వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు సరఫరా చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి విమర్శించారు.
యాదగిరిగుట్ట పట్టణంతో పాటు మండల వ్యాప్తంగా సుమారు 3 వేల ఇండ్లను నిషేధిత జాబితాలో పెట్టడంపై ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తీరును తప్పుబడుతూ యాదగిరిగుట్ట పట్టణంలో బీఆర్ఎస్ పట్ట�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణలోని అన్ని పండగులకు అసలైన గుర్తింపు, గౌరవం దక్కాయని, నేటి కాంగ్రెస్ పాలనలో పండుగలు తమ ఉనికిని కోల్పోతున్నాయని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన�
కాంగ్రెస్ సర్కార్ తాత్సారంతో తెలంగాణలో ఇరిగేషన్ శాఖ అస్తవ్యస్తమైంది. ఉద్యోగ విరమణ పొందిన సీనియర్ ఇంజినీర్ల స్థానాలను ప్రభుత్వం భర్తీ చేయకుండా సీఈలకు, లేదంటే ఎస్ఈలకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ వస్�
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని తెలంగాణ ప్రభుత్వ పూర్వసలహాదారుడు, మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ రమణాచారి విజ్ఞప్తిచేశారు.
Musi Victim | రేవంత్ రెడ్డి అసలు మనిషేనా..? మనిషి జన్మ పుట్టలేదా..? రేవంత్ రెడ్డి కనికరం లేకుండా ప్రవర్తిస్తున్నాడు.. ప్రజల బాధ అర్థం చేసుకోవడం లేదని మూసీ బాధిత మహిళ మండిపడ్డది.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా నిధులు విడుదల చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న డిమాండ్ చేశారు.
జిల్లాలోని హైదరాబాద్ శివారులో ఉన్న పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను ప్రభుత్వం జీహెచ్ఎంసీలో విలీనం చేసి మూడు నెలలు దాటినా ఇంకా పౌర సేవలు మాత్రం గాడిన పడలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రణాళిక ఒక విఫల ప్రయోగం అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ఎద్దేవా చేశారు. ఈ ప్రణాళికతో రేవంత్రెడ్డి సర్కార్ కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టిందని ఆరోపించారు.
తెలంగాణ రాష్ర్టాన్ని మనం కొట్లాడి సాధించుకున్నది కేవలం నీళ్లు, నిధులు, నియామకాల కోసమే కాదు. మనకంటూ ఒక ఆదర్శవంతమైన పాలన ఉండాలని. ప్రజాస్వామ్య దేవాలయమైన శాసనసభలో ప్రజల గొంతుక బలంగా వినపడాలని.
చట్టాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నామని ప్రభుత్వం, అధికారులు చేసే ప్రకటనలు ఎంతటి జుగుప్స, అసహ్యాన్ని కలిగిస్తాయో చెప్పడానికి ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో అధికారులు కూల్చిన ఇండ్ల శకలాలను చూస్తే అర్థమ�
కాంగ్రెస్ ప్రభుత్వం బడుగుల బతుకులను బుగ్గి చేస్తున్నది. హైదరాబాద్ మహానగరంలో పేదలు ఉండటానికి వీల్లేదని కంకణం కట్టుకున్నట్టుగా వ్యవహరిస్తున్నది. హైడ్రా పేరుతో, మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధి పేరుతో ఇం�