కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తున్నదని కారేపల్లి అఖిలపక్ష నాయకులు విమర్శించారు. గూడు కోల్పోయిన పేదలకు అండగా నిలుస్తున్న విపక్ష నేతలపై కేసులు పెట్టడం, వారిని భయభ్రాంతులకు గురిచేయడం దుర్మార్�
ఇటుకల బట్ట్టీతో గ్రామం కాలుష్య కోరల్లో చిక్కుకుంటుందని మండలంలోని ఉత్తనూర్ గ్రామంలోని ఇటుకల బట్టీ వద్ద శనివారం ఉప సర్పంచ్ రాంచంద్రారెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు నిరసన చేపట్టారు.
‘కేరళ ఎన్నికల పన్ను’ కోసం ముఖ్యనేత, కీలక నేతలు ఏ అవకాశాన్నీ వదలడం లేదట. అతి తక్కువ సమయంలో కోట్లు కుమ్మరించే మార్గాలను అన్వేషిస్తున్న పెద్దల కన్ను తాజాగా భూములపై పడినట్టు సమాచారం.
ఉమ్మడి జిల్లాలో రైతులను యూరియా కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఒకవైపు యూరియా కొరత వేధిస్తుండగా, మరోవైపు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ యాప్తో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ధరణిపై బురదజల్లి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన భూ భారతి చట్టం భూ హారతిగా మారిందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు మండిపడ్డారు.
మూసీ పునరుజ్జీవం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ ప్రజలకు నరకం చూపిస్తున్నది. ఎవరి ఇంటిని ఏ కారణంతో కూలుస్తారో తెలియక నగర ప్రజలు కంటి మీద కునుకు లేకుండా బతుకీడుస్తున్నారు.
కోకాపేట్ నియోపోలీస్ పరిధిలోని శారదాపీఠం, రాజశ్యామల అమ్మవారి ఆలయ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు రాష్ట్ర సర్కార్ ప్రయత్నించడం దుర్మార్గమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పే
రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన రెండేండ్లలోనే వా హనాలపై పన్నులు మోపు తూ సామాన్యుల్లో దడ పుట్టిస్తున్నది. అధిక పన్ను వసూలుతో వాహనదారులను బెంబేలెత్తిస్తున్నది.
‘కేరళ ఎన్నికల పన్ను’ కోసం ముఖ్యనేత, కీలక నేతలు ఏ అవకాశాన్నీ వదలడం లేదట. అతి తక్కువ సమయంలో కోట్లు కుమ్మరించే మార్గాలను అన్వేషిస్తున్న పెద్దల కన్ను తాజాగా భూములపై పడినట్టు సమాచారం. కాంగ్రెస్ అధికారంలోకి �