బడుగు, బలహీన వర్గాలపై రేవంత్ సర్కార్ సవతి తల్లి ప్రేమ చూపుతున్నది. బడ్జెట్లో బారెడు నిధులు కేటాయిస్తున్నట్టు చూపుతున్నా ఖర్చులు మాత్రం బెత్తడు దాటడం లేదు. ఈ విషయాన్ని సాక్షాత్తూ సర్కారే ఇటీవల శానసభ సా
సొమ్ము ఒకరిది సోకు ఇంకొకరిది అన్నట్టు ఉన్నది కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలది. వరంగల్ను వస్త్రనగరిగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ది అనే విషయం రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎవర్ని అడ�
కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరిట ఇండ్లను కూల్చి, తమను రోడ్డున పడేస్తున్నదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పరేడ్ గ్రౌండ్లో ఆదివారం జరిగిన ప్రధాని మోదీ సభలో ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెల�
రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి తాలు, తేమ పేర్లతో కొనుగోలు కేంద్రాల్లో కోతలు విధించడం అన్యాయమని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మండిపడ్డా రు.
రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులను కాంగ్రెస్ సర్కార్ మరోసారి దగా చేసింది. ఉద్యోగులకు అనుకూలంగా వచ్చిన హైకోర్టు తీర్పును అమలు చేయకుండా ఏకంగా సుప్రీంకోర్టు మెట్లెక్కింది.
రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతున్నదని పీవోడబ్ల్యూ సంధ్య కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడి ఆగడాలపై శనివారం ఆమె మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో మహిళలకు భద్�
2 లక్షల ఉద్యోగాలిస్తామని చెప్పి మోసగించిన కాంగ్రెస్ ప్ర భుత్వ దమననీతిని ఖండిస్తూ ఈ నెల 20 న ఇందిరాపార్క్ ధర్నాచౌక్లో ఉద యం 11గంటలకు నిరుద్యోగుల ‘ఆవేదన సభ’ నిర్వహించనున్నట్టు తెలంగాణ నిరుద్యోగ జేఏసీ ప్ర
ఇటీవల 17 కార్పొరేషన్లకు పాలకవర్గాలను నియమించిన ప్రభుత్వం మేదరి కార్పొరేషన్ను విస్మరించడం దురదృష్టకరమని మేదరి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జోరిగల శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు.
‘అక్రమ కేసులు, అరెస్ట్లు భయపెట్టలేవు.. మా అధినేత కేసీఆర్ పోరాటం నేర్పించారు.. మేం కేసీఆర్ శిష్యులం.. ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి, అక్రమాలపై పోరాటం చేస్తూనే ఉంటాను.
రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ఫెవికాల్ బంధం మరోసారి బట్టబయలైంది. సాక్షాత్తూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్�