ఆర్టీసీ కార్మికుల వేతనాలకు సంబంధించి ప్రభుత్వంతో జరిగిన చర్చల ఒప్పందంలో భాగంగా 2021 పే సేల్ను జూన్ నెల జీతంలో అమలు చేస్తూ ఇచ్చిన సర్క్యులర్ లో మార్పులు చేయాలని ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చ�
తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలో పని చేస్తున్న 14 కళాశాలలను విభజిస్తూ సర్కారు నిర్ణయం తీసుకున్నది. దీంతో గిరిజన సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పై ప్రభుత్వం ఇప్పటికీ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. 2026-27 విద్యాసంవత్సరానికి పలు కోర్సుల్లో అడ్మషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్నది.
అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సాధారణంగా తమ ప్రభుత్వ వైఫల్యాలపై బహిరంగంగా క్షమాపణలు చెప్పేందుకు ఇష్టపడరు. అలా చెప్పాల్సిన పరిస్థితి రావడాన్ని నామోషీగా భావిస్తారు.
ధాన్యం కొనుగోలులో ఆలస్యాన్ని ఒప్పుకోకపోగా, రైతులపైనే ఓ కీలక మంత్రి ఎదురుదాడి చేశారు. సదరు మంత్రి ఒక స్థాయిలో అసలు ధాన్యం కొనుగోళ్లలో సమస్యేలేదని, అవన్నీ ప్రతిపక్షాలు, మీడియా సృష్టిస్తున్న వార్తలేనని చె�
రెండు, మూడు రోజుల్లో వడ్ల కొనుగోళ్లలో వేగం పెంచి, తరుగు లేకుండా కొని, లారీలు, గన్నీ బ్యాగులు పంపకపోతే.. స్వయంగా తానే వేల మంది రైతులను వెంటబెట్టుకొని వెళ్లి నిరవధిక ధర్నా చేపట్టి, కలెక్టరేట్ను దిగ్బంధం చేస�
గురుకులాలకు సంబంధించి డైట్ ప్రొవిజన్ అంటే చికెన్, మటన్, కాయగూరల కొనుగోలు, అదేవిధంగా స్వీపింగ్, శానిటేషన్, వంట నిర్వహణ ఏజెన్సీల ఎంపికను డిస్ట్రిక్ట్ పర్చేజ్ కమిటీ(డీపీసీ) ద్వారా చేపట్టాలని ప్రభుత
ప్రజల జీవన ప్రమాణాలు, క్షేత్రస్థాయి వాస్తవాలను ప్రతిబింబించాల్సిన జనగణన(సెన్సెస్) నిర్మల్ జిల్లాలో ఒక ప్రహసనంగా మారుతున్నదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు చెప్పే సమాధానాలతో మాకు సంబంధం లేదు. మ
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ, పాలనలోని వైఫల్యాలను ప్రజల్లోకి సోషల్ మీడియా వారియర్లు తీసుకెళ్లాలని బీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ మన్నె క్రిశాంక్ అన్నారు.
వరి, మకల కొనుగోళ్లలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ ధ్వజమెత్తారు. ఓ వైపు కాంటా వేయడంలో జాప్యం చేస్తూ, మరోవైపు తరుగు పేరిట అదనపు తూకం వేస్తూ రైతును నిండా