ఇటీవల సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం గైరాన్ తండాను సందర్శించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలతోనైనా కాంగ్రెస్ నాయకులు బుద్ధితెచ్చుకోవాలని మాజీ ఎమ్మెల్య�
అక్రమాలు, తప్పిదాలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టడమేంటి? అని బీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రూ.4 కోట్ల విలువైన 2 వేల గజాల భూమిని, అందులోని భవనాన్ని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ప్రభుత్వానికి రాసిచ్చారు. ఈ మేరకు శనివారం వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు భూమిపత్రాలు అందజేశారు.
కాంగ్రెస్ వస్తే మళ్లీ నీటి కష్టాలు వస్తాయన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాట నిజమవుతోంది. గ్రామాల్లో గుక్కెడు తాగునీటి కోసం ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు.