బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో తెలంగాణ ఎట్లుండేదని.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో గిట్ల మారిందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలోని దాదాపు ఐదు లక్షల మంది ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులకు కాంగ్రెస్ పాలనలో నిరాశే మిగులుతున్నది. ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పోర్టల్ ద్వారా నేర
గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ అయిన పట్టణాల్లో అభివృద్ధి అడుగు ముందుకు పడకపోగా, రెండడుగులు వెనకి పడింది. అధికార యంత్రాంగం లేక, నిధుల ప్రవాహం కరువై ఈ పురపాలికలు అనాథలుగా మారాయి. కొత్త �
కాంగ్రెస్ నాయకులు తన గొంతు కోద్దామని చూస్తున్నారని, జీవితం అయిపోయే ముందు తనకు దుఃఖం తెప్పిస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.
తెలంగాణ రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నది. సంక్షేమ పథకాలు, నిర్వహణ ఖర్చుల పేరుతో తెలంగాణ సరార్ చేస్తున్న అప్పులు ఇప్పుడు రాష్ట్ర భవిష్యత్ను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలన శంకుస్థాపనలకే పరిమితమైందని బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. మధిర మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అభివృద్�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని బీఆర్ఎస్ కొండామల్లేపల్లి మండలాధ్యక్షుడు రమావత్ దస్రూ నాయక్, యువజన విభాగం మండలాధ్యక్షుడు, చెన్నారం సర్పంచ్..
ప్రజాపాలన ప్రభుత్వంలో రైతులు అరిగోస పడుతున్నారు. వానకాలంలో వెంటాడిన యూరియా కష్టాలు యాసంగిలోనూ వీడటంలేదు. ఓవైపు యూరియా స్టాక్ ఉన్నదని ప్రభుత్వం చెప్తున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం నిల్వలు కనిపించడంలే
కేసీఆర్ సర్కార్ ప్రారంభించిన సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని నిలిపివేసిన కాంగ్రెస్ సర్కార్.. అదే స్కీమ్ను మళ్లీ ప్రారంభించబోతున్నది. సర్కార్ బడుల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి బ్రేక్ఫాస్ట్ స్కీ
ఇది వీకెండ్ ప్రభుత్వమని, హెచ్సీయూ భూముల కబ్జా సహా అన్ని అక్రమాలు వీకెండ్లోనే చేస్తున్నదని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ విమర్శించారు.