ఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ వెలుగుమట్లలోని 147, 148, 149 సర్వే నంబర్లలో భూదాన్ భూములపై జిల్లా యంత్రాంగం చేపట్టిన కూల్చివేతలు చట్టబద్ధమైనవేనని కలెక్టర్ అనుదీప్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నిక జరగకుండా అడ్డుకొని, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ను అరెస్టు చేయించిన సర్కార్, పీడీ యాక్ట్ పెట్టించి నెల రోజులు జైలులో ఉంచే దిశగా అడుగులు వే�
Khammam Victim | పేదలు ఎన్నో కష్టాలు పడి కట్టుకున్నఇళ్లను కూల్చివేస్తూ నిలువ నీడ లేకుండా చేసిన బాధితులను రోడ్డున పడేస్తూ వారిని కన్నీరుమున్నీరయ్యేలా చేస్తోంది. ఓ వితంతు మహిళ తన ఇల్లు కూల్చడంతో ఏం చేయాలో తోచడం లే�
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పేదల బతుకులు దినదిన గండంగా మారాయని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షు డు, ఎమ్మెల్సీ తాతా మధు ఆవేదన వ్యక్తం చేశారు. ‘తమది ఇందిరమ్మ రాజ్యమని చెప్పుకుంటున్న కాంగ్రె�
హైదరాబాద్..విశ్వనగరం. ఇది అక్షరాలా నిజం. భోగభాగ్యాలు కలిగించే భాగ్యనగరం. ఈ మాటకు తిరుగులేదు. మరి పరిపాలనా పరంగా? ప్రజల భాగస్వామ్యంతో నడుస్తున్నదా? ప్రజాస్వామ్యం వర్థ్ధిల్లుతున్నదా? ఇందుకు జవాబు చెప్పడం �
మూసీ నది అందంగా ఉండాలని, కాలుష్యం, దుర్వాసన లేని నదీ జలాలు నిరంతరం ప్రవహించాలని అందరికీ ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం సుందరీకరణకు ముందు చేపట్టవలసిన పనులు ఎన్నో ఉన్నాయి. మూసీ నీటిని శుద్ధి చేయడానికి అవసరమైన ప
కనీసం తట్టెడు మట్టి కూడా తీయకముందే కొడంగల్ లిఫ్ట్ స్కీమ్ అంచనాలు మాత్రం రెండేండ్లలో రెండింతలు చేసింది కాంగ్రెస్ సర్కార్. ప్రాజెక్టు వ్యయాన్ని రూ.2,900 కోట్ల నుంచి ఏకంగా రూ.4,700 కోట్లకు పెంచింది.
కాంగ్రెస్ది రియల్ఎస్టేట్ సర్కార్ అని, రాష్ట్రంలో సాగుతున్నదని ప్రజాపాలన కాదు, ప్రజావంచన పాలన అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. మూసీ నదీ పరిసరాల్లో రూ.ఐదు వేల కోట్లతో గాంధీ వి�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగిన విద్యార్థుల మరణాలన్నీ సర్కార్ హత్యలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. గడిచిన రెండేండ్ల్లలో సుమారు 112 ఫుడ్ పాయిజన�
యాసంగి రైతు భరోసా ఇవ్వడంలో రైతులను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్ తీరును నిరసిస్తూ ఇల్లెందు మండలం రోoపేడు గ్రామ రైతులు మంగళవారం నిరసన తెలిపారు. రొంపేడు గ్రామ పంచాయతీ నందు బీఆర్ఎస్ గ్రామ కమిటీ..
మాజీ ఎంపీ, బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని ‘నమస్తే’తో ఆదిలాబాద్ సీనియర్ న్యాయవాది కేమ శ్రీకాంత్ తెలిపారు.