ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి మండిపడ్డారు. సిట్ కేసు.. ఓ లొట్టపీసు కేసు అని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ గాడి తప్పిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్ వద్దే విద్యాశాఖ ఉండటంతో విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదని, గురుకులాల పరిస్థితి దారుణ�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన నేత కేసీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలపై బీఆర్ఎస్ జంగ్ సైరన్ మోగించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తిగా సహకరిస్తానని కేసీఆర్ వెల్లడ�
ఈ ఫోన్ ట్యాపింగ్ భూతం తెరమీదికి వచ్చింది ఎందుకు? సలహా ఇచ్చింది ఎవరు? అమల్లోకి తెచ్చింది ఎవరు? మున్సిపల్ ఎన్నికల వేళ ఈ హడావుడి ఏమిటి? అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పెగాసస్ సాఫ్ట్వేర్ ఏమైనా ప్రత్యేకంగా త�
తెలంగాణ ఉద్యమ సారథిగా, రాష్ట్ర సాధకుడుగా, రెండు విడతల ముఖ్యమంత్రిగా రాష్ర్టాన్ని ప్రగతి పథంలో నడిపించిన కేసీఆర్ను కేసులు, నోటీసుల పేరిట వేధింపులకు, కక్ష సాధింపులకు గురిచేయడం సరికాదు.
‘మేడారం మహా జాతరను మునుపెన్నడూ లేనివిధంగా అభివృద్ధి చేశాం’ అని గొప్పలు చెప్పుకొన్న కాంగ్రెస్ సర్కార్ పుణ్యమా అని సమ్మక్క దర్శనం భక్తులకు అందని ద్రాక్షగా మారింది. మేడారం దారులు కిక్కిరిసిన వాహనాలతో న
తెలంగాణ జాతిపిత , రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ పేరిట నోటీసులు జారీ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గ చర్యకు నిదర్శనమని బీఆర్ఎస్వీ నల్లగొండ పట్టణాధ్యక్షుడు అంబటి ప్రణీత్ కుమార్ �
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమనేత, బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు సిట్ అధికారులు నోటీసులు జారీచేసిన తీరు ఇప్పు డు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఫోన్ట్యాపింగ్ కేసులో సిట్ పోలీసులు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు శుక్రవారం రాత్రి రెండో నోటీసు జారీచేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ రెండో రోజైన శుక్రవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి.
కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు. కేసీఆర్ తెలంగాణ సాధకుడు. ప్రజాసంక్షేమం కోసం తపించిన అభివృద్ధి ప్రదాత. ఇప్పుడు అనుభవిస్తున్న పదవులన్నీ కేసీఆర్ ఉద్యమ ఫలమే.
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. తెలంగాణ మొత్తం కేసీఆర్ వెంటే ఉన్నది. కేసీఆర్ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే. స్వరాష్ట్రాన్ని సాధించి, తెలంగాణను దేశానికి దిక్సూచిగా నిలిపిన ధీశాలి.. ధి�
వేచి చూసింది చాలు. ఇక నోరు తెరువకతప్పదు. అడుగు ముందుకేయపోతే మొదటికే మోసం. ప్రాణాలకు తెగించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఆగం అవుతుంటే చూస్తూ ఎట్లా ఊకుంటది? తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగునా అడ్డుకున్నవారు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత యూరియా కోసం రైతులు అరిగోస పడాల్సి వస్తున్నది. గత రెండు సీజన్లలో అయితే ఒక్క బస్తా దొరకడం గగనమైంది. నాటి ఉమ్మడి రాష్ట్రంలో ఎదురైన అనుభవాలు పునరావృతమయ్యాయి. సింగిల్ వి