మూసీ సుందరీకరణ పేరిట లక్షన్నరకు పైగా ఇండ్లను నేలమట్టం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది. హిమాయత్ సాగర్ నుంచి మొదలయ్యే మూసీ నదికి దాదాపు 900 మీటర్ల దూరంలో ఉన్న భూములను సర్వేకు గుర్�
రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల పట్ల చిన్నచూపు చూస్తున్నదని జిల్లా న్యాయవాదుల ఫెడరేషన్ అధ్యక్షుడు అనంతరెడ్డి ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ నుంచి న్యాయవాదుల పాదయాత్రను సోమవారం పునఃప్రారంభ�
కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు కరెంటు కష్టాలు తప్పడం లేదు. పంటకు నీరు అవసరమైన సమయంలో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి కరెంటు సరఫరా నిలిచిపోవడంతో రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తున్నది.
Gandhi Statue | ప్రజాభిప్రాయాలకు వ్యతిరేకంగా మూసీ సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తీరుపై మూసీ బాధితులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) సొరంగం ట్రయల్న్ తవ్వకం పనులు అత్యంత గోప్యంగా చేపడుతున్నారు.
ప్రభుత్వం, ప్రాజెక్టు పనులు చేపట్టే ఏజెన్సీ అయిన జేపీ కంపెనీ ప్రతినిధులు మీడియాకు సైతం అనుమ
కాంగ్రెస్ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథాన పరుగులు తీస్తున్నదని, ‘తెలంగాణ రైజింగ్' అని ఊదరగొడుతున్న రేవంత్రెడ్డి సర్కార్.. క్షేత్రస్థాయిలో మాత్రం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చుతున్నది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నారులకు విద్యబోధనతో పాటు గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు పౌష్టికాహారం అందించేందుకు ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో వసతులు కరువయ్యాయి.
తెలంగాణ రాక ముందు తొలకరి వచ్చిందంటే ఎంతో మంది రైతులు పెట్టుబడి కోసం అరిగోస పడేది. చేతిలో చిల్లిగవ్వ లేక బ్యాంకుల చుట్టూ తిరేగిది. అక్కడ రుణం రాక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించేంది. పంట దిగుబడి చేతికి రాగానే అ
తెలంగాణ ఏర్పాటుకు ముందు మెరుగైన వైద్యం కోసం పేద, మధ్య తరగతి జనం హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లి కార్పొరేట్ వైద్యం కోసం లక్షల్లో ఖర్చు చేసి అప్పులపాలయ్యేవారు.
రైతుల భయమే నిజమైంది. అనుకున్నట్టే.. కాంగ్రెస్ సర్కారు తీరుతో ‘పెనం నుంచి పొయ్యిలో’ పడినట్టయింది. యూరియా కొరత లేకుండా చేస్తామని చెప్పిన ప్రభుత్వం, తీరా ఆన్లైన్ యాప్ పేరిట మరింత ఇబ్బందుల్లోకి నెట్టింద