రాష్ట్రంలో యూరియా సంక్షోభానికి కాంగ్రెస్ సర్కారే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా శనివారం ఉదయం గన్పార్కులోని అమరవీరుల స్థూపం
అసెంబ్లీలో చర్చించాల్సిన ప్రజా సమస్యలు చాలానే ఉన్నాయని, ప్రభుత్వం మాత్రం సమావేశాలు రెండు రోజులు నిర్వహించి పారిపోవాలని చూస్తున్నదని మాజీమంత్రి హరీశ్రావు విమర్శించారు.
ఎన్డీయే సర్కారును ఇబ్బందిపెట్టడానికే ఈ నోటీసుకు ధన్ఖడ్ ఆమోదముద్ర వేశారనే భావనతో ‘బీజేపీ కేంద్ర నాయకత్వం’ ఒత్తిడి చేయడం వల్లే ఆయన హఠాత్తుగా ‘అనారోగ్య’ కారణాలతో రాజీనామా చేశారనే ప్రచారం సర్వత్రా వ్య�
కోకాపేట్ ట్రంపెట్ ప్రారంభం ఎప్పుడనేది గందరగోళంగా మారింది. అట్టహాసంగా ప్రారంభ ఏర్పాట్లు చేసుకుంటే.. చివరి నిమిషంలో సీఎం రేవంత్ షెడ్యూల్ లేకపోవడంతో వాయిదా పడింది. ఇప్పటికీ కొత్వాల్గూడ’ సైతం అందుబాట
Harish Rao | వరదల మీద మాట్లాడుదామని అంటే.. వరదలు ప్రాధాన్యత కాదు బురద రాజకీయాలు మాట్లాడుకుందామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.
BRS Party | రాష్ట్రంలో నెలకొన్న యూరియా సంక్షోభం, రైతుల కష్టాలపై చర్చ జరపకుండా, తమకు అనుకూలమైన ఒకటి రెండు అంశాలపైనే మాట్లాడి సభను ముగించడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడె�
Harish Rao | నాడు ఉద్యమంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ముచ్చెటమలు పట్టించిన ఆరడుగుల బుల్లెట్.. నేడు ప్రతిపక్షంలోనూ అదే కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు హరీశ్రావ�
Harish Rao | రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలంటూ అన్నదాతల తరపున వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేసిన చేసిన సంగతి తెలిసిందే.
BRS MLAs | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నదాతలకు కష్టాలు మొదలైన సంగతి తెలిసిందే. నాటి నుంచి నేటి వరకు రైతులకు అండగా నిలుస్తూ.. వారి పక్షాన బీఆర్ఎస్ నేతలు పోరాడుతూనే ఉన్నార
BRS Leaders Arrest | రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలంటూ వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు.