కేరళలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు ఇక్కడి నుంచి కుయుక్తులు పన్నుతున్న తెలంగాణ కాంగ్రెస్కు త్వరలోనే ప్రజలు గుణపాఠం చెప్తారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ హెచ్చరించారు.
సీఎం పదవి కోసం కర్ణాటక కాంగ్రెస్లో వర్గపోరు జరుగుతున్న నేపథ్యంలో తాను సహనంతో ఉన్నానని, తనపై తనకు విశ్వాసం ఉన్నదని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ దవాఖాన మార్చురీలో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనకు సర్కార్ బాధ్యత వహించాలని, వెంటనే వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తన పదవికి రాజీనామా చేయాలని మాజీ �
Velugumatla Victims | కాంగ్రెస్ సర్కార్ కనికరం లేకుండా పేదలను వారి ఇళ్లలో నుంచి బలవంతంగా ఖాళీ చేయించి ఇళ్లను కూల్చేసింది. ప్రభుత్వ చర్యలతో భూదాన్ భూముల్లో ఇండ్లను కోల్పోయిన పేదలు నిర్ధాక్షిణ్యంగా రోడ్డున పడ్డారు.
జర్నలిస్టులకు రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్ఛను కాంగ్రెస్ ప్రభుత్వం హరిస్తున్నది. అక్రెడిటేషన్ కార్డుల విషయంలో కోత పెట్టాలని భావించి గందరగోళానికి తెరతీసింది.
సిరిసిల్ల నేతన్నలకు నిధులు విడుదలైనా బకాయిల చెల్లించకపోవడంపై చేనేత జౌళి శాఖ కమిషనర్ ఫైర్ అయ్యారు. చేనేత బకాయిలు, ఇందిరా మహిళా శక్తి చీరల తయారీ సందిగ్ధంపై ఆదివారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘నేతన�
‘ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? తెలంగాణలో నడుస్తున్నది ప్రజాపాలనా? లేక రాం బందుల రాజ్యమా? అని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూ రు గౌరీశంకర్ ప్రశ్నించారు.
ఇందిరమ్మ పాలన పేరిట ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుపుతున్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు.
రైతులకు సకాలంలో యూరియా అందించాలంటూ బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. సోమవారం భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లిలోని భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారి వద్ద మండలం కమిటీ ఆధ్వర్యంలో బైఠాయించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు అభివృద్ధిని మరిచి బీఆర్ఎస్ ఫ్లెక్సీలు తీయడం సరికాదని ఆ పార్టీ తుంగతుర్తి మండలాధ్యక్షుడు తాటికొండ సీతయ్య అన్నారు. సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలో�
ఉమ్మడి రాష్ట్రంలో గ్రామాల పరిస్థితి అధ్వానంగా ఉండేది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ సాగు, తాగునీటితో పాటు పచ్చదనం పెంచి రోడ్లు, మురికి కాల్వల నిర్మాణం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇన్సర్వీస్లో ఉండి సోషల్వర్క్, సోషియాలజీ పూర్తి చేసిన నర్సింగ్ ఆఫీసర్లకు గ్రేడ్-1లో ప్రమోషన్లు ఇవ్వాలని క్రైస్తవ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు మాసారం ప్రేమ్కుమార్ ప్రభుత్వాన్న